33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit

Author : somaraju sharma

http://newsorbit.com - 10197 Posts - 0 Comments
న్యూస్

పోలీస్ శాఖపై అలిగిన మంత్రి అఖిలప్రియ

somaraju sharma
కర్నూలు, జనవరి 5: తన అనుచరుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయడంపై మనస్థాపానికి గురైన ఏపీ మంత్రి అఖిల ప్రియ తనకు పోలీస్ బందోబస్తు అవసరం లేదంటూ ప్రకటించారు. జన్మభూమి – మావూరు గ్రామ...
న్యూస్

యుపీ ఐఎఎస్ చంద్రకళ ఇంటిపై సీబీఐ సోదాలు

somaraju sharma
యుపీ ఐఎఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై శనివారం సీబీఐ సోదాలు ప్రారంభించింది. మైనింగ్ స్కామ్‌లో చంద్రకళపై ఆరోపణలు వచ్చాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ అధికారులు...
న్యూస్ రాజ‌కీయాలు

ఇది హత్యాయత్నమే ‘కన్నా’

somaraju sharma
గుంటూరు, జనవరి 5 :  సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకే టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపైకి దౌర్జన్యంగా వచ్చారని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన...
న్యూస్ రాజ‌కీయాలు

‘కన్నా’ ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల ధర్నా – ఉద్రిక్తత

somaraju sharma
గుంటూరు, జనవరి 5: గుంటూరులోని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు శనివారం టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం కాకినాడలో సీఎం చంద్రబాబును బీజెపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ కార్యకర్తలు...
న్యూస్

అమరావతిలో ఉద్యోగులకు ఇళ్లు

somaraju sharma
అమరావతి, జనవరి 5: రాష్ట్ర ప్రగతి రధ చక్రాలు ప్రజలు, ఉద్యోగులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమాలపై కలెక్టర్‌లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేది ప్రజలు, ఉద్యోగులేనన్నారు. హైదరాబాదులో 30-40...
న్యూస్

తెలంగాణాకు ఐదు మెడికల్ కాలేజీలు

somaraju sharma
హైదరాబాదు, జనవరి 5: తెలంగాణా రాష్ట్రానికి మరో ఐదు మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి.  దీంతో రెండు వేల ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగనున్నాయి. మెడికల్ కళాశాలలు పెరగడం వల్ల డాక్టర్ కోర్సు చేయాలన్న...
న్యూస్ రాజ‌కీయాలు

“పెద్ధన్నా” ఇది నీకు తగునా

somaraju sharma
అమరావతి, జనవరి 5: ఆంధ్రా ఎదురు తిరిగితే అణిచేస్తాం అనే ప్రధాని మోదీ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఎపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై...
న్యూస్ రాజ‌కీయాలు

వెళ్లవయ్యా ! బాబూ

somaraju sharma
అమరావతి, జనవరి 5:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  విదేశీ పర్యటనపై కేంద్రం విధించిన ఆంక్షలను సడలించింది. ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకూ దావోస్‌ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ...
న్యూస్

కేరళలో బాంబుల దాడి

somaraju sharma
తిరువనంతపురం, జనవరి 5: కేరళలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలో  మహిళలకు ప్రవేశం కల్పించడంపై హింధూ సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.  నాటు బాంబుల మోతలు, రాళ్ల దాడులు...
న్యూస్ రాజ‌కీయాలు

‘గ్లాసును మెరిపించండి’

somaraju sharma
విజయవాడ, జనవరి 4: రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఈ నెల ఒకటవ...
Uncategorized న్యూస్

2వేల నోటు ఉంటుందా, పోతుందా?

somaraju sharma
ఢిల్లీ, జనవరి 4: రెండు వేల నోట్ల ముద్రణ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. రెండు వేల నోట్లను కనిష్ట స్థాయికి తీసుకువస్తుట్లు వచ్చిన...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పిటిషన్‌లపై విచారణ మళ్లీ మొదటికి

somaraju sharma
హైదరాబాదు, జనవరి 4; అక్రమ అస్తుల కేసులో వైఎస్ జగన్మోహనరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటీషన్‌పై న్యాయమూర్తి బదిలీ కావడంతో సీబీఐ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. రెండేళ్లుగా వీటిపై విచారణ కొనసాగుతుండగా న్యాయమూర్తి...
న్యూస్

శ్వేతపత్రాల్లోనూ అసత్యాలు – ఉండవల్లి

somaraju sharma
విశాఖపట్నం, జనవరి 4: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లోనూ అసత్యాలు ఉన్నట్లు తనకు అనుమానం కలుగుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడి ప్రెస్‌క్లబ్‌లో...
న్యూస్

‘చంద్రబాబు మోదీ జపం’

somaraju sharma
న్యూఢిల్లీ, జనవరి 4: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానాలని బీజెపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు హితవు పలికారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు మోదీ ఫోబియా పట్టుకుందని విమర్శించారు. రోజు...
న్యూస్

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏకి బదలాయింపు

somaraju sharma
అమరావతి, జనవరి 4: విశాఖపట్నం ఎయిర్ పోర్టు లాంజ్‌లో  ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఎన్‍‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ)కి బదలాయించారు.  ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు...
న్యూస్

భూకేటాయింపులపై హైకోర్టులో పిల్

somaraju sharma
విజయవాడ, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోగస్ కంపెనీలకు భూములు కట్టబెట్టారని, బోగస్, షెల్ కంపెనీలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లేదా ఎసీబీతో విచారణ జరిపించాలని కోరతూ రిటైర్డ్ న్యయమూర్తి, ముందడుగు ప్రజాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు...
న్యూస్

ఫ్యాక్టరీలో విస్ఫోటనం : ఏడుగురు మృతి

somaraju sharma
న్యూఢిల్లీ, జనవరి 4: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం అర్థ్రరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌లోని సుదర్శన్‌ పార్క్‌ సమీపంలో  మూడు అంతస్తుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. ఈ...
న్యూస్

సుప్రీంకోర్టులో పోల‌వ‌రం ప్రాజెక్ట్

somaraju sharma
ఢిల్లీ జ‌న‌వ‌రి3 : సుప్రీంకోర్టులో పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌పై విచారణ జరిగింది. ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవనీ, స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ని పదే...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ మోదీ ఇద్ద‌రు ఒక్క‌టే

somaraju sharma
కాకినాడ జ‌న‌వ‌రి3: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోదీ ప్రజలను మోసం చేశారన్నార‌ని ఆయ‌న అన్నారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

175 సీట్లలో జనసేన పోటీ : పవన్ కళ్యాణ్

somaraju sharma
  అమరావతి, జనవరి 3 : రానున్స సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుంద‌నీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పస్టం చేశారు. గురువారం  ఈమేరకు పార్టీ కార్యాలయం   ఒక...
న్యూస్

చెన్నైలో ఐటీ దాడులు

somaraju sharma
చెన్నైజ‌న‌వ‌రి3: చెన్నైలోని ఐదు ప్రముఖ రెస్టారెంట్‌ గొలుసు సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. శరవణ భవన్‌, గ్రాండ్‌ స్వీట్స్‌, హాట్‌ బ్రీడ్స్‌, అంజాప్పర్‌ గ్రూప్‌తో పాటు మరో గొలుసు సంస్థ...
న్యూస్

“సాయం”పైనే తొలి సంతకం

somaraju sharma
అమరావతి, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజు మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం సీఎంఆర్‌ఏఫ్ ఫైల్‌పై చేశారు. “సమాచార శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం” వైద్య చికిత్సల సాయం...
న్యూస్

రష్యాలో గ్యాస్ ప్రమాదం – నలుగురు మృతి

somaraju sharma
మాస్కో,జనవరి 1: నూతన సంవత్సర వేడుకల వేళ రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దేశంలో పారిశ్రామిక నగరంగా పేరుగాంచిన  మాగ్నిటో గోర్‌సెక్‌లోని ఒక పెద్ద భవనంలో గ్యాస్‌ పేలుడు సంభవించడంతో నలుగురు మృతి చెందారు....
టాప్ స్టోరీస్ న్యూస్

ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభం

somaraju sharma
విజయవాడ, జనవరి 1: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మంగళవారం వచ్చారు. పార్టీ నాయకుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇతర ముఖ్యనేతలు పవన్‌కు స్వాగతం పలికారు. ఈ...
టాప్ స్టోరీస్ న్యూస్

బాధ్యతలు చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్

somaraju sharma
హైదరాబాద్, జనవరి 1: తెలంగాణా హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఉదయం జస్టిస్ రాధాకృష్ణన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుతీరిన హైకోర్టు

somaraju sharma
విజయవాడ, జనవరి 1: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టిడియం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం వేడుక మంగళవారం నిర్వహించారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టు...
న్యూస్

335వ రోజు జగన్ పాదయాత్ర

somaraju sharma
శ్రీకాకుళం, జనవరి 1: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 335వ రోజుకు చేరింది. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం దెవ్వూరు నుండి పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా...
న్యూస్

అగ్గి రాజేసిన వేడుక

somaraju sharma
హైదరాబాదు, జనవరి 1: మాదాపూర్ సిద్ధి వినాయక నగర్‌లో నూతన సంవత్సర వేడుకలు అగ్గి రాజేసాయి. వేడుకల నిర్వహణ సక్రమంగా లేదంటూ పలువురు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సరిగా సరఫరా చేయలేదని,...
న్యూస్

ఈ నెల 28న తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక

somaraju sharma
చెన్నై, జనవరి 1: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 28వ తేదీ ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత...
టాప్ స్టోరీస్ న్యూస్

ప్రారంభమైన హైకోర్టు తరలింపు

somaraju sharma
హైదరాబాదు, డిసెంబర్ 31: హైకోర్టు సిబ్బంది ఆంధ్రప్రదేశ్ దారి పట్టారు. జనవరి ఒకటవ తేదీన విజయవాడలో ఎపి హైకోర్టు ప్రారంభం కానున్నది. నోటిఫికేషన్ తర్వాత తరలివెళ్లేందుకు నాలుగే రోజుల వ్యవధి ఉండడంతో తాత్కాలిక జాబితా...
న్యూస్

ప్రతి నియోజకవర్గంలోనూ క్రీడా వికాస కేంద్రాలు

somaraju sharma
గుంటూరు, డిసెంబర్ 31 : గుంటూరు బ్రహ్మనంద స్టేడియంలో మూడు కోట్ల 61 లక్షల రూపాయలతో నిర్మించిన జిమ్నాస్టిక్స్ ఇండోర్ స్టేడియంను సోమవారం మంత్రులు పత్తిపాటి పుల్లరావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు ప్రారంభించారు....
న్యూస్

కర్నూలు ఎయిర్ పోర్టులో ట్రైల్ రన్

somaraju sharma
కర్నూలు, డిసెంబర్ 31: కర్నూలులో సుమారు  100 కోట్ల రూపాయలతో చేపట్టిన ఎయిర్ పోర్టు నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. ఈ ఎయిర్ పోర్టును జనవరి ఏడవ తారీకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. సోమవారం...
న్యూస్

సమ్మె సైరన్ మోగిస్తున్న ఆర్‌టీసీ కార్మిక సంఘాలు

somaraju sharma
విజయవాడ, డిసెంబర్ 31: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో వివిధ ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్‌లను నెరవేర్చుకునేందుకు తాపత్రయపడుతున్నయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెలలో...
న్యూస్

పది లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత

somaraju sharma
హైదరాబాద్, డిసెంబర్ 31: నగరంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న డ్రగ్స్ మాఫియా సభ్యులను సోమవారం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో తమ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా చేసుకోవాలని...
న్యూస్

పోలీసులకు పదోన్నతులు

somaraju sharma
అమరావతి, డిసెంబర్ 31 : రాష్ట్రంలో ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న పోలీస్ శాఖ సిబ్బందికి ప్రభుత్వం ఈ ఏడాది ఆఖరి రోజున తీపి కబురు అందించబోతున్నది. పదోన్నతులు అందుకున్న వారంతా జనవరి...
న్యూస్ రాజ‌కీయాలు

సీఎం రమేష్ గుండు చేయించుకున్నారు

somaraju sharma
తిరుమల, డిసెంబర్ 31: తన చిరకాల వాంఛ నెరవేరడంతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఆదివారం ఆయన శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన కొండపైకి వచ్చి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ముచ్చటగ మూడవ సారి “హసీనా” నే

somaraju sharma
ఢాక, డిసెంబర్ 31: రక్తసిక్తంగా ముగిసిన బంగ్లాధేశ్ సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ పార్టీ మూడవ సారి తన ఆధిక్యాన్ని కనబరిచింది. 299 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 288...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

హింసాత్మకంగా బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు – ఘర్షణల్లో 12మంది మృతి

somaraju sharma
ఢాకా, డిసెంబర్ 30: పలు చోట్ల ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణల్లో అధికార పార్టీ ఆవామీ లీగ్‌ యువజన విభాగం సెక్రటరీ మహ్మద్ బషీరుద్దీన్‌తో సహా 12మంది మృతి చెందారు....
న్యూస్

నేర రహిత రాష్ట్రమే లక్ష్యం –డీజీపీ

somaraju sharma
హైదరాబాదు, డిసెంబర్ 30: తెలంగాణాను నేర రహిత రాష్ట్రంగా చేయడమే లక్ష్యమని డీజీపీ మహీందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ వార్షిక నివేదికను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

నేను వస్తే సమస్యలు మాయం – జగన్

somaraju sharma
శ్రీకాకుళం. డిసెంబర్ 30 : ఈ నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 63,657 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు, అంచనాలు పెంచి నిధులు మింగేయడం తప్ప..మీరుగా ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘అన్నింటా పర్సంటేజీలే’

somaraju sharma
విజయనగరం, డిసెంబర్ 30: దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ సర్వీసులో  ఉన్నతాధికారిగా పని చేసిన అజయ్ కలాం పదవీ విరమణ అయిన తరువాత రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో విపరీతమైన అవినీతి జరుగుతోందంటూ వరస...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం కెసీఆర్ ప్రాజెక్టుల సందర్శన

somaraju sharma
హైదరాబాదు, డిసెంబర్ 30: రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన  కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు ముహూర్తం నిర్ణయించారు. జనవరి 1 నుండి ప్రాజెక్టుల సందర్శనకు ఆయన బయలు దేరుతున్నారు....
న్యూస్

పోలీసులపై రాళ్ల దాడి ఘటనలో 11మంది అరెస్టు

somaraju sharma
లక్నో, డిసెంబర్ 30: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం  ఖాజీపూర్ వద్ద శనివారం జరిగిన రాళ్ల దాడి ఘటనలో కానిస్టేబుల్ మృతికి కారణమైన 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం  ప్రధాని నరేంద్ర మోదీ సభకు అనుమతించకపోవడంతో...
న్యూస్ రాజ‌కీయాలు

దీక్ష చేయాలంటే అధికారంలో ఉండాలా!

somaraju sharma
విజయవాడ, డిసెంబర్ 29: అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పట్ల సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులను అర్ధరాత్రి టెర్రరిస్టుల...
న్యూస్ రాజ‌కీయాలు

సంకల్ప యాత్ర ముగింపు రోజే వైకాపా అభ్యర్థుల ప్రకటన ?

somaraju sharma
అమరావతి, డిసెంబర్ 29: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ పాదయాత్ర జనవరి 9 లేదా 10 తేదీల్లో ఇచ్ఛాపురం వద్ద ముగియనుంది....
న్యూస్

ఆయేషా మీరా హత్య కేసు ఆధారాల మాయంపై సీబీఐ కేసు నమోదు

somaraju sharma
విజయవాడ, డిసెంబర్ 29 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి, ఆధారాలను మాయం చేసిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ కేసు నమోదు...
న్యూస్

సెంట్రల్ ముంబాయిలో భారీ అగ్ని ప్రమాదం

somaraju sharma
ముంబాయి, డిసెంబర్ 29: సెంట్రల్ ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కమల మిల్స్ సముదాయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో శనివారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనా స్థలానికి...
టాప్ స్టోరీస్ న్యూస్

రివ్యూ సమావేశాలపై విమర్శకు సీఎం సమర్ధన

somaraju sharma
అమరావతి, డిసెంబర్ 29 : సమావేశాల పేరుతో ముఖ్యమంత్రి అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నారనీ, వీటికి అంతూపొంతూ ఉండడం లేదనీ ఇటీవల వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆ విమర్శల గురించి నేరుగా...
న్యూస్

అగ్రిగోల్డ్ బాధితుల నిరవధిక దీక్ష భగ్నం

somaraju sharma
  విజయవాడ, డిసెంబర్ 29:  రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నాయకులు చేస్తున్న ఆమరణ దీక్షను శనివారం వేకువ జామున పోలీసులు భగ్నం చేశారు.  అగ్రిగోల్డ్...