వివాహ సమయాలలో తప్పకుండా చెప్పవలసిన మంత్రాలు దర్మేచ ,అర్దేచ ,కామేచ ,నాతి చరామి అని. దాని అర్దం జీవితం లో ప్రతి విషయంలోను తను చేసుకోబోయే స్త్రీ తోనే కలసి నడుస్తాను...
మార్కెటింగ్ సదుపాయాలు అభివృద్ధి చెందని రోజుల్లో గ్రామాల్లో సంతలు ప్రధాన వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. ఇప్పటికీ కొన్ని చోట్ల వాటి ఆదరణ ఇంకా తగ్గలేదు. మరికొన్ని చోట్ల ఈ సంతలు కొత్తపుంతలు తొక్కుతూ...
ఎట్టకేలకు మొదటి లగ్జరీఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించింది. బెంజ్ కారు మార్కెట్లోకి వస్తుందంటే వాహన ప్రియుల చూపులు ఆ వాహనంపైనే ఉంటుంది. లగ్జరీ కార్ల ఉత్పత్తిలో తనకు తానే సాటి...
తరచుగా ఎక్కువ మందిలో వేధించే సమస్యలో బీపీ లేక షుగర్ ఉంటాయి. ఆధునిక జీవినశైలితో షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచంలో అత్యధిక పేషెంట్లను ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం. ఈ ఆధునిక...
బహమాస్ దేశం దీవుల సమూహం. ఇక్కడ పందులు ఈత కొడుతుంటాయి. పారడైజ్ లాస్ట్ – బహామాస్ లోని పిగ్ బీచ్. ఈ పిగ్ ద్వీపానికి అధికారికంగా బిగ్ మేజర్ కే అని పేరు....
కొత్త జీవన విధానాన్ని కరోనా లాక్ డౌన్ ఆవిష్కరించింది. ఇప్పుడు ఇళ్లల్లో సీన్ మారిపోయింది. నలభీములు గరిటె తిప్పుతున్నారు. ఉరుకులు, పరుగుల జీవితానికి కామా పెట్టించిన లాక్డౌన్ ప్రజల్లో కొత్త ఆలోచనలను, సృజనాత్మకతను...
భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు (ఎంబిబిఎస్), దంత విద్యా కోర్సులు (BDS) చదవాలనుకునే విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం జిఓ నెంబర్...
కరోనా నేపథ్యంలో మార్చి నుంచి ఐటీ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు అప్పుడు 95 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేశారు ఈ నేపథ్యంలో లో ప్రస్తుతం 75...
హైదరాబాద్లో అడుగున నిత్యం ఆర్టిసి బస్సులు తిరుగుతూనే ఉంటాయి. బస్సులు ప్రయాణికులతో పాటు పొల్యూషన్ కూడా మొసుకుని వస్తాయి. ఆర్టీసీ బస్సుల పొగ వల్లే నగరంలో అధిక కాలుష్యం. అందుకే ఎలక్ట్రికల్...
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా ఎన్నుకున్నవారు ముఖ్యంగా రైల్వే జాబ్ కోసం ఎదురుచూసే వారు ఎక్కువమంది ఉంటారు.ఇందులో మంచి జీతంతో పాటు, అలోవెన్సెస్, కోర్ట్స్ కూడా అందిస్తారు. కరోనా సమయం లో...
ఇండోనేషియాలోని ‘బాలి’ ద్వీపం పర్యాటక కేంద్రంగా, పుణ్యస్థలంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 90 శాతం హిందువులు నివసించే ఈ ప్రాంతంలో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది.బాలిని దేవతల ద్వీపం అంటారు.ఇది అతిశయోక్తి...
ప్రపంచం మారుతుంది. కాలంతో పోటీ పడుతుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునికతను ఎంత తొందరగా అంది పుచ్చుకుంటే అంత మెరుగైన ఫలితాలను పొందవచ్చు. వాహన రంగంలో భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్...
జనరల్ నర్సింగ్ మరియు మిడ్వైఫరీ (జి.ఎన్.ఎం) అనేది క్లినికల్ నర్సింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారి కోసం రూపొందించిన మూడున్నర సంవత్సరాల డిప్లొమా కోర్సు. ఇందులో అభ్యర్థులకు పూర్తిస్థాయిలో కోలుకోవటానికి, అనారోగ్యంతో కానీ...
భారతదేశం రక్షణ రక్షణ వ్యవస్థలో ఒకటైనా భారత సైనిక దళం ఇండియన్ ఆర్మీ దీని ప్రధాన కర్తవ్యం శాంతి భద్రతలను కాపాడుతూ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం ప్రస్తుత భారత ఆర్మీ లో సుమారు...
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) AP LAWCET, AP PGLCET 2020 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలో హాజరైన అభ్యర్థులు ఫలితాలను తనిఖీ చేసుకోమని వివరించారు. స్కోరు...
విశ్రాంతికి సమయం కరువైంది. నిద్రలేక కొందరు బాధపడుతుంటే.. నిద్రపోవటానికి సమయం లేదని మరికొందరు బాధపడుతూ ఉంటారు. అయితే గాఢమైన నిద్రకు ప్రస్తుతం టెక్ యుగం ఆటంకంగా మారుతుంది. నిద్రకు కూడా సమయం...
టీచింగ్ ప్రొఫైల్ కోసం అభ్యర్థులను దేశవ్యాప్తంగా నియమించడానికి సీటెట్ పరీక్ష ద్వారా నియామకం జరుగుతుంది. టెట్ పరీక్ష నిర్వహించని రాష్ట్రాలు సీటెట్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తాయి.కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో...
ప్రస్తుత టెక్నాలజీ లో బ్రౌజింగ్ చేయని మనిషే లేడంటే నమ్మశక్యం కాదు. మనిషిని బ్రౌజింగ్ వేరు చేయలేనంత పరిస్థితి వచ్చేసింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్లోనో, కంప్యూటర్, ట్యాబ్,...
రుచికరమైన ఆహారం కోసం కొంత మంది భోజనప్రియులు హోటళ్ళుకు వెళ్తుంటారు.ఐతే అక్కడ లభించే ఆహార నాణ్యత గురించి ఎవ్వరు ఆలోచించటంలేదు.కమ్మటి రుచి, వాసనా రావడానికి మంచి పదార్ధాలు వాడుతున్నారో లేదో కూడా...
ప్రతి ఒక్కరు సన్నగా ఉండాలని కోరుకుంటారు.అందుకోసం యోగ, వాకింగ్, జిమ్ ఇలాంటివి చేస్తుంటారు. మరికొంత మంది ఏకంగా అన్నం తినటం మానేసి బాడీలో యాసిడ్స్ ఫారం చేసి నీరసం అయిపోతుంటారు.అలాకాకుండా అన్నం...
మనీ లెండింగ్ యాప్స్ ఈ యాప్స్ గురించి తెలియని వారే ఉండరు.అత్యవసర సమయాల్లో కాగితాలపై సంతకాలు, సవాలక్ష నిబంధనలు లేకుండా నిమిషాల వ్యవధిలోనే వ్యక్తిగత రుణాలను సులభంగా అందిస్తుంది. ఆన్లైన్ యాప్...
మన దగ్గర సూర్యుడు ఉదయం 6 గంటలకే పరిగెత్తుకు వస్తాడు. కానీ అక్కడ మాత్రం 12 గంటలైనా ముసుగు తీయడు మధ్యాహ్నం మూడు గంటలైతే మళ్లీ పొగమంచు చాటుకు జారుకుంటాడు. చలితో వణికించేలా...
గేమ్స్ ఆడటం వల్ల పిల్లలలో మానసిక వికాసం పెంపొందుతుంది. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకం వలన పిల్లలు వీడియో గేమ్స్ కు బాగా అలవాటు పడ్డారు. పబ్జి ఈ గేమ్...
ఓ భారతీయ దళితుడు తన ఇద్దరి కుమార్తెల కట్నం డబ్బు సమకూర్చడానికి ఎడారి దేశమైన ఓమాన్ కు 13 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్వదేశానికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో...
ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా .. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఒక్కసారి జాబ్ వచ్చిందంటే ఇక వారి ఆనందానికి హద్దులే ఉండవు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో...
అస్సాంకి చెందిన జాదవ్ పయెంగ్ చాలామందికి సుపరిచితమే. ఈయనకు ఇప్పుడు మరో అరుదైన అవకాశం దక్కింది. అమెరికాలోని బిస్టల్ గ్రీన్ హిల్స్ స్కూల్లో 6వ తరగతి విద్యార్ధులకు బోధించే పాఠ్యాంశాలలో జాదవ్...
పసిడి ధర దిగివచ్చింది. గోల్డ్ రేటు తగ్గడం వలన కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. మరోవైపు అంతర్జాతీయ...
డెంగీ ఈ పేరు వినగానే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. శరీరంలో ప్లేట్లెట్లు తగ్గిపోయి.. మనిషి నీరసంగా తయారవుతాడు. ప్రస్తుతం అందరినీ భయపిస్తున్న జ్వరం ఇదే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం....
మీర్ పేటకు చెందిన ఓ గర్భిణీ శుక్రవారం రాత్రి కాన్పు కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. 9 నెలలు మోసి, 3 రోజులుగా పురిటి నొప్పులను అనుభవించిన కూడా తన...
ఓ మహిళ తమకు పుట్టేది ఆడపిల్లేనని అనుమానంతో ఆ బిడ్డను అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది జరిగిన ఐదు నెలలకు గాను తమకు పుట్టింది మగ పిల్లవాడని మధ్యవర్తి మోసం చేసిందని తెలుసుకొని...
పట్టణం నందు ఆటోలు తిరుగుట కు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి.ఆటోడ్రైవర్ తప్పనిసరిగా మాస్కు ధరించాలి శానిటైజర్ కలిగి ఉండాలి.అదేవిధంగా ఆటో నందు ఒకరికన్నా ఎక్కువ మందిని ఎక్కించుకుని వెళ్ళరాదు. ఒకే కుటుంబానికి చెందిన...
ప్రతి ఒక్కరూ ఉదయాన్నే పౌష్టిక విలువలు నిండిన అల్పాహారాన్ని తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతూ ఉంటారు. ఇక మనం తీసుకున్న టిఫిన్ మన ఆలోచన తీరును మార్చేస్తుంది. ఇది ఇలా ఉంటే కొంతమందికి...
దేశవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి నుంచి విధించిన లాక్ డౌన్ తో ప్రజలందరూ ఉపాధి కోల్పోయారు. పేద , మధ్య తరగతి రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి...
ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల కారణంగా ఫోర్సినిక్ సైన్స్ నిపుణులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హింసాత్మక చర్యలవలన అఘాయిత్యాలూ,అత్యాచారాలూ,దురాగతాలూ జరుగుతున్నాయి. అదే సమయంలో సైనిక శక్తిని కావాలనే గల్లంతు చేయడం, మానవ...
ప్రతి ఒక్కరికీ ధనవంతులు కావాలనే ఆశ ఉంటుంది. కొందరు అహర్నిశలు కష్టపడి ధనవంతులు అవుతారు. మరికొందరు ఏ ఒక్క ప్రయత్నం చేయకుండా తమ అదృష్టంపై ఆధారపడుతుంటారు. కొంతమందికి అదృష్టం వద్దన్నా వరిస్తుంది....
మనలో చాలామంది ఎంత తిన్నా కొంచెం సమయానికి మళ్ళీ ఆకలి వేస్తోంది అని అంటుంటారు. రోజుకి 2, 3 సార్లు ఆహారం తీసుకోవడమే కాక చిరుతిళ్ళు, జంక్ ఫుడ్ వంటివి ఎక్కువగా...
మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొట్టమొదటిసారిగా మార్చి 24 న విధించబడింది. గత ఏడు నెలలుగా అనేక ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడంతో ఇది గణనీయంగా సడలించబడింది. మొత్తం COVID-19 కేసుల సంఖ్య...
కాలంతో పాటు టెక్నాలజీ పెరిగిపోతుంది. మునుపటిలా కాకుండా ప్రస్తుతం మనిషి టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు. బంధాలను, బంధుత్వాలను మరచిపోతున్నాడు. ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎవరు అంత ఆసక్తి చూపడం లేదు....
మనిషి మనుగడకు గుండె ఆధారం. శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె అని అందరికీ తెలిసిన విషయమే. శరీరంలో గుండె ఆరోగ్యం వివిధ అవయవాల పనితీరు పై ప్రభావం చూపుతుంది. శరీరాని కంతటికీ రక్త...
పాలు ఒక సంపూర్ణ, సమతుల్య పోషకాహారం. అన్ని పోషకాలను మొత్తంలో కలిగి ఉంటుంది. ఇది కండరాల, ఎముకల ఆరోగ్యాన్ని నిర్మించడానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం ను అత్యంత సమృద్ధిగా కలిగినది. భారత ప్రజల్లో...
ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి . ఇది ఆసియాలో పుట్టిందని కొందరంటే … పాకిస్తాన్ లో పుట్టిందని కొందరంటారు....
COVID-19 మహమ్మారికి కారణమైన వైరస్ కు వ్యాక్సిన్ను కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు గడియారం చుట్టూ పనిచేస్తున్నారు. కఠినమైన ప్రయత్నం అంటే 2020 చివరి నుండి 2021 మధ్యకాలం వరకు వేగంగా ట్రాక్ చేసిన...
ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేవలం వైద్య అత్యవసర పరిస్థితిని సృష్టించడమే కాక దేశవ్యాప్తంగా ఉపాధి సంక్షోభాన్ని కూడా సృష్టించింది. కోవిడ్ -19 అండ్ ది వరల్డ్ ఆఫ్ వర్క్’, కరోనావైరస్ మహమ్మారిని “రెండవ...
ప్లాస్టిక్ టెక్నాలజీ అనేది ఒక ప్రత్యేకమైన అధ్యయనం యొక్క విభాగం, ఇందులో ప్లాస్టిసిటీని ప్రదర్శించే వివిధ రకాలైన రసాయనాల అధ్యయనం ఉంటుంది. మానవ జీవితంలో ప్లాస్టిక్ను ఉపయోగించగల అనేక పద్ధతుల అధ్యయనం కూడా...
ఆయన ఓ జిల్లా కలెక్టర్. స్వయంగా తానే పారపట్టి, సచివాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహర లాల్ అందరి మన్ననలు...
స్కాలర్షిప్ అనేది ఒక విద్యార్థికి ప్రాథమిక ,మాధ్యమిక పాఠశాల, ప్రైవేట్ ,పబ్లిక్ పోస్ట్-సెకండరీ కళాశాల, విశ్వవిద్యాలయం , ఇతర విద్యాసంస్థలలో విద్యను కొనసాగించడానికి ఆర్థిక సహాయం. అకాడెమిక్ మెరిట్, వైవిధ్యం మరియు చేరిక, అథ్లెటిక్...
దేశంలోని విశ్వవిద్యాలయాల అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థుల మొదటి సంవత్సరానికి 2020-21 అకాడెమిక్ సెషన్ పై మార్గదర్శకాలను యూజీసీ గ్రాంట్స్ కమిషన్ విడుదలచేసింది.యూజీసీ మార్గదర్శకం ప్రకారం, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు కొత్త కోసం...
దేశ ఆర్థిక ప్రగతిని నిర్దేశించే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే మార్గం-ఇంజనీరింగ్. తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల తరుణం వచ్చేసింది. ఈ వృత్తి విద్య కోర్సులు పూర్తిచేసిన వారు సరైన నైపుణ్యం సంపాదించి చిన్నతరహా...
ప్రభుత్వ పాఠశాలలో ఏ బాషలో విద్యా బోధన చేయాలన్న అంశంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. మాతృభాషలో బోధించాలని కొందరు, ఆంగ్లంలో అయితే ఉద్యోగరీత్యా భవిష్యత్తు బాగుంటుందని కొందరు అంటున్నారు. భాషపై ఇన్ని వివాదాలు...