“రాజధాని అన్న దానికి సరైన నిర్వచనం ఏదీ లేదు.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని” అని అసెంబ్లీ సాక్షిగా జగన్ రాజధానిపై వివరణ ఇచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది! సరిగ్గా ఈ...
“భయానికి మినీంగ్ తెలియని బ్లడ్ నా రాదీ” అనేమాటలు సినిమాల్లో బాగుంటాయి కానీ.. నిజ జీవితంలో ఆ వ్యక్తికి లేకపోయినా.. ఆ వ్యక్తిని నమ్ముకున్న కుటుంబానికి, జనానికి అది కొన్ని సందర్భాల్లో అతి ఎక్కువగా...
దేశరాజకీయాల్లో బీజేపీ ద్వయం మోడీ – అమిత్ షాల ఎత్తులు పైఎత్తులు మామూలుగా ఉండవు! ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారు.. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతారు.. ఆ లాజిక్కులు, పట్టు విడుపులు బాగా తెలిసినవారు...
ఇంతకాలం జనం చూసిన నాయకులు అధికంగా… ఏ ఆలోచన చేసినా అందులో మెజారిటీ భాగం ఓటు బ్యాంక్ దిశగా ఉండేది అనడంలో సందేహం ఉండకపోవచ్చు! లేదంటే స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇంకా అభివృద్ధి...
రోడ్లపై వెళ్తుంటే… సిగ్నల్ పడితే… కారు / బైక్ దగ్గరకు వచ్చి ఒక్కో సిగ్నల్ దగ్గరా పదుల సంఖ్యలో బిక్షగాళ్లు కనిపిస్తారు. సామాన్య జనం అయితే వారిని చూసి చలించినా ఏమీ చేయలేక చిల్లర...
గతకొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ లో సంచలనాలు సృష్టిస్తున్నారు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అధికారపార్టీపైన ఆయన అవాకులూ చవాకులూ పేలుతున్నారని, ఎమ్మెల్యేలను దూషిస్తున్నారని, వ్యవహారం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదుచేసేవరకూ వెళ్లిన...
కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మేకా భాస్కరరావు హత్య కేసులో రవీంద్రను ఏ-4 గా చేర్చిన పోలీసులు ప్రస్తుతం జైల్లో ఉంచారు! ఆ సంగతులు అలా ఉంచితే… కొల్లు రవీంద్ర అరెస్టుపై మొదటి...
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన చేయాలని వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది! త్వరలోనే జిల్లాల ఏర్పాటు...
ఉన్న టెన్షన్స్ చాలవన్నట్లు బాబుకు ఇప్పుడు కొత్త టెన్షన్స్ స్టార్ట్ అయ్యయంట. బయటపోరు అయితే ఎంతైనా తట్టుకోవచ్చు కానీ.. అది కాస్తా ఇంటిపోరు అయ్యేసరికి బాబుకు దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుందని అంటున్నారు! ఇంతకూ అదేమిటంటే…...
జనం జగన్ ని అత్యంత నమ్మకంతో ఆ కుర్చీ ఎక్కించారనేది జగమెరిగిన సత్యం. దానికి ఆయనకు వచ్చిన ఓట్ల శాతం, సీట్ల సంఖ్యలే సాక్ష్యాలు! ఈ క్రమంలో ఈసారికి పాలిస్తే సరిపోతుందని.. లేదంటే జనం...
ఎప్పుడైతే అధికారం పోయిందో.. బాబు వాస్తవరూపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయలో చిన్నా పెద్దా అనే తారతమ్యాలేమీ లేకుండా… బాబుపై విరుచుకుపడుతున్నారు.. బాబు తప్పించుకు తిరుగుతున్నారు!! తాజాగా సింహాచలం, మాన్సాస్ ట్రస్టు నిర్వహణ...
వైకాపా నాయకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న “అమరావతి భూ కుంభకోణం” సినిమాను సంబంధించిన ట్రైలర్ ను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది! అవును… ఇది బాబు గత ప్రభుత్వ హయాంలో ఏపీ వాసులకు చూపించిన భారీ...
గతకొన్ని రోజుల నుంచి ప్రత్యేకంగా తెలంగాణలో అధికార తెరసకు – బీజేపీ కి మధ్య పచ్చగడ్డి వేసే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ అరవింద్.. కేసీఆర్ పై నిప్పులు చెరగడం,...
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలూ, ఇస్తున్న హింట్ లూ సంచలనంగా మారుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు వంటివారిపై వరుస ట్వీట్లు చేస్తూ.....
మాట తప్పడు మడమ తిప్పడు అనే పేరు సంపాదించుకున్న జగన్ అందుకు అనుగుణంగానే అన్ని విషయాల్లోనూ నడుచుకుంటూ పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం సంగతులు అలా ఉంటే.. పార్టీ పరంగా జగన్ ఇచ్చిన మాటలను నెరవేర్చ...
ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించే లోకేష్ మరోసారి ట్వీటారు! విశాఖను ఏపీకి రాజధాని చేస్తానని.. మానవ తప్పిద విపత్తులకు రాజధాని మార్చారని జగన్ సర్కారుకు విమర్శల దండయాత్ర చేశారు లోకేష్!...
గతకొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి వర్సెస్ బీజేపీ నేతలు (టీడీపీ నుంచి వచ్చినవారు) వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే! దీనికి ఆజ్యంపోసింది మాత్రం…మిడతల ట్వీట్ తో విజయసాయిరెడ్డే! బీజేపీ వైపు పసుపురంగు...
“మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా వెళ్లిపోతా… నా లక్ష్యం జనం హృదయాల్లో సుస్థిర స్థానం.. సువర్ణాక్షర లిఖిత పాలనే ధ్యేయం” అంటూ ముందుకుసాగుతున్నారు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్! తాను...
ఏపీ రాజకీయాల్లో… కాదు కాదు ప్రత్యేకింఛి టీడీపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీది ఒక ప్రత్యేకమైన శైలి. ఆ ప్రత్యేకత గురించి కాసేపు పక్కనపెడితే… టీడీపీ ఎమ్మెల్యే అయిన వంశీ ఆ పార్టీతోనూ, ఆ పార్టీ...
రాజస్థాన్ లో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. క్షణక్షణం మారిపోతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి అశోక్ గహ్లాట్ పై ఎగిసిపడ్డ తిరుగుబాటు నేతలు ఒక్కసారిగా మెత్తబడ్డారు. తమ ప్రభుత్వంపై ఒక్కసారిగా తిరగబడ్డ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ...
ఎప్పటికైనా ఏపీలో చక్రం తిప్పాలి.. ఏపీలో నిలదొక్కుకోవాలి.. దక్షిణాదిలో కూడా జెండా ఎగరేయాలని కలలు కంటుంటుంది బీజేపీ. అందులో భాగంగానే గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి.. నిలిచి.. గెలిచి.. అధికారం కూడా పంచుకుంది. ఇటు...
కరోనా కష్టకాలంలో కూడా జగన్ అవిరామంగా సంక్షేమపథకాలు అమలుచేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలోని కొన్ని పథకాలకు జగన్ పేర్లు మర్చుకున్నారని.. అదే క్రమంలో గడిచిన 14నెలల్లో సుమారు...
గతకొన్ని రోజులుగా వైఎస్సార్సీపీలో రఘురామకృష్ణంరాజు వ్యవహారం ముదిరి పాకానపడుతుంది. జగన్ తనకు ప్రత్యేకంగా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు అన్నదగ్గరి నుంచి మొదలైన ఈ వ్యవహారం రఘుకి షోకాజ్ నోటీసులు ఇచ్చేవరకూ వెళ్లింది. ఇదంతా...
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వార్తల్లో “రామోజీ సంస్థల్లో ఉద్యోగులకు ఉద్వాసన” అనే వార్త మరింత సంచలనంగా మారుతుంది. ఉదయం లేస్తే “ఈనాడు” ద్వారా ప్రజల కష్టసుఖాలు గురించి నీతులు చెప్పడతో మొదలయ్యే...
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో గూబలు వాచిపోయేలా తగిలిన దెబ్బలు మరిచిపోయారో.. లేక అడిగే అధిష్టాణానికి అంత సీన్ లేదని ఫిక్సయిపోయారో.. అదీగాక తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్న చందంగా ప్రవర్తించిన బాబుకు బయపడేది లేదని...
హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ.. వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రెండు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖల్లో ఒకటి ప్రశంసా...
2019 ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీలో హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కరోనా కాలంలో అధినేత కనుమరుగైపోయిన తరుణంలో… ఆ డిస్కషన్స్ మరింతగా పెరిగాయి. ఈ క్రమంలో “యువరక్తం మచ్ నీడెడ్” అనే...
ప్రస్తుతం వైకాపాలో రఘురామకృష్ణం రాజు మామూలు సంచలనం కాదు! గతకొన్ని రోజులుగా వరుసపెట్టి తన ప్రతాపాన్ని దశలవారీగా ప్రభుత్వంపైనా, పార్టీపైనా చూపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజుపై వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రి రంగనాథరాజు లు...
“ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటారా?”… కేసీఆర్ ఓ పనికిమాలిన ముఖ్యమంత్రి అంటూ మొదలుపెట్టి… సీఎం నిర్లక్ష్యం వల్ల కేంద్ర సహాయాన్ని కూడా అందుకోలేకపోతున్నామనీ చెబుతూ… కేసీఆర్, కేటీఆర్ వారి చెంచాలు...
ప్రశాంతంగా ఉన్న వైకాపాలో రఘురామకృష్ణంరాజు చేసిన అలజడి అంతా ఇంతా కాదనే చెప్పాలి! జగన్ తన గుండెల్లో ఉన్నారు.. వైఎస్సార్ నా దేవుడు.. జగన్ అంతకుమించిన దేవుడు అంటూనే… వైకాపాకు వ్యతిరేకంగా చేయాల్సినవి అన్నీ...
అధికారం చేపట్టినప్పటినుంచీ సంక్షేమమే పరమావధిగా పాలన సాగిస్తున్న జగన్.. తాను అనుకున్న సంక్షేమ పథకాలను ఎన్ని అడ్డంకులు వచ్చినా చేసుకుంటూపోతున్నారు అనే కామెంట్ సంపాదించుకున్నారు! ఈ క్రమంలో జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన పథకాల్లో...
అన్ని సామాజికవర్గాలకూ న్యాయం చేసే క్రమంలో భాగంగా జగన్ రూపొందించిన పథకం “కాపు నేస్తం”. ఈ విషయంపైనే గతంలో పవన్ కాస్త వాయిస్ పెంచినా.. అనంతరం సైలంట్ అయిపోయారు! ఈ పథకం ద్వారా లబ్ధి...
జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో ఒకటైన విశాఖకు.. ప్రస్తుతం గుంటూరులో ఉన్న క్యాపిటల్ తరలింపునకు రంగం సిద్ధం అయిందంటూ వార్తలు వస్తున్నాయి! ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖకు తరలించేస్తున్నారంటూ...
డైరెక్టుగా పాయింట్ లోకి వెళ్తే… గత టీడీపీ పాలనలో 20 మందికి పైగా వంశపారంపర్య అర్చకులను విధుల నుంచి తొలగించారు. ఇందులో భాగంగా రమణ దీక్షితులు అర్ధాంతరంగా తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ...
రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో.. ఎలా జరుగుతుందో చెప్పడం అత్యంత కష్టమైన విషయం! నిన్నమొన్నటివరకూ కాంగ్రెస్ కు బద్దశత్రువుల్లో వైకాపా అధినేత జగన్ ఒకరని కథనాలు వచ్చాయి! అదికూడా ఎవరూ కాదనలేదనే సత్యమే అనేది...
ఏమాటకామాట చెప్పుకోవాలంటే… జగన్ పార్టీకీ, పాలనకూ కలిపి ఒకేసారి ఇబ్బందిని కలిగించే అవకాశం టీడీపీకి దొరికింది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పథకం అందుకు కారణం అయ్యింది! జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన...
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం జగన్ కన్న కలల్లో బలమైనవి ఒకటి సంక్షేమ పథకాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అర్హులందరికీ అందాలని.. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలని, పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని! మొదటి కలకు కరోనా రూపంలో...
ప్రస్తుతం ఏపీలో బలమైనవి.. నిలిచినవి.. నిలిచేవి కూడా రెండు పార్టీలుగా వ్యవహారం ఉంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను చూస్తుంటే… ఇక ఎప్పటికీ ఏపీలో వైకాపా – టీడీపీ ల మధ్య మాత్రమే యుద్ధం...
సంక్షేమ పథకాల విషయంలో తనదైన దూకుడుతో ముందుకు వెళ్తున్న జగన్ కు ప్రజలనుంచి, ప్రతిపక్షాల నుంచి వస్తోన్న ఇబ్బందులు పెద్దగా లేకపోయినా… సొంతపార్టీ నేతలనుంచి వస్తోన్న చిన్న చిన్న ఇబ్బందులు చిరిగి చేటంతవ్వకుండా జాగ్రత్త...
రివర్స్ టెండరింగే కాదు.. గత ప్రభుత్వ హయాంలలో ఏపీఐఐసీ ద్వారా అవసరానికి మించో.. అనుకున్నది చేయకుండానో తీసుకున్న భూములను వెనక్కి తీసుకునే చర్యలు కూడా ప్రభుత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తీసుకుంటున్న...
తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు.. ప్రస్తుతం గౌరవ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులకు విమర్శలు చేసే విషయంలో రాజకీయనాయకులకు ఉన్నంత పేరు ఉంది! గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రెస్...
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు క్షణాల్లో మారిపోతున్నాయి. వైసీపీ పునాదులు కదిలించేద్దామని అనుకొని.. అదే తడవుగా టీడీపీ అనుకూల మీడియాలో సొంత పార్టీపై అవాకులు చవాకులు పేలుస్తోన్న నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు...
ఏపీలో ఈఎస్ ఐ స్కాం రకరాకాల సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యేలా ఉంది! ఇప్పటికే ఈ కేసులో అచ్చెన్న అరెస్టు.. అనంతరం ఆందోళనలో టీడీపీ శ్రేణులు సంగతి తెలిసిందే! ఈ క్రమంలో అచ్చెన్న అనంతరం...
కొంతమంది రాజకీయ నాయకులు.. సారీ, “మాజీ” రాజకీయ నాయకులు.. మరింత మర్యాదగా చెప్పాలంటే “రాజకీయ నిరుద్యోగులు” అనబడేవారు… వారి వారి రాజకీయ “పబ్బం” గడుపుకోడానికో.. ఈ రిటైర్మెంట్ సమయంలో కాసేపు టీవీలో కనబడి కాలక్షేపం...
2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కొట్టిన చావు దెబ్బ వల్ల అలా అయిపోయారా.. లేక కరోనా సమయంలో ఫుల్ రెస్ట్ వల్లా.. ఆదీగాక వయసురీత్యా వచ్చిన ఆలోచనా విధానమో తెలియదు కానీ… బాబు రోజు...
సమాజికైతే వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధు, ఐఏస్ లు, ఐపీఎస్ లు… కరోనాకి అలాంటిఫీల్గ్స్ ఏమీ ఉండవు.. కరోనా దగ్గర అసలు బేరాలే ఉండవు! కాబట్టి జనాల్లో ఎంతమందిని తాకినా స్పందించడంలేదనో ఏమిటో కానీ...
రఘురామకృష్ణం రాజు వర్సెస్ వైకాపా… కాదు కాదు… రఘురామకృష్ణంరాజు వర్సెస్ వెస్ట్ గోదావరి నరసాపురం పార్లెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు! ప్రస్తుతం కథ ఈ క్రమంలో మలుపుతిరిగింది.. మహా రంజుగా మారుతుంది! నిన్నటివరకూ ఆర్.ఆర్.ఆర్. పర్టీ...
ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో రోజు రోజుకీ వివాదాలు పెరిగిపోతున్నాయి. టీటీడీపై అన్యమత ప్రచారం బలంగా వస్తూ ఉంటుండటం.. వాటిని జగన్ సర్కార్ విచారణ జరిపి ప్రభుత్వాన్ని అభాసుపాలు...