రాజమండ్రి అర్బన్ బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరటం ఖాయమైంది. బుధవారం రాత్రి ఒక మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తాను పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు....
ఇబిసి ల రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై రాజ్యసభలో బుధవారం ఉదయం నుండి సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ఈ బిల్లు సవరణకు రాజ్యసభ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో డిప్యూటీ...
విజయనగరం, జనవరి 9: విజయనగరం జిల్లా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే యర్రా అన్నపూర్ణమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణమ్మను కుటుంబ సభ్యులు విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స...
ఢిల్లీ, జనవరి 9: యుపిఎ అధినేత్రి సోనియా గాంధీ, ఎఐసీసీ అధినేత రాహుల్ గాంధీలకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2011-12 సంవత్సరానికి సంబంధించి ఆదాయాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించి, పన్ను ఎగవేసినందున...
సోలాపూర్, జనవరి 9: విదేశాల నుంచి వలస వచ్చిన హిందూ మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్ర ప్రజల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. మహారాష్ట్రలోని...
ఒంగోలు, జనవరి 9: వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రామాయపట్నంలో కాగితపు పరిశ్రమకు, పోర్టు నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు....
విశాఖపట్నం, జనవరి 9: విశాఖ రైల్వే స్టేషన్లో బుధవారం సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే మూడు కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుండి భారత్కు బంగారం స్మగ్లింగ్...
ఢిల్లీ, జనవరి 9: కేంద్రం బుధవారం రాజ్యసభలో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. అగ్రవర్ణాలు, అన్ని మతాల్లోని పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా 124వ...
అమరావతి, జనవరి 9: గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పాలి, కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం మూర్ఖత్వం అవుతుంది అని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు అన్నారు. టిడిపి నాయకులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు....
ఢిల్లీ, జనవరి 9: సిబిఐ కేంద్ర కార్యాలయంలో డైరెక్టర్గా అలోక్ వర్మ బుధవారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత మళ్లీ ఆయన విధులకు హజరయ్యారు. ఆయనను సెలవుపై పంపుతూ కేంద్రం,...
 ఢిల్లీ, జనవరి 8: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో సమావేశమయ్యారు. భాజపా...
ఆర్థిక బలహీనవర్గాల రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు వ్యతిరేకంగా మూడు ఓట్లు లభించాయి. దీంతో మూడింట రెండు వంతుల కు పైగా మెజారిటీతో ఈ...
శ్రీకాకుళం, జనవరి 8: రాష్ట్రంలో పేద పిల్లలందరినీ చదివించే బాధ్యత తీసుకుంటామని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 340రోజు మంగళవారం ఇచ్చాపురం నియోజకవర్గంలో కొనసాగింది. జగతి శివారు నుండి...
కర్నూలు, జనవరి 8: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం కోస్గి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని...
సౌదీకి చెందిన రహాప్ మహ్మద్ ఆల్ కునున్ (18) అనే యువతి తనకు స్వేచ్ఛగా బతకాలని ఉందంటూ ఇంటినుంచి పారిపోయి రావడంతో ఆ దేశంలో మహిళలపై అమలవుతున్న ఆంక్షల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియాలో...
లక్నో, జనవరి 8: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ముందు ప్రకటించిన బిఎస్పి అధినేత్రి మాయావతి లోక్సభ ఎన్నికల ముందు బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం...
విజయవాడ, జనవరి 8: జనసేన అధినేత పవన్ కల్యాణ్తో వామపక్షాల నేతలు పొత్తులు, సీట్ల కేటాయింపులపై చర్చలు జరిపారు. ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్రకార్యదర్శి మధు...
నెల్లూరు, జనవరి 8: ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లతో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి కోటి 75లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు జిల్లా...
కర్నూలు, జనవరి 8: కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, సోలార్ పార్క్ను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కర్నూలు ఆసుపత్రిలో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్,...
విజయవాడ, జనవరి 8: రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. సిపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మంగళవారం జనసేన పార్టీ...
ఢిల్లీ, జనవరి 8: సిబిఐ అధికారుల వ్యవహారంలో జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. సిబిఐ అధికారుల అంతర్గత కలహాల నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపిస్తూ...
అమరావతి, జనవరి 8: జన్మభూమి కార్యక్రమాల పట్ల ప్రజల్లో అద్భుత స్పందన ఉంది, మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు...
అమరావతి జనవరి 7 : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లేయర్ సోమవారం రాత్రి సచివాలయాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆర్టిజిఎస్ ని సందర్శించారు. సీఎం చంద్రబాబు ఆయన్ను అధికారులకు...
నిడదవోలు, జనవరి 7: ప్రధాని నరేంద్ర మోదీకి నందమూరి తారక రామారావు పేరు ఎత్తే అర్హత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా,...
అమరావతి, జనవరి 7: రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు కెఎ పాల్ ప్రకటించారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాశాంతి పార్టీ...
హైదరాబాదు, జనవరి 7: ఇద్దరు సభ్యుల తెలంగాణ మంత్రివర్గం సమావేశమయింది. ఆంగ్లోఇండియన్స్ నుంచి సభకు నామినేట్ చేసే సభ్యుడిని ఈ సమావేశంలోనే ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్లో జరిగిన...
ఢిల్లీ, జనవరి 7: అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను సోమవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతీ యువకులకు విద్యా, ఉద్యోగ రంగాల్లో పది శాతం రిజర్వేషన్...
కడప, జనవరి 7: ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సోమవారం వేకువజామున కడప జిల్లాలోని చుండుపల్లి, కన్నెపల్లె ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దానితో పోలీసులపై స్మగ్లర్లు, వారి వెంట ఉన్న...
కేంద్రపడ, జనవరి 7: ఒదిషా రాష్టంలోని కేంద్రపడ జిల్లా డెరాస్ సమీపంలో ఆదివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు డ్యాన్సర్లు మృతి చెందారు. మిడ్నైట్ డ్యాన్స్ ప్రొగ్రామ్ నిర్వహించి తిరిగి...
అమరావతి, జనవరి 7: ప్రముఖ హస్యనటుడు ఆలీ ఏ పార్టీలో చేరబోతున్నాడు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘హోదా ఇచ్చి గౌరవించే పార్టీలో చేరతాను’ అలీ పేర్కొన్నారు. ఒక న్యూస్ ఛానల్కు...
రాజమండ్రి, జనవరి 7: రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ బిజెపికి గుడ్బై చెబుతున్నారని సమాచారం. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను కలిసి అందజేయనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే...
అమరావతి, జనవరి 7: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు సరికొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీట్ పనులను శరవేగంగా నిర్వహించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. సోమవారం ఉదయం 8గంటల సమయానికి...
కర్నూల్ , జనవరి 6: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. బైకును అర్ టీ...
హైదరాబాదు, జనవరి 6: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ప్రొటెమ్ స్పీకర్గా నియమించాలని ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్ణయించారు....
అమరావతి, జనవరి 6: రాజకీయాల్లోకి కాలుమోపుతున్నాడన్న ఊహాగానాల మధ్య ప్రముఖ హస్య నటుడు ఆలీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం ఆయనను కలిసి ఏకాంతంగా అరగంట పాటు మాట్లాడారు....
విజయవాడ, జనవరి 6: మన మాట, హుందాతనం, నడవడిక బట్టే మనకు గౌరవం లభిస్తుందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు....
హైదరాబాదు, జనవరి 6: గాంధీ భవన్లో లోక్సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశం గందరగోళంగా మారి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ సస్పెన్షన్కు దారి తీసింది. సమీక్షా సమావేశాల్లో రెండవ రోజైన ఆదివారం...
అమరావతి, జనవరి 6: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి కేసు దర్యాప్తు విషయంపై ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి అప్పగిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపిన...
విజయవాడ, జనవరి 6; ప్రముఖ హస్యనటుడు ఆలీ ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ను విజయవాడలో కలుసుకున్నారు. వైసీపీలో ఆలీ చేరుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన పవన్ కల్యణ్ను...
అమరావతి, జనవరి 6: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అరుదైన రికార్డు సాధనకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు స్పిల్ ఛానల్లో గిన్నిస్ రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు ఆదివారం ఉదయం పనులు ప్రారంభమైయ్యాయి. సోమవారం ఉదయం...
సిర్మౌర్, జనవరి 5: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని సిర్మౌర్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవ్ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకువెళుతుండగా రేణుకజి ప్రాంతంలో అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో...
కర్నూలు, జనవరి 5: తన అనుచరుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయడంపై మనస్థాపానికి గురైన ఏపీ మంత్రి అఖిల ప్రియ తనకు పోలీస్ బందోబస్తు అవసరం లేదంటూ ప్రకటించారు. జన్మభూమి – మావూరు గ్రామ...
యుపీ ఐఎఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై శనివారం సీబీఐ సోదాలు ప్రారంభించింది. మైనింగ్ స్కామ్లో చంద్రకళపై ఆరోపణలు వచ్చాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ అధికారులు...
గుంటూరు, జనవరి 5 : సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకే టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపైకి దౌర్జన్యంగా వచ్చారని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన...
గుంటూరు, జనవరి 5: గుంటూరులోని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు శనివారం టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం కాకినాడలో సీఎం చంద్రబాబును బీజెపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ కార్యకర్తలు...
అమరావతి, జనవరి 5: రాష్ట్ర ప్రగతి రధ చక్రాలు ప్రజలు, ఉద్యోగులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమాలపై కలెక్టర్లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేది ప్రజలు, ఉద్యోగులేనన్నారు. హైదరాబాదులో 30-40...
హైదరాబాదు, జనవరి 5: తెలంగాణా రాష్ట్రానికి మరో ఐదు మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి. దీంతో రెండు వేల ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగనున్నాయి. మెడికల్ కళాశాలలు పెరగడం వల్ల డాక్టర్ కోర్సు చేయాలన్న...
అమరావతి, జనవరి 5: ఆంధ్రా ఎదురు తిరిగితే అణిచేస్తాం అనే ప్రధాని మోదీ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఎపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై...