కర్నూలు, జనవరి 5: తన అనుచరుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయడంపై మనస్థాపానికి గురైన ఏపీ మంత్రి అఖిల ప్రియ తనకు పోలీస్ బందోబస్తు అవసరం లేదంటూ ప్రకటించారు. జన్మభూమి – మావూరు గ్రామ...
యుపీ ఐఎఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై శనివారం సీబీఐ సోదాలు ప్రారంభించింది. మైనింగ్ స్కామ్లో చంద్రకళపై ఆరోపణలు వచ్చాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ అధికారులు...
గుంటూరు, జనవరి 5 : సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే తనను హత్య చేసేందుకే టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపైకి దౌర్జన్యంగా వచ్చారని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన...
గుంటూరు, జనవరి 5: గుంటూరులోని రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు శనివారం టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం కాకినాడలో సీఎం చంద్రబాబును బీజెపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీడీపీ కార్యకర్తలు...
అమరావతి, జనవరి 5: రాష్ట్ర ప్రగతి రధ చక్రాలు ప్రజలు, ఉద్యోగులేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమాలపై కలెక్టర్లతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేది ప్రజలు, ఉద్యోగులేనన్నారు. హైదరాబాదులో 30-40...
హైదరాబాదు, జనవరి 5: తెలంగాణా రాష్ట్రానికి మరో ఐదు మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి. దీంతో రెండు వేల ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగనున్నాయి. మెడికల్ కళాశాలలు పెరగడం వల్ల డాక్టర్ కోర్సు చేయాలన్న...
అమరావతి, జనవరి 5: ఆంధ్రా ఎదురు తిరిగితే అణిచేస్తాం అనే ప్రధాని మోదీ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఎపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై...
అమరావతి, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనపై కేంద్రం విధించిన ఆంక్షలను సడలించింది. ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకూ దావోస్ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు ...
తిరువనంతపురం, జనవరి 5: కేరళలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడంపై హింధూ సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. నాటు బాంబుల మోతలు, రాళ్ల దాడులు...
విజయవాడ, జనవరి 4: రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఈ నెల ఒకటవ...