ఏపి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ నుండి నాలుగు ఓట్లు క్రాస్ అయినట్లుగా స్పష్టం అయ్యింది....
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూ జేఏసీ నేతృత్వంల నేడు ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగ మహా దీక్ష జరగనున్నది....
AP Assembly: ఏపి శాసనసభ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. తొమ్మిదో రోజు...
Today Horoscope: మార్చి 24 –శుక్రవారం- చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు మేషం పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహమున సంతాన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి,...
MLA Quota MLC Election: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఊహించినట్లుగానే క్రాస్ ఓటింగ్ జరిగింది. టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఏపి అసెంబ్లీలో టీడీపీకి నైతికంగా బలం లేకపోవడంతో...
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహం ఫలించింది. టిడిపి నుండి దిగిన బీసీ మహిళ నేత పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఆమెకు 23 ఓట్లు రావడంతో...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిరాధారమైన ఆరోపణలు చేశారన్న అభియోగంపై టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి పై చర్యలకు సిట్ అధికారులు సిద్దమవుతున్నారు. లీకేజీ కేసులో సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి సిట్...
ఏపి రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను అదికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికకు వైసీపీ తన...
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. ప్రధాన మంత్రి నరేంద్ర...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడిలోని శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ కొనసాగుతోంది. ముందుగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, వైసీపీ...
విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఓ పాత మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన విశాఖ నగరంలోని రామజోగిపేటలో జరిగింది. ఈ దుర్ఘటనలో మరో అయిదుగురు తీవ్రంగా గాయపడగా, వారిని...
Today Horoscope: మార్చి 23 – గురువారం- చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు మేషం ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున స్థానచలన...
కొద్ది గంటల్లో ఏపి అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వైసీపీ సర్కార్ లో తీవ్ర టెన్షన్ నెలకొని ఉంది. స్థానిక సంస్థల కోటా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ...
ఉగాది పండుగ అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది తమ జాతకాలు ఎలా ఉంటాయి.. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే విశాఖ శారదా పీఠంలో జరిగిన పంచాంగ...
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ తమిళి సై కి ఫిర్యాదు చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా లక్షలాది మంది...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు జగన్ దంపతులను ఆశీర్వదించారు. తెలుగు వారి తొలి పండుగ ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల నుండి...
2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్ ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని...
తెలుగు రాష్ట్రాల్లో శ్రీ శోభకృత్ నామ ఉగాది పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
ఉగాది పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్రభుత్వ ఉద్యోగులు ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడ...
Today Horoscope: మార్చి 22 – బుధవారం – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు మేషం దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయట...
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ వరుసగా రెండో రోజు సుదీర్ఘంగా విచారించింది. మంగళవారం ఉదయం...
మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారం కేసులో చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ లకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది....
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై వినతులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ వినతుల్లో ఏపికి ప్రత్యేక హోదా ప్రస్థావన తెస్తూనే...
సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, కథనాలు నిత్యం వస్తూనే ఉంటాయి. అందుకే ఏ వార్త నిజమో అబద్దమో తెలుసుకోవాలంటే ప్రజలకు కొంత సమయం పడుతోంది. నిజం గడప దాటే లోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టేసి...
ఏపిలో ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి లు ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి పెట్టారు. తొలి విజయాన్ని సాధించారు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని వీరు కలిశారు. ఈ సందర్భంగా...
Today Horoscope: మార్చి 21 – మంగళవారం- పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు మేషం బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ పూర్తయ్యింది. ఇవేళ దాదాపు పది గంటలకుపైగా కవితను ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవేళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసు...
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణమని అన్నారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏపి అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై చర్చ జరిగంది. ఈ సందర్భగా సీఎం వైఎస్ జగన్...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో సారి నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని మాగుంటకు ఈడీ నోటీసులు పంపింది....
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు పరస్పరం సవాళ్లు...
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ఇమెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో ముంబాయి పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సల్మాన్ ఖాన్ కార్యాలయానికి బెదిరింపు ఇమెయిల్ లు పంపినందుకు...
Today Horoscope: మార్చి 20 – సోమవారం – పాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు మేషం ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు...
ఏపి ఎస్సీ హాస్టల్స్ కు చెందిన పలువురు విద్యార్ధులకు అరుదైన అవకాశం లభించింది. పలువురు హాస్టల్ విద్యార్ధినీ విద్యార్ధులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైయ్యారు. ఈ విద్యార్ధులతో ప్రదాని కాసేపు ముచ్చటించారు. పార్లమెంట్...
తెలుగుదేశం పార్టీ వైరస్ లాంటిదనీ, అన్ని వ్యవస్థలను ఆ వైరస్ పాడు చేస్తుందని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీ ఆర్ఎ స్ ఎమ్మెల్సీ కె కవిత ఢిల్లీ బయలుదేరారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 20వ తేదీ (రేపు) విచారణ రావాలని ఎన్ఫోర్స్మెంట్...
దుష్టచతుష్టయానికి సవాల్ విసురుతున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం మంచి చేయలేదని నమ్మితే వారు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎందుకు ఈ తేడేళ్లు ఏకమవుతున్నాయని అన్నారు. తిరువూరు...
ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల నిరసనలు, సస్పెన్షన్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన ఆదివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వాయిదా...
TDP MLC: టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి డిక్లరేషన్ వివాదం పరిష్కారం అయ్యింది. డిక్లరేషన్ కోసం అర్ధరాత్రి కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడం, అభ్యర్ధి రాంగోపాల్ రెడ్డి...
అకాల వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. పంట నష్టంతో రైతులు నిండా మునిగారు. చేతికొచ్చిన పంట వర్షం కారణంగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే రాష్ట్రంలో అకాల వర్షాలపై...
TDP MLC: మూడు రోజుల పాటు తీవ్ర ఉత్కంఠగా సాగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో చివరకు విజయం టీడీపీని వరించింది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అధికార వైసీపీ...
Today Horoscope: మార్చి 19 – ఆదివారం – పాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు మేషం కొన్ని వ్యవహారాలలో ఆత్మీయులు సలహాలు తీసుకొన్ని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు విజయవంతంగా...
ఏపి శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల టీడీపీ ఘన విజయం సాధించగా, పశ్చిమ రాయలసీమలో మాత్రం వైసీపీ, టీడీపీ అభ్యర్ధుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఇక్కడ ఓట్ల...
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధి చిరంజీవి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీజేపీ అభ్యర్ధి మాధవ్...
ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించినా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో...
కేంద్రంలోని మోడీ సర్కార్ మొదటి నుండి బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందనీ, ఇతర రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతుందని విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. తెలంగాణలోని అధికార బీఆర్ఎస్,...
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నాయి. డెక్కన్ మాల్, స్వప్న లోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో పలువురు అసువురు బాశారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మరో భారీ అగ్ని...
ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు ప్రారంభమైయ్యయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారామ్...
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో పరాజయాలను చవి చూసిన టీడీపీ కి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మొదటి సారిగా ఉత్సాహాన్ని ఇచ్చాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్,...
Today Horoscope: మార్చి 18 – శనివారం – పాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు మేషం సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. వృత్తి,...