(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆమె ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. కానీ ఇంగ్లీష్ చదవడం రాదు. కష్టపడి చదివి తన ప్రతిభతో ఉద్యోగం సంపాదించుకుందో, లేకపోతే వేరే మార్గంలో కొలువు కొట్టేసిందో తెలియదు...
అమరావతి: చంద్రబాబు, లోకేష్లకు ముందుంది ముసళ్ళ పండగ అంటూ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వారి అవినీతి చూసి ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెలికి తీసి ప్రజల ముందు ఉంచుతామని...
ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ అందరూ సినిమా మాధ్యమాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. సినిమా రంగంతో పాటు డెవలప్ అవుతూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న డిజిటల్ మాధ్యమంలోకి స్టార్స్ అందరూ అడుగుపెడుతున్నారు. రీసెంట్గా సమంత అక్కినేని...
మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుంది. డిసెంబర్ నెలలోని ఐదు సోమవారాల్లో ఐదు పాటలను విడుదల చేయడానికి...
నాగార్జున ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ అనే బాలీవుడ్ చిత్రంలోనటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి నాగ్ షూటింగ్ కూడా పూర్తయ్యిందని టాక్. అయితే ఈ సినిమాలో నాగ్ పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై సస్పెన్స్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను షాద్నగర్ పోలీస్స్టేషన్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. జైలుకు తరలించే క్రమంలో ఆందోళనకారులు పోలీసు వాహనాలకు అడ్డుగా వచ్చిన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించడం సర్వసాధారణం. సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణ చట్టం ప్రకారం భారీ ఫైన్ లు వేస్తున్నారు....
అమరావతి: రానున్న అయిదేళ్లలో అవినీతి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోవాలని వైసిపి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ అన్నారు. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే అవినీతి ర్యాంకింగ్లో ఒకట స్థానం నుండి 13వ...
కడప: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అమరావతి రాజధానిలో చెప్పులు వేయడం దుర్మార్గమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి అన్నారు. వైసిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వస్తుందని ఆనాడే తాను చెప్పానని తులసిరెడ్డి...
మహాత్మా గాంధీ హంతకుడిని దేశభక్తుడిగా కీర్తించడం ఇది కొత్త కాదు. సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వంటి హిందుత్వవాదులు గతంలో చాలా సందర్భాలలో నాధూరాం గాడ్సేని గొప్ప దేశభక్తుడిగా పొగిడారు. గాడ్సే మీద వారికున్న ప్రేమ...
అమరావతి: జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనున్నారు. ఎస్సి, ఎస్టి, బిసి,...
అమరావతి: జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ‘మంచి సిఎం కాదు-జనాన్ని ముంచే సిఎం’ అంటూ టిడిపి ఒక చిన్న పుస్తకం విడుదల చేసింది. ఇచ్చిన పథకాలకన్నా రద్దు చేసిన పథకాలే ఎక్కువ, మాట...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పాండునాయక్ (తహశీల్దార్) 14 రోజుల రిమాండ్ విధించారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు...
హైదరాబాద్: దారుణ హత్యకు గురయిన ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను తెలంగాణ గవర్నర్ తమిళిసై పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఇప్పటికే పలు పార్టీల ప్రజాప్రతినిధులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు, ప్రియాంక కేసును...
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని ‘మహా వికాస అఘాడీ’ ప్రభుత్వం నెగ్గింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. బలపరీక్షకు ముందే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సభ...
హైదరాబాద్: సిద్దులగుట్ట రోడ్డులో అయ్యప్ప ఆలయ సమీపంలో మృతి చెందిన మహిళ వివరాలను పోలీసులు కనుగొన్నారు. ఆమె మృతికి ఆత్మహత్య కారణంగా పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం,...
హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. షాద్నగర్తోపాటు తెలంగాణవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని.. బాధితురాలిని చంపిన విధంగానే ఆ రాక్షసులను హింసించి చంపేయాలని మహిళలు,...
అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు నేడు హైదరబాద్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలవనున్నారు. ముందుగా అమరావతి పేరును రాజధానిగా ఇండియా మ్యాప్లో పెట్టేలా కృషి చేసినందుకు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యోదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రియాంకరెడ్డిపై అఘాయిత్యానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని...
అమరావతి: విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని శిరిడి సాయి మందిరంలో సాయిబాబా విగ్రహానికీ వైసిపి జెండాను కట్టారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఆలయ అర్చకుడు దీనిపై వివరణ ఇచ్చారు. అది ఒక భక్తురాలు...
ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం శనివారం విశ్వాస పరీక్ష ఎదర్కోనుంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఉద్దవ్ థాక్రే నేడు బలపరీక్షకు సిద్దమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా కొద్ది రోజుల్లో మోగనున్నది. డిసెంబర్ 15 నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదేశారు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యోదంతంపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ఈ హత్య కేసులో నలుగురు నిందితులను శనివారం షాద్నగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితులను ఉరిశిక్ష వేయాలంటూ షాద్నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట...
అమరావతి: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటనలో కొందరు రాళ్లు, చెప్పులు విసరడాన్ని టిడిపి తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ఘటనపై ఇప్పటికే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుళ్లూరు పోలీస్...
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో కొత్త చిత్రం డిసెంబర్లో ప్రారంభం కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఎవడేసుబ్రమణ్యం` వంటి సూపర్హిట్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగురాష్ట్రాలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్య ఉదంతం తర్వాత మరోమారు ‘జీరో ఎఫ్ఐఆర్’ డిమాండ్ తెరపైకి వచ్చింది. సరిహద్దులతో సంబంధం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు...
అమరావతి: ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిపై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అందరూ తమ...
అమరావతి: వచ్చే విద్యాసంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఇంకా చర్చ నడుస్సూనే ఉంది. ఎంత వ్యతిరోకత వచ్చినా ముఖ్యమంత్రి వెనక్కి...
హీరో డాక్టర్ రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ను పోలీసులు రద్దు చేస్తారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే రాజశేఖర్ ఇటీవల కారును వేగంగా నడిపి ఔటర్ రింగురోడ్డులో యాక్సిడెంట్కి గురయ్యారు. చిన్న చిన్న గాయాలతో ఆయన బయటపడిన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా ? అనే సందిగ్దానికి తెరపడింది. రేపోమాపో ఎన్నికల నిర్వహణకు ప్రకటన రానున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి....
అమరావతి: పరిపాలన చేతకాకపోతే సలహాలు తీసుకోవాలి కానీ అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆరు నెలల కాలంలో వైఎస్ జగన్మోహనరెడ్డి...
హైదరాబాద్: ప్రియాంక రెడ్డి ఘటన మరవకముందే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘాతకం వెలుగు చూసింది. సిద్దులగుట్ట రోడ్డులో అయ్యప్ప ఆలయం పక్కన సుమారు 35 సంవత్సరాల మహిళను దుండగులు హత్య...
విశాఖపట్నం: టిడిపి నేత, మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జరిగింది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో...
హైదరాబాద్: తాను ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదనీ హతురాలు ప్రియాంకరెడ్డి తండ్రి శ్రీధర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ శివారులో డాక్టర్ ప్రియాంక రెడ్డిని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జపాన్ పార్లమెంటులో ఉన్నట్లుండి ఎంపీలంతా హెల్మెట్లు పెట్టుకున్నారు. స్పీకర్తో సహా అంతా తెల్ల రంగు హెల్మెట్లను ధరించారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్లో...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సి, ఎస్టి కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ టిడిపికి గుడ్బై చెప్పారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. కారెం శివాజీని గత టిడిపి ప్రభుత్వం ఎస్సి,...
ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో ‘మహావికాస్ ఆఘాడీ’ సంకీర్ణ సర్కారు శనివారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ బలపరీక్ష శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు ఏమి జరగలేదని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెలుగుదేశం ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసింది. అమరావతి గ్రాఫిక్స్ కాదు.. ఇది...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసులో సీసీ పుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లారీ డ్రైవర్, క్లీనర్తో...
హైదరాబాద్: డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కమిషన్ విచారణ నిమిత్తం హైదరాబాద్కు ప్రత్యేక బృందాన్ని కూడా పంపింది. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా...
అమరావతి: ఏపీలో అధికార వైసీపీ రంగుల పిచ్చి పరాకాష్ఠకు చేరింది. జాతీయ జెండాకు, గాంధీ విగ్రహం దిమ్మెకు, పంచాయతీ ఆఫీసులకు రంగులు వేయగా.. తాజాగా దేవుని విగ్రహానికి కూడా ఆపార్టీ జెండానే వేశారు. విజయనగరం...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ వ్యవహారం మరొక సారి తెరపైకి వచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనలో అక్రమంగా డ్రోన్ కెమెరాలు వినియోగించారంటూ పోలీసులకు వైసిపి ఫిర్యాదు...
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. శుక్రవారం లోక్ సభలో తన వ్యాఖ్యాలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను...
అమరావతి: టిడిపి పిచ్చివాగుళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న అమరావతిలో చంద్రబాబుపై దాడి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బకెట్ నీళ్లలో లీటరు పాలు కలిపి విద్యార్థులకు తాగేందుకు ఇచ్చిన ఘటన సంచలనమైంది. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పోషకాహారం కోసం విద్యార్థులకు పాలు...
అనంతపురం: రాజధాని అమరావతి పర్యటన సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు విసరడాన్ని బిజెపి నేత దగ్గుబాటి పురందీశ్వరి తప్పుబట్టారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలపొచ్చు...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల ఎన్నికలు జరిపించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 73 మున్సిపాలిటీలపై ఉన్న స్టేను శుక్రవారం హైకోర్టు ఎత్తివేసింది. జులైలో ఇచ్చిన నోటిఫికేన్ను హైకోర్టు రద్దు చేసింది. తిరిగి మరోసారి...