అమరావతి : తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖకు రానున్నదా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదిలో విశాఖను పరిపాలనా రాజధానితో పాటు సినీ రాజధానిగా అభివృద్ధి చేయాలని ఉన్నదా? తెలుగు సినీ రంగ ప్రముఖులు...
అమరావతి : గతంలో నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిందే శాసనం, వారి మాటకు ఎదురు ఉండదు. అన్నీ వారి కనుసన్నల్లోనే జరుగుతుండేవి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు వివిధ...
వైసీపీలోని ఓ మంత్రి అవినీతి అక్రమాల వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన అక్రమాలపై ద్వితీయ శ్రేణి నాయకులు ఏకంగా పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ కు లేఖలు రాయాలని...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ నటుడు మోహన్ బాబు మద్య గ్యాప్ పెరిగిందా?, సీఎం జగన్ పై అయన అసంతృప్తిగా ఉన్నారా?, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన రాజకీయాల నుండి దూరంగా...
కులం లేదు, మతం లేదు మానవులు అంతా ఒక్కటే..సమ సమాజ నిర్మాణానికి బాటలు వేద్దాం అంటూ సినిమాలు వచ్చాయి. ఇప్పటీకే చాలా ప్రాంతాల్లో ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా కులాంతర, మతాంతర వివాహాలను...
హైదరాబాద్: నేపధ్యంలో తెలంగాణ సర్కార్ పదవ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కరోనా...
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ రాజకీయం హాట్ హాట్ గా మారింది. భూమా,ఏవీ కుటుంబాల మధ్య రాజకీయ వైర్యం రోజురోజుకి ముడురుతున్నది. తన హత్యకు మాజీ మంత్రి అఖిలప్రియ సుపారీ ఇచ్చిందంటూ టీడీపీ సీనియర్...
అతను వెలగబెట్టేది భాద్యతాయుతమైన గ్రామ సచివాలయ కార్యదర్శి ఉద్యోగం. కార్యాలయంలో కింది స్థాయి సిబ్బందిని కన్న బిడ్డలుగా, సోదరి సోదర మానులుగా చూసుకోవాల్సి ఉండగా బుద్ది వక్ర మార్గం పట్టింది. కూతురు వయసు ఉండే...
ప్రపంచంలోని అనే దేశాలను వణికించిన కరోనా వైరస్ భారత దేశంలోనూ తన పంజా విసురుతోంది. దేశంలో నేటి వరకు రెండు లక్షల 36వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,642 మంది మృతి...
పర్యాటకులకు స్వర్గధామంగా చెప్పుకునే థాయ్లాండ్ కరోనా వైరస్ ప్రభావంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఇప్పుడు అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు తగ్గిపోయింది. నిన్న ఒక్క కేసు మాత్రమే నమోదు కాగా యాక్టివ్ కేసులు 73...
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ శ్యామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్న్యూస్ అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్యామ్సంగ్ గాలెక్సీ నోట్ 20.. ఊహించిన దాని కంటే ముందుగానే...
అమరావతి : ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలేసే ముహూర్తం ఖరారైందట. ఈ నెల 9 వ తేదీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అపాయింట్మెంట్ లభించినట్లు సినీ...
అగ్ర రాజ్యం అమెరికా ఒక పక్క కరోనా విజృంభణ, మరో పక్క నల్ల జాతీయుల నిరసనలతో అట్టుడికిపోతున్నది. ఈ నేపథ్యంలో పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జార్జ్ ఫ్లాయిడ్ పేరు మారుమోగు తున్నది. నల్ల జాతీయుడైన...
అమరావతి : ‘అనుకున్నదొక్కటి అయిన దొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా’ అనే పాట అందరూ వినే ఉంటారుగా? విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని అడ్డు...
అమరావతి :రాష్ట్రంలో పారిశ్రామిక సంస్థలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పరిశ్రమల్లోని వ్యర్ధాల తరలింపు భాద్యతను కాలుష్య నియంత్రణ మండలికి అప్పగించారు. ఇకపై పారిశ్రామిక సంస్థలు ఏమాత్రం కష్టపడాల్సిన పనిలేకుండా.. తమ వద్ద...
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది. లాక్ డౌన్ వేళల్లో.. కేసులు పరిమితంగా నమోదు కాగా కేంద్రం భారీగా లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి....
హైదరాబాద్ : తప్పుడు పనులు చేసి పోలీసుల నుండి తప్పించుకోవడం అంత సులువు కాదు. తాడి తన్నే వాడు ఉంటే వాడి తలతన్నే వాడు ఉంటాడు అన్న సామెత ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు...
అమరావతి : రాష్ట్రంలో ఏ ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా అనూహ్య మెజారిటీతో అధికారాన్ని హస్తం గతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్ది నేడు ఉన్న తలనొప్పులతో పాటు కొత్త...
అమరావతి : విశాఖ డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ సందర్భంగా మద్యం మత్తులో సీఎం జగన్, పిఎం మోడీలను దుర్భాషలాడిన నేపథ్యంలో...
అమరావతి : రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు అవుతున్న పిటీషన్ల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం మంచి ఆలోచనతో తీసుకుంటున్న పలు నిర్ణయాలు సైతం న్యాయ సమీక్షకు వెళుతుండటం తలనొప్పిగా మారుతున్నది....
క్రికెట్ క్రీడాభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసీసీఐ) సూపర్ గుడ్ న్యూస్ అందించనుందా? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఎలాగైనా నిర్వహించనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఐపీఎల్ 2020 ఎడిషన్...
అమరావతి : వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేలను ఆటో డ్రైవర్ లు వాహనం ఇన్సూరెన్సు, ఫిట్ నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) కోసం ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి వై...
అమరావతి : వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపిల గెలుపుతో సంచలన విజయం నమోదు...
అమరావతి : డాక్టర్ సుధాకర్ కేసు తదుపరి విచారణను కోర్టు వెకేషన్ తర్వాతకి హైకోర్టు వాయిదా వేసింది. తనను నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల 16 నుంచి ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో నిర్బంధించారని సస్పెండైన...
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన హింసాకాండ, విధ్వంసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగులుతోంది. ఆ హింస, విధ్వంసం కేసుల్లో విచారణ జరుపుతోన్న పోలీసులు...
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నా ఎన్నికల...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు విషయంలో జగన్ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీలం సాహ్ని పదవీ కాలాన్ని కేంద్రం మరో...
అమరావతి : రాజధాని అమరావతి విషయంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది ఏమి ఆలోచిస్తున్నారు? మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నారా? వేరే ఆలోచన చేస్తున్నారా? రాజధాని వివాదంలో హైకోర్టు తీర్పు ఆ...
అమరావతి : ఇసుక పాలసీపై గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇసుక నూతన విధానంపై గుంటూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన...
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో వివాదాలు పరిపాటిగా మారాయి. తిరుమలలోని వివాదాలపై వివిధ రాజకీయ పక్షాలు, హిందూ మత సంఘాలు నిరసనలు నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ మరో...
అమరావతి : కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా మూతపడిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి తెరుచుకోనున్నది. తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి...
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో వైఎస్ జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదా అంటే అవుననే సమాధానం వస్తుంది. నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వం ఓ అడుగు వెనక్కి...
అమరావతి : ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే మరో పక్క దీనిపై...
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో ఆ యువతీ యవకుడికి వాలంటీర్ పోస్టులు వచ్చాయి. సొంత ఊరిలో ఉద్యోగాలు, ఏ చీకు చింత లేదనుకున్నారు. ఏమి జరిగిందో ఏమో...
దేశంలో కరోనా కష్టాలతో సతమతమవుతున్న ప్రజానీకానికి వివిధ రకాల నిత్యావసరాల ధరల పెరుగుదల పెనుభారంగా అవుతోంది. వీటికి తోడు వంట గ్యాస్ ధర పెరగడం మరో భారం కానున్నది. దేశంలో లాక్డౌన్ సడలింపులు కొనసాగుతుండగా...
ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉంటే చాలు, మీ కోసం బంగారం లాంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నోయిడాలోని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్...
అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టుకొని సంక్షేమ పథకాలు అన్నీ పచ్చ చొక్కాల వారికే కట్టబెట్టారనీ ఎన్నికల ముందు వైసీపీ నేతలు పదేపదే ఉపన్యాసాలలో దంచేశారు. వైసీపీ అధికారం రావడంలోకి...
రాజకీయాలలో శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు ఉండరనేది నానుడి. ఇది అందరికీ తెలిసిందే. గతంలో మాదిరి సిద్ధాంతకర పార్టీలు లేవు, అటువంటి రాజకీయ నాయకులు లేరు. ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీలో...
అమరావతి : రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది అదిశగా అడుగులు వేస్తున్నారు. ఆ చర్యలలో భాగంగా జగన్మోహన్...
అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు అయింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ నుండి విజయవాడ కు...
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో విచిత్రమైన రాజకీయ...
అమరావతి : ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తున్నానని తొలి నుండి చెబుతున్న వైసీపీ అధినేత, ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది..ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను నెరవేర్చినట్లు స్పష్టం చేశారు....
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ మరోసారి సారి తీవ్ర విమర్శలు చేశారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
రాత్రి భార్య భర్త గొడవ పడ్డారు. భర్త అలిగి ఆరుబయట పడుకున్నాడు. ఉదయానికి విగత జీవుడయ్యడు. ఎవరు హత్య చేశారు?, ఎందుకు హత్య చేశారు? అనే విషయాలు పోలీస్ దర్యాప్తులో తెలవలసి ఉంది. ఈ...
భార్యపై అనుమానం అతనిని హంతకుడిని చేసింది. ఓ యువకుడు తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడన్న కోపం అతనిలో క్రోధంగా మారి హత్య చేసేందుకు ప్రేరేపించింది. సంచలనం కల్గించిన ఈ ఘటన తూర్పు గోదావరి...
తెలుగు సినీ పరిశ్రమను లీడ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారం లాంటి వార్త అందించినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చిరంజీవి నేతృత్వంలో పలువురు...
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి జగన్ అప్పట్లో తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక...
హైదరాబాద్ : భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ‘చల్లని’ కబురు అందించింది. జూన్ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని తెలిపింది. వాతావరణం అనుకూలిస్తే...