NewsOrbit

Author : sharma somaraju

http://newsorbit.com - 13078 Posts - 0 Comments
టాప్ స్టోరీస్

ఎన్‌సిపి నుండి అజిత్ పవార్‌ బహిష్కరణ

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్ర డిప్యూటి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నేత అజిత్ పవార్‌ను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) బహిష్కరించింది. పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి బిజెపితో చెతులు కలపడంతో ఆయనను పార్టీ నుండి...
టాప్ స్టోరీస్

‘నడి రోడ్డుపై ‘మహా’రాజకీయ వ్యభిచారం’

sharma somaraju
గుంటూరు: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రాజకీయ విలువలు తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో నడి రోడ్డుపై రాజకీయ వ్యభిచారి జరుగుతోందంటూ...
రాజ‌కీయాలు

ఆరు నెలల వైసిపి పాలనపై జనసేనాని విశ్లేషణ

sharma somaraju
అమరావతి: వైసిపి ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో విశ్లేషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ట్విట్టర్ వేదికగా జగన్మోహనరెడ్డి పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘జగన్ రెడ్డి గారి ఆరు నెలల పాలన...
టాప్ స్టోరీస్

‘మహా’ ట్విస్ట్:ఫడ్నవీస్ సిఎం

sharma somaraju
  ముంబాయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని అందరూ భావిస్తుండగా రాత్రికి రాత్రి జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి శాసనసభాపక్ష నేత,...
టాప్ స్టోరీస్

అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుర్తిస్తూ తాజాగా కేంద్ర హోమ్ శాఖ మ్యాప్ ను విడుదల చేసింది. కొత్తగా తయారు చేసిన మ్యాప్ ని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తన...
టాప్ స్టోరీస్

‘యుటర్న్‌ల్లో బాబు దిట్ట’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు యుటర్న్‌ల్లో దిట్ట అని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి...
న్యూస్

బార్ యజమానులకు సర్కార్ షాక్

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో బార్ యజమానులకు ప్రభుత్వం షాకిచ్చింది. ప్రస్తుతం ఉన్న బార్ లైసెన్సులను రద్దు చేస్తూ జివో విడుదల చేసింది. లాటరీ పద్ధతిలో నూతనంగా ప్రభుత్వం లైసెన్సులు ఇవ్వనున్నది. బార్ల సంఖ్యతో పాటు సమయాలను...
న్యూస్

‘ఆదాయ మార్గాలపై దృష్టిసారించండి’

sharma somaraju
అమరావతి:  గత ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందనీ, ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై దృషి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు....
టాప్ స్టోరీస్

‘జగన్ విధేయులమే’

sharma somaraju
న్యూఢిల్లీ: వైసిపి ఎంపిలంతా జగన్ విధేయులేనని చిత్తూరు ఎంపి రెడ్డప్ప అన్నారు. వైసిపి ఎంపిలు చాలా మంది తమ పార్టీ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి  వ్యాఖ్యానించడంపై వైసిపి...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియంపై చర్చకు సిద్ధమా:బోండా ఉమా సవాల్

sharma somaraju
విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చకు వైసిపి సిద్ధమా అని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
టాప్ స్టోరీస్

‘వైసిపి తన రంగులు చూపెడుతోంది!’

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వం తన నిజమైన రంగులు చూపెడుతోందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జాతీయ జండాను అవమానించడంతో వచ్చిన...
టాప్ స్టోరీస్

గరుత్మంతుడికీ రంగు పడింది!

sharma somaraju
నెల్లూరు: నెల్లూరు జిల్లా కొడవలూరు ఆంజనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న గరుత్మంతుడి విగ్రహానికి వైసిపి జండా రంగులు వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గ్రామ సచివాలయ...
రాజ‌కీయాలు

‘సాక్షి మీడియా మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే బాగేమో!?’

sharma somaraju
అమరావతి: తన మర్యాదకు భంగం కలిగేలా వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్ ఓంభిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు ఫిర్యాదు చేయడంపై విజయవాడ టిడిపి...
టాప్ స్టోరీస్

‘పరిపాలనపై జగన్ దృష్టిపెట్టాలి’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హితవు పలికారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

ఏపి పిసిసి అధ్యక్షుడుగా కిరణ్‌కుమార్ రెడ్డి?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (ఎపి పిసిసి) అధ్యక్షుడుగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి నియమితులు కానున్నట్లు తెలుస్తున్నది. ఆయన నియామకానికి సంబంధించి త్వరలో పార్టీ అధిష్టానం నుండి  ఉత్తర్వులు వెలువడే అవకాశం...
టాప్ స్టోరీస్

‘మంచి పనులు చేస్తుంటే ఆడిపోసుకుంటున్నారు’

sharma somaraju
అమరావతి: ప్రజా సంక్షేమం కోసం మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాల నాయకులు ఆడిపోసుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్...
టాప్ స్టోరీస్

‘రాజు గారూ బాగున్నారా!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపికి చెందిన కొందరు ఎంపిలు కేంద్రంలోని బిజెపి నేతలతో సన్నిహితంగా ఉంటున్నారంటూ వార్తలు షికారు చేస్తున్న తరుణంలో గురువారం ప్రధాని మోది ఆ పార్టీ ఎంపి రఘురామకృష్ణం రాజును ఆప్యాయంగా...
టాప్ స్టోరీస్

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకై సిఎంకు లేఖ:ముప్పేమిలేదంటున్న మంత్రి

sharma somaraju
అమరావతి: శ్రీశైలం ఆనకట్ట మరమ్మత్తులకు తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఆనకట్టకు పగుళ్ళు...
న్యూస్

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’పై హైకోర్టులో పాల్ పిటిషన్

sharma somaraju
అమరావతి: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అంశాలపై తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తన క్యారెక్టర్‌ను అవమానపరిచే రీతిలో చూపించారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్...
Right Side Videos

రోడ్డుపై ఎంబిఎ విద్యార్థిని డ్యాన్స్ ఎందుకో తెలుసా?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక యువతి రోడ్డుపై విన్యాసాలు చేస్తూ ట్రాఫిక్‌పై అవేర్‌నెస్ కల్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పేరు శుభీ జైన్, ఇండోర్‌లో ఎంబిఎ చదువుతున్నది. ఆ విద్యార్థిని...
టాప్ స్టోరీస్

పోలవరం ప్రాజెక్టు పనులు పునఃప్రారంభించిన మేఘా

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకొన్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఇఎల్) గురువారం పనులను పునః ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంతర్బాగమైన కాంక్రీట్ పనులు ప్రారంభించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ ప్రాజెక్టు...
టాప్ స్టోరీస్

డిసెంబర్ 9నుండి ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు?

sharma somaraju
అమరావతి: ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుండి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ సమావేశాలు పది నుండి 15 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇందు...
టాప్ స్టోరీస్

ఒక్క కంపెనీతోనూ ‘పిపిఎ’ రద్దు చేసుకోలేదు

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏ ఒక్క కంపెనీతోనూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఎ) రద్దు చేసుకోలేదని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు సంప్రదాయేతర ఇంధన కంపెనీలు వెళుతున్నాయనీ,...
న్యూస్

కెసిఆర్ సర్కార్‌కు ఎన్‌హెచ్ఆర్‌సి నోటీసు

sharma somaraju
హైదరాబాద్‌: సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) నోటీసులు జారీ చేసింది. ఆర్‌టిసి సమ్మె, కార్మికుల ఆత్మహత్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మీడియం జివో వచ్చేసింది

sharma somaraju
  అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం దానికి ముందడుగు వేయాలనే నిర్ణయించింది. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఖాతరు చేయకుండా వచ్చే విద్యాసంవత్సరం నుండి పాఠశాలలో...
రాజ‌కీయాలు

జెసి బ్రదర్స్‌కి షాక్:వైసిపిలో చేరిన ముఖ్య అనుచరుడు

sharma somaraju
అనంతపురం: మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డికి ఊహించని షాక్ ఎదురయ్యింది. తాడిపర్తి నియోజకవర్గంలో జెసి బ్రదర్స్ ముఖ్య అనుచరుడైన షబ్బీర్ ఆలీ అలియాస్ గోరా వైసిపి కండువా కప్పుకున్నాడు. తాడిపర్తి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో...
రాజ‌కీయాలు

ఇవి ఎలా సాధిస్తారు జగన్ సారూ?

sharma somaraju
అమరావతి: కడప స్టీలు ప్లాంట్, దుగరాజపట్నం లాభదాయకం కావు, 2016 జనాభా లెక్కలయ్యే వరకూ అసెంబ్లీ సీట్లు పెంచము అని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చి నేపథ్యంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి 22...
టాప్ స్టోరీస్

వేడెక్కుతున్న గన్నవరం రాజకీయం

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ పార్టీ  ఇన్‌చార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు బుధవారం పరోక్షంగా వంశీపై తీవ్ర...
టాప్ స్టోరీస్

స్థలాల అమ్మకం ముందుకా? వెనక్కా!?

sharma somaraju
అమరావతి: సంక్షేమ పథకాల అమలు కోసం బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూములు, యూనివర్శిటీల స్థలాలను విక్రయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతుందా లేదా అన్న ప్రశ్న వినబడుతంది. ఈ...
న్యూస్

రామానాయుడు స్టూడియోలో ఐటి రైడ్స్ కలకలం

sharma somaraju
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన రామనాయుడు స్టూడియోపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో ఈ ఉదయం...
టాప్ స్టోరీస్

వైసిపి ఎంపిల అసంతృప్తి?

sharma somaraju
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో జాతీయ మీడియాలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తా కథనాలు వస్తున్న విషయం వైసిపి ఎంపీల సమావేశంలో చర్చకు వచ్చింది. మంగళవారం ఢిల్లీలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు...
టాప్ స్టోరీస్

రవాణా ప్రైవేటీకరణ నిషిద్ధమా: హైకోర్టు ప్రశ్న

sharma somaraju
హైదరాబాద్: రాష్ట్రంలో బస్సు రూట్లను ప్రైవేటీకరించాలన్న క్యాబినెట్ తీర్మానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టులో మంగళవారం ప్రారంభమైన విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్‌టిసి, ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా...
రాజ‌కీయాలు

విజయసాయిపై బుద్దా విసుర్లు

sharma somaraju
అమరావతి: ఫినాయిల్ టీవి, పేపరు రాతలు చూస్తుంటే రోతకే రోత పుట్టే విధంగా ఉందని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక, వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్...
టాప్ స్టోరీస్

మార్షల్స్ నూతన డ్రస్‌కోడ్‌పై అభ్యంతరాలు

sharma somaraju
న్యూఢిల్లీ: రాజ్యసభ మార్షల్స్ కొత్త డ్రస్ కోడ్‌పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.అభ్యంతరాల నేపథ్యంలో డ్రెస్ కోడ్‌పై పునరాలోచన చేస్తామని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సోమవారం నుండి...
రాజ‌కీయాలు

మంత్రి నాని వ్యాఖ్యల దుమారం

sharma somaraju
అమరావతి: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కొడాలి నాని హిందువుల మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ దుమారం రేగుతోంది. నానిపై కేసు నమోదు చేయాలంటూ బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో డిక్లరేషన్ విషయంపై...
న్యూస్

జెరుసలేం యాత్రికులకు తీపి కబురు

sharma somaraju
అమరావతి: జెరూసలేం వెళ్లే యాత్రికులకు ప్రభుత్వం అందించే  ఆర్థిక సాయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జెరూసలేం యాత్రికుల ఆర్థిక సహాయం పెంపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన గత నెల...
న్యూస్

ఇకపై టిటిడి సొమ్ము జాతీయ బ్యాంకుల్లోనే..!

sharma somaraju
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం...
టాప్ స్టోరీస్

అవినీతిపై జగన్‌కు ఐవైఆర్ అయిదు ప్రశ్నలు

sharma somaraju
అమరావతి: ఎన్నికల ముందు వరకూ చంద్రబాబు ప్రభుత్వంపై  తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దాడిని ఎదుర్కోవడం ఇప్పుడు సిఎం జగన్ వంతయింది. చంద్రబాబు ప్రభుత్వంలోనే...
టాప్ స్టోరీస్

‘ఇది భస్మాసురతత్వమే’

sharma somaraju
అమరావతి: తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపరు నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన భస్మాసురతత్వాన్ని సూచిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ,...
టాప్ స్టోరీస్

ముందుకా? వెనక్కా? ఆర్‌టిసి జెఏసి మథనం!

sharma somaraju
హైదరాబాద్: హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్‌టిసి కార్మిక సంఘాలు సమ్మెను విరమించే అవకాశం ఉందా లేక కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తలపెట్టిన సడక్ బంద్‌ను రద్దు...
టాప్ స్టోరీస్

రెండు వారాల్లో సమస్య పరిష్కరించండి: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమస్యను రెండు వారాల్లో పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది. ఆర్‌టిసి కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. ‘మాకు కొన్ని పరిమితులున్నాయి, పరిధి దాటి ముందుకెళ్లలేం, ప్రభుత్వానికి...
టాప్ స్టోరీస్

ప్రజావేదిక ఎందుకు కూల్చినట్లో!?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఈ ప్రజావేదికతోనే మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెల్లడించి అయిదు నెలలు దాటినా రాష్ట్ర వ్యాప్తంగా ఆ దిశగా అధికారులు తీసుకున్న చర్యలు లేకపోవడంపై ఆక్షేపణలు...
టాప్ స్టోరీస్

పెట్టుబడులకు భరోసా చట్టం?

sharma somaraju
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టం తీసుకురావాలన్న యోచన చేస్తున్నదట. ఈ విషయాన్ని మింట్ ఇంగ్లీష్ మ్యాగజైన్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్...
న్యూస్

‘ముస్లిం లా బోర్డుకు రివ్యూ కోరే అర్హత లేదు’

sharma somaraju
  న్యూఢిల్లీ: అయోధ్య తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం కుదరదని అఖిల భారత హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ సిన్హా తెలిపారు. ఆదివారం లక్నోలో...
న్యూస్

‘ఏపిలో యధేచ్చగా మతమార్పిళ్లు’

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో యధేచ్చగా మత మార్పిళ్లు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మత మార్పిడులను ప్రోత్సహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలను కూల్చివేసి, విగ్రహాలను తొలగిస్తున్నారని కన్నా విమర్శించారు. గత...
టాప్ స్టోరీస్

కేంద్రం దృష్టిని ఆకర్షించిన భాషా వివాదం

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న మాతృభాష ఉద్యమం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని పార్లమెంట్‌లో...
రాజ‌కీయాలు

‘అక్రమ ఇసుక రవాణాపై జనసైనికుల నిఘా’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇసుక అవినీతిపై జనసేన పోరాటం ఇప్పుడే ప్రారంభమయ్యిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై జనసైనికులు నిఘా ఉంచాలంటూ పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి తన ఇసుక...
టాప్ స్టోరీస్

కర్నూలులో భూములెందుకు?రాజధాని కోసమేనా!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు మార్చాలని వైసిపి ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందా? అందుకే రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువైంది కాదనే ప్రచారాన్ని తీసుకువచ్చిందా? ఈ...
టాప్ స్టోరీస్

గంటా వ్యక్తిగత ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

sharma somaraju
విశాఖపట్నం: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గంటా శ్రీనివాసరావు తన స్నేహితుడితో కలిసి భాగస్వామిగా ఏర్పాటు చేసిన ప్రత్యూషా రిసోరెన్స్ అండ్...
టాప్ స్టోరీస్

సిజెఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బాబ్డే

sharma somaraju
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు....