AP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల కేంద్రాల్లో పని చేసే ఉద్యోగులకు ఇది వర్తించనున్నది.
ఇక హెచ్ఆర్ఏ ను 12 శాతం నుండి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావువేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు పెంపు వర్తించనున్నది.
Penugonda: త్రాగునీటి సమస్యపై రోడ్డెక్కిన మహిళలు.. ఖాళీ బిందెలతో రాస్తారోకో