NewsOrbit

Author : sarath

498 Posts - 0 Comments
న్యూస్ రాజ‌కీయాలు

రఫెల్ పై రివ్యూ పిటిషన్

sarath
ఢీల్లీ, జనవరి2: రఫేల్ యుద్ధవిమానాల స్కామ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునసమీక్షిచాల్సిందిగా కోరుతూ బుధవారం రివ్యూ పిటిషన్ దాఖలయింది. రఫేల్ విమానాల కొనుగోళ్ల ఒప్పందంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని కోరుతూ మాజీ...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

sarath
బొడిరెడ్డిపల్లి, జనవరి1: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని త్రిపురాంతకం మండలం బొడిరెడ్డి పల్లె గ్రామం వద్ద గుంటూర్ కర్నూలు జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు...
న్యూస్

పెరుగుతున్న బంగారం ధరలు

sarath
ఢీల్లీ జనవరి1: నూతన సంవత్సరంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి.  బంగారానికి వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ఈరోజు బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్చమైన బంగారం ధర 200 రూపాయలు పెరిగి 32,470కి...
న్యూస్ రాజ‌కీయాలు

‘కలయికకు ప్రాతిపదిక ఏమిటి?’

sarath
  ఢీల్లీ,జనవరి 1: మహా కూటమికి ఇప్పటికే బీటలు పడ్డాయని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. మంగళవారం ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను...
న్యూస్

న్యూఇయర్ వేడుకలకు పిలువ లేదని”

sarath
బ్యాంకాక్, జనవరి 1 :‌ నూతన సంవత్సర వేడుకలకు తనను అత్తింటి వారు ఆహ్వానించలేదన్న కోపంతో అల్లుడు తన కుటుంబాన్నే కడచేర్చాడు.  థాయిలాండ్‌లోని ఛుంపాన్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. సుచీప్‌ సార్న్‌సంగ్‌ అనే...
న్యూస్

తల్లిదండ్రుల చెంతకు వీరేష్

sarath
  తిరుపతి, జనవరి1: తిరుమలలో కిడ్నపయిన బాలుడు వీరేష్ కథ సుఖాంతమైంది. మహారాష్ట్రలో కిడ్నాపర్‌ను అరెస్టు చేసిన పోలీసులు బాలుడిని రక్షించి తిరుపతి తీసుకొచ్చారు.  చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు...
న్యూస్ రాజ‌కీయాలు

రాజకీయాల్లోకి అడుగు

sarath
బెంగళూరు జనవరి1 : నూతన సంవత్సరంలో  విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తన రాజకీయ అరంగేటరాన్ని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓ నియోజకవర్గం నుంచి తాను స్వత్రంత్ర అభ్యర్థిగా భరిలో ఉంటానని సోమవారం ట్విటర్‌...
న్యూస్ రాజ‌కీయాలు

జయ మృతిపై మరో సంచలన ఆరోపణ

sarath
చెన్నై, డిసెంబర్ 31: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సరైన చికిత్స అందించలేదని  న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన ఆరోపణ చేశారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే జయలలితకు మెరుగైన చికిత్స అందించలేదని, మెరుగైన...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్ధులు మృతి

sarath
గుంటూరు, డిసెంబర్ 31 : మితిమీరిన వేగం నలుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. జాతీయ రహదారిపై గుంటూరు, లాలుపురం దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూర్ ఆర్.వి.ఆర్ ఇంఏజినీరింగ్ కాలేజికి చెందిన...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం

sarath
అమరావతి, డిసెంబర్ 31: ప్రయాగలో  జనవరి 15 నుండి జరిగే కుంభమేళా ఉత్సవంలో పాల్లొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ తరుపున ఆ...
Uncategorized

చొరబాటుదారులను మట్టి కరిపించారు

sarath
శ్రీనగర్‌ డిసెంబర్ 31: జమ్ముకశ్మీర్‌ సరిహద్దు నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్ధాన్ చొరబాటుదారులను భారత సైనికులు నిలువరించారు.  నాగౌమ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద బారత పోస్టులపై దాడులు చేసేందుకు పాకిస్థాన్‌...
న్యూస్ రాజ‌కీయాలు

నీరు ప్రగతిపై సీఎం సమీక్ష

sarath
అమరావతి, డిసెంబర్ 31: నీరు-ప్రగతి పురోగతిపై సీఎం చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి 2018లో అద్భుతంగా పనిచేశామని తెలిపారు. అన్ని శాఖలు పురోగతి సాధించాయన్నారు. ప్రతి ఒక్కరికి మైరుగైన సదుపాయాలు కల్పించి, ఇబ్బందులను తొలగించామన్నారు....
న్యూస్ రాజ‌కీయాలు

ప్రతిపక్షాలను కూడ తిడతావా

sarath
విజయవాడ,డిసెంబర్ 30: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  చంద్రబాబుపై చేసిన వాఖ్యలకు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎట్లా స్పందించాలో అట్లానే స్పందించాయి. కాగల కార్యం గంధర్వులు చేశారన్నపద్ధతిలో వైఎస్‌ఆర్‌సిపి సంతోషపడింది. అయితే ఆ సంతోషాన్ని మరీ...
న్యూస్

స్వచ్ఛ్‌భారత్ విజయం: మోదీ

sarath
ఢీల్లీ, డిసెంబర్ 30: సులభతర వాణిజ్యంలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 51వ ఎపిసోడ్‌లో ఆదివారం మాట్లాడుతూ సమిష్టి కృషితో ఈ ఏడాది అన్ని...
న్యూస్

ఎనిమిదో శ్వేతపత్రం విడుదల

sarath
అమరావతి, డిసెంబర్ 30 : గత నాలుగున్నర ఏళ్ల ప్రభుత్వ పాలనపై శాఖల వారీగా వరసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం గ్రామీణ, పట్టణ మౌలిక వసతులపై  ఎనిమిదో...
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ మాటకు జవాబు ఏది?

sarath
విజయవాడ, డిసెంబర్ 30 : ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ నేతల కోసం ఒక పిచ్చాస్పత్రి కట్టించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో చేరి తప్పు చేశాడట

sarath
అనంతపురం, డిసెంబర్ 30 : ఈ మధ్యనే వైఎస్‌ఆర్‌సిపి నుంచి తెలుగుదేశం పార్టీ లోకి ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మనసు మార్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం పొరపాటైందని అంటున్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో...
న్యూస్

బాలుడు దొరికాడు

sarath
తిరుమల, డిసెంబర్‌ 30: శుక్రవారం వేకువజామున తిరుమలలో అదృశ్యమైన 16 నెలల వీరేశ్‌ ఆచూకీని మహారాష్ట్ర పోలీసులు కనిపెట్టారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడు లాతూర్ వెళ్లినట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని లాతూరులో నిందితుడితో పాటు బాలుడిని...
న్యూస్

నెట్ వాడకం దారులు 50 కోట్ల మంది

sarath
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఇంటర్నెట్‌ వినియోగంలో భారత్‌ దూసుకుపోతోంది. జియో రాకతో డేటా వినియోగం లో ఇతర టెలికాం సంస్థలు కూడా దిగివచ్చి ఆఫర్స్‌ గుప్పించాయి.  2018లో భారత్‌లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు 65శాతం పెరిగాయని...
న్యూస్ రాజ‌కీయాలు

కేటీఆర్‌కు ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఆహ్వానం

sarath
హైదరాబాద్ డిసెంబర్ 29: టీఆర్‌ఎస్‌ పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాగానే‌  కె.తారక రామారావుకు గుర్తింపు ఇంకాస్త పెరిగినట్లుంది. మహాకుంభమేలాకు రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్ మంత్రి సతీశ్‌ మహానా శనివారం హైదరాబాద్‌లో కెటిఆర్‌ను...
న్యూస్

సాక్షి ఆఫీసు ముందు శ్రీరామ్ ధర్నా

sarath
అనంతపురం,డిసెంబర్ 29: మంత్రి పరిటాల సునీతపై సాక్షి దినపత్రికలో వచ్చిన ఒక కథనంపై ఆమె కుమారుడు పరిటాల శ్రీరాం నిరసన ప్రదర్శనకు దిగారు. అసత్య ఆరోపణలతో కథనం ప్రచురించారంటూ పరిటాల శ్రీరాం యువతతో ర్యాలీగా...
న్యూస్

కాకినాడ పోర్టులో కూలిన క్రేన్లు

sarath
  కాకినాడ: డిసెంబర్ 29: కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో ప్రమాదం జరిగింది. భారీ ఓడల నుంచి సరుకు కిందకు దించేందుకు ఉపయోగించే ఆఫ్‌షోర్‌ క్రేన్లు రెండు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు, 10...
Uncategorized న్యూస్

గగన్‌యాన్ ప్రాజెక్ట్‌ నిధులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

sarath
ఢిల్లీ, డిసెంబర్ 28: అంత‌రిక్షంలోకి వెళ్లే ముగ్గురు భార‌తీయ వ్యోమ‌నాట్ల‌ కోసం కేంద్ర ప్ర‌భుత్వం 10 వేల కోట్ల‌ రూపాయలను కేటాయించింది. ఆ బ‌డ్జెట్‌కు నేడు (డిసెంబర్ 28) కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది....
న్యూస్

ఆ ప్రచారంలో నిజం లేదు – ఉత్తమ్

sarath
  హైదరాబాద్‌  డిసెంబర్ 28:  తెలంగాణాలో కాంగ్రెస్ ఓటమికి ఏపి సిఎం చంద్రబాబు కారణం అన్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని  టిపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ పొత్తుల...
న్యూస్

ఆరవ శ్వేతపత్రం విడుదల

sarath
అమరావతి  డిసెంబర్ 28: మానవవనరుల అభివృద్ధిపై సిఎం చంద్రబాబు శుక్రవారం ఆరవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఎం  మాట్లాడుతూ మానవవనరుల విలువను తెలియజేసి అందుకు తగిన ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. మానవవనరులు...
న్యూస్

చిట్కాలతో ఆ బిల్లు పాసయ్యేనా ?

sarath
  ఢీల్లీ, డిసెంబర్28:  ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందుతుందని బీజెపీ, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ బిల్లు  లోక్‌సభలో ఆమోదం పొందింది. లోక్‌సభలో బిల్లు...
న్యూస్

కేబుల్ రంగాన్ని కాపాడాలి

sarath
న్యూఢిల్లీ  డిసెంబర్ 27: కొత్త కేబుల్‌ నిబంధనల వల్ల కేబుల్‌ ఆపరేటర్లపై అధిక భారం పడుతుందని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్‌ రెడ్డి అన్నారు. పే ఛానల్స్‌ యాజమాన్యాలు ఎంఎస్ వోలు, కేబుల్‌...
న్యూస్

అధికారికంగా జల్లికట్టు

sarath
  తమిళనాడు ప్రజలు సాంప్రదాయంగా భావించే జల్లికట్టు పోటీలను అధికారికంగా నిర్వహించుకునేందుకు ఆ రాష్ట్ర  ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత మధురైలో  తరువాత జనవరి15,16,17 తేదిల్లో పోటీలు నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరాష్ట్రప్రభుత్వం...
న్యూస్

వెంటనే ఎలా వెళ్ళాలి?

sarath
  ఉమ్మడి హై కోర్టు విభనకు వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ లాయర్లు గురువారం హైకోర్టులో ఆందోళన చేశారు. ఆంధ్రలో హైకోర్టు ఏర్పాటు పూర్తి కాలేదని ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. అంతేకాక జడ్జిలను బెంచ్...
న్యూస్

సీఎం రమేష్ ఉక్కు సంకల్పం నేరవెరనుంది

sarath
కడపలో ఉక్కు పరిశ్రమకు పునాదిరాయి వేసే వరకు గడ్డం తీయబోనంటూ దీక్షబూనిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ గురువారం తన దీక్ష విరమించనున్నట్లు ఆయన తెలిపారు. పునాదిరాయి కార్యక్రమం పూర్తయ్యాక తిరుమల చేరుకుని స్వామికి...
న్యూస్

కడప ఉక్కుకు చంద్రబాబు శంఖుస్థాపన

sarath
  కడప డిసెంబర్27: కడప ఉక్కు పరిశ్రమ విభజన చట్టంలో ఉన్నప్పటికి కేంద్రం ఏర్పాటుకు సహాకరించటం లేదని సీఎం విమర్శించారు. కేంద్రం నిర్మించదు, మనం నిర్మించుకుంటామంటే సహాకరించదు అని ఆయన అన్నారు. కేంద్రం మాపై...
న్యూస్

మోదీ సభను అడ్డుకుంటాం- నక్క

sarath
మోదీ సభను తప్పనిసరిగా అడ్డుకుంటామని, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి ఆనందబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని  మోదీ నాయకత్వంలోని బీజేపీ మోసం చేసిందని మంత్రి నక్కా ఆనందబాబు  విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ...
న్యూస్

శ్వేతపత్రాలపై సీపీఎం అక్షేపణ

sarath
  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై సీపీఎం నేత మధు విమర్శలు గుప్పించారు.  బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న విషయాన్ని ముందు నుంచి వామపక్షాలు...
న్యూస్

నిలిచిపోయిన బ్యాంక్ సేవలు

sarath
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీనానికి వ్యతిరేకంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు బుధవారం ఒక రోజు సమ్మె చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంక్ సేవలు నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో...
న్యూస్

బీజేపీ నేతల హౌస్ ఆరెస్ట్

sarath
  అనంతపురం డిసెంబర్ 26: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రపట్ల వ్యవహారిస్తున్న తీరుకు నిరసనగా గత కొద్దికాలంగా ఆంధ్రలో టీడీపీ శ్రేణులు ధర్మపోరాట దీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు మధ్యానం 2 గంటలకు అనంతపురంలో...
టాప్ స్టోరీస్ న్యూస్

నన్నెవరు గుర్తుపెట్టుకుంటారు

sarath
బెంగుళూర్ డిసెంబర్ 26:  దేంలోనే అత్యంత పొడవైన  బోగీబీల్‌ రైలు,రోడ్డు వంతెనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం అసోంలో ప్రారంభించారు. 21 ఏళ్ల క్రితం ఈ వంతెనకు శంకుస్థాపన చేసింది అప్పటి ప్రధాని దేవెగౌడ. అయితే దేవెగౌడకు ఈ ప్రారంభోత్సవానికి...
న్యూస్

చింతమనేని అనుచరులపై అపూర్వ ఫిర్యాదు

sarath
హైదరాబాద్ డిసెంబర్ 25: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను మానసికంగా వేధిస్తున్నారని సినినటి అపూర్వ సైబర్ క్రైం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్యప్రచారం చేస్తున్నారని,...
టాప్ స్టోరీస్

పైడికొండల రాజీనామా

sarath
పశ్చిమ గోదావరి తాడెపల్లి గూడెం 25 :బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పైడి కొండల మాణిక్యాలరావు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ తీరుకు నిరసనగానే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచడంలో...
న్యూస్

హైకోర్టు తీర్పుపై హర్షం

sarath
తిరుమల డిసెంబర్ 25: తిరుమల తిరుపతి దేవస్థానం అర్చక వ్యవస్థపై దేవదాయశాఖ, టీటీడీలకు నిర్ణయాలు తీసుకునే హక్కులేదని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. అర్చకులకు వయోపరిమితి నిర్ణయించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ...
న్యూస్

పాదయాత్రకు జగన్ క్రిస్మస్ విరామం

sarath
శ్రీకాకుళం డిసెంబర్ 25: వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా పాదయాత్రకు విరామమిచ్చారు. ఇచ్చారమెలియాపుట్టి మండలం చాపర దగ్గర ఆయన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోనున్నారు....
న్యూస్

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

sarath
నాసిక్ డిసెంబర్ 25: ఉల్లిగడ్డల ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రలోని లాసల్‌గామ్ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు కిలో రూపాయికే ఉల్లిగడ్డలు విక్రయించారు. గత...
టాప్ స్టోరీస్

నన్ను చంపేస్తారు!

sarath
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్ డిసెంబర్ 24: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనను అంతం చేయాలని టీఆర్ఎస్ నేతలు కొందరు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.  తనకు...
న్యూస్

జగన్నాథుని సన్నిధిలో కేసీఆర్

sarath
(న్యూస్ఆర్‌బిట్ బ్యూరో) పూరీ డిసెంబర్ 24 : దేశంలో సమాఖ్య కూటమి ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ఒడిశా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేసీఆర్‌, ఆయన కుటుంబ...
న్యూస్

ఇడుపులపాయలో వైయస్ ఫ్యామిలీ క్రిస్మస్

sarath
కడప డిసెంబర్ 24 : ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో వైయస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైయస్ సమాధి వద్ద పూలమాలలువేసి వారు ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు...
న్యూస్

పీవీ సింధుకు అభినందన

sarath
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 24 : హైదరాబాద్‌లో సోమవారం భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి  పీవీ సింధును అభినందించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ విజేతగా నిలిచినందుకు...
టాప్ స్టోరీస్

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్

sarath
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడర్‌ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా  కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఆయన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అశీస్సులు...