జగన్ ఏడాది పరిపాలనలో దాదాపు ప్రజలకు ఇచ్చిన హామీ లలో 90% వాగ్దానాలు నెరవేర్చడం జరిగింది. దేశంలో ఇప్పటివరకు అధికారంలోకి వచ్చి ఏ రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ పని...
గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీకి చెందిన సొంత నాయకులే చంద్రబాబుకి ఊహించని విధంగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. దీంతో కొన ఊపిరితో...
కరోనా వైరస్ కట్టడి చేయడంలో కేసీఆర్ సర్కార్ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇటీవల న్యాయస్థానం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు సరిగ్గా టిఆర్ఎస్ ప్రభుత్వం చేయటం లేదని, ఎన్నిసార్లు చెప్పినా...
లాక్ డౌన్ కారణంగా దాదాపు 80 రోజుల పాటు భక్తులు, నిత్యం పూజలందుకునే శ్రీవారి ఆలయానికి దూరమవడం జరిగింది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం జూన్ ఎనిమిదో తారీకు నుండి ఆలయాలు ఓపెన్ చేసుకోవచ్చని...
వైసీపీ పార్టీలో వైయస్ జగన్ కి అత్యంత సన్నిహితురాలుగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కి మంచి పేరు ఉంది. 2014 ఎన్నికల టైంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన పుష్పశ్రీవాణి ఆ టైంలో టీడీపీ...
రెండు తెలుగు రాష్ట్రాలలో చిన్న జీయర్ స్వామి తెలియని వారు ఎవరూ ఉండరు. రాజకీయ నాయకులు మరియు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు చాలా మంది ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి క్యూలు కడుతుంటారు. అటువంటి...
ఇటీవల కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో లాక్డౌన్ నేపథ్యంలో రామాయణ్ సీరియల్ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా సీరియల్ లో రావణ పాత్ర దారి...
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా అని ప్రతి ఒక్కరికి తెలుసు. చైనా దేశం కావాలని ప్రపంచ దేశాల పై కరోనా వైరస్ దురుద్దేశంతో రిలీజ్ చేసిందని యూరప్ మరియు అభివృద్ధి...
మనిషి రోజు రోజుకి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. తల్లిదండ్రులు అయితే కట్టుబాట్లు పేరుచెప్పి కన్నబిడ్డల జీవితాలను కాటికి పంపిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తక్కువ కులానికి...
విభజనతో నష్టపోయి ఆంధ్ర ప్రదేశ్ ఖజానా కి రాబడి లేకపోయినా కానీ లిక్కర్ విషయంలో మాత్రం ప్రజలకు ఇచ్చిన మాటను తప్పటంలేదు జగన్ సర్కార్. అధికారంలోకి రావటమే ఖాళీ ఖజానా దర్శనమిచ్చి రాష్ట్ర ఖజానాపై...
ఏదైనా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారి విషయంలో రాష్ట్ర క్యాబినెట్ జోక్యం ఉండకూడదని ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి ఏపీ ప్రభుత్వం కుదించిన విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్...
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరగబోతున్నట్లు వాతావరణం కనబడుతోంది. పక్కా ప్రణాళికతో ఈసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేసిఆర్ ని ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్...
అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైయస్ జగన్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని ఇష్టానుసారంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్లిపోతున్నారని తెగ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన...
మొబైల్ తయారీ రంగంలో సరికొత్త సంస్థ ఒప్పో నూతన స్మార్ట్ ఫోన్ ఎ12ను అద్దిరిపోయే ఫీచర్లతో ఇటీవల మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో హెచ్డీ ప్లస్ వాటర్ డ్రాప్ డిస్ప్లేను 6.2 ఇంచులను ఏర్పాటు...
రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పరిపాలన చేస్తున్నారని జగన్ ఏడాది పరిపాలనపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో మద్యం నియంత్రణ చేపడతాం అని మాట...
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంలో సొంత పార్టీ నేతలే వైయస్ జగన్ పై కాకుండా అధికారులపై తెలివిగా విమర్శలు చేస్తున్నారు. దీంతో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు కొంతమంది...
కరోనా వైరస్ పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ కి ఇప్పటికే పలుసార్లు న్యాయస్థానాలు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టెస్టులను సరిగ్గా నిర్వహించడం లేదని అందువల్లనే...
టీడీపీ పార్టీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ పార్టీలోకి చేరటానికి రెడీగా ఉన్నట్లు చీరాల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కరణం బలరాం షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతానికి...
2020 అంటూ న్యూ ఇయర్ టైం లో చాలామంది తెగ ఎంజాయ్ చేశారు. కానీ స్టార్టింగ్ నుండి 2020, ప్రతి ఒక్కరితో 2020 మ్యాచ్ ఆడుతున్నట్లు పరిస్థితులు దాపురించాయి. ముఖ్యంగా కరోనా వైరస్ రాకతో...
లాక్ డౌన్ టైములో వలస కార్మికులకు చేసిన సహాయం తో దేశవ్యాప్తంగా సోనూసూద్ పెద్ద చర్చనీయాంశంగా మారారు. చాలామంది ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలు మరోపక్క పేదలకు ఉచితంగా ఆహారాలు పంపిణీ చేయడం...
ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సమయంలో వైసీపీ పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులు తీవ్ర స్థాయిలో బహిరంగంగా ప్రభుత్వంపై మీడియా ముందు విమర్శలు చేయడం జరిగింది. దీంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న...
కరోనా వైరస్ రాకతో లాక్ డౌన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పదవ తరగతి పరీక్షల విషయం లో ఉత్కంఠత మొన్నటివరకు నెలకొని ఉంది. తాజాగా ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్రం కంటే ముందుగా...
ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ లోకి వెళ్లిపోతున్నట్లు ‘మహానాడు’ జరుగుతున్న టైం లో వార్తలు తెలుగు మీడియా వర్గాల్లో కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ...
ఒకానొక టైంలో బ్యాంకులో డబ్బులు తీసుకోవాలంటే బ్యాంకు పుస్తకం పట్టుకుని గంటలు గంటలు లైన్ లో నిలబడి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే ఏటీఎం కార్డులు అందుబాటులోకి వచ్చాయో పరిస్థితి పూర్తిగా మారిపోయింది....
సోషల్ మీడియా రంగంలో మెల్లగా వచ్చి అలా అల్లుకుపోయింది టిక్ టాక్. సామాన్యులను సైతం హీరోలను చేసింది. చివరాకరికి చాలామందిని టిక్ టాక్ కి వ్యసనంగా మార్చేసింది. ఒక స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే మరో...
మనిషి జీవితంలో టెక్నాలజీ మరియు స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. ఇటువంటి తరుణంలో పేద మరియు మధ్యతరగతి ప్రజలకు చీపెస్ట్ బెస్ట్ క్వాలిటీ తో రియల్ మీ స్మార్ట్ ఫోన్ సంస్థ అతి తక్కువ ధరకే...
లాక్ డౌన్ ఎఫెక్ట్ చాలా రంగాలపై కనబడుతోంది. దాదాపు రెండు నెలలకు పైగా ప్రజలెవరూ బయటకు రాకపోవటంతో అన్ని రంగాలు క్లోజ్ అవటంతో వ్యాపార లావాదేవీలు జరగకపోవడంతో వివిధ రంగాల యజమానులపై ఫుల్ ఎఫెక్ట్...
ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఏడాది పరిపాలనపై సొంత పార్టీలోనే కొంతమంది ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో కొన్ని విషయాల పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటిలో ఒకటి రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక విధానం. ఈ...
దేశంలో కరోనా వైరస్ కేసుల విషయంలో ఒక్కసారిగా పరిస్థితి మార్చేసింది తబ్లిగీ జమాత్. ఢిల్లీలో జరిగిన ఈ మత ప్రార్థనలు వల్ల వైరస్ కేసులు బయటపడటంతో దేశంలో ఒక్కసారిగా వైరస్ ప్రభావం అప్పట్లో పెరిగిపోయింది....
దేశంలో ప్రముఖ సంస్థ రిలయన్స్ భారీ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ కొట్టేసింది. దాదాపు 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించడం జరిగింది. రిలయన్స్ సంస్థలకు చెందిన జియో...
తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారి అదే శాఖలో పనిచేసే మహిళా సీఐ కి పెద్ద కీచకుడిగా మారాడు. తోటి మహిళా ఉద్యోగి అని ఆలోచించకుండా పెళ్లి అయ్యి భర్త ఉండి, ఒక పాప...
నవ్యాంధ్ర రాజధాని అంటూ చంద్రబాబు హయాంలో జరిగిన భూ దందా పై వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి ఫోకస్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అమరావతి భూములపై ప్రత్యేకమైన కమిటీ వేసి ఆ నివేదిక...
గత కొన్ని రోజుల నుండి ఏపీ మీడియాలో విజయవాడ గ్యాంగ్ వార్ గురించి విస్తుపోయే కథనాలు ప్రసారమవుతున్నాయి. రెండు గ్రూపులు కలిసి యుద్ధానికి దిగినట్లు ఒకరి పై ఒకరు కత్తులతో దాడులు చేసుకోవడంతో ఈ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో అసంతృప్తి నేతలు మెల్లమెల్లగా బయట పడుతున్నారు. ప్రజెంట్ పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో వీళ్లంతా గ్రూపుగా ఏర్పడి అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో చేతులు కలిపే విధంగా పరిణామాలు...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేయడానికి మొదటి లో తెలుగుదేశం పార్టీ తో పాటు జనసేన కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ ఎక్కడా కూడా వైఎస్ జగన్ ఛాన్స్ ఇవ్వలేదు....
మహేష్ బాబు ఇటీవల తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు మే 31వ తారీఖున తన కొత్త సినిమా విశేషాలు తెలియజేయటం అందరికీ తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే...
ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. అటువంటిది...
తమిళనాడు రాష్ట్రంలో జూన్ 3వ తేదీ అడుక్కంబరైర్లోని అమ్మన్ ఆలయంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్న సమయంలో ” ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ” అంటూ పెళ్లి మండపం లో ఆ అమ్మాయి...
వైయస్ జగన్ ఎంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న కానీ పార్టీలో కొంతమంది నాయకులు మద్దతుదారులు చేస్తున్న అత్యుత్సాహం వల్ల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి అని పరిశీలకులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ సమస్యలకు పరిష్కారం చూపుతూ తనదైన శైలిలో పాలన అందిస్తున్నారు జగన్. మొదటిలో ఇసుక అడ్డంపెట్టుకుని ప్రజావ్యతిరేకత తీసుకురావాలని భావించిన పెద్దగా పని అవ్వలేదు....
జగన్ ఒక్కసారిగా ఢిల్లీ వెళ్తున్నట్లు వచ్చిన వార్త ఏపీ రాజకీయాలను షేక్ చేసి పడేసింది. లాక్ డౌన్ తరువాత పైగా హైకోర్టులో వరుసగా వ్యతిరేక తీర్పులు వచ్చిన టైంలో జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అనేసరికి...
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీని వైయస్ జగన్ ముప్పుతిప్పలు పెట్టిన అంతగా మరే రాజకీయ నేత ఇబ్బందులు పెట్టలేదని సీనియర్ రాజకీయ నేతలు చెబుతుంటారు. 40 ఏళ్ల రాజకీయ...
పాలనాపరంగా సంక్షేమ పథకాల రూపంలో జగన్ ప్రజలకు బాగానే అందిస్తున్న మరోపక్క ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానాలలో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. జగన్ ఏడాది పరిపాలనలో ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా 50...
విభజనతో నష్టపోయి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా వైయస్ జగన్ తాను ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే మరోపక్క అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. చేస్తున్న పనులకు మీడియా పరంగా పెద్దగా పబ్లిసిటీ గురించి జగన్...
పెళ్లి పేరుతో డబ్బున్న సాఫ్టువేర్ అబ్బాయిల ని టార్గెట్ చేసి ఫోన్ చేసి మాయమాటలతో వారిదగ్గర లక్షల్లో కోట్లలో డబ్బులు దొంగిలించే కిలాడి లేడీ ని ఇటీవల హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పూర్తి మేటర్...
ఇటీవల దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల పనితీరుపై ‘సీ ఓటర్’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశానికి ఆరు సంవత్సరాలుగా ప్రధానిగా ఉన్న మోడీ పనితీరుపై...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మీడియా పాత్ర చాలా కీలకం అని అందరికీ తెలుసు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే, రెండు మూడు చానల్స్ కొన్ని పత్రికలు మాత్రం వైసిపికి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీ పర్యటన రద్దు మరొకపక్క హైకోర్టు లో నిమ్మగడ్డ పై ప్రభుత్వం...
విజయసాయిరెడ్డి విశాఖపట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై నిమ్మగడ్డ వ్యవహారంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇదిలా...
వైసీపీ పార్టీని వ్యతిరేకించే మీడియా సంస్థలలో ఒకటి ఏబీఎన్. వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడిని నైతికంగా దెబ్బతీసే విధంగా చంద్రబాబు హయాంలో ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ వ్యవహరించడం అందరికీ తెలిసిందే. దీంతో వైసీపీ...