విశాఖ, మార్చి 31: ప్రధాని నరేంద్ర మోది ప్రజలకు చౌకీదార్ కాదనీ, దోపిడీ దారులకు కాపలాదారు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా విమర్శించారు. విశాఖ మున్సిపల్ మైదానంలో ఆదివారం రాత్రి...
మక్కా మసీదు పేలుళ్ల కేసులో స్వామీ అసిమానంద్ను నిర్దోషిగా విడుదల చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కోర్టు న్యాయమూర్తి రవీంద్రా రెడ్డి బిజెపిలో చేరారంటూ సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ ప్రచారంలోకి...
గత ఏడాది `2.0` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎమీ జాక్సన్ తర్వాత మరో సినిమా ఏదీ చేయలేదు. తన బాయ్ ఫ్రెండ్, బ్రిటన్కు చెందిన వ్యాపార వేత్త జార్జ్ పనాయొటోతో ఎంగేజ్మెంట్...
`బాహుబలి` తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే నిర్మాతలు భారీ బడ్జెట్తో సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ 19వ సినిమా `సాహో`....
ఖమ్మం, మార్చి 31: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని...
ఈ ప్రపంచాన్ని నిట్టనిలువుగా చీల్చడానికి లక్షా తొంభయ్ ప్రాతిపదికలున్నాయి. ఉదాహరణకి మనుషులందర్నీ పట్టుకుని జెండర్ ప్రాతిపదికమీద ఆడా – మగా అంటూ నిలువునా చీల్చిపారేయొచ్చు. ఆ మాటకొస్తే, జంతువుల్ని మాత్రం ఇదే లెక్కన చెక్కా...
కేవలం హీరోయిన్గానే నటించాలని కాకుండా.. ప్రాముఖ్యత ఉంటే చాలు చిన్న పాత్రలైనా చేయడానికి సిద్ధమని అంటుంది శ్రద్దాదాస్. స్పెషల్ సాంగ్స్లో కూడా కాలు కదపడానికి తయారే అంటున్న ఈ సొగసరికి ఇప్పుడు మంచి అవకాశం...
అమరావతి, మార్చి 31: అభిమానుల హృదయాలను దోచుకోవాలని చేయి (హ్యాండ్) ఇస్తే అభిమాని ముసుగులో ఒక చోరాగ్రేసరుడు ఆ మహిళా నేత ఉంగరాన్నే దోచుకునేందుకు ప్రయత్నించిన వైనమిది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నేతలు,...
విజయవాడ, మార్చి 31: కేంద్రంలోఅధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రజల...
నరసాపురం, మార్చి 31: హేమాహేమీలు తలపడుతున్న నరసాపురం లోక్సభ స్థానంలో విజేత ఎవరవుతారన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఈ నియోజకవర్గం నుండి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు రంగంలో ఉన్నప్పటికీ...
తిండి పెట్టకుండా చంపిన భర్త.. అత్త అదనపు కట్నం కోసం కేరళలో ఘోరం మరణించిన మహిళ బరువు 20 కిలోలే కరునాగప్పల్లి (కేరళ): కట్నం కోసం వేధించేవాళ్లను చూశాం. రాచిరంపాన పెట్టడమూ తెలుసు. కానీ...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానంతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచీ పోటీ చేయడం ఖరారైంది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ ఢిల్లీలో...
పణజి: గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారులు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి రాష్ట్రానికి, దేశానికి నిబద్ధులై ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన కుమారులు ఉత్పల్,...
లక్నో: యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమిని వదిలి వెళ్లిన నిషాద్ పార్టీ నేతలతో మాట్లాడేందుకు సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ నిరాకరించారు. 2018 ఉప ఎన్నికలలో గోరఖ్ పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థిని...
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న అనిల్ శర్మ.. తన సొంత కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేసేది లేదని చెప్పారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కుమారుడు...
విశాఖ, మార్చి 31: విశాఖలో నేటి సాయంత్రం జరిగే టిడిపి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్లొంటున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టిడిపి ఆదివారం విశాఖ నగరంలోని ఇందిరాప్రియదర్శని మున్సిపల్ క్రీడామైదానంలో...
`బ్రోచేవారెవరురా`… టైటిల్తోనే ఆకట్టుకుంటున్న సినిమా. ఈ సినిమాలో తన పాత్ర గురించి నివేదా థామస్ ఆ మధ్య గొప్పగా చెప్పడంతో సినిమాపై అమాంతం క్రేజ్ పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో హీరో లుక్...
ఘజియాబాద్ ఆలయంలో కాల్పులు వివాహేతర సంబంధం కోసం ఘాతుకం ఘజియాబాద్: దంపతులను గుడిలో కాల్చిచంపిన ఢిల్లీ పోలీసు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. తనతో వివాహేతర సంబంధం కొనసాగించనందుకు ఆగ్రహంతో అతడు వారిద్దరినీ ఘజియాబాద్...
నీరవ్ విచారణకు పదవీకాలం ముగిసిన అధికారి మధ్యలోనే వెనక్కి పిలిపిస్తూ ఈడీ ఉత్తర్వులు మళ్లీ ఉత్తర్వులు రద్దుచేసుకున్న ఈడీ అధిపతి న్యూఢిల్లీ: అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారట.. అలా ఉంది మన...
తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని కేసు ఇంజంక్షన్ ఇచ్చిన బెంగళూరు కోర్టు బెంగళూరు: తన గురించి తప్పుడు, పరువునష్టం కలిగించే వార్తలు ప్రచురించకుండా మీడియాపై దక్షిణ బెంగళూరు బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య పైచేయి సాధించారు....
సీఆర్పీఎఫ్ బస్సును ఢీకొని పేలిన కారు కారు డ్రైవర్ అదృశ్యంపై అనుమానాలు ఎన్నికల ముందు కశ్మీర్ లో ఘటన శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో మరో ఉగ్రవాద దాడికి ప్రయత్నం జరిగిందా? పారామిలటరీ బలగాల...
అమరావతి, మార్చి 30: ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్గా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) ఉత్తర్వులు జారీ చేసింది. సిఇసి అదేశాల మేరకు ఇంటెలిజెన్స్ డిజి ఎబి...
గుంటూరు, మార్చి 30: అవినీతి రహిత పాలన జనసేన-వామపక్షాల కూటమితోనే సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లాలో జనసేన, వామపక్ష అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని...
మొన్న బుధవారం నాడు నా క్రైస్తవ స్నేహితుడి నుండి ఒక నాకు ఒక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. హైందవులు అయిన తన అత్తా మామలు నమ్మశక్యం కాని రీతిలో విచ్చలవిడిగా ఈ మెసేజ్ని...
అమరావతి, మార్చి 30: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక విశాఖ జిల్లా గాజువాక వాసి అవుతున్నారు. జరుగుతున్న ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా గాజువాకలో ఉండేందుకే...
గాంధీనగర్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుండి బరిలో దిగేందుకు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. గాంధీనగర్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అమిత్షా తన నామినేషన్...
విశాఖ, మార్చి 30: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర ప్రజలు విశాఖ పార్లమెంట్ స్థానంపై ఆసక్తి చూపుతున్నారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పని చేసిన సమయంలో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసు...
`దఢక్` సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తనయ జాన్వీకపూర్.. ఇప్పుడు గుంజనా సక్సేనా జీవిత చరిత్రలో నటించడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా తర్వాత జాన్వీ రెండు పాత్రలున్న సినిమాలో నటించబోతుందట. అందులో ఓ...
సూపర్స్టార్ మహేష్ 25వ సినిమా `మహర్షి`. ఏప్రిల్ 12 చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకోనుంది. మే 9న సినిమా విడుదల కానుంది. మహేష్ 25వ సినిమా కావడంతో.. సినిమా విడుదల ఫిక్స్ కావడంతో, సినిమాపై...
`భరత్ అనే నేను` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వాని.. `వినయవిధేయరామ` చిత్రంలో రాంచరణ్తో కూడా నటించింది. తర్వాత బాలీవుడ్లో తన సినిమాలతో బిజీగా మారిపోయింది. రీసెంట్గా కలంక్ సినిమాలో...
యూత్స్టార్ నితిన్ ఓ కొత్త ప్రయోగానికి తెర తీశాడు. ఇప్పటి వరకు మన తెలుగు సినిమాల్లో రెండు భాగాలనే చిత్రీకరించారు. తొలిసారి మూడు పార్టులతో ఓ సినిమా తెరకెక్కనుంది. అందులోనితిన్ హీరోగా నటించబోతున్నాడు. రైటర్...
అమరావతి, మార్చి 30: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు రాష్టంలోని 25 పార్లమెంట్ స్థానాల్లో వైసిపి 18నుండి 20 వరకూ సాధించే అవకాశం ఉందని వెల్లడిస్తుండటం ఆ పార్టీ వర్గాలలో...
బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. బద్రి, నాని, నరసింహుడు చిత్రాల్లో నటించిన ఈమెపై ఓ నిర్మాత కేసు పెట్టారు. ఇంతకు ఆ నిర్మాత ఎవరో తెలుసా!.. అజయ్కుమార్...
న్యూఢిల్లీ: బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం చేసిన దాడులకు కావల్సినన్ని సాక్ష్యాలున్నాయని భారత వైమానిక దళ ప్రధానాధికారి బీఎస ధనోవా అన్నారు. కానీ పాకిస్థాన్ మాత్రం తమకు జరిగిన నష్టాన్ని అంగీకరించడానికి...
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని మహాకూటమికి అప్పుడే బీటలు వారుతున్నాయి. ముందే సమాజ్ వాదీ పార్టీ – బహుజన సమాజ్ పార్టీ కూటమిలో కాంగ్రెస్ చేరలేదు. ఇప్పుడు ఆ కూటమిలో భాగస్వామి అయిన నిషాద్ పార్టీ...
అరిజోనా: అది అరిజోనా ఎడారి ప్రాంతం. అక్కడ చిన్నచిన్న పొదలున్నాయి. వాటి దగ్గరలో ఓ కంగారూ ఎలుక కూర్చుని ఉంది. తన ఆహారం కోసం అది చూసుకుంటోంది. అయితే, దాని పక్కనే.. ఒక పెద్ద...
తవ్వకాల్లో బయటపడ్డ టన్నెల్ పుణె మెట్రో పనులకు తవ్వకాలు పుణె: దాదాపు వంద సంవత్సరాల క్రితం తవ్వినట్లుగా భావిస్తున్న సొరంగం ఒకటి పుణె నగరంలో బయటపడింది. పుణె మెట్రోరైలు కోసం తవ్వకాలు జరుపుతుంగా ఇది...
తిరువనంతపురం: ఇస్రో మాజీ అధిపతి మాధవన్ నాయర్ ను చంపేస్తామంటూ ఇటీవల బెదిరింపులు వచ్చాయి. దానిపై కేరళ పోలీసులు ముమ్మరంగా ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ఆయనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖ రాసినట్లు...
వాషింగ్టన్: భారతదేశం చేసిన ఉపగ్రహ విధ్వంసక పరీక్ష ‘ఎశాట్’పై అమెరికా నిఘా వేసిందా? హిందూ మహాసముద్రంలో ఉన్న తన డిగో గార్షియా స్థావరం నుంచి నిఘా విమానాన్ని పంపి మొత్తం పరీక్షను పరిశీలించిందా? ఈ...
నంద్యాల : జనసేన ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ పాల్గొన్న బహిరంగ సభలో శుక్రవారం తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో సిరాజ్ (30) అనే...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ప్రతిపాదించారు. ఈ మేరకు ముగ్గురు పేర్లతో...
కర్నూలు, మార్చి 29: ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) కట్టుబడి పని చేసిందని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలులో జరిగిన బహిరంగ సభలో...
ఢిల్లీ : రైలు టికెట్లపై ప్రధాని మోది బొమ్మల వివాదం సమసిపోకముందే ఇండియన్ రైల్వేస్కు మరో సమస్య తలనొప్పిగా మారింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మై భీ చౌకీదార్ పేరుతో ఉన్న టీ కప్పుల్లో ప్రయాణికులకు...
దిల్రాజు నిర్మాతగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ నటించిన హిలేరియస్ ఎంటర్టైనర్ `F2`. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఈ చిత్రం 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను...