2020-21 వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య అభ్యసించేందుకు 14,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో మొత్తం 4,050 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులో...
ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి 2020 కౌన్సిలింగ్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఇప్పటికే ఆన్ లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 25 హెల్ప్లైన్...
ప్రతిభావంతుల అన్వేషణకు పరీక్ష నిర్వహించి, అర్హత సాధించినవారి చదువుకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో నిర్వహించే పరీక్షే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్టీఎస్ఈ). ఈ పరీక్షను రెండుదశల్లో నిర్వహించి వాటిలో అర్హత సాధించినవారికి...
ప్రస్తుతం కార్ల వినియోగం ఎక్కువగా ఉంది. ప్రతి 10 మందిలో ఇద్దరు కచ్చితంగా కారు వినియోగిస్తున్న వారే. చాలామందికి ఏంటంటే కొత్తగా వాహనం తీసుకున్నాను. కానీ మైలేజ్ ఎక్కువగా రావడం లేదు అంటుంటారు....
వాహనాలు తీసుకోవాలనుకునే వారికి ఒకటే సందేహం.. ఎలక్ట్రిక్ తీసుకోవాలా.? పెట్రోలా..? డీజిలా…? అనే ఆలోచనలు మొదలవుతాయి. అటువంటి సందేహాలకు బ్రేకులు వేసేలా ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది..! ఏపీలో...
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ సీహెచ్ఎస్ఎల్ (CHSL) 2020 ప్రకటన విడుదల చేశారు.ఇంటర్ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సుస్థిరమైన కెరియర్ నిర్మించుకోవచ్చు. ఎస్ఎస్సీ ప్రతిసంవత్సరం నిర్వహించే పరీక్షల్లో సీహెచ్ఎస్ఎల్...
చేయమనిషికి జీవన ఆధారం నీరు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించడానికి రోజు నీరు తాగడం చాల ముఖ్యం. రోజు మొత్తం చెమట ద్వార కోల్పోయిన నీటిని తిరిగి మళ్ళీ భర్తీ డం అవసరం. శరీరములో...
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 206 పోస్టులు. పతోతరగతి, ఇంటర్, డిప్లొమా అర్హత, ఆసక్తి ఉన్నవారు...
వాహన ప్రియులకి కొత్త కొత్త ఫీచర్స్, డిజైన్లు ,రంగుల బైక్స్ కోసం ఎదురుచూస్తుంటారు.తక్కువ వేగంగల ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఈ ట్రాన్స్ ప్లస్” ఇటీవల భారత మార్కెట్లో విడుదల అయింది. ఈ స్కూటర్...
10వ తరగతితో ఇంజినీరింగ్ అవకాశం పాలిటెక్నిక్ కోర్సుల ద్వారా సాధ్యమవుతుంది.కెరియర్లో త్వరగా స్థిరపడాలనుకునేవారు డిప్లొమాను ఎంచుకుంటారు.వీటి సిలబస్ పరిశ్రమలకు అనుగుణంగా, విద్య పూర్తి కాగానే ఆ విద్యార్థి సంబంధిత పరిశ్రమలో ఉద్యోగం సాధించేలా ఉంటుంది....
వర్షకాలం నుంచి శీతాకాలంలోకి ప్రవేశిస్తున్నాము. సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం ఇది. జలుబు, దగ్గు, ఫ్లూ సాధారణం. అయితే ఈ కరోనా కాలంలో వాటిని నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ఈ...
దేశంలో వైద్య పరిశోధనలను సమన్వయం చేయాలనే నిర్దిష్ట లక్ష్యంతో భారత ప్రభుత్వం మెడికల్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ( ICMR ) ను ఏర్పాటు చేసింది. ప్రపంచంలో అతిపెద్ద వైద్య పరిశోధన సంస్థలల్లో...
దేశ ఆర్థిక ప్రగతిని నిర్దేశించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే మార్గం-ఇంజనీరింగ్. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సమయం వచ్చేసింది.నూతన తరానికి చెందిన బీటెక్ / బీఈ విద్యార్థులు సాధారణ బ్రాంచిలకే పరిమితం కాకుండా...
ఒక్క రోజు సరిగా నిద్రలేకపోయినా, పని ఒత్తిడి పెరిగినా.. ఇలా కారణం ఏదైనా ముందు వచ్చేది తలనొప్పే. ఇది వినడానికి చిన్నపదమే అయిన బాధ మాత్రం ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి తరచుగా అధిక...
అర్హులైన గ్రామీణ విద్యార్థులకు ప్రామాణిక విద్యను అందించడం, జాతీయ సమైక్యతకు ఇతోధిక కృషి చేయడం వంటి సదాశయాలతో ఏర్పాటైన సంస్థ జవహర్ నవోదయ విద్యాలయం. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పాఠశాలలు...
వివాహ సమయాలలో తప్పకుండా చెప్పవలసిన మంత్రాలు దర్మేచ ,అర్దేచ ,కామేచ ,నాతి చరామి అని. దాని అర్దం జీవితం లో ప్రతి విషయంలోను తను చేసుకోబోయే స్త్రీ తోనే కలసి నడుస్తాను...
మార్కెటింగ్ సదుపాయాలు అభివృద్ధి చెందని రోజుల్లో గ్రామాల్లో సంతలు ప్రధాన వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. ఇప్పటికీ కొన్ని చోట్ల వాటి ఆదరణ ఇంకా తగ్గలేదు. మరికొన్ని చోట్ల ఈ సంతలు కొత్తపుంతలు తొక్కుతూ...
ఎట్టకేలకు మొదటి లగ్జరీఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించింది. బెంజ్ కారు మార్కెట్లోకి వస్తుందంటే వాహన ప్రియుల చూపులు ఆ వాహనంపైనే ఉంటుంది. లగ్జరీ కార్ల ఉత్పత్తిలో తనకు తానే సాటి...
తరచుగా ఎక్కువ మందిలో వేధించే సమస్యలో బీపీ లేక షుగర్ ఉంటాయి. ఆధునిక జీవినశైలితో షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచంలో అత్యధిక పేషెంట్లను ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం. ఈ ఆధునిక...
బహమాస్ దేశం దీవుల సమూహం. ఇక్కడ పందులు ఈత కొడుతుంటాయి. పారడైజ్ లాస్ట్ – బహామాస్ లోని పిగ్ బీచ్. ఈ పిగ్ ద్వీపానికి అధికారికంగా బిగ్ మేజర్ కే అని పేరు....
కొత్త జీవన విధానాన్ని కరోనా లాక్ డౌన్ ఆవిష్కరించింది. ఇప్పుడు ఇళ్లల్లో సీన్ మారిపోయింది. నలభీములు గరిటె తిప్పుతున్నారు. ఉరుకులు, పరుగుల జీవితానికి కామా పెట్టించిన లాక్డౌన్ ప్రజల్లో కొత్త ఆలోచనలను, సృజనాత్మకతను...
భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబిబిఎస్), దంత విద్యా కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం జిఓ నెంబర్...
కరోనా నేపథ్యంలో మార్చి నుంచి ఐటీ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు అప్పుడు 95 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేశారు ఈ నేపథ్యంలో లో ప్రస్తుతం 75...
హైదరాబాద్లో అడుగున నిత్యం ఆర్టిసి బస్సులు తిరుగుతూనే ఉంటాయి. బస్సులు ప్రయాణికులతో పాటు పొల్యూషన్ కూడా మొసుకుని వస్తాయి. ఆర్టీసీ బస్సుల పొగ వల్లే నగరంలో అధిక కాలుష్యం. అందుకే ఎలక్ట్రికల్...
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా ఎన్నుకున్నవారు ముఖ్యంగా రైల్వే జాబ్ కోసం ఎదురుచూసే వారు ఎక్కువమంది ఉంటారు.ఇందులో మంచి జీతంతో పాటు, అలోవెన్సెస్, కోర్ట్స్ కూడా అందిస్తారు. కరోనా సమయం లో...
ఇండోనేషియాలోని ‘బాలి’ ద్వీపం పర్యాటక కేంద్రంగా, పుణ్యస్థలంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 90 శాతం హిందువులు నివసించే ఈ ప్రాంతంలో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది.బాలిని దేవతల ద్వీపం అంటారు.ఇది అతిశయోక్తి...
ప్రపంచం మారుతుంది. కాలంతో పోటీ పడుతుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునికతను ఎంత తొందరగా అంది పుచ్చుకుంటే అంత మెరుగైన ఫలితాలను పొందవచ్చు. వాహన రంగంలో భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్...
జనరల్ నర్సింగ్ మరియు మిడ్వైఫరీ (జి.ఎన్.ఎం) అనేది క్లినికల్ నర్సింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారి కోసం రూపొందించిన మూడున్నర సంవత్సరాల డిప్లొమా కోర్సు. ఇందులో అభ్యర్థులకు పూర్తిస్థాయిలో కోలుకోవటానికి, అనారోగ్యంతో కానీ...
భారతదేశం రక్షణ రక్షణ వ్యవస్థలో ఒకటైనా భారత సైనిక దళం ఇండియన్ ఆర్మీ దీని ప్రధాన కర్తవ్యం శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం ప్రస్తుత భారత ఆర్మీ లో సుమారు...
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) AP LAWCET, AP PGLCET 2020 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలో హాజరైన అభ్యర్థులు ఫలితాలను తనిఖీ చేసుకోమని వివరించారు. స్కోరు...
విశ్రాంతికి సమయం కరువైంది. నిద్రలేక కొందరు బాధపడుతుంటే.. నిద్రపోవటానికి సమయం లేదని మరికొందరు బాధపడుతూ ఉంటారు. అయితే గాఢమైన నిద్రకు ప్రస్తుతం టెక్ యుగం ఆటంకంగా మారుతుంది. నిద్రకు కూడా సమయం...
టీచింగ్ ప్రొఫైల్ కోసం అభ్యర్థులను దేశవ్యాప్తంగా నియమించడానికి సీటెట్ పరీక్ష ద్వారా నియామకం జరుగుతుంది. టెట్ పరీక్ష నిర్వహించని రాష్ట్రాలు సీటెట్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తాయి.కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో...
ప్రస్తుత టెక్నాలజీ లో బ్రౌజింగ్ చేయని మనిషే లేడంటే నమ్మశక్యం కాదు. మనిషిని బ్రౌజింగ్ వేరు చేయలేనంత పరిస్థితి వచ్చేసింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్లోనో, కంప్యూటర్, ట్యాబ్,...
రుచికరమైన ఆహారం కోసం కొంత మంది భోజనప్రియులు హోటళ్ళుకు వెళ్తుంటారు.ఐతే అక్కడ లభించే ఆహార నాణ్యత గురించి ఎవ్వరు ఆలోచించటంలేదు.కమ్మటి రుచి, వాసనా రావడానికి మంచి పదార్ధాలు వాడుతున్నారో లేదో కూడా...
ప్రతి ఒక్కరు సన్నగా ఉండాలని కోరుకుంటారు.అందుకోసం యోగ, వాకింగ్, జిమ్ ఇలాంటివి చేస్తుంటారు. మరికొంత మంది ఏకంగా అన్నం తినటం మానేసి బాడీలో యాసిడ్స్ ఫారం చేసి నీరసం అయిపోతుంటారు.అలాకాకుండా అన్నం...
మనీ లెండింగ్ యాప్స్ ఈ యాప్స్ గురించి తెలియని వారే ఉండరు.అత్యవసర సమయాల్లో కాగితాలపై సంతకాలు, సవాలక్ష నిబంధనలు లేకుండా నిమిషాల వ్యవధిలోనే వ్యక్తిగత రుణాలను సులభంగా అందిస్తుంది. ఆన్లైన్ యాప్...
మన దగ్గర సూర్యుడు ఉదయం 6 గంటలకే పరిగెత్తుకు వస్తాడు. కానీ అక్కడ మాత్రం 12 గంటలైనా ముసుగు తీయడు మధ్యాహ్నం మూడు గంటలైతే మళ్లీ పొగమంచు చాటుకు జారుకుంటాడు. చలితో వణికించేలా...
గేమ్స్ ఆడటం వల్ల పిల్లలలో మానసిక వికాసం పెంపొందుతుంది. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకం వలన పిల్లలు వీడియో గేమ్స్ కు బాగా అలవాటు పడ్డారు. పబ్జి ఈ గేమ్...
ఓ భారతీయ దళితుడు తన ఇద్దరి కుమార్తెల కట్నం డబ్బు సమకూర్చడానికి ఎడారి దేశమైన ఓమాన్ కు 13 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్వదేశానికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో...
ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా .. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఒక్కసారి జాబ్ వచ్చిందంటే ఇక వారి ఆనందానికి హద్దులే ఉండవు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో...
అస్సాంకి చెందిన జాదవ్ పయెంగ్ చాలామందికి సుపరిచితమే. ఈయనకు ఇప్పుడు మరో అరుదైన అవకాశం దక్కింది. అమెరికాలోని బిస్టల్ గ్రీన్ హిల్స్ స్కూల్లో 6వ తరగతి విద్యార్ధులకు బోధించే పాఠ్యాంశాలలో జాదవ్...
పసిడి ధర దిగివచ్చింది. గోల్డ్ రేటు తగ్గడం వలన కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. మరోవైపు అంతర్జాతీయ...
డెంగీ ఈ పేరు వినగానే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. శరీరంలో ప్లేట్లెట్లు తగ్గిపోయి.. మనిషి నీరసంగా తయారవుతాడు. ప్రస్తుతం అందరినీ భయపిస్తున్న జ్వరం ఇదే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం....
మీర్ పేటకు చెందిన ఓ గర్భిణీ శుక్రవారం రాత్రి కాన్పు కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. 9 నెలలు మోసి, 3 రోజులుగా పురిటి నొప్పులను అనుభవించిన కూడా తన...
ఓ మహిళ తమకు పుట్టేది ఆడపిల్లేనని అనుమానంతో ఆ బిడ్డను అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది జరిగిన ఐదు నెలలకు గాను తమకు పుట్టింది మగ పిల్లవాడని మధ్యవర్తి మోసం చేసిందని తెలుసుకొని...
పట్టణం నందు ఆటోలు తిరుగుట కు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి.ఆటోడ్రైవర్ తప్పనిసరిగా మాస్కు ధరించాలి శానిటైజర్ కలిగి ఉండాలి.అదేవిధంగా ఆటో నందు ఒకరికన్నా ఎక్కువ మందిని ఎక్కించుకుని వెళ్ళరాదు. ఒకే కుటుంబానికి చెందిన...
ప్రతి ఒక్కరూ ఉదయాన్నే పౌష్టిక విలువలు నిండిన అల్పాహారాన్ని తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతూ ఉంటారు. ఇక మనం తీసుకున్న టిఫిన్ మన ఆలోచన తీరును మార్చేస్తుంది. ఇది ఇలా ఉంటే కొంతమందికి...
దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి నుంచి విధించిన లాక్ డౌన్ తో ప్రజలందరూ ఉపాధి కోల్పోయారు. పేద , మధ్య తరగతి రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి...
ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల కారణంగా ఫోర్సినిక్ సైన్స్ నిపుణులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హింసాత్మక చర్యలవలన అఘాయిత్యాలూ,అత్యాచారాలూ,దురాగతాలూ జరుగుతున్నాయి. అదే సమయంలో సైనిక శక్తిని కావాలనే గల్లంతు చేయడం, మానవ...