మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న చిత్రం ‘మహర్షి’. సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ...
కాపీ ట్యూన్స్ కొడతాడు.. వాయిద్యాల హోరుతో సాహిత్యాన్ని చంపేస్తాడు.. ఇలాంటి పేరు తెచ్చుకున్న తమన్కి తొలిప్రేమ మంచి బ్రేక్ ఇచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్లా ఆ సినిమా ఉపయోగపడింది. వెంటనే త్రివిక్రమ్,...
శ్రీనగర్ : సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ వాయుసేన యుద్ధ విమానాన్ని భారత్ దళాలు కూల్చివేశాయి. ఈ విషయాన్ని ఎన్డిటివి తొలుత ప్రకటించినా తరువాత ఉపసంహరించుకుంది. హింధూస్థాన్ టైమ్స్ మాత్రం ఎఎన్ఐ న్యూస్...
అమరావతి, ఫిబ్రవరి 27: రాజధాని విషయంలో తమ వైఖరిపై జరుగుతున్న ప్రచారం ఎన్నికలలో ఇబ్బంది తెచ్చిపెడుతుందేమోనన్న అనుమానంతో వైసిపి ఆ విషయంలో స్పష్టత ఇచ్చింది. వైసిపి అధికారంలోకి వచ్చినా రాజధాని అమరావతిలోనే ఉంటుందని వైసిపి...
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని బుద్గాంలో భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన మిలిటరీ హెలికాప్టర్ బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వాయుసేన అధికారులతోపాటు ఓ పౌరుడు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు....
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని `యాత్ర` సినిమా చేసిన దర్శకుడు మహి.వి.రాఘవ్.. వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. సినిమా మేకింగ్ పరంగా `యాత్ర` చిత్రంతో మహి వి.రాఘవ్కి మంచి ప్రశంసలే...
కొందరు నటీనటులు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. వివాదాల కారణం కావచ్చు.. ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్లు ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. ఇలాంటి వారిలో తమిళ హీరో శింబు ముందు వరుసలో ఉంటాడు. ఈ...
కోబ్రా పోస్ట్ అనే సంస్థ నిర్వహించిన ఓ స్కామ్లో దాదాపు 36 మంది బాలీవుడ్ సెలబ్రిటీలు అడ్డంగా బుక్కయ్యారు. ఈ విషయం జరిగిన వారం అయ్యిందో లేదో మరో విషయంలో మరికొంత స్టార్ సినీ...
విద్య ఒసగు వినయము అన్నారు. విద్య నిఘాఢమగు విత్తము అని కూడా అన్నారు. విద్య లేనివాడు వింత పశువు అని మరొకరు అన్నారు. కానీ అందరికంటే అద్భుతంగా చెప్పినవాడు మార్క్ ట్వైన్. ఇన్...
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని షోపియాన్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు చోటు చేసుకున్న ఎదురుకాల్పుల ఘటనలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత వైమానిక దళాలు పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన...
అమరావతి, ఫిబ్రవరి 27: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి అమరావతి రాజధాని వాసి అయ్యారు. రాజధాని పరిధిలో తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటిలో బుధవారం ఉదయం ఆయన గృహ ప్రవేశం చేశారు....
బోయపాటి శ్రీను.. డైరెక్టర్గా సక్సెస్ ఉన్నప్పుడు ఆయనతో సినిమా చేయాలని నిర్మాతలందరూ ఎగబడ్డారు. కొందరేమో ముందుగానే అడ్వాన్స్లిచ్చారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈరోజు మనల్ని కావాలనుకున్నోడు.. రేపు సక్సెస్...
వాషింగ్టన్: పాకిస్థాన్ తమ దేశంలోని ఉగ్రవాద సంస్థల నిర్మూలనకు చర్యలు చేపట్టాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను భారత వైమానిక దళాలు ధ్వంసం చేసిన మరుసటి రోజే...
జగన్ సీఎం అయితే రాజధాని మారుతుందన్న ప్రచారం తమకు నష్టం కలిగిస్తుందని గ్రహించిన వైసిపి ఆ ఊహాగానాలకు తెర దించే ప్రయత్నం మొదలుపెట్టింది. తాము అధికారంలోకి వచ్చినా ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని వైఎస్సార్సీపీ...
భారత వాయుసేన విమానాలు ఈ రోజు ఉదయం పాకిస్థాన్ భూభాగంలో ధ్వంసం చేసిన జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరం చాలా పెద్దది. పది మిరేజ్ 2000 ఫైటర్ జెట్స్ వెళ్లి ఆ శిబిరంపై వెయ్యి...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జట్ చిత్రం ‘సాహో’… బాహుబలి తరువాత చేస్తున్న సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలే ఉన్నాయి. సుజీత్ డైరెక్షన్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న...
`రంగస్థలం `ఫేమ్ మహేష్, సోమివర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `నేను నా నాగార్జున`. ఆర్.బి.గోపాల్ దర్శకత్వంలో గుండపు నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ను ప్రముఖ పారిశ్రామిక వేత్త,...
పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళాలు దాడులు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవనంలో ఈ సమావేశం జరుగుతున్నది....
సినిమా రంగంలో కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశం అలాంటిదే. వివరాల్లోకెళ్తే 2008లో రవితేజ, వి.వి.వినాయక్ కాంబినేషన్లో విడుదలైన `కృష్ణ` చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది....
హీరోకి పెళ్లైనా పర్వాలేదు కానీ హీరోయిన్ కి పెళ్లి అయ్యింది అంటే దాదాపు కెరీర్ క్లోజ్ అయినట్లే, గ్లామర్ షో పరంగా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటిని తట్టుకోని ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్...
బాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై వివాదం రేగిన సమయంలోనే శ్రీరెడ్డి టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్కు శ్రీకారం చుట్టారు. రానా సోదరుడు, ప్రముఖ నిర్మాత డి.సురేష్బాబు తనయుడు అభిరాం తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నాడని...
రానా దగ్గుబాటి పాత్రల కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే నటుల్లో ఒకరు. ఆయన చేసిన పాత్రలే ఆయనకు ఇప్పుడు సమస్యను తెచ్చిపెట్టాయి. `బాహుబలి` చిత్రంలో భల్లాలదేవ పాత్ర కోసం రానా వెయిట్ పెరగడం.....
బాజీరావ్ మస్తానీ సినిమాలోని ‘మల్హరీ’ పాట గుర్తుందా? రణ్వీర్ సింగ్ పాత్ర కోసం విశాల్ దడ్లానీ ఆ పాట పాడాడు. ఆ పాటలో ఇంకెవరైనా నటిస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత్ చేసిన మెరుపు దాడిపై చైనా స్పందించింది. భారత్, పాక్ లు సంయమనం పాటించాలని చైనా కోరింది. జైషే చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా...
కాశ్మీరంటే నాకు అమితానందం. ఆ పేరు వింటే చాలు అక్కడి చినార్ చెట్లు నాలోంచి బయటకొచ్చి పొడవాటి నీడల్లా నా ముందే పరచుకుంటాయి. పైన్ చెట్లు నన్ను పిలుస్తున్నట్టు నిటారుగా నిలబడి మబ్బుల ఆకాశాన్ని...
రకుల్కు 2019 ఏడాది పెద్దగా కలిసి రాలేదు. ఎందుకంటే రకుల్ అతిథి పాత్రలో శ్రీదేవిగా నటించిన `యన్.టి.ఆర్ కథానాయకుడు` బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టింది. తర్వాత రకుల్ హీరోయిన్గా నటించిన తమిళ చిత్రం `దేవ్`...
నాని, విక్రమ్కుమార్ కాంబినేషన్లో `గ్యాంగ్ లీడర్` సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. సినిమా టైటిల్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే...
సినిమా ఇండస్ట్రీలో న్యూ టాలెంట్ను, టెక్నాలజీని ఎంకరేజ్ చేసే వాళ్లు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో నందమూరి కల్యాణ్ రామ్ ఒకరు. తొలిసినిమా అతనొక్కడేతో సురేందర్రెడ్డి, మల్లిఖార్జున్, నరేంద్ర, సునీల్ రెడ్డి, అనీల్ రావిపూడి,...
శత్రువు ముందు నమ్రతతో, మర్యాదగా ఉంటే నిన్ను పిరికివాడనుకునే ప్రమాదం ఉంది. పాండవులతో కౌరవులు వ్యవహరించిన విధంగా అన్నమాట. భారత సైన్యం బుధవారం ట్వీట్ చేసిన ఒక పద్యం భావం ఇది. వాస్తవాధిన రేఖ...
కొన్ని సినిమా పేర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంటాయి. బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ సినిమా టైటిల్ ఇప్పుడు అలాంటి ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. తొలి చిత్రం `దఢక్`తో ఇటు ప్రేక్షకులు,...
భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడులపై చర్చించేందుకు పాకిస్తాన్ పార్లమెంట్ బుధవారం అత్యవసర సమావేశం కానుంది. పార్లమెంట్లోని ఉభయ సభల సభ్యులు సమావేశానికి తప్పక హాజరుకావాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలను...
ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు జరిపిన దాడులపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ తీవ్రంగా స్పందించారు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది.. తాము కూడా తగిన విధంగా...
వాస్తవాధీన రేఖ ఆవల ఇండియా వాయసేన జరిపిన దాడిని కాంగ్రెస్ శ్లాఘించింది. తెల్లవారు ఝామున యుద్ధవిమానాలు బాల్కోట్ వద్ద జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరంపై బాంబు దాడులు జరిపింది. తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్...
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర...
పుల్వామా దాడిని మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నదన్న ప్రతిపక్షాల విమర్శలకు తగినట్లుగానే ప్రధాని మోదీ, బుధవారం రాజస్థాన్లో మాట్లాడుతూ, దేశం ఇప్పుడు భద్ర హస్తాలలో ఉందని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత...
పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం ప్రకటన చేశారు. సాయంత్రం 5గంటలకు సమావేశం జరుగుతుందని...
తెలుగు సినీమా హిస్టరీనే తిరగరాసే సినిమా అవుతుందనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రేక్షకులని తీవ్ర నిరాశ పరిచింది. కథానాయకుడు పోయినా మహానాయకుడు కాపాడుతుంది అనుకుంటే రెండవ భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పరిస్థితి మరీ దారుణంగా...
చంద్రబాబును చూస్తే తనకు జాలి తప్ప అసూయ లేదని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం వైసిపి తీర్ధం తీసుకోనున్న సందర్భంగా కుమారుడు హితేష్తో కలిసి ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు....
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్పై జరిపిన వైమానిక దాడిలో దాదాపు 300 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్టు భద్రతాదళాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ ధాటికి పీవోకేలో ఉన్న...
పాకిస్తాన్కు చెందిన డ్రోన్ను భారత భద్రతా దళాలు కాల్చి వేశాయి. ఈ ఘటన గుజరాత్లోని కచ్ సరిహద్దుల్లో చోటుచేసుకుంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు...
సర్జికల్ స్ట్రైక్పై భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, పెద్ద సంఖ్యలో జైషే ఉగ్రవాదులను హతమార్చామని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున భారత్...
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళాలు మెరుపుదాడులు చేశాయి. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో తాము విజయవంతమైనట్లు భద్రతా అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో...
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య గల నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30గంటలకు ఈ దాడులు చేసింది. ఉగ్ర శిబిరాలపై భారత భద్రతా...
హైదరాబాద్ ఫిబ్రవరి 25 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబుపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని కేటిఆర్...