Police Crime Scene: ఇది ఒక దారుణ ఘటన. రక్షక భటుడినే పలువురు యువకులు రెచ్చిపోయి చితకబాదారు. పలువురు యువకులు కర్రలతో యూనిఫామ్ లో ఉన్న కానిస్టేబుల్ ను కొట్టారు. యువకుల దాడిని ఆతను...
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు అంశం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ రెండవ సారి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఆయన రాష్ట్ర రాజకీయాల నుండి...
(విజయనగరం నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లుగా విజయనగరం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు చెక్ పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం వేసిన...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రస్తుత పాలకవర్గ కాలపరిమితి కొద్ది నెలల్లో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు ఖరీదైన ఐ ఫోన్లు కావాలని పట్టుబట్టడం, వాటి...
జగన్ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య ఇప్పట్లో తగువులు తీరేలా లేవు. ఎడ్డెం అంటే తెడ్డెం తెడ్డేమ్ అంటే ఎడ్డీం అనే లాగే ఉంది పరిస్థితి… తాజాగా ప్రభుత్వ భూముల అమ్మకం...
ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది… దేవుడు తలుపులు మూసిన ప్రతిసారి కిటికీలు తెరుస్తాడు అవకాశం కోసం… గట్టిగా బ్రతకాలి కట్టుకోవాలి సాధించాలి అనే తపన ఉంటే లోకంలో దారులు అనేకం… ఇప్పుడు...
ప్రజాస్వామ్య దేశంలో పాలకపక్షం ఎంత బలంగా ఉండాలో ప్రతిపక్షం అంత కంటే బలంగా ఉండాలి… అప్పుడే ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.. ఇప్పుడు భారత దేశానికి ఇదే లోపించినట్లు కనిపిస్తోంది. బిజెపి...
ప్రతిదానికి ఆవేశంతో ఊగిపోయి… చిన్న దానికి పెద్ద దానికి సోషల్ మీడియా లైవ్ పెట్టి తమ ఆగ్రహాన్ని పదిమందికి పంచేసుకుంటే… చిన్న విషయానికి పెద్ద విషయానికి ఎక్కువగా స్పందించి… రాజకీయ శత్రువులు...
నేను తినను… మిమ్మల్ని తిననివ్వను అని మొన్నటి వరకు ఒకాయన మొండిగా ముందుకు వెళ్తే… ఇప్పుడు వచ్చిన ఆయన నేను తాగను… మిమ్మల్ని తాగనివ్వను అంటూ సతయిస్తున్నాడు… ఏదో కక్ష కట్టినట్లు ఆయన...
ఇరు తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ఆకస్మిక బదిలీ ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన హైకోర్టు చీఫ్ జస్టిస్ లు మహేశ్వరి, రాఘవేంద్ర చౌహన్ లను...
58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి … రాష్ట్రము కోసం ప్రాణాలు వదిలిన వ్యక్తిగా ఎప్పటికి పొట్టి శ్రీరాములు చరిత్రలో నిలిచిపోతారు.. అసలు ఆయన త్యాగం దేని కోసం??...
తమిళనాడు రాజకీయాలు కాకా రేపుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ సరి కనివిని ఎరుగని రీతిలో జరగబోతున్నాయి. ఎత్తులు పై ఎత్తులు మాట అటుంచితే …....
చేపల వ్యాపారం మార్కెట్లోనే జరగాలి… లైవ్ ఫిష్ … ఫైవ్ ఫిష్ అని పిచ్చి పిచ్చి కథలు పడితే చేపలతొట్టెలో వేసి పిసికేస్తాం.. ఏందిరా చూస్తా ఉంటె వీధికో ఫిష్ మార్కెట్ చేస్తున్నారు.వచ్చి...
సుశాంత్ సింగ్ రాజపుత్ మిస్టరీ మరణం గుర్తుందిగా… బాలీవుడ్ మొత్తాన్ని ఊపేసిన సంఘటన. దీని తర్వాత పెద్ద ఉద్యమం నడిచింది. సుశాంత్ మరణం వెనుక రకరకాల కోణాలు బయటకు వచ్చాయి. ఆ సమయంలోనే...
ఉన్నట్టుండి అప్పటికి అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పర్యటన…. వెనువెంటనే ఢిల్లీ నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు పిలుపు.. ఢిల్లీ పెద్దలతో వరుసగా అప్పోయింట్మెంట్… ఎందుకు ఆకస్మిక పర్యటనలు.. ఎందుకు ఢిల్లీ పెద్దలు...
ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్టు పోలవరం. ఇది పూర్తి అయితే 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ సస్య శ్యామలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పూర్తి స్వరూపమే మారిపోతుంది. గోదావరి జీవ నది పై కట్టే...
పోలవరం నిర్మాణం విషయంలో జగన్ కు ఓ దారి దొరికినట్లేనా..? వైయస్ రాజశేఖర్రెడ్డి కలల ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణం కనుక జగన్ పూర్తి చేయగలరా? ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని...
పశ్చిమ బెంగాల్… ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉనికి లేని రాష్ట్రం. కమ్యూనిస్టులు బలమైన కోట. నక్సల్ ఉద్యమం పుట్టిన నేల. జ్యోతి బసు లాంటి కమ్యూనిస్టు ఉద్దండులు కొన్ని దశాబ్దాల...
మూడు రాజధానుల వ్యవహారంలో జగన్ వెనక్కు తగ్గుతారా?? కరోనా తర్వాత పరిపాలన అంతా విశాఖపట్నం తరలి పోతుందా?? బిజెపి నాయకులు చెబుతున్నట్లు ఎప్పటికీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండబోతుంద?? ఆంధ్రప్రదేశ్ కు...
అనుకున్నదే అయింది… జనసేనుడు మరోసారి వెనకడుగు వేశాడు.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పటివరకు ఖరారు కాని బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పై దాదాపు ఇరు పార్టీలకు ఓ క్లారిటీ వచ్చినట్లు...
కెసిఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. వెళ్లిన వెంటనే బిజెపి పెద్దలను ఒకరి తర్వాత ఒకర్ని కలుస్తున్నారు. ఇంత అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది…? పిలుపు ఎవరిది అక్కడ...
కెసిఆర్ దేశ రాజధాని ఢిల్లీ వెళితే ఆయనకు నిమిషాల్లో క్షణాల్లో పెద్దపెద్ద సార్ల అపాయింట్మెంట్లు దొరుకుతాయి… వారిని చక చాక కలిసి చకచకా పనులు చక్కబెట్టుకుంటుకొస్తారు. గంటలకు గంటలు కేసీఆర్ తో ఢిల్లీ పెద్దల...
మీ అపార్ట్మెంట్ వద్దకు ఎవరైనా వస్తున్నారా?? అనుమానాస్పదంగా తచ్చాడుతున్నారా?? పదేపదే అటు ఇటు తిరుగుతూ అడిగిన వారికీ ఆడో రకంగా సమాధానం ఇస్తున్నారా?? అయితే కచ్చితంగా మీరు… మీ చుట్టూ పక్కల వారు,...
చిత్తూర్ జిల్లా అంగళ్ళు లో టీడీపీ నాయకులను వైస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారు.. ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణ చెలరేగింది . దీనిలో కొన్ని వాహనాలు ధ్వసం అయ్యాయి. ముగ్గురు తెదేపా...
కాలుష్యం ఎలా జరుగుతుంది .. దేనివల్ల అనేది గత కథనంలో చర్చించాం కదా … ఎప్పుడు నీరు.. దానిలోని కారకాలు … వాటి వాళ్ళ వచ్చే వ్యాధుల గురించి ఒకసారి చూద్దాం...
ప్రచారాలు … ప్రయోగాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఏలూరు నిజాలని ప్రజానీకాన్ని ముప్పుతిప్పలు పెడుతూ మళ్ళీ ఆ ” పంపుల చెరువు ” నీళ్ళే తాగిస్తున్నాయి. ఏలూరు వింత వ్యాధి నీటి...
మూర్ఛ వస్తే ఆర్థో ఫిజీషియన్… కడుపునొప్పి అంటే చెవికి సంబందించిన సర్జన్.. వికారం అంటే సైలెన్… కళ్ళు తిరుగుతున్నాయి అంటే అక్కడే కూర్చుబెట్టడం తప్పితే…. ఏలూరు వింత వ్యాధి గ్రాస్తులకు అందుతున్న...
కనీసం జంతువులూ ఈ నీళ్లు తాగినా బతకవు.. ఇలాంటి నీటిని తాగితే ఇప్పటికిప్పుడు కాదు భవిష్యత్తు అంతా అంధకారమే … ఫీట్స్ ఎం కర్మ … క్యాన్సర్ తో పాటు భయంకర రోగాలు...
మీకు రేషన్ కార్డు ఉందా..? సరుకులు తెచ్చుకున్నారా? ఇంకా లేదా ఐతే వెంటనే ఆ పని చేయండి… అసలు మీ రేషన్ కార్డు ఉందొ లేదో చూస్కోండి.. అదేంటి ఇప్పుడు నా రేషన్...
రైతాంగ ఉద్యమం ఉదృతంగా సాగుతున్నది నిజం.. దాదాపు పది రోజులుగా రోడ్డు మీదనే వేలాది రైతులు పడిగాపులు పడుతున్నది నిజం. నెలలకు సరిపడా నిత్యావసర సరుకులతో గొంతెత్తి అరుస్తున్నది నిజం…. ఇవన్నీ కనిపిస్తున్నా...
పశ్చిమ గోదావరి ముఖ్య కేంద్రం ఏలూరు. గోదావరి జిల్లాలకు ముఖ ద్వారం. కృష్ణ జిల్లా సరిహద్దు కేవలం 8 కిలోమీటర్లలో తగిలే నగరం. పేరుకు మాత్రమే ఇది నగరపాలక సంస్థ .. పన్నులకు...
తిరుపతిలో రైలు పట్టాలపై మంగళవారం జరిగిన పేలుడు కారణాలు తెలిసాయి. చిన్న నిర్లక్ష్యం వల్లనే పేలుడు జరిగింది అని పోలీసులు తేల్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళ గొర్రెలు కాపరి అని...
జగన్ దత్త పుత్రిక అయిన వాలంటీర్ల వ్యవస్థకు తాజాగా ఇచ్చిన షాక్ మాములుగా లేదు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం వేల సంఖ్యలో వాలంటీర్లు తమ ఉద్యోగాన్ని కోల్పోనున్నారు. ప్రభత్వం తీసుకున్న...
రాజ్యాంగ బద్ద వ్యవస్థలు తమ పని తాము చేసుకుపోతాయి. వాటికీ తగిన అధికారాలను రాజ్యాంగం కల్పించింది. ఎవరు అధికారం లో ఉన్న లేకున్నా వాటి పని అవి చేసుకుంటూ వెళ్లిపోతాయి. స్వతంత్ర వ్యవస్థల...
ప్రభుత్వం మీద చెడ్డ పేరు రావాలంటే పెద్ద ఇష్యూలు జరగక్కర్లేదు.. చిన్న విషయాలు చాలు… ఇప్పుడు జగన్ ప్రభుత్వం సైతం ఓ విషయంలో చెడ్డ పేరు తెచ్చుకునేలా ఉంది. దీన్ని వెంటనే...
స్టాక్ మార్కెట్ జోరు ఆగటం లేదు. మార్కెట్లు చరిత్రలోనే గరిష్టాన్ని అందుకుని ముందుకు సాగుతున్నాయి. వారంలో మొదటి రోజైన సోమవారం సైతం సెన్స్్స్ 347 పాయింట్లు పెరిగి 45,426 వద్ద క్లోజ్...
మజ్లిస్ ఎ ఇత్తెహాద ముస్లిమీన్.. (ఎంఐఎం)… పేరులోనే ముస్లింల స్వతంత్ర రాజ్య కాంక్షను వెలిబుచ్చే హైదరాబాద్ పార్టీ… మజ్లీస్ పార్టీ గా చెబితే చాలామంది అర్థమవుతుంది. దీనికి వేదిక హైదరాబాద్ పాతబస్తీ. అర్థమైంది కదా...
ప్రతి మనిషికి నిరూపించుకోవాల్సిన టైం ఒకటి వస్తుంది…. ఆ సమయంలో తనను తాను హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటే, ఖచ్చితంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి అందరితో శభాష్ అనిపించుకుంటేనే అతడి భవిష్యత్తు బంగారంలా ఉంటుంది…...
ఏలూరు అంతు చిక్కని వ్యాధి తీవ్రత అంతకంతకు పెరగటంతో ప్రజల్లో భయం నెలకొంది. కుటుంబాలకు కుటుంబాలు ఏలూరు వీడి వెళ్తున్నాయి. తమ బంధువులు ఇళ్లకు పిల్లలను తీసుకుని మరి తరలిపోతున్నారు. వ్యాధికి కారణాలు...
తెలియని ఆందోళన, భయాలతో ఉన్న ప్రస్తుత తరుణంలో ఒకేరకమైన లక్షణాల తో బాధపడే రోగం వస్తుందనే ఆలోచన సామూహికంగా ఉధృత మవుతుంది. కోవిడ్ భయాందోళనలు ఒకవైపు ప్రజలను పట్టి పీడిస్తున్న సమయంలో విపరీత భయాందోళనలు...
నిన్నటి వరకు అంబులెన్సులు వెళ్తూనే ఉన్నాయి… పడకలు నిండుతూనే ఉన్నాయి…. కేసులు ఇంకా పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు. మొదట చిన్న పిల్లలకే మూర్ఛ అని భావించినా, పెద్దలకు కూడా ఇదే...
తిరుమల తిరుపతి ఏడుకొండలు మొత్తం నిఘా కళ్ళు అమర్చేలా టీటీడీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. శేషాద్రి మొదలుకొని వెంకటాద్రి వరకు మొత్తం ఏడు కొండలు 24 గంటలు నిఘా లోకి వచ్చేలా ఏర్పాట్లు...
పశ్చిమ గోదావరి జిల్లా.. ముఖ్య పట్టణమైన ఏలూరు కు ఏదో అయింది… వరుసగా చిన్నపిల్లలు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్న పడిపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది… మూర్చ వచ్చినట్లు కొట్టుకుంటూ కొట్టుకుంటూ మరి పడిపోతున్న...
అదో నిర్మానుశ్య ప్రదేశం… గ్రామీణ ప్రాంతం… పట్టుమని పది మంది కుర్రాళ్ళు లేని ప్రదేశం... కళ్యాణ్ వస్తున్నాడు అంట్రా… కనిపిస్తే పండగే… అని రోడ్డు మీద వేచి చూస్తున్న ఆ యువకుల...
“జయము జయము చంద్రన్న…. జయము నీకు చంద్రన్న ” అంటూ మహిళలు భజన చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబును కీర్తిస్తూ పాడిన భజన పాట మొన్న అసెంబ్లీలో ప్రదర్శించి బొల్లున నవ్వుకున్న జగన్…...
హైదరాబాద్ ఓల్డ్ సిటీ అనగానే అత్తరు… గాజులు.. బిర్యాని… చార్మినార్ తో పాటు ఎంఐఎం పార్టీ ఓవైసి సామ్రాజ్యం గుర్తు వస్తుంది… హైదరాబాద్ పాతబస్తీ లోని 7 అసెంబ్లీ సీట్లు, హైదరాబాద్...
తెరాస కు 2016 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 99 స్థానాలు వస్తే, ఇప్పుడు కేవలం 56 స్థానాలు వచ్చాయి. 43 స్థానాలు తగ్గాయి. దీన్నే ప్రభుత్వ వైఫల్యం అనేద్దామా?? మేయర్ పీఠం...
”కచ్చితంగా 25 స్థానాలు గెలుస్తాం” ఇది ఎన్నికల సభల్లో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు… ”మీడియా వల్లనే ఓడిపోయాం.. కాంగ్రెస్ పార్టీ కు సమాధి చేయడానికే మీడియా...