33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Sileru river: బ్రేకింగ్.. సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా ..ఏడుగురు గల్లంతు

Share

Sileru river: విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సీలేరు నదిలో రెండు నాటు పడవలు ప్రమాదానికి గురైయ్యాయి. పడవలు మునగడంతో ఎనిమిది మంది గల్లంతు కాగా వారిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం నుండి బయటపడి ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. రెండు పడవల్లో 11 మంది ప్రయాణీకులు ఉన్నారు.

two boats immersion in Sileru river
two boats immersion in Sileru river

అందరూ వలస కూలీలుగా తెలుస్తోంది. ఒడిశా నుండి హైదరాబాదు కూలీ పనులకు వెళ్లిన వీరు లాక్ డౌన్ వల్ల తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం ఏడుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా మల్కాన్ గిరి జిల్లా కెందుగూడ, గుంటవాడ గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు.   ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

two boats immersion in Sileru river
two boats immersion in Sileru river

 


Share

Related posts

అధికంగా చేస్తే… అనర్ధాలే…!!

S PATTABHI RAMBABU

నూతనవధూవరులు నిహారికా – చైతన్యల ఫస్ట్ ఫోటో..! అదరహో….!

bharani jella

#RC 15: అతిపెద్ద సెంటిమెంట్ ఫాలో అవుతున్న దిల్ రాజు..బ్లైండ్‌గా ఇండస్ట్రీ హిట్ అని ఫిక్సవ్వాల్సిందే..

GRK