నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ లోని ‘కథానాయకుడు’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎందరో స్టార్లు నటించిన ఈ సినిమాని, మరెందరో స్టార్స్ చూసి కాంప్లిమెంట్స్...
పొరుగుదేశంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య యధావిధిగా రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే కార్యక్రమాలలో తలమునకలవుతున్నందుకు ప్రధానిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నిన్న కూడా ముందే నిర్ణయించిన రోజువారీ కార్యక్రమాలకు హజరయిన మోదీ ఈ...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విపక్ష కూటమిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. వారిది మహాఘటబంధన్(మహా కూటమి) కాదని.. అదో మహామిలావత్(భారీ కల్తీ కూటమి) అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్లంతా కలిసి దేశాన్ని ఐసీయూలోకి...
వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫైటర్ జెట్ పతనానికి దారి తీసిన డాగ్ ఫైట్ వివరాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. బుధవారం జరిగిన ఈ డాగ్ ఫైట్లో మొత్తం 24 పాకిస్థానీ యుద్ధ విమానాలను...
రావల్పిండి: ‘భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను రేపు విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికోసం అతనిని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతకు ముందు, వర్ధమాన్ విడుదల విషయంలో...
విజయవాడ, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో రేషన్ డీలర్లకు గౌరవం తీసుకురావడంతో పాటు కమీషన్ నాలుగు రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో గురువారం రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం...
తమిళనాడు సూపర్స్టార్ రజనీకాంత్ 2021 నాటికి రాజకీయాలతో బిజీ కానున్నారు. ఈలోపు ఆయన తన సినిమా కమిట్మెంట్స్ను పూర్తి చేసేస్తున్నారు. అందులో భాగంగా తన 166వ సినిమాకు సంబంధించిన రంగం సిద్ధమవుతుంది. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: పాకిస్థాన్ ఒక పక్క చర్చలకు సిద్ధం అంటూనే మరో పక్క కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ మధ్యాహ్నం మరో సారి భారత గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించినట్లు తెలుస్తోంది....
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ సభలేంటంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలతో అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....
నేచురల్ స్టార్ నాని హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తోన్న చిత్రం ‘జెర్సీ’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం...
ఢిల్లీ, ఫిబ్రవరి 28: కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని నేషనల్ హెరాల్డ్ వార్త సంస్థ (ఎజెఎల్)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంట్రల్ ఢిల్లీలోని ఆఫీసు ఖాళీ చేయాల్సిందేనని కోర్టు తేల్చి...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రచారంపై మక్కువ ఎక్కువ. ఆయన సౌత్ బ్లాక్లో కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ విషయం ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు నిరూపణ అయింది. పుల్వామా దాడి పర్యవసానాలను ఆయన తన 56...
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సేవలందించే సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. మళ్లీ సమాచారం ఇచ్చే వరకు ఈ సేవలు ఆగిపోనున్నాయని పాకిస్థాన్...
అమరావతి, ఫిబ్రవరి 28: శాసనమండలిలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలుకి నేడు చివరి రోజు కావడంతో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు...
హైదరాబాదు, ఫిబ్రవరి 28: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలో ‘వలస’ల కార్యక్రమం కొనసాగుతోంది. వైసిపిలో తాజాగా గురువారం కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఒక టెలివిజన్ ఛానల్ అధినేత, జూనియర్ ఎన్టిఆర్...
శ్రీకాకుళం, ఫిబ్రవరి 28: ఎన్నికలు వస్తున్న తరుణంలో హడావుడిగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు తప్ప కేంద్ర ప్రభుత్వానికి దీనిపై చిత్తశుద్ధి లేదని టిడిపి పార్లమెంట్ సభ్యుడు కె రామ్మోహన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో గురువారం...
125 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్టేరు డివిజన్ ఇక చరిత్రలో కలిసిపోనుంది రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించగానే ఆ జోన్ కేంద్రస్థానంగా ఉండబోతున్న విశాఖపట్నంలో రాష్ట్ర బిజెపి...
వాషింగ్టన్: పాకిస్థాన్ సైన్యం ఆధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ను సురక్షితంగా ఆ దేశానికి అప్పగించాలని రచయిత, పాకిస్థాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మనవరాలు ఫాతిమా భుట్టో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని...
డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మంచి రైటర్ అనే విషయం తెలిసిందే. ఆయన డైలాగ్స్కే ఫ్యాన్ష్ ఉంటారు. మాస్గా, ఇన్స్పిరేషనల్గా డైలాగ్స్ రాయడంలో పూరి దిట్ట. ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. ఆయన మహేష్...
అమరావతి, ఫిబ్రవరి 28: కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్ మసిపూసిన మారేడుకాయ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం విశాఖ రైల్వే జోన్ ప్రకటించింది. దీనిపై చంద్రబాబు గురువారం పలు వ్యాఖ్యలు చేశారు....
`మొగుడు, గుంటూరు టాకీస్ చిత్రాల్లో కీలక పాత్రధారిగా లెజెండ్`లో స్పెషల్ సాంగ్ చేయడం… ఇలా పలు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ శ్రద్ధాదాస్ ఇప్పుడు కన్నడ సినిమాల్లో నటిస్తుంది. అయితే అటు నుండి...
అనేక మంది సామాజిక, రాజకీయ కార్యకర్తల మీద 2007నుండి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద మోపిన అభియోగాలని పునఃపరిశీలిస్తామని రెండు సంవత్సరాలు క్రితం మాట ఇచ్చిన కేరళ లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం...
తెలుగు సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశాడు మోహన్బాబు. వయసు మీద పడటం.. పెరిగిన అనుభవానికి తగినట్లు పాత్రలను ఎంచుకోవాలనుకోవడంతో మోహన్బాబు సినిమాల సంఖ్య పరిమితంగా మారింది. `మహానటి`లో ఎస్.వి.రంగారావు పాత్రలో కనపడ్డ...
వాషింగ్టన్: కాశ్మీర్లోని పుల్వామాలో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 40మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా...
విశాఖ,ఫిబ్రవరి 27: మరో రెండు రోజుల్లో ప్రధానమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ప్రకటించి అందరిని ఆశ్చర్యం లోకి ముంచెత్తింది. ఒకటో తేదీ విశాఖలో స్వయంగా ప్రధానమంత్రి మోది...
`జెంటిల్మ్యాన్`, `నిన్నుకోరి`, `జై లవకుశ` చిత్రాలతో తెలుగువారికి బాగా చేరువైన మలయాళ నటి నివేదా థామస్. కల్యాణ్రామ్ సరసన ఆమె నటించిన `118` శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమా గురించి నివేదా థామస్...
ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు రిలీజై దారుణమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టంతా వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్...
తెలుగు అమ్మాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సెట్ అవ్వరు, ఇది గ్లామర్ ఫీల్డ్ ఇక్కడ స్కిన్ షో చెయ్యాల్సి ఉంటుంది అని చాలా కామెంట్స్ విన్నాం కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ప్రియాంక...
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ గగనతలంలో సంఘర్షించుకున్నాయి. పాక్ ఎఫ్16 జెట్ ఫైటర్ ఒకదానిని భారత వాయుసేన విమానాలు కూల్చివేసాయి. ఈ పోరులో ఇండియా ఒక మిగ్ ఫైటర్ విమానాన్ని కోల్పొయింది. దాని పైలట్ అభినందన్...
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. ప్రథమస్వాతంత్య్ర సమరం కంటే ముందుగానే బ్రిటీష్ వారిని ఎదిరించిన ఓ యోధుడి కథ. చరిత్ర పుటల్లో కనుమరుగైన ఓ తెలుగువాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథే ఈ...
న్యూఢిల్లీ: ఇండియా గగనతలంలోకి చొరబడిన పాకిస్థాన్ యుద్ధ విమానాలను వెంటాడుతూ వెళ్లిన భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ విమానాన్ని కోల్పోయామని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఆ విమానంలో...
photo courtesy by ANI ఢిల్లీ, ఫిబ్రవరి 27: భారత వైమానిక దళాల ధైర్య సాహసాలను శ్లాషిస్తూనే, భద్రతాదళాల త్యాగాలను రాజకీయ లబ్దికి ప్రధాని మోది వాడుకోవడాన్ని దేశంలోని 21 రాజకీయ పక్షాల నేతలు...
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి మూవీతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతునున్న ఈ సినిమాలో మహేష్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్కు,...
మీ టూ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన హీరోయిన్ తను శ్రీ దత్తాను ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా మంది మీటూ ఉద్యమంలో తమకు సినిమా ఇండస్ట్రీలోఎదురైన ఇబ్బందులను తెలియజేయడానికి ముందుకు వచ్చారు. నానాపటేకర్పై తను శ్రీ...
కల్యాణ్రామ్, నివేదా థామస్, షాలిని పాండే హీరో హీరోయిన్స్గా నటించిన చిత్రం `118`. కె.వి.గుహన్ దర్శకుడు. మహేష్ కొనేరు నిర్మాత. ఈ సినిమా మార్చి 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...
ఇండియాలో ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్బాబు ఎంటర్టైన్మెంట్ కలయికలో `మేజర్` అనే భారీ చిత్రం రూపొందనుంది. అడివి...
ఖాట్మండు : నేపాల్లో హెలికాఫ్టర్ కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. నేపాల్లోని తెహ్రాతూమ్ జిల్లాలో బుధవారం హెలికాఫ్టర్ కుప్పకూలింది. మృతుల్లో నేపాల్ పర్యాటక శాఖ మంత్రి రవీంద్ర అధికారి కూడా ఉన్నారు. మంత్రి...
ఇస్లామాబాద్: భారత్తో చర్చలకు సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేయడం, తదనంతర పరిణామాల్లో భారత్, పాక్...
ఇస్లామాబాద్: మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళాలు పాకిస్థాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 1000కిలోల బాంబులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మూడు కీలక ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి....
కర్నూలు, ఫిబ్రవరి 27: జనసేనాని పవన్ కళ్యాణ్కు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటన ముగించుకొని కడప జిల్లాకు వెళుతున్న జనసేన అధినేత...
గురునాథ రెడ్డి సమర్పణలో ఎ.బి.టి క్రియేషన్స్ బ్యానర్పై రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం `వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ`. రామ్కార్తీక్,...
అమరావతి, ఫిబ్రవరి 27: చీరాల ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ అధికారికంగా వైసిపిలో చేరారు. టిడిపికి రాజీనామా చేసిన ఆమంచి ఇటీవల వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి పార్టీలో చేరికకు సుముఖత వ్యక్తం చేశారు....
(Photos:courtesy by ANI ఢిల్లీ, ఫిబ్రవరి 27: పార్లమెంట్ లైబ్రరీ హాలులో బిజెపియేతర పక్షాలు భేటీ అయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, పుల్వామా ఉగ్రదాడి, వాయుసేన దాడులు తదితర విషయాలతో...
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి తమ దేశానికి చెందిన గగనతలంలో బుధవారం ఉదయం నుంచీ దాడులు చేపట్టామని పాకిస్థాన్ ప్రకటించింది. అంతేగాక, భారత్కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్...
పుల్వామా టెర్రర్ దాడికి ప్రతిగా భారత యుద్ధవిమానాలు జరిపిన మెరుపు దాడి దరిమిలా జమ్ము కాశ్మీర్ సరిహద్దులో బుధవారం యుద్ధ వాతావరణం నెలకొన్నది. పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందోనన్న ఉత్కంఠ ప్రజల్లో మొదలయింది. పాక్ గగనతలం...