NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

YS Vijayamma : బాబాయి హత్యలో చాలా ప్రశ్నలు ఉన్నాయి? వీటికి సమాధానం ఎవరు చెప్తారు??

YS Vijayamma : వైయస్ వివేకానంద రెడ్డి కూతురు వైయస్ సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రేగిన అలజడి కి వైఎస్ విజయమ్మ మళ్లీ చాలా రోజుల తర్వాత బహిరంగంగా ప్రెస్ నోట్ విడుదల చేసారు. వైయస్ వివేకానంద రెడ్డి మరణం వెనుక ఉన్న కారణాలు వ్యక్తులను బయట పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. అక్కడ వరకు చెప్పడం బాగానే ఉంది కానీ దీని వెనుక ఉన్న అసలు విషయాలను కూడా విజయమ్మ ఉంటే ఇంకా బాగుండేది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఉంటే ఆమె మాటకు మంచి విలువ ఉండేది.

so-many-deep-questions-in-ys-vivekananda-murder-case
so many deep questions in ys vivekananda murder case

వైయస్ వివేకానంద రెడ్డి మృతి పట్ల మొదట సిబిఐ విచారణ జరిపించాలని కోరిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తర్వాత మాట ఎందుకు మార్చారు. కోర్టు ఈ కేసు సిబిఐ కోర్టు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన ప్రత్యేక అఫడవిట్ దాఖలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? మొదట సిబిఐ విచారణ కావాలని కోరిన వెంటనే తర్వాత వద్దు అనడం వెనుక ఉన్న అసలు విషయాలనూ బయట పెట్టాలి.

వైయస్ వివేకానంద రెడ్డి మొదట అసహజ మరణమని కుటుంబ సభ్యులు ప్రచారంలోకి తీసుకొచ్చారు. దాని తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి రక్తసంబంధీకులు ఆయన ది హత్యే అని చెప్పడం, దాని తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మొదట వైయస్ వివేకానంద రెడ్డి సహజ మరణంగా ఎవరు ప్రచారంలోకి తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు? అనే విషయాలు కుటుంబ సభ్యులకు తెలుసు. దానిని బయట పెడితే బాగుంటుంది.

వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత తండ్రి హత్య మీద పలుమార్లు ముఖ్యమంత్రి సైతం కలిశానని చెప్పుకొచ్చారు. అయితే దీని మీద ఆయన స్పందన ఏమిటి అన్నది తెలియాలి. సీఎం అయ్యాక సుమారు తొమ్మిది సార్లు పైగా ఢిల్లీ వెళ్లిన వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిమీద ఏమైనా ఢిల్లీ పెద్దలకు ప్రత్యేక వినతులు ఏమైనా చేశారా లేదా అనేది కూడా కీలకమే.

వైయస్ సునీత చెప్పినట్లు ఈ కేసును రాజీ చేసుకోవాలని ఎవరూ సలహా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు. సిబిఐ విచారణ చేస్తున్న సమయంలో రాజు చేసుకోవాలని సలహా ఇవ్వడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి. ఎందుకు వారు రాజీకి ప్రయత్నించారు అన్నది కూడా కుటుంబ సభ్యులు తేల్చాల్సిన విషయం.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయస్ ఫ్యామిలీ అంతా కూర్చుని మాట్లాడుకుంటే ఈ కేసు దాదాపు పూర్తి అవుతుంది. ప్రశ్నలు సమాధానాలు అన్ని వైయస్ ఫ్యామిలీ దగ్గరే ఉన్నాయి. సిబిఐ అధికారులు ఎన్ని రోజులైనా దర్యాప్తులో వేగం లేకపోవడం కనీసం చార్జిషీటు దాఖలు చేయకపోవడం వెనుక ఉన్న కారణాలను కూడా రాజకీయపరమైన కారణాలే. అవి ఏమిటి అన్నది బయట వ్యక్తుల కంటే వైఎస్ కుటుంబానికి బాగా తెలుసు.

author avatar
Comrade CHE

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!