NewsOrbit

Author : somaraju sharma

http://newsorbit.com - 10790 Posts - 0 Comments
న్యూస్ రాజ‌కీయాలు

కమలంకు ‘ఆకుల’ కటీఫ్

somaraju sharma
రాజమండ్రి అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరటం ఖాయమైంది. బుధవారం రాత్రి ఒక మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తాను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఇబిసి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

somaraju sharma
ఇబిసి ల రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రాజ్యసభలో బుధవారం ఉదయం నుండి సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ఈ బిల్లు సవరణకు రాజ్యసభ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో డిప్యూటీ...
న్యూస్ రాజ‌కీయాలు

మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మృతి

somaraju sharma
విజయనగరం, జనవరి 9: విజయనగరం జిల్లా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే యర్రా అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణమ్మను కుటుంబ సభ్యులు విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స...
న్యూస్ రాజ‌కీయాలు

సోనియా, రాహుల్‌లకు ఐటీ శాఖ నోటీసులు

somaraju sharma
ఢిల్లీ, జనవరి 9: యుపిఎ అధినేత్రి సోనియా గాంధీ, ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2011-12 సంవత్సరానికి సంబంధించి ఆదాయాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించి,  పన్ను ఎగవేసినందున...
న్యూస్ రాజ‌కీయాలు

పౌరసత్వం బిల్లుపై మోదీ భరోసా

somaraju sharma
సోలాపూర్, జనవరి 9: విదేశాల నుంచి వలస వచ్చిన హిందూ మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్ర ప్రజల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. మహారాష్ట్రలోని...
న్యూస్ రాజ‌కీయాలు

రామాయపట్నం పోర్టుకు సిఎం శంకుస్థాపన

somaraju sharma
ఒంగోలు, జనవరి 9: వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రామాయపట్నంలో కాగితపు పరిశ్రమకు, పోర్టు నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు....
న్యూస్

వీళ్లు సామాన్యులు కాదు

somaraju sharma
విశాఖపట్నం, జనవరి 9:  విశాఖ రైల్వే స్టేషన్‌లో బుధవారం సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే మూడు కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుండి భారత్‌కు బంగారం స్మగ్లింగ్...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

రాజ్యసభలో ఇబిసి బిల్లు

somaraju sharma
ఢిల్లీ, జనవరి 9: కేంద్రం బుధవారం రాజ్యసభలో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. అగ్రవర్ణాలు, అన్ని మతాల్లోని పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్‌లు కల్పించేందుకు వీలుగా 124వ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

సంఘ్ కుట్రలు చేస్తోంది జాగ్రత్త: చంద్రబాబు

somaraju sharma
అమరావతి, జనవరి 9: గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పాలి, కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం మూర్ఖత్వం అవుతుంది అని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు అన్నారు. టిడిపి నాయకులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు....
న్యూస్

తిరిగి సీటులో  అలోక్‌వర్మ ‌

somaraju sharma
ఢిల్లీ, జనవరి 9: సిబిఐ కేంద్ర కార్యాలయంలో డైరెక్టర్‌గా అలోక్ వర్మ బుధవారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మళ్లీ ఆయన విధులకు హజరయ్యారు. ఆయనను సెలవుపై పంపుతూ కేంద్రం,...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ తో సహా కూటమి నేతలతో బాబు భేటీ

somaraju sharma
 ఢిల్లీ, జనవరి 8: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో సమావేశమయ్యారు. భాజపా...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఆర్ధిక బలహీన వర్గాల బిల్లు ఆమోదం

somaraju sharma
ఆర్థిక బలహీనవర్గాల రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు వ్యతిరేకంగా మూడు ఓట్లు లభించాయి.  దీంతో మూడింట రెండు వంతుల కు పైగా మెజారిటీతో ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్రంలో విద్యా విప్లవం తీసుకువస్తా – జగన్

somaraju sharma
శ్రీకాకుళం, జనవరి 8: రాష్ట్రంలో పేద పిల్లలందరినీ చదివించే బాధ్యత తీసుకుంటామని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 340రోజు మంగళవారం ఇచ్చాపురం నియోజకవర్గంలో కొనసాగింది. జగతి శివారు నుండి...
న్యూస్ రాజ‌కీయాలు

కర్నూలులో హైకోర్టు బెంచ్: చంద్రబాబు

somaraju sharma
కర్నూలు, జనవరి 8: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం కోస్గి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని...
న్యూస్

ఇంటికి వెళితే చంపుతారు!

somaraju sharma
సౌదీకి చెందిన రహాప్ మహ్మద్ ఆల్ కునున్ (18) అనే యువతి తనకు స్వేచ్ఛగా బతకాలని ఉందంటూ ఇంటినుంచి పారిపోయి రావడంతో ఆ దేశంలో మహిళలపై అమలవుతున్న ఆంక్షల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియాలో...
న్యూస్ రాజ‌కీయాలు

ఇది ఎన్నికల స్టంటే – మాయావతి

somaraju sharma
లక్నో, జనవరి 8: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ముందు ప్రకటించిన బిఎస్‌పి అధినేత్రి మాయావతి లోక్‌సభ ఎన్నికల ముందు బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

జనసేనాని పవన్‌తో లెఫ్ట్ నేతల చర్చలు

somaraju sharma
విజయవాడ, జనవరి 8:  జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వామపక్షాల నేతలు పొత్తులు, సీట్ల కేటాయింపులపై చర్చలు జరిపారు. ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్రకార్యదర్శి మధు...
న్యూస్

ఎర్రచందనం స్మగ్లర్‌ల అరెస్టు

somaraju sharma
  నెల్లూరు, జనవరి 8: ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్‌లతో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి కోటి 75లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు జిల్లా...
న్యూస్ రాజ‌కీయాలు

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన చంద్రబాబు

somaraju sharma
కర్నూలు, జనవరి 8: కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, సోలార్ పార్క్‌ను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కర్నూలు ఆసుపత్రిలో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌,...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

జనసేనతో లెఫ్ట్ చర్చలు

somaraju sharma
విజయవాడ, జనవరి 8: రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. సిపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మంగళవారం జనసేన పార్టీ...
టాప్ స్టోరీస్ న్యూస్

కేంద్రానికి సుప్రీం మొట్టికాయ

somaraju sharma
ఢిల్లీ, జనవరి 8: సిబిఐ అధికారుల వ్యవహారంలో జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. సిబిఐ అధికారుల అంతర్గత కలహాల నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపిస్తూ...
న్యూస్

మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలి – సిఎస్

somaraju sharma
అమరావతి, జనవరి 8: జన్మభూమి కార్యక్రమాల పట్ల ప్రజల్లో అద్భుత స్పందన ఉంది, మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర  పునీఠ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు...
న్యూస్

అమరావతిని సందర్శించిన టోనీబ్లేయర్

somaraju sharma
అమరావతి జనవరి 7 : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లేయర్ సోమవారం రాత్రి సచివాలయాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆర్‌టిజిఎస్‌ ని సందర్శించారు. సీఎం చంద్రబాబు ఆయన్ను అధికారులకు...
న్యూస్ రాజ‌కీయాలు

ఎప్పటికీ ఢిల్లీకి ఊడిగం చేయం – చంద్రబాబు

somaraju sharma
నిడదవోలు, జనవరి 7: ప్రధాని నరేంద్ర మోదీకి నందమూరి తారక రామారావు పేరు ఎత్తే అర్హత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా,...
న్యూస్ రాజ‌కీయాలు

అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజాశాంతి పార్టీ పోటీ – కెఎ పాల్

somaraju sharma
అమరావతి, జనవరి 7: రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్ ప్రకటించారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాశాంతి పార్టీ...
న్యూస్ రాజ‌కీయాలు

నామినేటెడ్ ఎమ్మెల్యేగా మళ్లీ స్టీఫెన్ సన్

somaraju sharma
హైదరాబాదు, జనవరి 7:  ఇద్దరు సభ్యుల తెలంగాణ మంత్రివర్గం సమావేశమయింది. ఆంగ్లోఇండియన్స్ నుంచి సభకు నామినేట్ చేసే సభ్యుడిని ఈ సమావేశంలోనే ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన...
న్యూస్

అగ్రవర్ణాల్లోని పేదలకు ఉద్యోగాల్లో కోటా

somaraju sharma
ఢిల్లీ, జనవరి 7:  అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను సోమవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతీ యువకులకు విద్యా, ఉద్యోగ రంగాల్లో పది శాతం రిజర్వేషన్...
న్యూస్

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు -దుంగలు స్వాధీనం

somaraju sharma
కడప, జనవరి 7:  ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సోమవారం వేకువజామున కడప జిల్లాలోని చుండుపల్లి, కన్నెపల్లె ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దానితో పోలీసులపై స్మగ్లర్‌‌లు, వారి వెంట ఉన్న...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు డ్యాన్సర్‌లు మృతి

somaraju sharma
కేంద్రపడ, జనవరి 7: ఒదిషా రాష్టంలోని కేంద్రపడ జిల్లా డెరాస్ సమీపంలో ఆదివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ ప్రమాదంలో ఐదుగురు డ్యాన్సర్‌లు మృతి చెందారు. మిడ్‌నైట్ డ్యాన్స్ ప్రొగ్రామ్ నిర్వహించి తిరిగి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఆలీకి ‘హోదా’ కావాలట – ఏ ‘హోదా’నో తెలుసా

somaraju sharma
అమరావతి, జనవరి 7:  ప్రముఖ హస్యనటుడు ఆలీ ఏ పార్టీలో చేరబోతున్నాడు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘హోదా ఇచ్చి గౌరవించే పార్టీలో చేరతాను’ అలీ పేర్కొన్నారు. ఒక న్యూస్ ఛానల్‌కు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బిజెపికి ‘ఆకుల’ రాజీనామా చేస్తున్నారా!

somaraju sharma
రాజమండ్రి, జనవరి 7: రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ బిజెపికి గుడ్‌బై చెబుతున్నారని సమాచారం. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసి అందజేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే...
టాప్ స్టోరీస్ న్యూస్

పోలవరం గిన్నిస్ రికార్డు!

somaraju sharma
అమరావతి, జనవరి 7: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు సరికొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీట్ పనులను శరవేగంగా నిర్వహించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. సోమవారం ఉదయం 8గంటల సమయానికి...
న్యూస్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు మృతి

somaraju sharma
  కర్నూల్ , జనవరి 6: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. బైకును అర్ టీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

17 నుంచి తెలంగాణ అసెంబ్లీ

somaraju sharma
హైదరాబాదు, జనవరి 6: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెమ్  స్పీకర్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఇది ఆలీ దౌత్యమా?

somaraju sharma
అమరావతి, జనవరి 6: రాజకీయాల్లోకి కాలుమోపుతున్నాడన్న ఊహాగానాల మధ్య ప్రముఖ హస్య నటుడు ఆలీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం ఆయనను కలిసి ఏకాంతంగా అరగంట పాటు మాట్లాడారు....
న్యూస్

మాట, నడవడికతోనే గౌరవం – వెంకయ్యనాయుడు

somaraju sharma
విజయవాడ, జనవరి 6: మన మాట, హుందాతనం, నడవడిక బట్టే మనకు గౌరవం లభిస్తుందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు....
న్యూస్ రాజ‌కీయాలు

సర్వే సస్పెన్షన్

somaraju sharma
హైదరాబాదు, జనవరి 6:  గాంధీ భవన్‌లో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశం గందరగోళంగా మారి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ సస్పెన్షన్‌కు దారి తీసింది. సమీక్షా సమావేశాల్లో రెండవ రోజైన ఆదివారం...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ కేసు ఎన్ఐఏకి అవసరమా

somaraju sharma
అమరావతి, జనవరి 6: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి కేసు దర్యాప్తు విషయంపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.  హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకి అప్పగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన...
న్యూస్ రాజ‌కీయాలు

జనసేనానితో ఆలీ భేటీ

somaraju sharma
విజయవాడ, జనవరి 6; ప్రముఖ హస్యనటుడు ఆలీ ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విజయవాడలో కలుసుకున్నారు. వైసీపీలో ఆలీ చేరుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన పవన్ కల్యణ్‌ను...
టాప్ స్టోరీస్ న్యూస్

‘పోలవరం’లో గిన్నిస్ రేస్ మొదలు

somaraju sharma
అమరావతి, జనవరి 6: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అరుదైన రికార్డు సాధనకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు స్పిల్ ఛానల్‌లో గిన్నిస్ రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు ఆదివారం ఉదయం పనులు ప్రారంభమైయ్యాయి. సోమవారం ఉదయం...
న్యూస్

ఇక అక్కడ ఉండలేము – రెడ్ సెల్యూట్

somaraju sharma
విశాఖ, జనవరి 5: విశాఖపట్నంలో పోలీసుల ఎదుట మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. జిల్లా ఎస్‌పీ బాలాజీ ఎదుట శనివారం చెవ్వ లక్ష్మీనారయణరెడ్డి, దుర్గాదేవి దంపతులు లొంగిపోయారు. మావోయిస్టు జిల్లా కమిటీ, ఏరియా కమిటీ సభ్యులుగా...
న్యూస్

స్కూల్ బస్సు బోల్తా – ఆరుగురు చిన్నారులు మృతి

somaraju sharma
సిర్మౌర్‌, జనవరి 5: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని సిర్మౌర్‌ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవ్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకువెళుతుండగా రేణుకజి ప్రాంతంలో అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో...
న్యూస్

పోలీస్ శాఖపై అలిగిన మంత్రి అఖిలప్రియ

somaraju sharma
కర్నూలు, జనవరి 5: తన అనుచరుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయడంపై మనస్థాపానికి గురైన ఏపీ మంత్రి అఖిల ప్రియ తనకు పోలీస్ బందోబస్తు అవసరం లేదంటూ ప్రకటించారు. జన్మభూమి – మావూరు గ్రామ...
న్యూస్

యుపీ ఐఎఎస్ చంద్రకళ ఇంటిపై సీబీఐ సోదాలు

somaraju sharma
యుపీ ఐఎఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై శనివారం సీబీఐ సోదాలు ప్రారంభించింది. మైనింగ్ స్కామ్‌లో చంద్రకళపై ఆరోపణలు వచ్చాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ అధికారులు...
న్యూస్ రాజ‌కీయాలు

ఇది హత్యాయత్నమే ‘కన్నా’

somaraju sharma
గుంటూరు, జనవరి 5 :  సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకే టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపైకి దౌర్జన్యంగా వచ్చారని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన...
న్యూస్ రాజ‌కీయాలు

‘కన్నా’ ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల ధర్నా – ఉద్రిక్తత

somaraju sharma
గుంటూరు, జనవరి 5: గుంటూరులోని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు శనివారం టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం కాకినాడలో సీఎం చంద్రబాబును బీజెపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ కార్యకర్తలు...
న్యూస్

అమరావతిలో ఉద్యోగులకు ఇళ్లు

somaraju sharma
అమరావతి, జనవరి 5: రాష్ట్ర ప్రగతి రధ చక్రాలు ప్రజలు, ఉద్యోగులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమాలపై కలెక్టర్‌లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేది ప్రజలు, ఉద్యోగులేనన్నారు. హైదరాబాదులో 30-40...
న్యూస్

తెలంగాణాకు ఐదు మెడికల్ కాలేజీలు

somaraju sharma
హైదరాబాదు, జనవరి 5: తెలంగాణా రాష్ట్రానికి మరో ఐదు మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి.  దీంతో రెండు వేల ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగనున్నాయి. మెడికల్ కళాశాలలు పెరగడం వల్ల డాక్టర్ కోర్సు చేయాలన్న...
న్యూస్ రాజ‌కీయాలు

“పెద్ధన్నా” ఇది నీకు తగునా

somaraju sharma
అమరావతి, జనవరి 5: ఆంధ్రా ఎదురు తిరిగితే అణిచేస్తాం అనే ప్రధాని మోదీ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఎపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై...