NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు తెలంగాణ వాసులు మృతి

Road accident in palnadu district in ap
Share

Road Accident: ఏపిలోని పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లాకు ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Road accident in palnadu district in ap
Road accident in palnadu district in ap

 

వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా దామరచెర్ల మండలం నర్సాపురానికి చెందిన 23 మంది కూలీలు ఆటోలో ఏపిలోని గురజాల మండలం పులిపాడు గ్రామానికి వెళుతుండగా, వీరు ప్రయాణిస్తున్న ఆటోను దాచేపపల్లి మండలం పొందుగుల వద్ద లారీ ఢీకొట్టింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

వివేకా హత్య కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సీబీఐ .. మరో సారి సునీత దంపతులను విచారించిన సీబీఐ


Share

Related posts

జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి!!

Kumar

Google Chrome: గూగుల్ క్రోమ్ లో ఎక్కువగా బ్రౌస్ చేస్తున్నారా? అయితే మీకో హెచ్చరిక

Ram

న్యూఢిల్లీ : రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ విజయం తథ్యం : గడ్కరీ

Siva Prasad