వయసు మీద కొచ్చి కుటుంబాన్ని బాధ్యతగా నడిపించు కోవలసిన ఆడవాళ్లు శరీర కోరికల కోసం చేస్తున్న పనులు పిల్లల జీవితాలను యుక్త వయసులోనే కాటికి చేరుస్తూన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి...
వర్షాకాలం వచ్చిందంటే పాత భవనాలు కూలిపోవటం అంతా కామన్. అంతేకాకుండా ఒక్కోసారి నిర్మాణంలో ఉన్న భవనాలు కూడా కూలి పోతుంటాయి. సరిగ్గా ఇలాంటి సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సంభవించింది. ఇటీవల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలని బీజేపీ పార్టీ ఎప్పటి నుండో టైమింగ్ కోసం ఎదురు చూస్తోంది. అయితే తాజాగా టీడీపీ పార్టీకి చెందిన నాయకులు వరుసగా అరెస్టులు కావటంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఫుల్ సెలబ్రేషన్...
ఇండియాలో కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో బలపడుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపులు విషయంలో కేంద్రం చాలావరకు ప్రజలను ఫ్రీగా వదిలేయడంతో కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో బాగా బలపడిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఇదే...
ఇండియాలో కరోనా వైరస్ డేంజరస్ స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఉన్న కొద్దీ పాజిటివ్ కేసులు బయటపడటంతో రోజురోజుకి పెరుగుతుండటంతో జనాలలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా కేంద్రం తాజాగా మరికొన్ని లక్షణాలను కరోనా లక్షణాలుగా...
సొంత లాభం కోసం చంద్రబాబు ఎంత దారుణానికి అయినా ఒడిగడతారు అని బాబు ప్రత్యర్థులు ఎపుడు అంటుంటారు. ఇప్పుడు ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు రాజకీయాలకు సొంత పార్టీ నేతలతో పాటు కొంతమంది...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతలు వరుసగా అరెస్టులు కావడంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు వైసిపి కి మద్దతు రీతిలో కామెంట్లు చేయడం...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో కేంద్రం ప్రైవేటు ల్యాబ్ లకు కూడా కరోనా టెస్టుల చేసేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే దొరికిందే ఛాన్స్ అని వేలాది వేల రూపాయలు టెస్టుల...
ESI స్కాం లో అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అచ్చెన్నాయుడు ని అసెంబ్లీ సమావేశాలలో ఎదుర్కోలేక ఇలా అక్రమంగా వైయస్...
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఉన్న కొద్దీ వేడెక్కుతున్నాయి. అధికారంలోకి వచ్చినా తర్వాత వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. మరోపక్క ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను...
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకి స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇస్తున్నారు 40 ఏళ్ల వయసు కలిగిన వైఎస్ జగన్. తెలుగు రాజకీయాల్లోనే దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ కి రాజకీయ భవిష్యత్తు...
ESI స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు...
2019 ఎన్నికల రిజల్ట్ దెబ్బ తర్వాత చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు సీఎం జగన్. స్వల్ప మెజారిటీతో టీడీపీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం...
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ప్రభుత్వ వాదనను కొట్టి వేసి తిరిగి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి పదవీ బాధ్యతలు అప్పజెప్పాలని తీర్పు ఇవ్వడం అందరికీ తెలిసిందే....
జగన్ క్యాబినెట్ లో సీనియర్ మంత్రి బొత్స ఇటీవల మీడియా ముందు పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చే ఏడాది అయిన సందర్భంలో నెల్లూరు, గుంటూరు...
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు మార్పు గురించి రకరకాల వార్తలు వినబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్న యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు కి అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు...
విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలుసు. ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయి, తాగి రోడ్డుమీద కి వచ్చి ముఖ్యమంత్రిపై, మరికొన్ని వర్గాలపై వివాదాస్పద...
2019 సార్వత్రిక ఎన్నికలలో దారుణంగా ఓడిపోవడంతో టీడీపీ మళ్లీ పుంజుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగా అందివచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మళ్ళీ సత్తా చాటాలని పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించనున్నారు. రేపు అనగా శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఫలితాలను కలిపి విడుదల చేయనున్నారు. అయితే పరీక్షల్లో ఫెయిల్...
జగన్ ఏడాది పరిపాలనలో దాదాపు ప్రజలకు ఇచ్చిన హామీ లలో 90% వాగ్దానాలు నెరవేర్చడం జరిగింది. దేశంలో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చి ఏ రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ పని...
గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీకి చెందిన సొంత నాయకులే చంద్రబాబుకి ఊహించని విధంగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. దీంతో కొన ఊపిరితో...
కరోనా వైరస్ కట్టడి చేయడంలో కేసీఆర్ సర్కార్ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇటీవల న్యాయస్థానం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు సరిగ్గా టిఆర్ఎస్ ప్రభుత్వం చేయటం లేదని, ఎన్నిసార్లు చెప్పినా...
లాక్ డౌన్ కారణంగా దాదాపు 80 రోజుల పాటు భక్తులు, నిత్యం పూజలందుకునే శ్రీవారి ఆలయానికి దూరమవడం జరిగింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జూన్ ఎనిమిదో తారీకు నుండి ఆలయాలు ఓపెన్ చేసుకోవచ్చని...
వైసీపీ పార్టీలో వైయస్ జగన్ కి అత్యంత సన్నిహితురాలుగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కి మంచి పేరు ఉంది. 2014 ఎన్నికల టైంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన పుష్పశ్రీవాణి ఆ టైంలో టీడీపీ...
రెండు తెలుగు రాష్ట్రాలలో చిన్న జీయర్ స్వామి తెలియని వారు ఎవరూ ఉండరు. రాజకీయ నాయకులు మరియు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చాలా మంది ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి క్యూలు కడుతుంటారు. అటువంటి...
ఇటీవల కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో లాక్డౌన్ నేపథ్యంలో రామాయణ్ సీరియల్ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సీరియల్ లో రావణ పాత్ర దారి...
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా అని ప్రతి ఒక్కరికి తెలుసు. చైనా దేశం కావాలని ప్రపంచ దేశాల పై కరోనా వైరస్ దురుద్దేశంతో రిలీజ్ చేసిందని యూరప్ మరియు అభివృద్ధి...
మనిషి రోజు రోజుకి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. తల్లిదండ్రులు అయితే కట్టుబాట్లు పేరుచెప్పి కన్నబిడ్డల జీవితాలను కాటికి పంపిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తక్కువ కులానికి...
విభజనతో నష్టపోయి ఆంధ్ర ప్రదేశ్ ఖజానా కి రాబడి లేకపోయినా కానీ లిక్కర్ విషయంలో మాత్రం ప్రజలకు ఇచ్చిన మాటను తప్పటంలేదు జగన్ సర్కార్. అధికారంలోకి రావటమే ఖాళీ ఖజానా దర్శనమిచ్చి రాష్ట్ర ఖజానాపై...
ఏదైనా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారి విషయంలో రాష్ట్ర క్యాబినెట్ జోక్యం ఉండకూడదని ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి ఏపీ ప్రభుత్వం కుదించిన విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్...
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరగబోతున్నట్లు వాతావరణం కనబడుతోంది. పక్కా ప్రణాళికతో ఈసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేసిఆర్ ని ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్...
అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైయస్ జగన్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని ఇష్టానుసారంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్లిపోతున్నారని తెగ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన...
మొబైల్ తయారీ రంగంలో సరికొత్త సంస్థ ఒప్పో నూతన స్మార్ట్ ఫోన్ ఎ12ను అద్దిరిపోయే ఫీచర్లతో ఇటీవల మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో హెచ్డీ ప్లస్ వాటర్ డ్రాప్ డిస్ప్లేను 6.2 ఇంచులను ఏర్పాటు...
రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పరిపాలన చేస్తున్నారని జగన్ ఏడాది పరిపాలనపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో మద్యం నియంత్రణ చేపడతాం అని మాట...
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంలో సొంత పార్టీ నేతలే వైయస్ జగన్ పై కాకుండా అధికారులపై తెలివిగా విమర్శలు చేస్తున్నారు. దీంతో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు కొంతమంది...
కరోనా వైరస్ పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ కి ఇప్పటికే పలుసార్లు న్యాయస్థానాలు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టెస్టులను సరిగ్గా నిర్వహించడం లేదని అందువల్లనే...
టీడీపీ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ పార్టీలోకి చేరటానికి రెడీగా ఉన్నట్లు చీరాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కరణం బలరాం షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతానికి...
2020 అంటూ న్యూ ఇయర్ టైం లో చాలామంది తెగ ఎంజాయ్ చేశారు. కానీ స్టార్టింగ్ నుండి 2020, ప్రతి ఒక్కరితో 2020 మ్యాచ్ ఆడుతున్నట్లు పరిస్థితులు దాపురించాయి. ముఖ్యంగా కరోనా వైరస్ రాకతో...
లాక్ డౌన్ టైములో వలస కార్మికులకు చేసిన సహాయం తో దేశవ్యాప్తంగా సోనూసూద్ పెద్ద చర్చనీయాంశంగా మారారు. చాలామంది ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలు మరోపక్క పేదలకు ఉచితంగా ఆహారాలు పంపిణీ చేయడం...
ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సమయంలో వైసీపీ పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులు తీవ్ర స్థాయిలో బహిరంగంగా ప్రభుత్వంపై మీడియా ముందు విమర్శలు చేయడం జరిగింది. దీంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న...
కరోనా వైరస్ రాకతో లాక్ డౌన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పదవ తరగతి పరీక్షల విషయం లో ఉత్కంఠత మొన్నటివరకు నెలకొని ఉంది. తాజాగా ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్రం కంటే ముందుగా...
ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ లోకి వెళ్లిపోతున్నట్లు ‘మహానాడు’ జరుగుతున్న టైం లో వార్తలు తెలుగు మీడియా వర్గాల్లో కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ...
ఒకానొక టైంలో బ్యాంకులో డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకు పుస్తకం పట్టుకుని గంటలు గంటలు లైన్ లో నిలబడి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే ఏటీఎం కార్డులు అందుబాటులోకి వచ్చాయో పరిస్థితి పూర్తిగా మారిపోయింది....
సోషల్ మీడియా రంగంలో మెల్లగా వచ్చి అలా అల్లుకుపోయింది టిక్ టాక్. సామాన్యులను సైతం హీరోలను చేసింది. చివరాకరికి చాలామందిని టిక్ టాక్ కి వ్యసనంగా మార్చేసింది. ఒక స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే మరో...
మనిషి జీవితంలో టెక్నాలజీ మరియు స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. ఇటువంటి తరుణంలో పేద మరియు మధ్యతరగతి ప్రజలకు చీపెస్ట్ బెస్ట్ క్వాలిటీ తో రియల్ మీ స్మార్ట్ ఫోన్ సంస్థ అతి తక్కువ ధరకే...
లాక్ డౌన్ ఎఫెక్ట్ చాలా రంగాలపై కనబడుతోంది. దాదాపు రెండు నెలలకు పైగా ప్రజలెవరూ బయటకు రాకపోవటంతో అన్ని రంగాలు క్లోజ్ అవటంతో వ్యాపార లావాదేవీలు జరగకపోవడంతో వివిధ రంగాల యజమానులపై ఫుల్ ఎఫెక్ట్...
ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఏడాది పరిపాలనపై సొంత పార్టీలోనే కొంతమంది ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో కొన్ని విషయాల పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటిలో ఒకటి రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక విధానం. ఈ...
దేశంలో కరోనా వైరస్ కేసుల విషయంలో ఒక్కసారిగా పరిస్థితి మార్చేసింది తబ్లిగీ జమాత్. ఢిల్లీలో జరిగిన ఈ మత ప్రార్థనలు వల్ల వైరస్ కేసులు బయటపడటంతో దేశంలో ఒక్కసారిగా వైరస్ ప్రభావం అప్పట్లో పెరిగిపోయింది....
దేశంలో ప్రముఖ సంస్థ రిలయన్స్ భారీ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ కొట్టేసింది. దాదాపు 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించడం జరిగింది. రిలయన్స్ సంస్థలకు చెందిన జియో...
తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారి అదే శాఖలో పనిచేసే మహిళా సీఐ కి పెద్ద కీచకుడిగా మారాడు. తోటి మహిళా ఉద్యోగి అని ఆలోచించకుండా పెళ్లి అయ్యి భర్త ఉండి, ఒక పాప...