కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు విద్య రంగాన్ని కూడా ఎంతో దెబ్బ తీసింది. ఈ విద్యా సంవత్సరం అంత విద్యార్థులని, వారి తల్లి తండ్రులని గందరగోళంలో పడేసింది. ఇక పరీక్షల...
ఇంటర్నెట్ భద్రతా పరిశోధకులు భారతీయులకు షాకింగ్ అంశాన్ని వెల్లడించారు. కొన్ని సంవత్సరాల ముందు వరకు హవాలా బిజినెస్ నుండి డ్రగ్స్ రాకెట్ విషయాల కోసం ఉపయోగించిన డార్క్ వెబ్,ఇప్పుడు ప్రజల వ్యక్తిగత...
కరోనా మహమ్మారికి టీకా వచ్చేసిందనే వార్త తో ప్రపంచదేశాలన్ని కొంచెం ఊపిరి పీల్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు వ్యాక్సిన్ సరఫరా చేస్తుండగా మరికొన్ని దేశాలు ఇప్పటికే కరోనా టీకా అత్యవసర...
మిగ్ -29కె పైలట్ నిశాంత్ సింగ్ చివరకు శవమై తేలాడు. నవంబర్ 26 న అరేబియా సముద్రంలో మిగ్ -29 కె ట్రైనర్ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుండి నిశాంత్...
భారత్ దేశంలో మొదటిగా 4G సర్వీస్ ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో, ఇప్పుడు 5G గురించి కూడా కీలక ప్రకటనలు చేసింది. మొబైల్ కాంగ్రెస్ 2020 సమావేశంలో మంగళవారం మాట్లాడుతూ.. వచ్చే...
ప్రపంచవ్యాప్తంగా డాన్స్ అంటేనే ఒక గుర్తింపు ఉంది. చిన్న వారి నుండి పెద్ద వారి దాక ప్రతి ఒకరు డాన్స్ ని ఇష్టపడతారు. హాబీ గా డాన్స్ చేసేవారు కొంత మంది...
ఇంట్లో చెయ్యిజారి తినే ప్లేట్ పడితేనే, ఎంతో అపశకునంగా భావిస్తాం. అయితే రెస్టారెంటు లో భోజనం చేసిన అనంతరం చేతికి అందిన ప్లేట్లను అందినట్లుగా నేలకేసి కొట్టారు బాలీవుడ్ హీరో సల్మాన్...
ప్రపంచదేశాలన్నిటిని ఒకేసారి భయబ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారికి 2020వ సంవత్సరం చరిత్రలో నిలవనున్నది. మహమ్మారికి సాక్ష్యంగా ఉన్న ఈ సంవత్సరం, ఇప్పుడు ఒక అద్భుతంతో 800 ఏళ్ళ నాటి చరిత్రను...
లక్కీ డ్రా లో చిన్న చిన్న బహుమతులు వస్తేనే ఎంతో సంతోషపడతాం.. అలాంటిది ఒకేసారి పెద్ద మొత్తం లో డబ్బులు వస్తే ఆ ఆనందానికి అవధులే ఉండవ్… అలాంటి అదృష్టం వరించింది...
దాబర్, పతంజలి, జండూ వంటి ప్రముఖ సంస్థలు విక్రయిస్తున్న తేనె కల్తీ అవుతోందని ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వెల్లడయిన విషయం తెలిసిందే. తాజాగా, దీనికి సంబంధించిన వివరాలను సెంటర్ ఫర్ సైన్స్...
వాట్సాప్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు చాలా తక్కువ. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక యూజర్లు కలిగిన మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఫేస్బుక్, ఇన్స్టా వంటి యాప్స్ కంటే వాట్సాప్కు యూజర్లు...
కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం కళ్లు జిగేల్మనేలా ఉండనుంది. భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయనుంది. దేశ రాజధాని ఢిల్లీలో కొలువు దీరనున్న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి సంబంధించిన...
తొందర పడితే చరిత్రను తిరిగి రాయలేము…ఉరికె చరిత్ర సృష్టించలేము …ఆలా అని చరిత్రను ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము…..కాని ఆ చరిత్ర సృష్టించాలంటే కావల్సింది కేజిఎఫ్-2 సినిమా రిలీజ్ డేట్....
దేశ రాజధానిలో సంచలనం. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.1800 కోట్ల కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్బీఐ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంలో...
నాలుగు దశాబ్దాల తర్వాత చంద్రుడి మీద మట్టిని సేకరించి తన జాతీయ జండాను పాతింది చైనా. అందుకు సంబంధించిన ఫోటోలను డ్రాగన్ దేశం విడుదల చేసింది. సుమారు 50 ఏళ్ల కిందట...
తల్లి నవమాసాలు మోసి తన కడుపులో ఉన్న బిడ్డకు జన్మనిస్తుంది. కొన్ని సందర్భాలలో నెలలు నిండక ముందే తల్లి బిడ్డకు జన్మనిచ్చింది అని వింటూ ఉంటాం. దీని గురించి ఇప్పుడు ఎందుకు...
చైనా అంటే మనకి గుర్తువచ్చేదే నకిలీ వస్తువులు. ఎంత ఖరీదైన వస్తువును సైతం తమ తెలివితో అతి చవక ధరలో, అసలైన వాటికీ ఏ మాత్రం తీసిపోకుండా నకిలీది తయారు చేయడమే...
బంగారం, ఆభరణాలకు భారతదేశం ఎంతగానో పేరుగాంచింది. విభిన్న రకాల సంప్రదాయకరమైన నగలను తయారు చేయడంలో భారత నగల తయారీదారులు ముందువరుసలో ఉన్నారు. అయితే తాజాగా మీరట్ కు చెందిన సంస్థ అత్యంత ఆకర్షణీయమైన...
ఇండియన్ రైల్వేస్ ట్రైన్ ప్యాసింజర్లకు శుభవార్త అందించింది. దేశంలో అత్యధికంగా ప్రజలు ప్రయాణించేది ట్రైన్స్ లోనే. అయితే రైల్వే ప్రయాణికులు సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు టెక్నాలజీని రైల్వే సేవలకు అణుసంధానం చేస్తోంది...
హర్యానా లోని ఒక మినిస్టర్ కరోనా బారిన పడ్డారు. దీనిలో కొత్త ఏముంది, గత సంవత్సర కాలం నుండి ప్రజలు మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రముఖులు సైతం కరోనా బారిన పడ్డారు....
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన పంజా విసురుతూనే ఉంది. ఈ మహమ్మారికి ఆడ్డుకట్ట వేసేందుకు భారత్ గట్టి వ్యూహాన్ని రచించింది. కోవిద్-19 వైరస్ ని కట్టడి చేసెందుకు అవసరమయ్యే టీకా డోసులను సొంతం...
ఇంజనీరింగ్ అవ్వగానే కొట్టి కొల్లగొట్టాడు. అదేంటి అనుకోకండి…. ఇంజనీరింగ్ విద్య పూర్తవగానే ఉద్యోగం రావడమే గగనం అయిపోయింది. అలాంటి తరుణంలో ఐఐటీ కాన్పూర్ విద్యార్థికి మైక్రోసాఫ్ట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఢిల్లీకి...
మహిళలే మహారాణులు అన్నారు పెద్దలు. అలంటి మహారాణులకే మహారాణి గా నిలిచారు అత్యంత సంపన్న మహిళలు. కోటక్ వెల్త్ మేనేజ్మెంట్, హురున్ ఇండియా అనే సంస్థలు తాజాగా వెల్లడించిన నివేదికలో భారత్ దేశ...
గడిచిన రెండేళ్లుగా ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ సేవల్లో పదే పదే అంతరాయాలు కలుగుతుండటంపై రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా స్పందించింది. డిజిటల్ 2.0కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను బంద్ చేయాలని...
కనిపించే మూడు సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతిరూపాలు అయితే…. కనిపించని నాలుగో సింహమే పోలీస్ అనేది అందరి మాట. తమ ప్రాణాలని సైతం లేక చెయ్యక సరిహద్దులో కాపలా కాస్తూ...
భారత్ పొరుగు దేశం చైనా కుట్రలు, కుతంత్రాలు బయటపడ్డాయి. సరిహద్దులో కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అని అమెరికా నిఘా సంస్థల కమిటీ ఒకటి తాజా నివేదికలో పేర్కొంది. గల్వాన్ ఘర్షణకు...
చివరి దశ ప్రయోగాలలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ కి సంబందించిన కోవిషీల్డ్ టీకా చుట్టూ కొన్ని వివాదాలు చుట్టుకున్న విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలలో ఏ మాత్రం...
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తన ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది. అగ్ర రాజ్యమైన అమెరికా లో కరోనా విలయ తాండవం చేస్తుంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు...
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్కు చెందిన కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) సంస్థ అమెరికా క్రికెట్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టింది. ఆ దేశంలో త్వరలో ఆరంభం కాబోయే మిలియన్ డాలర్ల మేజర్ లీగ్...
చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదం నేపథ్యంలో నిషేధానికి గురైన మోస్ట్ పాపులర్ గేమ్ పబ్జి తిరిగి భారత్లో ‘పబ్జి మొబైల్ ఇండియా’ పేరుతో విడుదలకు సిద్దమవుతోంది. ఈ మేరకు దాని పేటింట్...
కరోనా చికిత్సకు ఆయుర్వేద మందుని విడుదల చేస్తూ బాబా రాందేవ్ ఆ మధ్య కొంత హడావిడి చేసారు. తన సంస్థ పతంజలి ద్వారా “కరోనీల్” అనే మందుని విడుదల చేసారు. ఇదే...
ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి పలు దేశాలు అతలాకుతలం అయ్యాయి. అయితే ఉత్తరకొరియా దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు కనిపించలేదు. దీనికి కారణం అక్కడ కరుడుగట్టిన...
కరోనా ప్రపంచదేశాలు అన్నిటినీ గజ గజలాడించింది. ఈ మహమ్మారి ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా దేశాలన్నిటినీ కృంగతీసేసిన విషయం తెలిసిందే. కరోనా 2019 నవంబర్ లో మొదటి కేసు నమోదు కాగా, ఆ తరువాత డిసెంబర్...
కోవిద్-19 వ్యాప్తి దేశాన్ని గజగజలాడిస్తుంది. ఈ మహమ్మారి పరిస్థితిపై చర్చించేందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మోదీ, ఆల్ పార్టీ మిటింగ్ నిర్వహించడం ఇది రెండో...
పాకిస్థాన్లో ఒంటరిగా జీవిస్తున్న ఏనుగుకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. ఏనుగు ఏంటి….విముక్తి ఏంటి అనుకుంటున్నారా…అయితే మీరు ఇది చదవాల్సిందే. శ్రీలంక నుండి పాకిస్థాన్ కు తెచ్చిన ఏనుగు దశాబ్దాలుగా ప్రజలను అలరిస్తోంది....
అగ్ర రాజ్య ఎన్నికలలో గట్టి పోటీనిచ్చి విజయం సాధించిన జ్యో బైడెన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా లో ఎప్పుడు లేని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ కొత్త పంధాకి శ్రీకారం చుట్టారు....
ప్రస్తుతం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న అతి పెద్ద సమస్య కరోనావైరస్. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పటికే కరోనావైరస్ బారినపడి అనేక మంది మృత్యువాత...
కరోనా మహమ్మారి మొదలై ఏడాది గడించింది. దీనికి విరుగుడు టీకా కనిపెట్టడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సీరం అనే సంస్థ తయారు చేసిన టీకాను వాలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరిశీలించారు....
ఇల్లు అలక గానే పండగ కాదు అన్నాడు ఒక కవి. ఈ మాటలనే చెప్తున్నాడు అగ్ర రాజ్య ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఎన్నికల ఫలితాలను అంగీకరించను అని, యూఎస్ ఎలక్టోరల్ కాలేజీ...
కరోనా ప్రపంచ దేశాలు అన్నిటిని గజగజలాడిస్తున్న మహమ్మారి.దీన్ని వ్యాప్తి మొదలయ్యి ఏడాది పూర్తయినప్పటికీ, తీవ్రత తగ్గనేలేదు. ఈ వైరస్ వ్యాప్తి వల్ల ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారిని ఎదురుక్కోవడానికి...
అధికారం.., హోదా.. పెత్తనం.. దక్కితే జనాలనో, సమాజాన్నో ఉద్ధరించడానికి దృష్టి పెట్టాలి..! అది లేకపోతే తిరిగి నష్టం చేయకూడదు. కానీ గత ప్రభుత్వాలు ఏం చేశాయి..!? టీడీపీ హయాంలో నవ్యాంధ్ర నిర్మాణం పేరిట జరిగింది...
కరోనా మహమ్మారి నేఫథ్యం లో విధించిన లాక్ డౌన్ వల్ల ఎంతో మంది ఉద్యోగాలు కొలిపోయారు, వ్యాపారాలు నష్టాలలో మునిగిపోయారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీ లు తమ ఉద్యోగులకి వర్క్...
గూగుల్, పరిచయం అవసరం లేని పేరు..మన డైలీ లైఫ్ లో గూగుల్ ఒక భాగం అయిపోయింది. రోజు రోజుకి కొత్త ఆవిష్కరణలు తో ముందుకు వెళ్తున్న గూగుల్. కోవిద్-19 లాక్ డౌన్...
గత సంవత్సరం నుండి కరోనా ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న మహమ్మారి. చిన్నా పెద్ద అన్నీ తేడా లేకుండా అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం...
కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతున్న తరుణంలో, వ్యాక్సిన్ ప్రభావంతమైన ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా భారీ ఊరటనిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం అందరు ఎదురు చూస్తున్న వేళ్ళ, సీరం సీఈవో తాజాగా ఒక...
కొవిడ్ -19 పరీక్షలను మరింత ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో భరత్ దేశం ఇంకొక్క అడుగు ముందుకు వేసింది.కొవిడ్ -19 పరీక్షలను మరింత ఎక్కువగా నిర్వహించడానికి మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. కరోనావైరస్...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ప్రతి నిమిషం ఉత్కంఠతో సాగుతోంది. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. గ్రేటర్ వార్ ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ...
ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కార్పొరేట్ రంగం మీదే ఆధారపడింది. ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో కార్పొరేట్ కంపెనీ లు చెలించే పన్ను శాతమే ఎక్కువ. ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ కంపెనీలు ఇచ్చే...
కరోనా ప్రపంచదేశాలను భయబ్రాంతులుకి గురి చేసిన పేరు. ఈ వైరస్ వ్యాపించి సంవత్సరం దాటినా దీనికి ఇంకా వ్యాక్సిన్ లేకపోవడమే, ఈ వైరస్ విలయ తాండవానికి కారణం. ఈ మహమ్మారి కి మందు...