ఏదైనా ఒక స్టోరీకి ముగింపు ఉంటేనే అందులో థ్రిల్ ఉంటుంది. మజా ఉంటుంది. లేదంటే ఆ సాగదీతకు అర్థం ఉండదు. పరమార్థం అంతకంటే ఉండదు. ఏపీ రాజకీయాల్లో గాలి పోగేసి గేమ్ ప్లే చేయాలని...
అదనపు పిటీషన్ దాఖలు చేసిన పిటీషనర్ ఏపీలో ప్రభుత్వం న్యాయప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందంటూ దాఖలైన పిటీషన్ పైన హైకోర్టు కీలక సూచనలు చేసంది. ఇప్పటికే దాఖలైన పిటీషన్ కు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని...
అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి నివేదిక ప్రభుత్వ అనుమతులు లేకుండానే కోవిడ్ సెంటర్ పది మంది ప్రాణాలు పోవటానికి కారణమైన రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద...
ఇక అంతా ప్రజా సమస్యలకే ప్రాధాన్యత వైసీపీలో దాదాపు నెంబర్ టు స్థానంలో ఉండే విజయ సాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈ మధ్య కాలంలో కరోనా బారిన పడ్డారు. క్వారైంటైన్ లో...
ఇద్దరిదీ ఒకటే మాట ప్రపంచాన్నే కరోనా కలవరపెడుతోంది. కానీ ఏపీని కరోనాతోపాటు, వరదలు కూడా కల్లోలానికి గురిచేస్తున్నాయ్. అదే సమయంలో రాజకీయం సైతం రంజుగా మారిపోతోంది. సందర్భం ఏదైనా సరే అధికార పార్టీపై విమర్శల...
అనంతలో బయటపడ్డ ఆ నిధి వెనుక బడా వ్యక్తులు ట్రంకు పెట్టల్లో నిధి గుర్తించిన పోలీసులు..ఆరా అనంతపురం జిల్లాలో బయట పడిని నిధి వ్యవహారం ఇప్పుడు ఆసక్తి కర మలుపులు తిరుగుతోంది. బుక్కరాయ సముద్రంలని...
వేరే బెంచ్ కు పంపాలన్న జస్టిస్ నారీమన్..విచారణ వాయిదా మొన్న చీఫ్ జస్టిస్…ఇప్పుడు ఈ జస్టిస్… మూడు రాజధానుల బిల్లు..సీఆర్డీఏ చట్టం రద్దు పైన ప్రభుత్వం చేసిన చట్టాల పైన ఏపీ హైకోర్టు స్టేటస్...
కృష్ణా జిల్లాలో కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో కుల కుంపట్లు అంతకంతకూ రాజుకుంటున్నాయ్. అది కూడా పాలిటిక్స్కు చిరునామాగా మారిన కృష్ణా జిల్లాలో కుల చిచ్చు కల్లోలం రేపుతోంది. కరోనా ట్రీట్మెంట్ కోసం రమేశ్ హాస్పటల్...
రామ్ ట్వీట్లు రేపిన రచ్చ ఓవైపు కుల పంచాయితీ ఎగిసి మంటలు రాజేస్తుంటే… అందుకు సినీ గ్లామర్ యాడయ్యింది. తెలుగు తెరపై లవ్, ఫ్యామిలీ సినిమాలతో దూసుకుపోతున్న హీరో రామ్ మొత్తం వ్యవహారాన్నంతా తనవైపు...
నేటి కేబినెట్ భేటీలో ఆసరా..పెన్షన్ల పెంపుపై నిర్ణయం జిల్లాల పెంపు..నేతల అభ్యంతరాల పైనా చర్చ ఏపీలో జగన్ ప్రభుత్వం తాము ఇచ్చిన రెండు కీలక అంశాల పైన బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద...
కరోనాను జయించిన మధ్యతరగతి మెంటాలిటీ… దేశంలో కరోనా మహమ్మారి ప్రబలి ఐదు నెలలు కావొస్తోంది. అతి పెద్ద జనాభా ఉన్న భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందితే ఏమవుతుందోనని ప్రపంచమంతా చూసింది. భారత్ ఆగమైపోతుందనుకున్నాయి చాలా...
రాజా స్టైలే వేరు గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బాగా దెబ్బతిన్నా… ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించాడు రాజా సింగ్… ఓల్డ్ సిటీలో బీజేపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ… అటు...
ఏపీలో రాజకీయంగా వివాదాస్పదంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన హైకోర్టులో విచారణ జరిగింది. ఒక మీడియా సంస్థ ప్రచురించిన కధనాల పైన న్యాయవాది శ్రావణ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన...
అజిత్ తో పాటుగా జగన్-ప్రశాంత్ కిశోర్ ఫొటోలు విజయ్ ఫ్యాన్స్ హంగామా..అసలు ఏం జరుగుతోంది… దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు జగన్ యూత్ స్టార్స్ కు స్పూర్తి గా మారుతున్నారా. ఏపీలో చంద్రబాబు లాంటి 40...
చంద్రబాబు లేఖకు కౌంటర్ ఏపీలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. ఏపీలో న్యాయ వ్యవస్థతో పాటుగా కొందరిని లక్ష్యంగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు అనుకూల మీడియాలో కధనాలు...
ఫేస్ బుక్ బీజేపీ లొల్లిలో కాంగ్రెస్ యంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు మొత్తం సీన్ అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ను డామేజ్ చేయాలన్న ఆలోచన బీజేపీ చేస్తోందా? రాహుల్...
ఈనెల 19వ తేదీన మరో బెంచ్ లో విచారణ.. ఏపీలో న్యాయ పోరాటంగా మారిన రాజధాని వికేంద్రీకరణ కేసుల్లో సుప్రీంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే రాజధాని బిల్లులకు గవర్నర్ ఆమోదం..చట్టాలుగా మారటంతో...
పోలీసులు, అధికారుల ఆంక్షలెందుకు? వినాయక చవితి పండుగకు ప్రభుత్వం ఆటంకాలు కల్పించవద్దంటూ జగన్ సర్కారుపై హిందూ బాంబ్ పేల్చారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి....
ఇళ్ల స్థలాల పంపిణీ సుప్రీం కోర్టు తీర్పు ఇళ్ల స్థలాల పంపిణీ పైన సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమరావతి మాస్లర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఆర్ జోన్ -5 పైన...
ప్రధానికి చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ.. టీడీపీ అధినేత చంద్రబాబు చాలా కాలం తరువాత ప్రధానికి ఏపీలో అధికార పార్టీ పైన ఫిర్యాదు చేస్తూ లేఖ రాసారు. ప్రధాని మోదీతో విభేదించి..ఎన్నికల ముందు ధర్మ పోరాటాలు...
దటీజ్ లోకేశ్ వాల్మీకి… వ్యాసుడు… ఒక లోకేశుడు…! వాల్మీకి రామాయణం రాశారు. మహానుభావుడిగా మారారు…! వ్యాసుడు మహాభారతం రాశారు. మహానుభావుడిగా మారారు…! ఇప్పుడు లోకేశుడు “వ్యాసం” రాసారు. ఏబీఎన్ ఆర్కే వారు పబ్లిష్ చేసారు..!రామాయణ,...
మిస్టర్ కూల్… క్రికెట్ కు ఓ డిక్షనరీ… అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.. భారత క్రికెట్ చరిత్రకు ఆయన ఓ సాక్ష్యం… ధోనీ భారత క్రికెట్ కు ఒక సరికొత్త పాఠం…...
బ్రేకింగ్ న్యూస్… అంతర్జాతీయ క్రికెట్ కు మాజీ కెప్టెన్ ధోనీ గుడ్ బై..మద్దతిచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన ధోనీ…19.29 గంటల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినట్టుగా భావించాలంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియో...
3 రాజధానులపై ఫుల్ క్లారిటీ మూడు రాజధానుల విషయంలో ఆటంకాలెన్నొస్తూ… సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. విభజన గాయాలతో ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని… అలాంటి పరిస్థితి...
మంత్రుల పనిని ప్రతిపక్ష ఎంపీ చేసేసారు.. రాజకీయ ఎత్తుగడా.. వ్యక్తగత ప్రచారం కోసమా.. కేంద్రంతో ముఖ్యమంత్రి జగన్ సత్సంబంధాలు కోరుకుంటున్నారు. విశాఖలో పరిపాలనా రాజధానికి ప్రధానితో పాటుగా కేంద్ర ప్రముఖులను ఆహ్వానించాలని ఇప్పటికే డిసైడ్...
ఆంధ్రజ్యోతిపై ప్రభుత్వం సీరియస్..!! చర్యలకు నిర్ణయం…!! న్యాయవ్యవస్థకు.. ప్రభుత్వానికి మధ్య సంబంధాలను కుట్రపూరితంగా.. చట్టపరమైన అన్ని చర్యల పైనా కసరత్తు నిత్యం ఏపీ ప్రభుత్వం పైన వ్యతిరేక కధనాలు..ఆధార రహత వార్తలు ప్రచురిస్తున్న...
అందుకే చానెల్ నుంచి నిష్కృమిస్తున్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి పరకాల ప్రభాకర్ వైదొలుగుతున్నట్టు మహాన్యూస్ కుటుంబ సభ్యులకు లేఖ రాశారు. మెనికా బ్రాడ్కాస్టింగ్లో మెజార్టీ వాటా తీసుకొని చానెల్ను పూర్తి స్థాయిలో అత్యున్నత...
ఈస్ట్, వెస్ట్ కాపుల మధ్య కుట్ర… కాపు సంక్షేమ సేన వెనుక సేనాని ఎవరు? మొత్తం వ్యవహారంలో ఆడిటర్ ఏవీ రత్నం రోలేంటి? జోగయ్య సేన వెనుక దాసరి రాము… మొత్తం యవ్వారంలో చంద్రబాబు...
ఏమోషనల్ ఎక్సైట్మెంట్… తెలుగు సీరియళ్లలో ఇప్పుడు ప్రమోషన్… ఏమోషన్… డామినేషన్… ఎలివేషన్ ఈ నాలుగు అంశాలే లక్ష్యంగా జనంలోకి దూసుకొచ్చేస్తున్నాయ్. స్ట్రాంగ్ అప్పీల్ ఉన్న సీరియళ్లే సక్సెస్ అవుతుంటాయ్. కానీ కొన్ని సీరియళ్లు పకడ్బందీ...
ఏపీలో అధికార వికేంద్రీకరణ..సీఆర్డీఏ చట్టం రద్దు పైన హైకోర్టు స్టేటస్ కో ను ఈ నెల 27వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రాజధానుల బిల్లులు చట్టం రూపం...
అమారావతి పేరెత్తకుండానే అవే లెక్కలతో..! ఆర్థిక సంఘానికి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు మూడు రాజధానుల వ్యవహారం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్. రాజకీయంగా..లీగల్ గా ఇప్పుడు ఇది వివాదస్పదంగా మారింది. కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి....
కాలం గిర్రున తిరిగితే బాగుండు… పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవ్. బండ్లు ఓడలు… ఓడలు బండ్లవుతాయ్… ఇప్పుడివన్నీ ఎందుకా అనుకుంటున్నారా… అవును కాలంతో పరిగెత్తాల్సిన మనం ఇప్పుడు ఇంకొంత కాలం ఎలా గడుస్తోందన్న భావనతో...
కొంతమంది మనోభావాలను మాత్రమే గౌరవిస్తే చాలా.. వరుస ట్వీట్లతో జగన్ ప్రభుత్వ నిర్ణయం పై ఫైర్ ఏపీ బీజేపీ నూతన చీఫ్ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వం మీద ఎటాక్ మొదలుపెట్టారు. కొద్ది రోజుల...
రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసులు సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా తిరుపతి నగరంలోనూ కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటూ...
రాజధానుల చట్టం పైన అఫిడవిట్ దాఖలు ప్రత్యేక హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు ఏపీలో మూడు రాజదానులు..సీఆర్డీఏ చట్టం రద్దు పై జరుగుతున్న న్యాయ పోరాటంలో ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఏపీ...
హైకోర్టుకు సమాచారం పంపిన ఏసీబీ..ఆస్పత్రి చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించేందుకు వినతి ఈఎస్ఐ కుంభకోణం లో ఏసీబీ అరెస్ట్ చేసి..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి..టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్...
రైతులకు ఊరట..పక్కా వ్యూహాత్మకంగా నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయాలని ఆదేశాలు అమరావతి నుంది పరిపాలనా రాజధాని విశాఖలకు తరలించేందుకు ముహూర్తాలు సిద్దం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. అధికారం...
రీల్ లైఫ్…. నాక్కొంచెం తిక్కుంది… దానికో లెక్కుంది… ఇది నిజమే సినిమాల్లో ఇలాంటి డైలాగులు మాబాగా పేలతాయ్. రిల్ లైఫ్ వేరు… రియల్ లైఫ్ వేరు… రీల్ లైఫ్ లో డైరెక్టర్లు ఎక్కడా హీరో...
వెనుకడుగు వేసేదీ లేదు..అక్కడే తేల్చేద్దాం సీమ ఎత్తిపోతల పధకంలో ముందుకే..టెండర్లు సిద్దం నిన్న..మొన్నటి వరకూ కలిసి మెలిసి ఉంటూ రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకుందామని నిర్ణయించిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వాటర్...
25 లక్షల మంది మహిళలకు రూ. 4687 కోట్లు జమ సంక్షేమ పథకాల అమలు విషయంలో వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరి ఓ సంచలనం. దేశంలోనే సంక్షేమ పథకాల కోసం ఓ కేలండర్ విడుదల...
వైయస్సార్ చేయూత వారికేనా..కారణమిదేనా అగ్రవర్ణాల మహిళల్లో పేదలు లేరా..! ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మ పధకం వైయస్సార్ చేయూత ప్రారంభించారు. ఆర్దిక సమస్యలు..కరోనా కష్టాల నడుమ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయినా..ఇచ్చిన మాట కోసం...
ఏపీ అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం లేకుండా… తెర పైకి కొత్త ప్రతిపాదన..తెలంగాణలో తరహాలోనే..! ఏపీ అసెంబ్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా. జనసేన పార్టీ వైసీపీలో విలీనం కాబోతుందా. తాజాగా..జనసేన ఏకైక ఎమ్మెల్యే...
కాపు సంక్షేమ సేన ఏర్పాటు… ముద్రగడ స్థానం భర్తీ చేస్తారా..కలసొచ్చేదెవరు సీనియర్ పొలిటీషియన్..కాపు నేత చేగొండి హరి రామజోగయ్య కొత్త పాత్రకు సిద్దమయ్యారు. కాపు ఉద్యమం నుండి తప్పుకుంటున్నానని చెప్పిన తరువాత ఆ నాయకత్వ...
అమ్మా లేదు… అయ్యా లేడు… పేరేంటి… కొంచెం తేడాగా ఉందనుకుంటున్నారా… అవునండీ పేరును బట్టి ఐటెమ్ ఓపెన్ చేస్తున్నారు కదా… అందుకే మంచి ఇంటరెస్టింగ్ న్యూస్ అందించేందుకు ఈ టైటిల్ పెట్టాం… తమిళనాడులో త్వరలో...
ఇంటింటా గృహలక్ష్మిలో కార్తీక దీపం నెంబర్ 1 కోసం పోటాపోటీ… టీవీ చానెళ్లకు సాయంత్రం ఏడున్నర నుంచి 9 గంటలకు సూపర్ ప్రైమ్ టైమ్… ఈ టైమ్లో రేటింగ్ ఎంత సంపాదించుకుంటే అంత ఆ...
ఆయన చెప్పిందొకటి… వీళ్లు అర్థం చేసుకుంటుందో మరోటి… రాజధాని విషయంలో ఫైనల్ రాష్ట్రమే… అమరావతి రాజధాని విషయంలో బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యల్లో మర్మం ఎవరికైనా అర్థమవుతుంది. కానీ కొందరు...
సోము వీర్రాజు వ్యాఖ్యలకు భిన్నంగా..ప్రతిపక్షం ఖాళీ ఏపీకీ మూడు రాజధానులు అవసరమా.. ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2024లో ఏపీలో బీజేపీ కూటమి అధికారంలో వస్తుందని...
ఢిల్లీ సాక్షిగా ఎంపీల మూడు ముక్కలాట టీడీపీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు టీడీపీ నేతలకు పెద్ద పజిల్ గా మారింది. టీడీపీ అధినేత అమరావతిలోనే రాజధాని...
నాడు విజయ దశమని నాడే అమారావతిలో భూమిపూజ అన్నింటికీ..అందరికీ అదే సమాధానంగా… ఏపీ మూడు రాజధానుల వ్యవహారం పైన ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు...
చెప్పకనే చెప్పిన కేంద్రం రాష్ట్రప్రభుత్వాల హక్కులను కాలరాయం… వారికి నచ్చినట్టు చేసుకోవచ్చు. రాష్ట్రాల మంచి నిర్ణయాల్లో తప్పక మద్దతు ఉంటుంది. అది మా పార్టీయా… మరో పార్టీయా అన్నది చూడం… ఇది గత ఆరేళ్లుగా...