SEC : రాష్టంలో గ్రామ పంచాయతీ local body elections ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ nimmagadda ramesh Kumar ఇటీవల ఎలక్షన్ ఈ వాచ్ యాప్ తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ యాప్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వం హైకోర్టు high court లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల తొమ్మిదో తేదీ వరకు ఆ యాప్ ను ఉపయోగించవద్దు అంటూ ఆదేశాలిచ్చింది. ఇప్పటికే ఈసీ యాప్, ప్రభుత్వ నిఘా యాప్ ఉండగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో యాప్ తీసుకురావడంపై వైసీపీ ycp నేతలు విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు.