నంద్యాల ఎంపి ఎస్పివై రెడ్డి మృతి
కర్నూలు: నంద్యాల పార్లమెంట్ జనసేన అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపి ఎస్పివై రెడ్డి మంగళవారం తుదిశ్వస విడిచారు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా హైదరాబాదులో ఒక కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెడ్డి మంగళవారం రాత్రి...