Supreme Court: ఏపీ సర్కార్ కు కోర్టుల నుండి చివాట్లు, మందలింపులు పరిపాటిగా మారాయి. అధికార యంత్రాంగం చేస్తున్న తప్పిదాలు, పొరపాట్లు కారణంగా అనేక కేసుల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణి విషయంలో ఏపీ సర్కార్ చర్యలపై సుప్రీం ధర్మాసనం సీరియస్ అయింది. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని గతంలో నే సుప్రీం కోర్టు పేర్కొన్నది. అయితే కరోనా సహాయం కోసం నిర్ణయించిన రూ.1100కోట్ల నిధులను ఏపీ సర్కార్ దారి మల్లించి ఇతర పధకాలకు ఖర్చు చేసింది అని దాఖాలు అయిన పిటిషన్ పై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా సుప్రీం కోర్టు ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా భాదితుల పరిహారం చెల్లింపులకు సంభందించి పూర్తి వివరాలతో మే 13 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కి నోటీసు జారీ చేసింది. ఇదే చివరి అవకాశమని సుప్రీం కోర్టు తెలిపింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Supreme Court: మే13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలి
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని గతంలోనే సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే సహాయం కోసం నిర్ణయించిన రూ.1100కోట్ల నిధులను ఏపీ సర్కార్ దారి మల్లించి ఇతర దాఖాలు చేసింది అని దాఖాలు అయిన పిటిషన్ పై గురువారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది.
ఈ సందర్బంగా సుప్రీం కోర్టు ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భాదితుల పరిహారం చెల్లింపులకు సంబంధించిన పూర్తి వివరాలతో మే 13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కి నోటీసు జారీ చేసింది. ఇదే చివరి అవకాశమని సుప్రీం కోర్టు నిరూపించింది.