CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి పలు ప్రధాన అంశాలపై మోడీకి వినతి పత్రం అందించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంశాలు, ప్రత్యేక హోదా, తెలంగాణ నుండి రావాల్సిన బకాయిలు ఇలా పలు అంశాలను ప్రస్తావించారు సీఎం జగన్. ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి ఇవే సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం జగన్ వినతి పత్రాలను ఇస్తూనే ఉన్నారు. కానీ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంశాలు, ఇతర ప్రధాన సమస్యలపై మోడీ నుండి ఇంత వరకూ స్పష్టమైన హామీ రావడం లేదు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు తెలియజేసిన నేపథ్యంలో అయినా కొన్ని అంశాలపై అయినా నేరువేరుతాయోచూడాలి మలి.
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…