NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కు గుండె పోటు

Advertisements
Share

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, సర్పంచ్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వైవిబీ బాబు రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుకు గురైయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాబు రాజేంద్ర ప్రసాద్ ను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ రమేష్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు హార్ట్ స్ట్కోక్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే వెంటనే ఆయనకు చికిత్స అందించడంతో ప్రస్తుతం ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

Advertisements
YVB Rajendra Prasad

 

బాబు రాజేంద్ర ప్రసాద్ కు యాంజోగ్రామ్ చేసిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గుండె పోటుకు గురైనట్లు తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు త్వరగా బాబూ రాజేంద్ర ప్రసాద్ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisements

YS Viveka Case: మరల సుప్రీం కోర్టును ఆశ్రయించిన డాక్టర్ సునీత


Share
Advertisements

Related posts

Telangana : మహా రిస్క్ తీసుకున్న మహిళా ఏఎన్ఎం!అసలు విషయం తెలిస్తే ఆమెకి పాదాభివందనం చేస్తారంతే!!

Yandamuri

Nimmagadda Ramesh Kumar : తెగింపు – ధైర్యం అంటే ఇదే : జగన్ మోహన్ రెడ్డి CM కుర్చీ కే ఎసరు పెట్టిన నిమ్మగడ్డ ??

sekhar

నడిరోడ్డు పైన పాయింట్ బ్లాక్ లో యువతీ హత్యా

Special Bureau