ఏసిబీ అడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి జివిజి అశోక్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందంలో కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్ర నాధ్ బాబు, అడిషనల్ ఎస్పీలు ఎస్ శ్రీధర్, ఎల్వీ శ్రీనివాసరావులతో పాటు ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఎసీపీలు, నలుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు ఉన్నారు. ఆలయాలపై దాడులకు సంబంధించి అన్ని కేసులను సిట్ విచారించనున్నది. ఆలయాలపై జరుగుతున్న దాడుల కలకలం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో మతసామరమస్య కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయంత తెలిసిందే.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…