అమరావతి: టిడిపి నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డికి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. జెసికి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీకి గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన లీజులను రద్దు చేసింది....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరిశిక్ష అమలుపై పటియాలా కోర్టు స్టే విధించింది. దోషులు నలుగురికి రేపు (ఫిబ్రవరి ఒకటి) ఉదయం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కరోనా వైరస్ తొలిసారి బయటపడిన చైనా నగరం వుహాన్లో వైరస్ బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతోంది. అది నిజానికి బూటకపు వీడియో అయినప్పటికీ వుహాన్లో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఆందోళనకు తొలి సారిగా ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి సంఘీభావం తెలియజేశారు. మందడంలోని రైతుల దీక్షా శిబిరాన్ని శుక్రవారం నరసరావుపేట వైసిపి ఎంపి లావు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:రాష్ట్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని వైసిపి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా శుక్రవారం భారీ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని పిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ పేర్కొన్నారు. శుక్రవారం జెఏసి నేతలు శైలజానాధ్ను కలిసి రాజధాని అమరావతి ఉద్యమ కార్యచరణను వివరించి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనా దృక్పథం అవలంబిస్తే మంచిదని టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వాల్తేర్ క్లబ్పై అధికార పార్టీ నేతల...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఫించను అర్హత వయసు అయిదేళ్లు తగ్గిస్తే లబ్దిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమిటీ జగన్మాయ అని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ...
ఈ మధ్య నా కలల నిండా పిల్లల్ని ఎత్తుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న తల్లులే కనిపిస్తున్నారు ఢిల్లీ తల్లులు..కాన్పూర్ తల్లులు..లక్నో తల్లలు..ముంబై తల్లులు.. బీహార్, రాజస్థాన్, పంజాబ్, హైదరాబాద్, కాశ్మీర్, అహ్మదాబాద్ ఎటు చూసినా..తల్లులే...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్కతా: అడ్డగోలు వ్యాఖ్యలతో నిత్యం వివాదాలను ఆహ్వానించే పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన వాచాలతను మరోసారి చాటుకున్నారు. ఈసారి మహిళలంటే తనకెంత చులకన భావనో చెప్పుకున్నారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించేందుకు ఢిల్లీ స్థాయిలో ఆందోళనలకు రైతులు సిద్ధం కావాలని టిడిపి నేత మాజీ ఎంపి మాగంటి బాబు పిలుపునిచ్చారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు, మహిళలు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. అమెరికాలోని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చైనాలో మొదట బయటపడి ఇప్పటికి 15 దేశాలకు పాకిన కరోనా వైరస్ బెడదను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రపంచ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అసాధారణమైన ఏ ఆరోగ్య సమస్య...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఈ రోజు నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించి ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. ఆర్థిక...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఫరూఖాభాద్: ఉత్తరప్రదేశ్లో 23 మంది పిల్లలను బందీ చేసిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. అతని భార్యను గ్రామస్థులు కొట్టి చంపారు. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. తన కుమార్తె పుట్టినరోజు పండగ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కొద్దిసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జనసేన పార్టీకి సిబిఐ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కరోనా వైరస్ భయంతో ఇటలీలో ఒక విలాస నౌక (క్రూజ్ షిప్)ను దిగ్బంధించారు. ప్రపంచంలోని భారీ క్రూజ్ షిప్లలో అయిదవ స్థానంలో ఉన్న కోస్టా స్మెరాల్డా నౌక ఇటలీలోని సివిటావెచ్చియా...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూజిలాండ్, వైట్ ఐలాండ్లో అగ్నిపర్వతం పేలిన సంఘటనలో గాయపడ్డ భారతీయ సంతతి అమెరికన్ డాక్టర్ ప్రతాప్ సింగ్ అలియాస్ పాల్ మరణించారు. ఇదే సంఘటనలో గాయపడ్డ ఆయన భార్య...
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్కల్యాణ్కు పంపారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కేంద్ర సంప్రదాయాల ప్రకారం ఏపి శాసనమండలి రద్దు బిల్లు నేరుగా చట్టసభలకు వెళ్లకపోవచ్చని విజయవాడ ఎంపి కేశినేని నాని అన్నారు. మండలి ఉండాలా వద్దా అనేది స్టాండింగ్ కమిటీ...
అమరావతి: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్కు మద్దతిచ్చిన నితీష్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు తెలిపారు. “ గత ఎన్నికలలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: రేపటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గురువారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టిడిపి, వైసిపి ఎంపిల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకొన్నది....
అమరావతి: గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ తీరుకు నిరసనగా కలెక్టరేట్ ఆవరణలో ఓ వృద్ధ రైతు ఆమరణ నిరాహార దీక్షను దిగడం సంచలనమైంది. కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ తనను చీదరించుకుంటున్నారని సదరు రైతు వాపోయాడు. తన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జామియా విశ్వవిద్యాలయం సమీపంలో కాల్పుల కలకలం చోటుచేసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం కొందరు నిరసన వ్యక్తం చేస్తుండగా ఒక గుర్తు తెలియని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడే పరిస్థితి లేదనీ, అడుగుతూనే ఉంటామనీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పినట్లుగా వైసిపి పార్లమెంట్ సభ్యులు గురువారం మరో...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా వైరస్’ ఇప్పుడు భారత్లోకి ప్రవేశించింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ధృవీకరించింది. కేరళ విద్యార్థికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలినట్లు...
(న్యూస్ అర్బిట్ డెస్క్) మన నగరాల్లో బయటకు వెళ్లాలంటే ట్రాఫిక్ భయం వెన్నాడుతుంది. ఇంకా పెద్ద నగరాలైన న్యూయార్క్, లండన్ వంటి చోట్ల ట్రాఫిక్ కష్టాలు ఇంకెంత భయంకరమో అనుకుంటాం. కానీ కాదు. మంచి...
ఆదిలాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన సమత కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకూ ఉరిశిక్షను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల...
గుంటూరు: ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారా? అంటే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. సిఆర్డిఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులు మండలికి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రపంచాన్ని భయపెడుతున్న ‘కరోనా వైరస్’వూహాన్లోని జంతుమాంసం విక్రయించే మార్కెట్ నుంచి వ్యాపించలేదా? చైనా తయారు చేసిన జీవాయుధం (బయో వెపన్) ప్రయోగశాలలో ఉండాల్సిన ఆ వైరస్ పొరపాటున బయటి ప్రపంచంలోకి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపూర్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. బాలకృష్ణ హిందూపూర్లో పర్యటిస్తుండగా రహమతపురం సర్కిల్ వద్ద ఆయన వాహనాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: చైనాలోని వుహాన్లో చిక్కుకున్న 58మంది భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్లు లేఖ రాశారు. చైనాలో కరోనా...
అమరావతి: రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన తోట రాంబాబు(40) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన రాజధాని కోసం ఎకరన్నర పొలాన్ని ఇచ్చారు. గత కొన్ని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితురాలిపై అనుచితంగా ప్రవర్తించారన్న అభియోగంపై ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే…తనను డేవిడ్ అనే...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి భవితవ్యం కేంద్రం చేతికి వెళ్లడంతో అక్కడ నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మండలిని రద్దు తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించి కేంద్రానికి...
ముంబై: బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫ్యాన్స్ని చూసి భయపడింది. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ‘కరోనా వైరస్’తో ప్రజలు, సెలెబ్రిటీలు కూడా ఆందోళన చెందుతున్నారు. దాంతో సన్నీ కూడా తెగ జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాదు సన్నీ లియోన్ ప్రతి...
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి...
అమరావతి: చైనాలో విజృంభిస్తున్న ‘కరోనా వైరస్’ తాజాగా ఏపీకి వ్యాప్తించినట్లు తెలుస్తోంది. చైనా నుండి కృష్ణా జిల్లా అవనిగడ్డకు వచ్చిన ఓ యువ డాక్టర్కు కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. చైనాలో ఎంబీబీఎస్ చదువుతోన్న...
పట్న: జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను బహిష్కరించారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పీకేతో పాటు మరో నాయకుడు పవన్ వర్మను కూడా పార్టీ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అన్ని మౌలిక సదుపాయాలతో అందుబాటులో ఉన్న నగరం విశాఖపట్నం అని, అందుకే అక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్కు బెస్ట్ ఆప్షన్ అని చెప్పామని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జిఎన్ రావు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ట్విట్టర్ వేదికగా పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సంతలో గొర్రెల...
న్యూఢిల్లీ: గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 20 వారాల వరకు గర్భం ఉన్నవారికి మాత్రమే అబార్షన్లు చేయించుకునే వెసులుబాటు ఉండగా.. ఇకపై...
చెన్నై: ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్ తో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా అడవుల్లో సంచరించడం అద్భుతమని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. సాహసికుడు బేర్ గ్రిల్స్ , డిస్కవరీ చానల్ కు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఏపి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మొదటి నుండి అనుమానం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అది ఇంటి వ్యక్తులపనే, బయటి వాళ్లు చేసి...
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ బద్ధంగానే వ్యవహరిస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు అన్నారు. శాసనమండలి రద్దు సిఎం జగన్ అనుకున్నంత సులువు...