NewsOrbit

Author : sharma somaraju

http://newsorbit.com - 13075 Posts - 0 Comments
టాప్ స్టోరీస్

కాచిగూడ స్టేషన్‌లో ఢీకొన్న రైళ్లు!

sharma somaraju
హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం రెండు రైళ్లు ఒకే లైనుపైకి వచ్చాయి. ఫలితంగా  జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. మలక్‌పేట నుండి వస్తున్న ఎంఎంటిఎస్ రైలు కాచిగూడ స్టేషన్‌లో ఆగి ఉన్న...
న్యూస్

ఆంగ్ల మాధ్యమంపై కన్నా సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తెలుగు మీడియం,ఇంగ్లీషు మీడియంకు...
టాప్ స్టోరీస్

సమ్మె చట్టవిరుద్దమంటే కుదరదు: హైకోర్టు

sharma somaraju
హైదరాబాద్:ప్రజాప్రయోజనాల పేరిట సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు పేర్కొన్నది.కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని, ఆర్‌టిసి యాజమాన్యాన్ని అనేక సార్లు తాము కోరామని హైకోర్టు గుర్తుచేసింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఇలాగే చేయాలనీ ఆదేశించలేమని...
టాప్ స్టోరీస్

‘పవనే జవాబు ఇస్తారట’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలకు జనసేన పార్టీ నాయకులు గానీ జనసైనికులు గానీ స్పందించవద్దని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్...
టాప్ స్టోరీస్

జగన్ ‌విమర్శలకు లోకేష్ కౌంటర్

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో తెలుగు మాథ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వరద కొనసాగుతోంది....
న్యూస్

‘కెసిఆర్ జైలుకు వెళ్లడం ఖాయం’

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను బిజెపి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని అన్నారు. త్వరలో కెసిఆర్ జైలుకు వెళ్లడం...
రాజ‌కీయాలు

‘అన్నీ ఆ వ్యాధి లక్షణాలే..పాపం!’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్టర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వారిపై బుద్దా...
టాప్ స్టోరీస్

ఇంగ్లిష్ మీడియం వివాదంలో జగన్ ఎదురుదాడి!

sharma somaraju
విజయవాడ: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలంటే అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమ విద్యాబోధన ఏర్పాటు చేస్తుంటే...
టాప్ స్టోరీస్

జగన్ సభలో రభస!

sharma somaraju
 సభలో నినాదాలు చేస్తున్న వారిని వారిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్   అమరావతి: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ముస్లిం మత పెద్దలకు మైనారిటీ దినోత్సవం వేడుకల్లో ప్రాతినిధ్యం కల్పించడంపై...
రాజ‌కీయాలు

‘ఎక్కువ అప్పులు ఎవరో చేశారో ‘వీసా’ మాస్టారు చెప్పాలి’

sharma somaraju
అమరావతి: చంద్రబాబు హయాంలో ఏడాదికి 22 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే, జగన్ అయిదు నెలల పాలనలోనే 18 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు....
టాప్ స్టోరీస్

అత్యాశ అసలుకే ఎసరు తెచ్చింది!

sharma somaraju
కర్నూలు: చిన్న వయస్సులోనే రెవెన్యూ శాఖలో ఉద్యోగం పొందిన ఆమె.. ఇప్పుడు ఒక మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, కానీ ఆమె చేసిన ఘన కార్యం కారణంగా పరారీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యాశకు పోయి...
రాజ‌కీయాలు

‘పట్టిసీమ విలువ తెలిసిందా!?’

sharma somaraju
అమరావతి: విజనరీ లీడర్‌కి, పాయిజన్ లీడర్‌కి తేడా ఎంటో తెలుసా అని ప్రశ్నించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందుగానే పసిగడ్డి నివారణ చర్యలు...
టాప్ స్టోరీస్

అధికార పార్టీ నేతలకు నిరసన సెగ

sharma somaraju
అమరావతి: మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటి ముందు ఆదివారం వెలుగు యానిమేటర్‌లు ధర్నా నిర్వహించారు. రావాలి ఆర్కె, సమాధానం చెప్పాలి ఆర్కె అంటూ యానిమేటర్‌లు నినాదాలు చేశారు. 27 వేల మంది...
టాప్ స్టోరీస్

‘కెసిఆర్‌ను చూసి నేర్చుకోవాలి’

sharma somaraju
అమరావతి: తెలుగు మాధ్యమాన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే ఏపి అధికార భాష సంఘం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు...
న్యూస్

‘పిల్లలపై ఆంగ్లం ఒకే సారి రుద్దం – దశల వారిగానే’

sharma somaraju
ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై పిల్లలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వచ్చే ఏడాది నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఆరు...
టాప్ స్టోరీస్

ఈ వివాదాలకు ముగింపు ఎప్పుడో!?

sharma somaraju
అమరావతి: న్యాయ వివాదాల సుడిలో చిక్కుకున్న పోలవరం ప్రాజెక్టు పనులు, విద్యుత్ ఒప్పందాల వ్యవహారం ఎప్పటికి దారికి వస్తాయో తెలియడం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లవద్దనీ, పిపిఏల సమీక్షా నిర్ణయం...
టాప్ స్టోరీస్

తీరం దాటిన ‘బుల్ బుల్’ తుఫాను

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్ బుల్ తుఫాను తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఈ తుఫాను అర్ధం రాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య...
Right Side Videos

యార్లగడ్డ యూటర్న్!

sharma somaraju
అమరావతి: ఏపి అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమం ఏర్పాటు అంశంలో యుటర్న్ తీసుకోవడాన్ని నెటిజన్‌లు విమర్శిస్తున్నారు. టిడిపి హయాంలో ఇంగ్లీష్ మీడియంను ఒక ఇచ్చికంగా అదీ...
న్యూస్

‘తొలి విడత 1నుండి 6 వరకే ఆంగ్ల మాధ్యమం’

sharma somaraju
అమరావతి: ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ విద్యాబోధన విషయంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. తొలి దశలో ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి...
టాప్ స్టోరీస్

వల్లభనేని వంశీ ఎక్కడ!?

sharma somaraju
అమరావతి: తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారే విషయంలో ఇంతవరకూ స్పష్టత రాలేదు. దానితో ఆయన రాజకీయ పయనం ఎటు అన్నదానిపై ఊహాగానాలు ఇంకా వినబడుతూనే...
న్యూస్

అశ్వత్థామరెడ్డితో సహా నేతల అరెస్టు: ట్యాంక్ బండ్ వద్ద టెన్షన్

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి జెఏసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో సహా కార్మిక నేతలను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తెలంగాణ ఆర్‌టిసి జెఏసి, విపక్షాలు ట్యాంక్ బండ్‌పై సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని...
న్యూస్

‘సీఎస్ బదిలీపై పిల్!’

sharma somaraju
అమరావతి: కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీలకు, రాష్ట్రంలోని డిజిపిలకు ఇప్పటికే కనీసన కాలపరిమితి విధానాలు, ఎంపిక విధానాలు ఉన్నాయని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వాటిని ప్రధాన కార్యదర్శి పదవికి...
న్యూస్

‘ప్రజలు సంయమనం పాటించాలి’

sharma somaraju
అమరావతి: అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో సిఎం జగన్...
న్యూస్

కేజీ ప్లాస్టిక్‌కు ఆరు కోడి గుడ్లు

sharma somaraju
అమరావతి: పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ అధికారులు వినూత్న ప్రక్రియ చేపట్టారు. కేజీ ప్లాస్టిక్ తీసుకువస్తే ఆరు కోడిగుడ్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు.లీవ్ ప్లాస్టిక్ అనే...
న్యూస్

టివి చర్చా కార్యక్రమాలకు నేతలు దూరం

sharma somaraju
న్యూఢిల్లీ: వివాదాస్పద రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో మీడియా చర్చా కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆ పార్టీ...
రాజ‌కీయాలు

డివైడర్‌లకూ వైసిపి జండా రంగు

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ జండా రంగు అన్ని చోట్ల దర్శనమిస్తున్నది. గ్రామ సచివాలయ భవనాలు, వాటర్ ట్యాంక్‌లు, పాఠశాలల ప్రహరీగోడలు, స్మశానవాటికలు ఇలా అనేక ప్రభుత్వ కట్టడాలకు...
న్యూస్

‘ఆదాని వస్తుంది’

sharma somaraju
విశాఖ: ఏపిలో పెట్టుబడులు పెట్టడానికి ఆదానీ గ్రూపు సిద్ధంగానే ఉందనీ, త్వరలోనే ఒక ప్రకటన చేస్తుందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విశాఖలో బీమ్స్ టెక్...
టాప్ స్టోరీస్

5 నెలల్లో జగన్ నివాసానికి 15.63 కోట్లు ఖర్చా!?

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నివాసం, పరిసర ప్రాంతాల్లో సదుపాయాల కల్పనకు గత అయిదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల63 లక్షల రూపాయలు మంజూరు చేయడం వివాదాస్పదం అవుతోంది. గతంలో చంద్రబాబు నివాసం...
రాజ‌కీయాలు

మానవహక్కుల కమిషన్ ఏం చెప్పింది డిజిపి సారూ!?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో పర్యటించిన జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులు విచారణ నివేదిక వెల్లడించకముందే డిజిపి గౌతం సవాంగ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అని చెప్పడాన్ని టిడిపి నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. గురువారం...
రాజ‌కీయాలు

‘గోరంత చేసి కొండంత ప్రచారం!’

sharma somaraju
అమరావతి:  అగ్రిగోల్డ్ బాధితులకు గోరంత చేసి కొండంతగా ప్రభుత్వం చెప్పుకొంటోందని టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  అగ్రిగోల్డ్ బాధితులకు గత టిడిపి ప్రభుత్వం 350 కోట్లు...
న్యూస్

‘హామీలన్నీ నెరవేరుస్తున్నాం’

sharma somaraju
గుంటూరు: పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా మూడు లక్షల 70వేల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 264 కోట్ల...
రాజ‌కీయాలు

‘ఇంత దుర్మార్ఘమా!?’

sharma somaraju
అనంతపురం: జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, టిడిపి నేత జెసి దివాకరరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...
టాప్ స్టోరీస్

తెలుగు వద్దా?ఆంగ్లమే ముద్దా!?

sharma somaraju
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం  తీసుకుంటున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఎనిమిది తరగతుల బోధనను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నట్లు...
టాప్ స్టోరీస్

సజీవ దహనం కేసులో నిందితుడు సురేష్ మృతి

sharma somaraju
హైదరాబాద్: ఉభయ తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో నిందితుడు సురేష్ గురువారం మృతి చెందాడు. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సురేష్ వెంటనే తనపైనా...
న్యూస్

సమాచార కమిషన్ల దుస్థితి

sharma somaraju
న్యూఢిల్లీ: సమాచార కమిషనర్‌ల నియామకం విషయంలో గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. నాలుగు వారాల్లో నియామక పక్రియపై తీసుకున్న చర్యల నివేదిక ఇవ్వాలని...
న్యూస్

లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమి!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి చైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీపార్వతి నియమితులైయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జెఎస్‌వి ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టిడిపి వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారక...
టాప్ స్టోరీస్

సిఎస్ బదిలీకి మతం అంటుకుంది!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ వ్యవహారం మత రాజకీయంతో వివాదాస్పదంగా మారుతోంది. ఎల్వీని జగన్ ప్రభుత్వం బదిలీ చేసిన వెంటనే పూర్వ ప్రధాన...
టాప్ స్టోరీస్

దివిసీమ క్షిపణి ప్రయోగ కేంద్రానికి లైన్ క్లీయర్

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లా వాసులు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న క్షిపణి పరీక్షా కేంద్రానికి అన్ని అడ్డంకులు తొలిగాయి. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ అనుమతులు మంజూరు చేయడంతో ఈ...
టాప్ స్టోరీస్

బాధితులకు తీపి కబురు

sharma somaraju
అమరావతి: సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితుల చేతికి డబ్బులు అందనున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఈ నెల ఎడవ తేదీన గుంటూరులో చెక్కులు పంపిణీ లాంఛనంగా ప్రారంభిస్తారు. పది వేల లోపు...
రాజ‌కీయాలు

వైసిపి గూటికి చేరిన అద్దేపల్లి

sharma somaraju
అమరావతి: మాజీ జనసేన నాయకుడు అద్దేపల్లి శ్రీధర్‌ వైసిపిలో చేరారు. ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో బుధవారం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.  సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో పనిచేసిన అద్దేపల్లి...
టాప్ స్టోరీస్

‘రండి..అమరావతిలో నిర్మాణాలు చూపిస్తాం’

sharma somaraju
అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక నిదర్శనమని ఏపి అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టిడిపి నేతల బృందం బుధవారం అమరావతి రాజధాని ప్రాంతంలో...
రాజ‌కీయాలు

బొత్స వ్యాఖ్యలతోనే రాజధాని పేరు గల్లంతు

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమేయంతోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నేత మాజీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మారుస్తామన్న...
న్యూస్

ఇన్‌చార్జి సిఎస్ నీరబ్‍‌‌కు బాధ్యతలు

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి సిఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సిఎస్ నుండి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన...
వ్యాఖ్య

భారతంలో విరాట పర్వం

sharma somaraju
ఏ దేశ  చరిత్ర చూసినా  ఎవున్నది గర్వకారణం అన్నారు శ్రీ శ్రీ ఏ పేపరు చదివిన ఏవుంది దొంగతనాలు, దోపిడిలు, హత్యలు, ఆత్మహత్యలు మానభంగాలు, లైంగిక దాడులు ఇవే National crime bureau records...
టాప్ స్టోరీస్

మహిళా తహశీల్దార్‌‌ ముందస్తు జాగ్రత్త!

sharma somaraju
అమరావతి: అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన నేపథ్యంలో పలువురు మహిళా తహశీల్దార్‌లు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మహిళా తహశీల్దార్ ఉమామహేశ్వరి తన ఛాంబర్‌లో అడ్డంగా తాడు కట్టించి, అర్జీలు ఇచ్చే వారు...
టాప్ స్టోరీస్

ఎల్వీ బదిలీ ప్రార్థనల పుణ్యమేనా!?

sharma somaraju
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ జరిగిన తీరుపై వివిధ రాజకీయ ఆక్షేపణ వ్యక్తం చేస్తుండగా పలు క్రైస్తవ సంఘాల నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు....
రాజ‌కీయాలు

మూడు నెలల్లో స్థానిక సమరం

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ స్థాయి ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను మరో మూడు నెలల్లోగా నిర్వహిస్తామని...
టాప్ స్టోరీస్

‘అమరావతి అడ్రసే టెంపరరీ!’

sharma somaraju
అమరావతి: రాజధానిగా అమరావతి అడ్రస్ తాత్కాలికమేనని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.   మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్సా రాజధాని అంశంపై మరో సారి బాంబ్ పేల్చారు. ప్రస్తుతం రాజధానికి...
టాప్ స్టోరీస్

‘ఒదిషా బొగ్గు కావాలి మోదీజీ!’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలోని ఏపి జెన్‌కో ధర్మల్ ప్లాంట్‌కు ఒడిషా తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని ప్రధాని మోదికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కోరారు.  ఈ మేరకు మంగళవారం ప్రధాని మోదికి జగన్ లేఖ...
రాజ‌కీయాలు

‘ప్రభుత్వ అసమర్థతతోనే ఇసుక కొరత’

sharma somaraju
కాకినాడ: ఇసుక సమస్య కారణంగా రాష్ట్రంలో పనులు లేక ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు టిడిపి లక్ష రూపాయల చెప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన...