NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Dhone (kurnool): మంత్రి బుగ్గన సమక్షంలో వైసీపీలో చేరికలు

Share

Dhone (kurnool): జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా పరిపాలన అందిస్తున్నదనీ, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన 60 మంది ముస్లిం మైనార్టీ కుటుంబాల వారు మంత్రి బుగ్గన సమక్షంలో బుధవారం టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

Buggana Rajendranath Reddy

 

ఈ సందర్భంగా వారికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్ర జాబ్ హబ్ గా మారుతుంది – సీఎం జగన్


Share

Related posts

Allu Arjun: సౌత్ ఇండియా లో కోట్లలో సంపాదిస్తున్న టాప్ హీరో అల్లు అర్జున్ మొదటి సంపాదన ఎంతో తెలుసా..??

sekhar

Justice NV Ramana: NV రమణ పవర్ ఫుల్ ఆర్డర్స్..! మోడీ, అమిత్ షా పై తీవ్ర ఆగ్రహం..!!

Srinivas Manem

ఆందోళనకరంగా ట్రంప్ ఆరోగ్యం.. 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్న వైద్యులు

Varun G