29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: అనకాపల్లి ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం .. అయిదుగురు మృతి

Share

Breaking: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో సారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లారస్ ల్యాబ్ యూనిట్ 3 లో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంతో కార్మికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ప్రమాదంలో నలుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో కార్మికులు ఆందోళనకు గురైయ్యారు.

Fire Accident

 

సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫార్మా సిటీలో ఇంతకు పలు మార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రమాదం ఎలా జరిగింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.


Share

Related posts

Life Span: వీటిని తింటున్నారా..!? మీ ఆరోగ్యానికి బోనస్ పాయింట్స్ ఇవే..!!

bharani jella

Bigg Boss 5 Telugu: 13వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయిన సభ్యులు..!!

sekhar

Sardar Patel Death Anniversary: దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలు నిరుపమానం

somaraju sharma