ఓటుకు నోటు కేసు cash for vote గుర్తుంది కదా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ telangana cm kcr వేసిన గేమ్ ప్లాన్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు telugudesham party president nara chandrababu పాత్ర ఇందులో తీవ్రంగా వినిపించింది.
అయితే, దీనిపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే , తాజాగా అంతకు మించి ఎపిసోడ్ లో చంద్రబాబు telugudesham party president nara chandrababu పేరు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. అదే హైదరాబాద్లోని బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ను bhuma akhila priya పోలీసులు అరెస్ట్ చేసిన ఉదంతం. తదనంతర పరిణామాలు .
అఖిల ప్రియ ఇలా ఇరుక్కుపోయి….
ప్రస్తుతం బోయిన్పల్లి కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్ పల్లిలోని అఖిలప్రియ bhuma akhilapriya నివాసంలో ఈ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తరువాత గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే, అయితే ఈ అరెస్ట్ పై సీపీ అంజనీకుమార్ ప్రెస్ మీట్ తో తెర మీదకు ఏవీ సుబ్బారెడ్డి av subbareddy పేరు వచ్చింది.
సుబ్బారెడ్డి ఎంట్రీ ఎందుకో ?
హైదరాబాద్లోని బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను bhuma akhila priya అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏవీ సుబ్బారెడ్డిగా av subbareddy పోలీసులు గుర్తించారు. మొత్తం కుట్రలో అఖిల ప్రియతో ఏవీ సుబ్బా రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు బాధితుల వాగ్మూలం ప్రకారం ఈ కేసులో A1 గా ఏవీ సుబ్భా రెడ్డి ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా భూమా కుటుంబంతో ఏవీ సుబ్బారెడ్డికి av subbareddy సరైన సంబంధాలు లేవు. కానీ అనూహ్యంగా A1 గా ఏవీ సుబ్బా రెడ్డి పేరు తెర మీదకు రావడం సంచలనం.
సుబ్బారెడ్డి కీలక కామెంట్లు …
హఫీజ్ పేట్ భూ వ్యవహారమంపై సుబ్బారెడ్డి స్పందించారు. హఫీజ్పేట్ భూ వ్యవహారంపై పోలీసులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని ఏవీ సుబ్బారెడ్డి av subbareddy అన్నారు. కేసు విచారణ దశలో ఉండగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఏవీ సుబ్బారెడ్డి av subbareddy అన్నారు. అఖిలప్రియ, భార్గవ్రామ్ పాత్రపై అన్ని వివరాలు నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు ఆధారాలతో బయటపెడతా… అఖిలప్రియ, భార్గవ్రామ్ వ్యవహారశైలిపై గతంలో హెచ్చరించా అని తెలిపారు. ఇప్పుడు అసలు విషయం… ఇలా ఏపీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు. అందులోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డంగా బుక్కయినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు అయిన సమయంలో చంద్రబాబు ను telugudesham party president nara chandrababu కేసీఆర్ telangana cm kcr టార్గెట్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది.