కర్నూలు, జనవరి 5: తన అనుచరుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయడంపై మనస్థాపానికి గురైన ఏపీ మంత్రి అఖిల ప్రియ తనకు పోలీస్ బందోబస్తు అవసరం లేదంటూ ప్రకటించారు. జన్మభూమి – మావూరు గ్రామ...
యుపీ ఐఎఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై శనివారం సీబీఐ సోదాలు ప్రారంభించింది. మైనింగ్ స్కామ్లో చంద్రకళపై ఆరోపణలు వచ్చాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ అధికారులు...
గుంటూరు, జనవరి 5 : సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకే టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపైకి దౌర్జన్యంగా వచ్చారని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన...
గుంటూరు, జనవరి 5: గుంటూరులోని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు శనివారం టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం కాకినాడలో సీఎం చంద్రబాబును బీజెపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ కార్యకర్తలు...
అమరావతి, జనవరి 5: రాష్ట్ర ప్రగతి రధ చక్రాలు ప్రజలు, ఉద్యోగులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమాలపై కలెక్టర్లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేది ప్రజలు, ఉద్యోగులేనన్నారు. హైదరాబాదులో 30-40...
హైదరాబాదు, జనవరి 5: తెలంగాణా రాష్ట్రానికి మరో ఐదు మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి. దీంతో రెండు వేల ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగనున్నాయి. మెడికల్ కళాశాలలు పెరగడం వల్ల డాక్టర్ కోర్సు చేయాలన్న...
అమరావతి, జనవరి 5: ఆంధ్రా ఎదురు తిరిగితే అణిచేస్తాం అనే ప్రధాని మోదీ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఎపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై...
అమరావతి, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం విధించిన ఆంక్షలను సడలించింది. ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకూ దావోస్ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ...
తిరువనంతపురం, జనవరి 5: కేరళలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడంపై హింధూ సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. నాటు బాంబుల మోతలు, రాళ్ల దాడులు...
విజయవాడ, జనవరి 4: రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఈ నెల ఒకటవ...
ఢిల్లీ, జనవరి 4: రెండు వేల నోట్ల ముద్రణ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. రెండు వేల నోట్లను కనిష్ట స్థాయికి తీసుకువస్తుట్లు వచ్చిన...
హైదరాబాదు, జనవరి 4; అక్రమ అస్తుల కేసులో వైఎస్ జగన్మోహనరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటీషన్పై న్యాయమూర్తి బదిలీ కావడంతో సీబీఐ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. రెండేళ్లుగా వీటిపై విచారణ కొనసాగుతుండగా న్యాయమూర్తి...
విశాఖపట్నం, జనవరి 4: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లోనూ అసత్యాలు ఉన్నట్లు తనకు అనుమానం కలుగుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడి ప్రెస్క్లబ్లో...
అమరావతి, జనవరి 4: విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్లో ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ)కి బదలాయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు...
విజయవాడ, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోగస్ కంపెనీలకు భూములు కట్టబెట్టారని, బోగస్, షెల్ కంపెనీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ఎసీబీతో విచారణ జరిపించాలని కోరతూ రిటైర్డ్ న్యయమూర్తి, ముందడుగు ప్రజాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు...
న్యూఢిల్లీ, జనవరి 4: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం అర్థ్రరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్లోని సుదర్శన్ పార్క్ సమీపంలో మూడు అంతస్తుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. ఈ...
ఢిల్లీ జనవరి3 : సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్పై విచారణ జరిగింది. ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవనీ, స్టాప్ వర్క్ ఆర్డర్ని పదే...
కాకినాడ జనవరి3: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోదీ ప్రజలను మోసం చేశారన్నారని ఆయన అన్నారు....
అమరావతి, జనవరి 3 : రానున్స సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందనీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పస్టం చేశారు. గురువారం ఈమేరకు పార్టీ కార్యాలయం ఒక...
చెన్నైజనవరి3: చెన్నైలోని ఐదు ప్రముఖ రెస్టారెంట్ గొలుసు సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. శరవణ భవన్, గ్రాండ్ స్వీట్స్, హాట్ బ్రీడ్స్, అంజాప్పర్ గ్రూప్తో పాటు మరో గొలుసు సంస్థ...
అమరావతి, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజు మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం సీఎంఆర్ఏఫ్ ఫైల్పై చేశారు. “సమాచార శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం” వైద్య చికిత్సల సాయం...
మాస్కో,జనవరి 1: నూతన సంవత్సర వేడుకల వేళ రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దేశంలో పారిశ్రామిక నగరంగా పేరుగాంచిన మాగ్నిటో గోర్సెక్లోని ఒక పెద్ద భవనంలో గ్యాస్ పేలుడు సంభవించడంతో నలుగురు మృతి చెందారు....
విజయవాడ, జనవరి 1: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మంగళవారం వచ్చారు. పార్టీ నాయకుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇతర ముఖ్యనేతలు పవన్కు స్వాగతం పలికారు. ఈ...
హైదరాబాద్, జనవరి 1: తెలంగాణా హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ ఉదయం జస్టిస్ రాధాకృష్ణన్తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి...
విజయవాడ, జనవరి 1: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టిడియం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం వేడుక మంగళవారం నిర్వహించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టు...
శ్రీకాకుళం, జనవరి 1: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 335వ రోజుకు చేరింది. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం దెవ్వూరు నుండి పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా...
హైదరాబాదు, జనవరి 1: మాదాపూర్ సిద్ధి వినాయక నగర్లో నూతన సంవత్సర వేడుకలు అగ్గి రాజేసాయి. వేడుకల నిర్వహణ సక్రమంగా లేదంటూ పలువురు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సరిగా సరఫరా చేయలేదని,...
చెన్నై, జనవరి 1: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 28వ తేదీ ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత...
హైదరాబాదు, డిసెంబర్ 31: హైకోర్టు సిబ్బంది ఆంధ్రప్రదేశ్ దారి పట్టారు. జనవరి ఒకటవ తేదీన విజయవాడలో ఎపి హైకోర్టు ప్రారంభం కానున్నది. నోటిఫికేషన్ తర్వాత తరలివెళ్లేందుకు నాలుగే రోజుల వ్యవధి ఉండడంతో తాత్కాలిక జాబితా...
గుంటూరు, డిసెంబర్ 31 : గుంటూరు బ్రహ్మనంద స్టేడియంలో మూడు కోట్ల 61 లక్షల రూపాయలతో నిర్మించిన జిమ్నాస్టిక్స్ ఇండోర్ స్టేడియంను సోమవారం మంత్రులు పత్తిపాటి పుల్లరావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు ప్రారంభించారు....
కర్నూలు, డిసెంబర్ 31: కర్నూలులో సుమారు 100 కోట్ల రూపాయలతో చేపట్టిన ఎయిర్ పోర్టు నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. ఈ ఎయిర్ పోర్టును జనవరి ఏడవ తారీకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. సోమవారం...
విజయవాడ, డిసెంబర్ 31: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో వివిధ ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు తాపత్రయపడుతున్నయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెలలో...
హైదరాబాద్, డిసెంబర్ 31: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న డ్రగ్స్ మాఫియా సభ్యులను సోమవారం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో తమ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేసుకోవాలని...
అమరావతి, డిసెంబర్ 31 : రాష్ట్రంలో ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న పోలీస్ శాఖ సిబ్బందికి ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరి రోజున తీపి కబురు అందించబోతున్నది. పదోన్నతులు అందుకున్న వారంతా జనవరి...
తిరుమల, డిసెంబర్ 31: తన చిరకాల వాంఛ నెరవేరడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఆదివారం ఆయన శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన కొండపైకి వచ్చి...
ఢాక, డిసెంబర్ 31: రక్తసిక్తంగా ముగిసిన బంగ్లాధేశ్ సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ పార్టీ మూడవ సారి తన ఆధిక్యాన్ని కనబరిచింది. 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 288...
ఢాకా, డిసెంబర్ 30: పలు చోట్ల ఘర్షణలతో బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణల్లో అధికార పార్టీ ఆవామీ లీగ్ యువజన విభాగం సెక్రటరీ మహ్మద్ బషీరుద్దీన్తో సహా 12మంది మృతి చెందారు....
హైదరాబాదు, డిసెంబర్ 30: తెలంగాణాను నేర రహిత రాష్ట్రంగా చేయడమే లక్ష్యమని డీజీపీ మహీందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ వార్షిక నివేదికను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
శ్రీకాకుళం. డిసెంబర్ 30 : ఈ నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 63,657 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు, అంచనాలు పెంచి నిధులు మింగేయడం తప్ప..మీరుగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు...
విజయనగరం, డిసెంబర్ 30: దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ సర్వీసులో ఉన్నతాధికారిగా పని చేసిన అజయ్ కలాం పదవీ విరమణ అయిన తరువాత రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో విపరీతమైన అవినీతి జరుగుతోందంటూ వరస...
హైదరాబాదు, డిసెంబర్ 30: రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు ముహూర్తం నిర్ణయించారు. జనవరి 1 నుండి ప్రాజెక్టుల సందర్శనకు ఆయన బయలు దేరుతున్నారు....
లక్నో, డిసెంబర్ 30: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖాజీపూర్ వద్ద శనివారం జరిగిన రాళ్ల దాడి ఘటనలో కానిస్టేబుల్ మృతికి కారణమైన 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సభకు అనుమతించకపోవడంతో...
విజయవాడ, డిసెంబర్ 29: అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పట్ల సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులను అర్ధరాత్రి టెర్రరిస్టుల...
అమరావతి, డిసెంబర్ 29: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ పాదయాత్ర జనవరి 9 లేదా 10 తేదీల్లో ఇచ్ఛాపురం వద్ద ముగియనుంది....
విజయవాడ, డిసెంబర్ 29 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి, ఆధారాలను మాయం చేసిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ కేసు నమోదు...
ముంబాయి, డిసెంబర్ 29: సెంట్రల్ ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కమల మిల్స్ సముదాయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో శనివారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనా స్థలానికి...
అమరావతి, డిసెంబర్ 29 : సమావేశాల పేరుతో ముఖ్యమంత్రి అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నారనీ, వీటికి అంతూపొంతూ ఉండడం లేదనీ ఇటీవల వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆ విమర్శల గురించి నేరుగా...
విజయవాడ, డిసెంబర్ 29: రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద నాయకులు చేస్తున్న ఆమరణ దీక్షను శనివారం వేకువ జామున పోలీసులు భగ్నం చేశారు. అగ్రిగోల్డ్...