అమేఠీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్పై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.రాహుల్ నామినేషన్ను ఆమెదించినట్టు అమేఠీ రిటర్నింగ్ అధికారి సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ తరపు న్యాయవాది కేసి కౌషిక్...
తిరుపతి: బంగారం తరలింపు విషయంలో పూర్తి బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంక్దేనని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. బంగారం తరలింపు వివాదంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. టిటిడికి...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరోసారి టిడిపినే విజయభేరి మోగిస్తుందనీ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావటం తథ్యమనీ ఆ పార్టీ నేత,ఎంపి జేసి దివాకర్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే టిడిపిని కాపాడతాయని ఆయన అన్నారు....
అమరావతి: ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ సమావేశం పెట్టుకొవచ్చని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయసాయిరెడ్డి అవగాహనా లోపంతోనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి లేఖ రాశారని ఆయన...
అమరావతి:40 ఏళ్ల అనుభవమంటే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయటమా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఇంతటి అసమర్ధ పాలన ఇంకెక్కడా లేదని ఆయన విమర్శించారు. ‘ఏప్రిల్ ఫస్ట్ నుంచి 40 వేల కోట్ల...
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవితం ఆధారంగా ఎరోస్ నౌ ఛానల్ ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్ను వెంటనే నిలివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రధాని మోది జీవితం ఆధారంగా తెరకెక్కిన...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డిఏ,పోలవరం పురోగతిపై సమీక్షలు నిర్వహించగా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో సమీక్షలు ఎలా నిర్వహిస్తారని ఎన్నికల కమిషన్,...
హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది జనసేన పార్టీ తేల్చుకోలేక పోతుంది. శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలు స్థానిక...
హైదరాబాద్: అధికార పక్షానికి గవర్నర్ నరసింహన్ పూర్తిగా సహకరించారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా...
అమేఠీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేఠీలో దాఖలు చేసిన నామినేషన్ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రిటర్నింగ్ అధికారి రాంమనోహర్ మిశ్రా రాహుల్ నామినేషన్ పత్రాల తనిఖీని ఈ నెల 22...
హైదరాబాద్: ఐటి గ్రిడ్స్ డేటా చోరీ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మే 23 తర్వాత డేటా దొంగలంతా జైలుకే అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు....
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరిగింది....
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండవ దశ పోలింగ్ గురువారం చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు జరిగాయి. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు,...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డిఏ, పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించటాన్ని ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది. చంద్రబాబు ఎన్నికల కోడ్ను ఉల్లఘించారని పేర్కొంది. చంద్రబాబు ఎటువంటి సమీక్షలు, వీడియో కాన్ఫెరెన్స్లు నిర్వహించకూడదని ఎన్నికల...
జమ్మూ కశ్మీర్/కర్ణాటక: జమ్మూ కశ్మీర్లో ఒక నవ జంట ఓటు హక్కు విలువను చాటింది. ఉధమ్పూర్ చెందిన ఈ జంట పెళ్లి చేసుకున్న వెంటనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి దుస్తుల్లోనే...
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్కు శ్రీకారం చుట్టారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ బయోపిక్ను తెరకెక్కిస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగానే గురువారం సినిమా...
ఢిల్లీ: బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావుకు అనుకోని చేదు అనుభవం ఎదురయ్యింది. గురువారం జివిఎల్ ఢిల్లీలో బిజెపి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి చెప్పు...
రాయ్గంజ్: ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్గంజ్ నియోజకవర్గ పరిధిలోని దినాజ్పూర్ జిల్లాలో కొందరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు...
ఢిల్లీ: నేటి అర్ధరాత్రి నుంచి తమ సేవలను నిలిపివేయనున్నట్లు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఇన్ని రోజులు కార్యకలాపాలు ఆగిపోకుండా కాపాడుకుంటూ వచ్చినా ఆ సంస్థకు కావాల్సిన రుణాలు అందక పోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది....
కడప: కేంద్ర ఎన్నికల కమిషన్ తానా అంటే బిజెపి,వైసిపి పార్టీలు తందానా అని వంతపాడటం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. తులసిరెడ్డి బుధవారం కడప జిల్లా వేంపల్లెలో ఏర్పాటు చేసిన...
అమరావతి: పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది కలెక్టర్లను వివరణ కోరారు. నియోజక వర్గానికి ముగ్గురు నిపుణులను ఇచ్చినా వారి సేవలను వినియోగించుకోకపోవటంపై ద్వివేది...
హైదరాబాద్: మొన్నటి ఎన్నికలలో పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార టిఆర్ఎస్లోకి ఫిరాయించిన అనుభవంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంభందించి కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది. పార్టీ తరుపున పోటీ...
ఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘంపై నిందలు వేయటం మాని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ హితవు పలికారు. సంపత్ బుధవారం...
అమరావతి: జులైలో పోలవరం నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని సూచించారు. చంద్రబాబు బుధవారం పోలవరం పనుల పురోగతిపై...
ఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో విఫలమైందని ఆరోపణలు ఎదురుకొంటున్న ఎన్నికల సంఘానికి అనుకోని అతిధి ఫోన్ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు, ఎన్నికల అధికారుల మెతక వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....
కేరళ: దక్షిణాదిలో ప్రచారం జాతీయ పార్టీల నేతలకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా అగ్ర నేతల ప్రసంగాలను తర్జుమా చేయటంలో స్థానిక నేతలు ఇబ్బందిపడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇలాంటి సమస్యే ఎదురు కాగా...
గుంటూరు: పధకం ప్రకారమే తనపై దాడి జరిగిందని శాసన సభాపతి కోడెల శివ ప్రసాద్ ఆరోపించారు. మగళవారం కోడెల గుంటూరు టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దౌర్జన్యం...
వెల్లూరు : తమిళనాడులోని వెల్లూరు లోక్సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆ నియోజక వర్గంలో ఇటీవల భారీగా నగదు పట్టుబడిన నేపథ్యంలో అక్కడ పోలింగ్ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఏప్రిల్ 14న కేంద్ర...
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదికి ప్రత్యర్థిగా వారణాసి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. మంగళవారం రాబర్ట్ వాద్రా మీడియాతో...
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డేటా చోరీ కేసు వ్యహారం కీలక మలుపు చోటు చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా ఐటి గ్రిడ్స్ సంస్థ నుంచి...
సత్తెనపల్లి: పోలింగ్ జరిగి ఐదు రోజులు అయిన తరువాత రాష్ట్ర శాసన సభా పతి కోడెల శివ ప్రసాద్పై కేసు నమోదైంది. ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల గ్రామంలో...
చెన్నై: రాష్ట్రానికి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ వంటి సమర్ధ నాయకత్వం అవసరమనీ, కరుణానిధి వారసుడు స్టాలిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని చంద్రబాబు అన్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వచ్చేసిన చంద్రబాబు...
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మైనింగ్పై సిబిఐతో విచారణ జరిపించాలని మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో 350 కి...
ఢిల్లీ: మసీదుల్లోకి మహిళలను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పిటిషన్ పై తమ స్పందన తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అలాగే సెంట్రల్ వక్ఫ్ బోర్డు, ముస్లిం పర్సనల్...
పారిస్: పారిస్ నగరంలోని భవనాల్లో అత్యంత విశిష్టమైన నోటర్ డామ్ అగ్నికి ఆహుతి అవుతుంటే వీధుల్లో చేరి ఆ దృశ్యాన్ని చూస్తున్న నగర ప్రజలు చాలామంది వెక్కి వెక్కి ఏడ్చారు. కొంతమంది ప్రార్ధనలు చేశారు....
వెల్లూరు : తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ స్థానం ఎన్నికపై సందిగ్దత వీడలేదు. ఎన్నిక జరుగుతుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల కమిషన్, ఆదాయపన్ను శాఖ...
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లగిస్తుందని వైసిపి నేతల బృందం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసిపి నేతల బృందం సోమవారం...
హైదరాబాద్: తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేసున్నారంటూ వైసిపి నేత లక్ష్మీ పార్వతి సోమవారం డిజిపి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ..’కోటి అనే వ్యక్తిని నా...
ఢిల్లీ: సుప్రీం కోర్టు చురకలంటించటంతో ఎన్నికల సంఘం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బిఎస్పి అధినేత్రి మాయావతిపై చర్యలకు ఉపక్రమించింది. రేపు ఉదయం ఆరు గంటల నుండి 48 గంటల పాటు మాయావతి...
న్యూఢిల్లీ: నేతలు ఇష్టం వచ్చినట్లు విద్వేషపూరిత ప్రచారం చేస్తుంటే కిమ్మమనకుండా కూర్చున్న కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు బోనులో నిలబడాల్సివచ్చింది. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసే విషయంలో అధికారుల సేవలను వినియోగించుకోవడంలో...
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ పిఎం నరేంద్ర మోది’ చిత్ర విడుదలపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ...
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ముగిసిన వేళ డేటా చోరీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఐటి గ్రిడ్స్ డేటా చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఆధార్ అథారిటీ నివేదికను...
అమరావతి: పికె బృందం చివరి పేమెంట్ కోసం జగన్ని భ్రమలో ఉంచుతోందని దేవినేని అన్నారు. జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేయించుకోవటం పిచ్చికి పరాకాష్ట అని దేవినేని ఎద్దేవా చేశారు....
అమరావతి: రాష్ట్ర రాజకీయాలు ఎన్నికలు సంఘం చుట్టూ తిరుగుతున్నాయి. ఈవిఎంలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణలో లోపాలు, ఈవిఎంల మొరాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఈవిఎంల...
గుంటూరు:వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆదివారం గుంటూరు రురల్ ఎస్పి రాజశేఖర్ బాబును కలిసి వినతి...
ఢిల్లీ: తనపై కేసు ఉండటాన్ని సాకుగా చూపి తనని మాట్లాడకుండా చేసే ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరి ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఆయన టిడిపి ఎంపి...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిఎంల పని తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాతో సమావేశం అవ్వటంపై వైసిపి రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వరుస...
అమరావతి: ఈవిఎంలను సాకుగా చూపి ఎన్నికల సంఘంపై తిరుగు బాటు బావుటా ఎగరెయ్యాలనుకున్న చంద్రబాబుకు మిత్ర పక్షాలు కూడా కలిసి రాని పరిస్థితి ఏర్పడిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అన్నారు....
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.....