అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మరో రైతు గుండె ఆగింది. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం వెలగపూడిలో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకున్నది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 54 రోజులుగా అమరావతి గ్రామాలలో ఆందోళనలు నిర్వహిస్తుండగా, వైసీపీకి చెందిన 151...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గంజాం: ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆదివారం సాయంత్రం దారుణం చోటుచేసుకున్నది. బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ను వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని పలువురు నేతలు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. ఎబి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే ‘దిశ’ బిల్లు ఇంకా చట్టంగా మారక ముందే హడావుడిగా ముఖ్యమంత్రి వై ఎస్ జన్మోహన...
హైదరాబాద్: అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ తదితర ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ల తరహాలో అచ్చ తెలుగు యాప్ ‘ఆహా’ అందుబాటులోకి వచ్చేసిందని అల్లు అరవింద్ తెలిపారు. మై హోమ్ గ్రూప్,...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : సంతోషంగా ఇస్తే తీసుకొని జేబులో పెట్టుకోండి, గిఫ్ట్ తీసుకుంటే తప్పులేదు అని సాక్షాత్తు రాష్ట్ర రవాణా, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అవుతోంది....
అమరావతి : ముఖ్యమంత్రి జగన్ నిరంకుశ విధానాలపై న్యాయ పోరాటం చేస్తామని రామానాయుడు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా పాలన సాగిస్తున్నారని అయన విమర్శించారు. మాజీ ఎంపీ హర్షకుమార్పై తప్పుడు...
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 54వ రోజుకి చేరుకున్నాయి. రాజధాని గ్రామాల్లో నేడు బైక్ ర్యాలీ నిర్వహించాలని తొలుత భావించినా పోలీసులు అనుమతి నిరాకరించడంతో దీక్షా శిబిరాల్లోనే...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు నిర్వహించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వర రావుపై జగన్ సర్కార్...
( అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని గ్రామాల పర్యటన ఖరారు అయింది. ఈ నెల 15న పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారని జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ నేడొక...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: యావత్ దేశ ప్రజల దృష్టినీ ఆకర్షిస్తున్న ఢిల్లీ ఎన్నికలలో పోలింగ్ ముగిసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి దేశ రాజధాని ప్రజల ఆశీస్సులు అర్ధిస్తున్న ఈ ఎన్నికలలో...
హైదరాబాద్: ఏపీ రాజధాని ఉద్యమ సెగ చిత్రసీమకు తగిలింది. అమరావతి జేఏసీ నేతలు, విద్యార్థులు హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా చేపట్టారు. అమరావతికి, రాజధాని రైతుల ఉద్యమానికి చిత్రపరిశ్రమ మద్దతివ్వాలని డిమాండ్ చేశారు....
అమరావతి : పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్..‘సంక్షేమ వ్యతిరేకి’గా చరిత్రలో మిగిలిపోతారని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఏపీ రాజధాని అమరావతి రైతులు, మహిళలు పలువురు శనివారం తెలంగాణ రాష్ట్రంలోని మేడారం మహా జాతరకు తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలోని ఎనిమిది గ్రామ పంచాయితీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయా గ్రామాల ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. పెనుమాక,...
రాజమండ్రి: మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలో ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఏపి సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు పై కేసులను నమోదు...
న్యూఢిల్లీ : దేశ రాజధాని డిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న డిల్లీలో 1.47కోట్ల మంది...
అమరావతి : మంత్రివర్గ సమావేశాన్ని ఒకరోజు ముందుకు జరుపుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం ఉంటుదని ప్రకటించిన తర్వాత కొన్ని గంటలకు సవరణ...
విశాఖపట్నం: నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీభరత్కు కరూర్ వైశ్యా బ్యాంకు షాక్ ఇచ్చింది. ఆస్తుల జప్తు నోటీసులు జారీ చేసింది. గతంలో పంపిన నోటీసులకు అయన స్పందించకపోవడంతో తాకట్టు పెట్టిన...
అమరావతి : ఏపి నుండి కియా కార్ల తరలింపు, పెన్షన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన...
తూర్పుగోదావరి: రాష్ట్రంలో అర్హులైన ఆరు లక్షల మంది పెన్షన్లను తొలగించారనీ, తొలగించిన పెన్షన్ లను పునరుద్దరించకుంటే కలెక్టరేట్ ముట్టడికి పిలుపు నిస్తామని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు ప్రభుత్యాన్ని హెచ్చరించారు. ...
కాకినాడ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు వైసిపికి మద్దతుగా మాట్లాడటం దారుణమని టిడిపి నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ జివిఎల్ ఆ పార్టీ దగ్గర...
గుంటూరు: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందకు గుంటూరులో అమరావతి నిరసన సెగ తగిలింది. గోరంట్ల వెంకటేశ్వరస్వామి ఉత్సవాలకు వచ్చిన ఆయనను తెలుగు మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తూ అయన వాహనానికి...
అమరావతి : ఢిల్లీ పర్యటనలో ఉన్న అమరావతి జేఏసీ నేతలు శుక్రవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలిశారు. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో, అమరావతి ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. ఈ విషయంలో...
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో...
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 52వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో మహా ధర్నాలు కొనసాగుతుండగా వెలగపూడిలో 52వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. మందడం,...
అమరావతి: నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని ఉంటారని మాజీ ఎంపి ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం కరెక్టేననీ,...
అమరావతి : అనంతపురం జిల్లాలో ఉన్న కియా పరిశ్రమలోని యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయంటూ వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ వార్తలు విస్మయానికి గురిచేస్తున్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు....
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్వ పీఏ శ్రీనివాస్ నివాసంలో గురవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. విజయవాడ, హైదరాబాద్లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు...
నెల్లూరు: నెల్లూరులో సంచలనం సృష్టించిన తల్లీ కుమార్తె హత్యకేసులో ప్రధాన నిందితుడికి ఉరి శిక్ష విధిస్తు ఎనిమిదవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గురువారం సంచలన తీర్పు వెలువరించారు. 2013లో నెల్లూరులోని హరనాథపురం...
అమరావతి : రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ లో పెట్టింది. రిజర్వేషన్లను సవాల్ చేస్తూ బిర్రు ప్రతాప్రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై...
పొలిటికల్ మిర్రర్ దేశ రాజధానిలో రాజకీయం రాజుకుంది…! నాయకుల వాగ్బాణాలు ఎదుటి వారిపైకి దూసుకెళ్తుంటే.., వాగ్ధానాలు జువ్వల్లాగా గాలిలో ఎగురుతున్నాయి. నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, హస్తిన ప్రజలు మాత్రం విభిన్న తీర్పు ఇస్తుంటారు....
విశాఖ: ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మంత్రులు, ఎంపీలను ప్రధాని మోదీ వీధి నాయకుల్లా వాడుకుంటున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గురువారం విశాఖ జిల్లా నర్సీపట్నం లో అల్లూరి సీతారామరాజు భవన్ నిర్మాణానికి...
(న్యూస్ అర్బట్ బ్యూరో) అమరావతి : అనంతపురం జిల్లాలోని కియా ప్లాంట్ను తమిళనాడుకు తరలిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, అది ఎక్కడికీ వెళ్లడం లేదనీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు....
అమరావతి: జాతీయ మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలతో ఇప్పటికే చికాకు పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి మరొక వ్యతిరేక కధనం వచ్చింది. అనంతపురం జిల్లాలో గత డిసెంబర్ లో ఉత్పత్తి ప్రారంభించిన’ కియా’ కార్ల కంపెనీ.....
అమరావతి: రాజధానిపై స్పష్టత వచ్చే వరకు వంద రోజులైనా రైతులు ఉద్యమాన్ని ఆపేలా లేరని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని...
కడప: కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పది మంది అధికారులతో కూడిన బృందం శ్రీనివాసుల రెడ్డి నివాసం అయన వ్యాపారాలకు సంబందించిన రికార్డులను తనిఖీ చేసింది....
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు 51వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు, వెలగపూడిలో 51వ రోజు రిలే దీక్షలు ప్రారంభమైయ్యాయి. రాజధాని మిగతా గ్రామాల్లోనూ...
అమరావతి : రాజధాని ఎంపిక మాత్రమే రాష్ట్రం ఇష్టం కానీ..మార్చడం కాదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర జెఏసి నేతలతో కలసి అమరావతి ప్రాంతంలో...
అమరావతి : అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అన్నారు. నేడు విజయవాడలోని గేట్వే హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజధాని...
మొన్న అమీర్పేట వెళ్తున్నప్పుడు సిగ్నల్ దగ్గర ఆగేము ఎక్కడో మేకల అరుపు వినిపించింది ఎదురుగా వ్యానులో మేకలు ఉన్నాయి నాకు అర్ధమైంది పాపం ఇవాళ్టితో వాటి బతుకు సరి అన్నాను ఎందుకమ్మా ఇలా ఆలోచిస్తావు...
పొలిటికల్ మిర్రర్ మనిషిని మనిషి చంపాలంటే, చంపాలన్నంత కసి రావాలంటే డబ్బు(ఆస్తి లావాదేవీలు), సెక్స్(వివాహేతర సంబంధాలు)… ఈ రెండింటి చుట్టూనే కారణాలు తిరుగుతుంటాయి. పోలీసుల శోధన ఆ దిశలోనే ఉంటుంది. ఈ రెండు విషయాల్లో...
అమరావతి : రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరో సారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్ రామ్ ప్రశంసించారు....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: అసైన్డ్ ల్యాండ్స్ జోలికి ప్రభుత్వం వస్తే సహించేది లేదనీ, ఉద్యమం తీవ్రతరం చేసి సత్తా చూపుతామనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ...
అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ ఎంపీ ఇటీవలే స్పష్టం చేయడం...
హైదరాబాద్ : మేడారం మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మేడారానికి భక్తులు లక్షలాదిగా తరలి వస్తుండటంతో జనసంద్ర మైంది. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్...
అమరావతి: రాజధాని అమరావతి రైతుల ఆందోళనకు సిపిఐ బాసటగా నిలిచింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సిపిఐ జాతీయ సమితి తీర్మానం చేసింది. కోల్ కతాలో జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశంలో ఈ మేరకు...