NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kruttivennu (Krishna): ఘనంగా దేశమ్మ తల్లి జాతర మహోత్సవాలు

Advertisements
Share

Kruttivennu (Krishna): కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో గ్రామ దేవత దేశమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఈ జాతర మహోత్సవాల్లో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తదితరులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ దేవత దేశమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని పాల్గొన్న నేతలు అకాక్షించారు.

Advertisements

 

తెలుగుదేశం పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ చార్జి కాగిత కృష్ణ ప్రసాద్ కూడా ఈ జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు మజ్జిగ అందజేశారు. ఆయన వెంట మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రత్తయ్య, నిడమర్రు మాజీ నీటి సంఘం అధ్యక్షులు బొర్రా  ఏడుకొండలు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisements

మోడీ ఏమి చేసినా హిందూత్వవాదులకి తప్పు లేదా..? పార్లమెంట్ బ్యాడ్ సెంటిమెంట్ తో ఓపెన్ చేశారా..?


Share
Advertisements

Related posts

Lock Down బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ లాక్ డౌన్ న్యూస్ పై క్లారిటీ ఇచ్చిన మంత్రి..!!

sekhar

వైసీపీ ఎంపి రాజుగారిపై సీబీఐ కేసు నమోదు..! ఎందుకంటే..?

Special Bureau

విశాఖలో మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన కార్యకర్తల దాడి .. జనసేనపై మంత్రులు ఫైర్

somaraju sharma