NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Inter Students Alert: రేపే ఇంటర్ పరీక్షా ఫలితాలు.. ఎన్నిగంటల కంటే..?

Share

Inter Students Alert: ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపి విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. రేపు సాయంత్రం ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ 5,19 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరానికి చెందిన 4.84 లక్షల మంది విద్యార్ధులు పరీక్షకు హజరయ్యారు.

Intermediate exams

 

పరీక్షా ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అంటూ విద్యార్ధినీ విద్యార్ధులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే విద్యార్ధులు టెన్షన్ కు తెర దించుతూ పరీక్షా పలితాలను విడుదల చేసే తేదీ మరియు సమయాన్ని విద్యాశాఖ ప్రకటించింది. విజయవాడలో రేపు సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను ఆన్ లైన్ లో రిలీజ్ చేయనున్నారు.

 

TDP BJP: మోడీతో కలిసేందుకు సిద్దమంటున్న చంద్రన్న ..! అమిత్ షా తలుపులు తెరుస్తారా..?


Share

Related posts

కీళ్లనొప్పుల కు ఈ నూనెను  వాడి చుడండి..  ఆశ్చర్య పోతారు!!

Kumar

KCR : కేసీఆర్ ర‌గిలిపోయే మాట మాట్లాడిన ర‌ఘునంద‌న్ రావు

sridhar

CM YS Jagan Visakha Tour: నేడు విశాఖకు ఏపి సీఎం వైఎస్ జగన్ .. హర్యానా సీఎం మనోహర్ ఖట్టర్ తో భేటీ వెనుక మతలబు ఇదేనా..?

somaraju sharma