NewsOrbit

Author : sharma somaraju

http://newsorbit.com - 13242 Posts - 0 Comments
న్యూస్

మందు బాబులకు షాక్: మద్యం ధరలకు రెక్కలు

sharma somaraju
అమరావతి : రాష్ట్రంలో మద్యం ధరలు మళ్లీ పెరగనున్నాయి. రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ అమలు చేసిన సమయంలోనే క్వార్టర్ బాటిల్‌కు 20 రూపాయల చొప్పున పెంచిన విషయం తెలిసిందే. మళ్లీ మద్యం ధరలను...
రాజ‌కీయాలు

బాబు,పవన్‌లపై అంబటి ఫైర్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
టాప్ స్టోరీస్

‘రాజధాని నిర్మాణం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం’

sharma somaraju
అమరావతి: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారనీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. టిడిపి ఆధ్వర్యంలో విజయవాడలో రాజధానిపై వివిధ రాజకీయపక్షాలతో విజయవాడలో రౌండ్...
టాప్ స్టోరీస్

పార్టీ మారితే ఆయనే చెబుతారట!

sharma somaraju
అమరావతి: పార్టీ మారనున్నారంటూ వస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాసరావు నేడు స్పందించారు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహగానాలు అన్నీ మీడియా సృష్టేనని అన్నారు. పార్టీ మారాలని నిర్ణయం...
టాప్ స్టోరీస్

ఏపీలో తొలి జిరో ఎఫ్ఐఆర్ నమోదు

sharma somaraju
అమరావతి: తమ పరిధి కాకపోయినా బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే జిరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ ‌పరిధిలో జిరో ఎఫ్ఐఆర్ నమోదైంది....
రాజ‌కీయాలు

‘అమరావతి రైతుల త్యాగాలు వృధాకారాదు’

sharma somaraju
అమరావతి: మన బిడ్డలు ఉపాది కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండరాదనే కాలికి బలపం కట్టుకుని సంస్థల చుట్టూ తిరిగి పెట్టుబడులు రాబట్టామని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు....
టాప్ స్టోరీస్

‘రైతు సమస్యలపై రాజధానిలో కవాతు చేస్తా’

sharma somaraju
చిత్తూరు: ‘పవన్ కళ్యాణ్‌ను తిట్టాలి, వాళ్లను తిట్టాలి, వీళ్లను తిట్టాలి అనే ధ్యాసే తప్ప రైతుకు అండగా ఉండాలన్న ఆలోచన మీకు ఎప్పుడు ఉంది’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టవద్దు’

sharma somaraju
గుంటూరు:  తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు...
టాప్ స్టోరీస్

యుపిలో మరో ఘోరం..ఉన్నావ్ బాధితురాలిపై హత్యాయత్నం!

sharma somaraju
లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన హైదరాబాద్ దిశ దారుణ హత్య మరువక ముందే ఉత్తరప్రదేశ్‌ మరో దారుణం చోటుచేసుకున్నది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌లో అత్యాచార బాధితురాలిపై అయిదుగురు కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. ఈ...
న్యూస్

ఎంపిలో ఘోర రోడ్డు ప్రమాదం: 15మంది మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వేగంగా వెళుతున్న మినీ బస్సు వెనుకనుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది....
టాప్ స్టోరీస్

కర్ణాటకలో ఉప పోలింగ్

sharma somaraju
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. 17...
న్యూస్

‘తప్పుడు కేసులకు మూల్యం తప్పదు’

sharma somaraju
కర్నూలు: తప్పుడు కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వైసిపి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 123...
Right Side Videos

కేదార్‌నాథ్‌ను కమ్మేసిన మంచు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చలి కాలం ప్రారంభం కాగానే  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేదార్ నాధ్ ఆలయం వద్ద, పరిసర ప్రాంతంలో మంచు ఏ విధంగా ఉందో...
రాజ‌కీయాలు

‘జనాల చెవిలో క్యాబేజీ’

sharma somaraju
అమరావతి: గ్రామ వాలంటీర్లకు అందజేయనున్న స్మార్ట్ ఫోన్‌ల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ నిర్వహించడం వల్ల 83.80 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని ప్రభుత్వం ప్రకటించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
రాజ‌కీయాలు

‘విలీనమే తప్ప పొత్తుమాట లేదు’

sharma somaraju
న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విలీన ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తామని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు అన్నారు. భారతీయ జనతా పార్టీతో తాను దూరంగా లేనంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై...
న్యూస్

దిశ హత్య: ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ...
టాప్ స్టోరీస్

యాదాద్రిలో మరో వివాదం

sharma somaraju
హైదరాబాద్: ప్రభుత్వ పుణ్యక్షేత్రం యాదాద్రి స్వయంభు శ్రీ నృసింహస్వామి వారి ఆలయం మరో సారి వివాదంలో చిక్కుకున్నది. ఆలయంలో స్వయంభూ విగ్రహాన్ని చెక్కి స్వామి వారి రూపాన్ని మార్చారని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడం...
న్యూస్

సామాజిక కార్యకర్త తృప్తిదేేశాయ్ అరెస్టు

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వివాహ వేడుకలకు వెళ్లేందుకు సమయం ఉంటుంది కానీ దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సమయం ఉండదా అని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రిని నిలదీస్తానని ప్రకటించిన...
టాప్ స్టోరీస్

‘కమలానికి నేనెప్పుడు చెప్పాను కటీఫ్!?’

sharma somaraju
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ భారతీయ జనతా పార్టీతో దోస్తీ చేయాలని భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనబడటంతో మంత్రులు...
టాప్ స్టోరీస్

‘మత మార్పిళ్లపై నోరు మెదపరేం!?’

sharma somaraju
చిత్తూరు: విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో కృష్ణా పుష్కర ఘాట్‌లలో సామూహిక మత మార్పిడిలు జరుగుతుంటే వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదా అని జనసేన...
న్యూస్

‘పోలీస్‌ శాఖపై ఆరోపణలు తగదు’

sharma somaraju
అమరావతి: అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ వేదికలపై మాట్లాడే సమయంలో బాధ్యతగా విధులు నిర్వహించే పోలీసుల ప్రతిష్టపై  నిరాధార ఆరోపణలు చేయవద్దని రాష్ట్ర ఐపిఎస్ అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఇటీవల కొన్ని రాజకీయ...
టాప్ స్టోరీస్

ప్రకాశం తమ్ముళ్లను బాబు ఆపుకోగలరా?

sharma somaraju
అమరావతి: ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకునేందుకు ముగ్గురు మంత్రులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. టిడిపికి ఉన్న 23మంది ఎమ్మెల్యేలలో కనీసం అరడజను మంది ఎమ్మెల్యేలను దూరం చేస్తే అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

చిదంబరంకు ఊరట

sharma somaraju
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ ఊరట లభించింది. ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు...
రాజ‌కీయాలు

‘కేసులు,అరెస్టులకు భయపడం’

sharma somaraju
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై మంత్రి కొడాలి నాని పరుష పదజాలంతో దూషించడం వల్లనే తాను ఆయనపై దుర్బాషలాడినట్లు యలమంచిలి పద్మ అన్నారు. కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న...
టాప్ స్టోరీస్

‘ఇతర కులాలు, మతాల సంగతేమిటో’!?

sharma somaraju
చిత్తూరు: కులం, మతం విషయంలో సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ‘నా కులం మాట తప్పని కులం, నా మతం...
రాజ‌కీయాలు

‘పోడు భూముల హక్కపత్రాలు ఇవ్వాలి’

sharma somaraju
అమరావతి: ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో మంగళవారం సిపిఐ నేతలు...
న్యూస్

విశాఖ నగరాభివృద్ధిపై సమీక్ష

sharma somaraju
అమరావతి: విశాఖ నగరంలోని అన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. విశాఖ నగర అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన మంగళవారం అధికారులతో  సమీక్ష...
న్యూస్

‘ఉల్లి కోసమూ ఇక్కట్లు తప్పడం లేదు’

sharma somaraju
చిత్తూరు: రాష్ట్రంలో ఇసుక మాదిరే ఉల్లి గడ్డల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఆర్‌సి రోడ్డు వద్ద ఉన్న రైతుబజారును పార్టీ నేతలతో కలిసి...
రాజ‌కీయాలు

మంత్రి కొడాలిపై ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలనీ...
టాప్ స్టోరీస్

‘చిత్తశుద్ధి లేకుండా ‘సిట్’ ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి పర్యటన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటన దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని టిడిపి నేత కింజరపు అచ్చెన్నాయుడు...
న్యూస్

పున్నమి ఘాట్‌లో మతమార్పిడుల కలకలం

sharma somaraju
విజయవాడ: విజయవాడలోని పున్నమి ఘాట్‌లో క్రైస్తవ మత మార్పిడిలు జరగడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  పున్నమి ఘాట్‌లో దాదాపు 47 మందికి మతమార్పిడి కార్యక్రమం నిర్వహించారు....
న్యూస్

ఆశీష్‌గౌడ్‌కు బిజెపి షాక్

sharma somaraju
హైదరాబాద్: పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిజెపి వేటువేసింది. అశీష్ గౌడ్ మద్యం మత్తులో పబ్ వద్ద వీరంగం సృష్టించి సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ సంజనపై...
టాప్ స్టోరీస్

వివాదాస్పదమవుతున్న జనసేనాని వ్యాఖ్యలు

sharma somaraju
అమరావతి: మతాల మధ్య గొడవ పెట్టేది హిందూ రాజకీయ నాయకులే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పవన్ వ్యాఖ్యలను బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా ఖండించారు....
టాప్ స్టోరీస్

కాంగ్రెస్ పార్టీ నేత టంగ్ స్లిప్:వద్రా బదులుగా చోప్రా

sharma somaraju
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు సభలో ఉచ్ఛారణ దోషం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ...
టాప్ స్టోరీస్

‘ఇది విధ్వంసక ప్రభుత్వం’

sharma somaraju
కర్నూలు: ఇది ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం కాదనీ, విధ్వంసక ప్రభుత్వమని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. కర్నూలులో సోమవారం జరిగిన టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వాన్ని తీవ్ర...
Right Side Videos

ఆర్మీ కాంటిన్‌లోకి ఏనుగు:మంట చూసి పరార్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్మీ కాంటిన్‌లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్న ఏనుగుకు ఓ జవాన్ మంట చూపడంతో పలాయనం చిత్తగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భూటాన్ సరిహద్దుకు 15 కిలో...
రాజ‌కీయాలు

‘రాజధాని ఇక్కడే ఉంచాలి’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతిలోనే ఉంచాలన్న డిమాండ్‌తో ఈ నెల అయిదున టిడిపి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో టిడిపి నేత వర్ల రామయ్య మాట్లాడుతూ...
న్యూస్

అరేబియా సముద్రంలో ఒకే సారి రెండు అల్పపీడనాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అరేబియా సముద్రంలో  ఒకే సారి రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి అరేబియా సముద్రంలో హిందూ మహా సముద్రం దిశగా భూమధ్యరేఖ వద్ద ఒక అల్పపీడనం, ఈశాన్య అరేబియా సముద్రంలో...
టాప్ స్టోరీస్

‘నా కులమతాల మాట వారికెందుకో’!

sharma somaraju
గుంటూరు: రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుంటే జీర్ణించుకోలేక తన మతం గురించి, కులం గురించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియంలో వైఎస్ఆర్...
టాప్ స్టోరీస్

అమరావతిపై టిడిపి రౌండ్ టేబుల్

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఇష్యూని లైవ్‌లో ఉంచాలని టిడిపి ప్రయత్నం చేస్తున్నది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి డోలాయమానంలో పడిన విషయం తెలిసిందే. అమరావతి నుండి రాజధాని తరలిపోతుందన్న విధంగా మంత్రుల...
టాప్ స్టోరీస్

కర్నూలుకు చంద్రబాబు:విద్యార్థి జెఎసి నేతల అరెస్టు

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుండి మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. హైకోర్టును లేదా రాజధానిని రాయలసీమకు మార్చడానికి చంద్రబాబు అనుకూలంగా ప్రకటన చేస్తేనే చంద్రబాబును కర్నూలు జిల్లాలో అడుగు...
రాజ‌కీయాలు

హస్తినకు కెసిఆర్

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేటి సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేపు ఢిల్లీలో జరిగే ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళుతున్నారని సమాచారం. ఇదే సందర్భంలో ప్రధాని మోది అపాయింట్‌మెంట్ కోసం...
టాప్ స్టోరీస్

సెల్ సేవలు మరింత ప్రియం

sharma somaraju
అమరావతి: మొబైల్ వినియోగదారులకు సెల్ కంపెనీ లు చేదు వార్త అందిస్తున్నాయి.ఇప్పటి వరకు తక్కువ ధరలతో మొబైల్ డేటా, కాల్స్ వాడుకున్న వినియోగదారులపై భారీగా భారం పడనుంది. వివిధ సెల్ కంపెనీలు సిమ్ రీఛార్జ్...
టాప్ స్టోరీస్

‘రైతు సమస్యలు పిఎం దృష్టికి తీసుకెళతా’

sharma somaraju
కడప: రాయలసీమలోని రైతు సమస్యలను ప్రధాని మోది దృష్టికి తీసుకువెళతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ఇక్కడి రైతుల సమస్యలు, యువత సమస్యలు పట్టించుకోవడం లేదని...
టాప్ స్టోరీస్

అమరావతి ఘటనలపై సిట్

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంలో జరిగిన పరిణామాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన సమయంలో కాన్వాయ్‌పై చెప్పులు,...
Right Side Videos

‘అమ్మ భాషకు పవన్ ఒక్కడే కనిపించాడప్పా’

sharma somaraju
(న్యూస్ అర్బిట్ డెస్క్) తెలుగుభాష ప్రాముఖ్యతను గురించి ప్రముఖ తెలుగు వేద కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన భావాలను పాట రూపంలో వినిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాతృభాషాభివృద్ధి ప్రస్తుతం...
టాప్ స్టోరీస్

‘సీమలో జనసేనాని పర్యటనపై ఆసక్తి’

sharma somaraju
అమరావతి: వివిధ అంశాలలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఒక పక్క పవన్ పర్యటనను అడ్డుకుంటామని రాయలసీమ...
రాజ‌కీయాలు

‘రాష్ట్రంలో ఏకపక్ష పాలన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఆరు నెలల పాలనపై ఆయన స్పందన తెలియజేశారు. జగన్ ఆరు నెలల పాలన ప్రజలకు...
టాప్ స్టోరీస్

కార్మికులతో కెసిఆర్ ఆత్మీయ సమావేశం

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి జెఎసి ఆధ్వర్యంలో తమ డిమాండ్‌ల సాధనకు కార్మికులు 52 రోజుల పాటు సమ్మె చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు వారంతట వారే బేషరతుగా విధుల్లో చేరే విధంగా చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్...
న్యూస్

మాజీ ఎమ్మెల్యే తనయుడిపై కేసు

sharma somaraju
హైదరాబాద్: మాదాపూర్‌లోని నోవాటెల్ పబ్‌లో పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు అశీష్ గౌడ్ మద్యం మత్తులో వీరంగం సృష్టించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్ సంజన పోలీసులకు...