NewsOrbit

Month : December 2019

రాజ‌కీయాలు

చెవిలో పువ్వులు పెట్టింది చాలు!

Mahesh
అమరావతి: కృష్ణపట్నం పోర్టు విశేష అధికారాలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో కృష్ణపట్నం పోర్టుకు విశేష అధికారాలు కట్టబెట్టారని, ఇప్పుడు సీఎం జగన్ వచ్చిన తర్వాత కృష్ణపట్నం...
టాప్ స్టోరీస్

అమరావతిలో సతీసమేతంగా చంద్రబాబు పర్యటన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు జనవరి ఒకటవ తేదీన సతీమణి భువనేశ్వరితో కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించి రైతాంగానికి సంఘీభావం తెలియజేయనున్నారు.అమరావతి ప్రాంత రైతాంగం ఆందోళనలో ఉన్న నేపథ్యంలో నూతన...
టాప్ స్టోరీస్

ఏపీలో గ్రామ సచివాలయ పాలన వాయిదా

Mahesh
అమరావతి: ఏపీలో జనవరి 1 నుంచి ప్రారంభం కావాల్సిన వార్డు, గ్రామ సచివాలయ సేవలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. జనవరిలోనే మరో రోజున ప్రారంభించాలని...
టాప్ స్టోరీస్

తెలంగాణ సిఎస్‌గా సోమేష్ కుమార్

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ నియమితులయ్యారు. సోమేష్ కుమార్ నియామక ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కెసిఆర్ సంతకం చేశారు. 2023 డిసెంబర్ 31వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు....
సినిమా

స్టార్ హీరోకే నో చెప్పేసింది

Siva Prasad
టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. ప‌దేళ్ల త‌ర్వాత ఆయ‌న సినీ రీ ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న స్థానం చెక్కు చెద‌ర‌లేదంటే.. ఆయ‌న‌కున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవాలి. రీ ఎంట్రీ త‌ర్వాత...
టాప్ స్టోరీస్

సీఏఏ రద్దుకు కేరళ అసెంబ్లీ తీర్మానం

Mahesh
కేరళ: పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలంటూ కేరళ అసెంబ్లీ మంగళవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ఆమోదించింది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని ఉప‌సంహ‌రించాల‌ని కోరుతూ కేర‌ళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు....
సినిమా

బాలీవుడ్ రీమేక్‌లో..

Siva Prasad
అగ్ర క‌థానాయ‌కుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు `వైల్డ్ డాగ్‌` అనే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత నాగార్జున ఓ బాలీవుడ్ రీమేక్‌లో న‌టిస్తార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల ప్ర‌కారం.....
రాజ‌కీయాలు

‘రాజధాని తరలింపు సాధ్యం కాదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు అంశం జగన్ ప్రభుత్వ పరిధిలో లేదనీ, ప్రజలను గందరగోళ పరిచేందుకే సిఎం మంత్రులు ప్రకటనలు చేస్తున్నారనీ టిడిపి లోక్‌సభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు....
న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్‌టిసి కార్మికులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జనవరి ఒకటవ తేదీ నుంచి ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి ఒకటవ తేదీని ఆర్‌టిసి ఉద్యోగుల అప్పాయింటెడ్ డేగా పరిగణించనున్నట్టు...
టాప్ స్టోరీస్

‘హైదరాబాద్ సీపీ అక్రమంగా ఉంటున్నారు’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలంగాణలో అక్రమంగా ఉంటున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం గవర్నర్ తమిళిసైను కలిసిన కాంగ్రెస్ నేతలు.....
రాజ‌కీయాలు

‘టిడిపిలో ఉన్నామనే కక్షసాధింపు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: తాము టిడిపిలో ఉన్నామన్న కక్షతోనే ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని టిడిపి నేత, తాడిపర్తి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి ఆరోపించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులను మరో సారి రవాణా...
న్యూస్

విద్యార్థులపై లాఠీఛార్జి చేస్తారా?

Mahesh
అమరావతి: ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోరుతూ...
మీడియా

అరుపులూ – అవగాహనా రాహిత్యం

sharma somaraju
  పాఠ్యపుస్తకాలలో సతతహరితారణ్యాలు అనే మాట ఎదురైనపుడు అరణ్యాలు ఎలా పచ్చగా ఉంటాయి ? ఏదో ఒక కాలంలో   ఎండిపోవాలి కదా ? అనే ప్రశ్నలు ఎదురయ్యేవి ఆలోచించినపుడు! సదా టీవీ న్యూస్ ఛానళ్ళు...
టాప్ స్టోరీస్

పవన్‌ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత

Mahesh
అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజధాని పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు మంగళవారం కృష్ణయపాలెం నుంచి మందడం వెళ్తున్న సమయంలో పవన్‌ను పోలీసులు...
టాప్ స్టోరీస్

దేవుడికీ తప్పని సిఎం కాన్వాయ్ కష్టాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సిఎం కాన్వాయ్ వస్తుందంటే పోలీసులు ఎక్కడికక్కడ రోడ్ బ్లాక్ చేయడం ఎప్పుడూ జరుగుతుండేది. అయితే ఇక్కడ సిఎం కాన్వాయ్ కోసం దేవుడి ఊరేగింపును సైతం అరగంట పాటు నిలువరించారు...
టాప్ స్టోరీస్

‘వైసీపీ ప్రభుత్వం కూలిపోవచ్చు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ధర్నా చేస్తున్న రైతులను మంగళవారం పవన్ కలిశారు. ఎర్రబాలెంలో మహిళా రైతులతోపాటు...
న్యూస్

దివ్యాంగ మీసేవా నిర్వహకుడి ఆత్మహత్య బెదిరింపు

sharma somaraju
విశాఖ:  ఒక దివ్యాంగ మీసేవా నిర్వహకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ వాయిస్ మెసేజ్ పెట్టడం విశాఖపట్నం మధురవాడ ప్రాంత్రంలో కలకలం రేపింది. మీ సేవా కేంద్రాల ద్వారా అందే సేవలను ఇకపై గ్రామ సచివాలయాల్లోనే అందించాలని...
రాజ‌కీయాలు

రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టిన దేవినేని ఉమ

Mahesh
విజయవాడ: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్ష చేపట్టారు. ‘సేవ్ ఏపీ.. సేవ్ అమరావతి’ పేరుతో గొల్లపూడిలో...
సినిమా

స్కైలాబ్‌పై తెలుగు సినిమా

Siva Prasad
కొత్తవారికి సినీ ఇండ‌స్ట్రీలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ఈ క్ర‌మంలో అర్జున్ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్ర నిర్మాణ రంగంలోకి...
వీడియోలు

‘సామజవరగమన..’ వీడియో సాంగ్ ప్రొమో

Siva Prasad
‘సామజవరగమన..’ వీడియో సాంగ్ ప్రొమో  ...
రాజ‌కీయాలు

‘టిడిపి వీడను’

sharma somaraju
విశాఖ: తనకు పార్టీ మారే ఉద్దేశమేలేదని టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనను గంటా స్వాగతించిన నేపథ్యంలో ఆయన టిడిపిని వీడనున్నారంటూ విస్తృతంగా...
టాప్ స్టోరీస్

తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు?

Mahesh
హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్‌) ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న సిఎస్‌ ఎస్‌కె జోషి మంగళవారం పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో తరువాత...
టాప్ స్టోరీస్

సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆసియాలోనే ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థ కలిగిన సరళా సాగర్ ప్రాజెక్టుకు గండి పడింది. వనపర్తి జిల్లా శంకరమ్మపేట వద్ద కరకట్ట తెగిపోవడంతో నీరంతా బయటకు పోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత...
టాప్ స్టోరీస్

వంశీ మార్గాన్నే అనుసరించబోతున్న మద్దాలి గిరి?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలోనే గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి నడుస్తారా? వైసీపీలో డైరెక్ట్ గా చేరకుండా వంశీ మాదిరిగా ఆపార్టీకి మద్దతు ఇస్తారా ?...
న్యూస్

జెసికి జగన్ సర్కార్ మళ్లీ షాక్:ట్రావెల్స్ బస్సులు సీజ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డికి రవాణా శాఖ అధికారులు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారంటూ ఆయనకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను...
టాప్ స్టోరీస్

రాయపాటి నివాసాలపై సిబిఐ దాడులు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:టిడిపి నేత, మాజీ ఏంపి రాయపాటి సాంశివరావు నివాసం, కార్యాలయాలలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపి, తెలంగాణతో పాటు కర్నాటక, ఢిల్లీలో కూడా ఏకకాలంలో ఈ దాజులు...
టాప్ స్టోరీస్

పుర’పోరు’కు మూడు పార్టీలు దూరం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల గ‌డువు త‌రుముకొస్తోంది. ప్రధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు సిద్ధం అవుతున్నాయి. అయితే, గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి చ‌తికిల‌ప‌డిన పార్టీల్లో మాత్రం ఇప్ప‌టికీ ఉలుకూప‌లుకూ లేదు....
న్యూస్

ఖాకి నీడలో మందడం గ్రామం

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతుల చేస్తున్న ఆందోళనలు మంగళవారంతో 14వ రోజుకు చేరింది. మందడం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సచివాలయానికి వస్తుండటంతో గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళనకు బాబే కారణం: టీడీపీ ఎమ్మెల్యే

Mahesh
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆరోపించారు. తన నియోజకవర్గ అభివృద్ధి విషయమై మాట్లాడేందుకే సీఎం జగన్ ని కలిశానని చెప్పారు. సోమవారం సీఎం జగన్...
టాప్ స్టోరీస్

పూలింగ్‌ విధానంలో భూములు వెనక్కి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి ప్రాంత రైతుల నుంచి భూములు ఎవరూ లాక్కోవడం లేదని ఏపీ పంచాయితీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు మొత్తంతో...
న్యూస్

విశాఖ మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు

Mahesh
అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్ బిడ్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత టెండర్లని రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. నూతన...
సినిమా

సమంత ద్విభాషా చిత్రం

Siva Prasad
ప్ర‌స్తుతం పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క‌థ‌ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్న హీరోయిన్ స‌మంత అక్కినేని. ప్ర‌స్తుతం ఈమె `ది ఫ్యామిలీ మేన్ 2` వెబ్ సిరీస్‌లో కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది. దీని త‌ర్వాత స‌మంత మ‌రో...
రాజ‌కీయాలు

వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే!?

Mahesh
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. సోమవారం సీఎం జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గుంటూరు పశ్చిమ...
వ్యాఖ్య

వన్దే మాతరమ్!

Mahesh
నాకో అమ్మమ్మా, బామ్మా ఉండేవారు- వాళ్ళ చేతుల్లోనే నేను పెరిగాను. నాకో అమ్మ ఉండేది- ఆమె దయవల్లే నేను పుట్టి పెరిగి ఇక్కడున్నాను. నాకు “సొంత”అక్కల్లేరు. కానీ, మమ్మల్ని పెంచిపెద్దచెయ్యడంలో మా అమ్మకు కుడిచెయ్యిగా...
సినిమా

ఆదిలోనే షాక్‌!

Siva Prasad
స్టార్ క‌థానాయిక ప్రియాంక చోప్రా ఓ సినిమాలో న‌టిస్తూ నిర్మించాల‌నుకుంది. ఇంత‌కు ఆ సినిమా ఎవ‌రిదో తెలుసా? ఓషో శిష్యురాలు మా ఆనంద్ షీలా బ‌యోపిక్‌. ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ ట్రెండ్ గ‌ట్టిగా న‌డుస్తుంది. అందుకోసం...
రాజ‌కీయాలు

జగన్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి

Mahesh
విజయవాడ: సీఎం జగన్‌కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స తన నత్తి...
టాప్ స్టోరీస్

అమరావతిలో పర్యటించనున్న పవన్

Mahesh
మంగళగిరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం అమరావతిలో పర్యటించనున్నారు. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు పవన్‌ కల్యాణ్‌ సంఘీభావం తెలపనున్నారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి...
సినిమా

ముహూర్తం కుదిరింది

Siva Prasad
అగ్ర క‌థానాయ‌కుడు చిరంజీవి 152వ సినిమా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. తాజాగా ఈ సినిమాలో చిరంజీవి లుక్ టెస్ట్ కూడా...
టాప్ స్టోరీస్

‘మహా’ విస్తరణ.. కేబినెట్‌లోకి ఠాక్రే వారసుడు!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. సోమవారం మధ్యాహ్నం విధాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం ఉద్ధవ్‌...
టాప్ స్టోరీస్

రైతుల పోరాటానికి టీడీపీ అండ!

Mahesh
అమరావతి: రాజధాని కోసం ఆందోళనలు చేసే వారిని దొంగలుగా చిత్రీకరించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా...
సినిమా

నిర్మాణ రంగంలోకి

Siva Prasad
నేటి త‌రం అగ్ర క‌థానాయకుల్లో చాలా మంది నిర్మాత‌లుగా మారారు. మ‌హేష్‌, రామ్‌చ‌ర‌ణ్ ఇప్ప‌టికే కొత్త నిర్మాణ సంస్థ‌ల‌ను స్టార్ట్ చేసి సినిమాలు చేస్తుండ‌గా బ‌న్నీ కొత్త నిర్మాణ సంస్థ‌లో సినిమాలు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు....
టాప్ స్టోరీస్

అమరావతి రైతులకు బెయిల్

Mahesh
అమరావతి: రాజధాని రైతులపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై మంగళగిరి జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై దాడి చేశారన్న అభియోగంతో రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు పోలీసులు అరెస్టు చేసిన సంగతి...
సినిమా

క్యాచీ టైటిల్‌

Siva Prasad
గోపీచంద్ క‌థానాయ‌కుడిగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. గౌత‌మ్ నంద‌, పంతం సినిమాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రానున్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా క‌థానాయిక‌. బెంగాల్ టైగ‌ర్‌,...
టాప్ స్టోరీస్

‘ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి మాతో పెట్టుకొవద్దు’

Mahesh
తుళ్లూరు: అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపిన ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ సీఎం జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం తుళ్లూరులో జరిగిన రైతుల ఆందోళన దీక్షకు...
సినిమా

ప్ర‌భాస్ పెళ్లి అప్పుడేనా?

Siva Prasad
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో ప్ర‌భాస్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఈయ‌న పెళ్లి గురించి రెండు మూడేళ్లుగా ఏదో ఒక‌ర‌కంగా వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి అని వార్త‌లు వినిపించాయి....
Right Side Videos

డెత్ జర్నీ..రైలు డోర్ వద్ద ఫీట్!

Mahesh
(న్యూస్ ఆర్టిట్ డెస్క్) నడుస్తున్న రైలులో ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరం అని ఎంత చెప్పినా.. నేటి యువత మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. సర్కస్ ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ముంబైలో...
రాజ‌కీయాలు

రాజధాని రైతులకు మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా?

Mahesh
అమరావతి: రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టి జైలులో పెట్టడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్‌ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘‘రాజధాని నిర్మాణం...