NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

తెలుగు తమ్ముళ్ళు అందరినీ లైన్ లో నిలబెట్టి సంకెళ్ళు వేసిన చంద్రబాబు ?

ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దీనస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఏ నాయకుడు పార్టీని వదిలి వెళ్ళిపోతాడో అర్థం కాక చంద్రబాబు తల పట్టుకున్నాడు. ఇక ఇదే సమయంలో పార్టీపై కీలక నేతల ఆశలు వదులుకోక ముందే ఎలాగైనా పురోగతి సాధించాలని బాబు తపన పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.

 

TDP Chief Chandrababu Naidu Says Jagan's Lopsided Policies Causing  All-round Destruction in AP

జంపింగులన్నీ తలపోటే…!

గత ఏడాది ఎన్నికల్లో తీవ్రస్థాయిలో దెబ్బతిన్న టిడిపిని లైన్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అనూహ్యంగా పెరిగిన పార్టీ నుండి జంపింగులు ఇప్పుడు చంద్రబాబు ని విపరీతంగా కలవరపెడుతున్నాయి. కొందరు ఇప్పటికే సైకిల్ దిగేశారు. ఈ క్రమంలో అనేక నియోజకవర్గాల్లో పార్టీ బలం కోల్పోయి జెండా పట్టుకునే తమ్ముడు కూడా లేకుండాపోయారు. ఇప్పటివరకు వ్యవహరిస్తున్న పార్టీ నేతలు ఒక్కొక్కరే లైన్లో పెట్టేందుకు చంద్రబాబు సరికొత్త పంథాను అమలు చేయనున్నారు.

వారే కీలకం…!

పార్టీకి ఉన్నఫలంగా చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబుకి ఇటీవల కాలంలో అనేక మంది సీనియర్లు చెబుతున్నారు. మాటలు చెబితే వినే రోజులు పోయాయి. ఇప్పుడు కావలసింది కేవలం నాయకులను సంతృప్తి పరచడమే అన్న సూచనలు వచ్చాయి. ఈ క్రమంలోనే టిడిపిలో యువతకు తగిన గుర్తింపు రావట్లేదన్న అపవాదుని పోగొట్టుకునేందుకు పార్టీలో వారికి 33 శాతం ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. దీనిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది అయితే చంద్రబాబు ఇప్పుడు ఏర్పాట్లను ముమ్మరం చేసే పనిలో పడ్డారని సమాచారం.

ఇదే ఆఖరి ప్రయత్నం…?

ఇదిలా ఉండగా అదే రాష్ట్రంలోలో ఇప్పుడు ప్రత్యేకంగా పార్లమెంట్ స్థానాల ఆధారంగా టిడిపి కమిటీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అంతే…. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు కూడా సీనియర్లు, మాజీ మంత్రులను టీడీపీ పార్లమెంటరీ స్థానం అధ్యక్షునిగా నియమించాలని నిర్ణయించారు. దీనివల్ల పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి ఇది టిడిపిలో చాలా పెద్ద సంచలనమే. ఇప్పటి వరకు జిల్లాలో, మండలాల్లో, బూత్ స్థాయి కమిటీలు మాత్రమే కొనసాగుతుండగా ఇప్పుడు వాటికి అనుబంధంగా పార్లమెంట్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా టిడిపి మళ్లీ ఏ మేరకు బలపడుతుందో చూడాలి.

ఏదేమైనా వరుస అవమానాలతో విసిగిపోయిన తెలుగు తమ్ముళ్లకు ఇది మాత్రం కాస్త ఉపశమనం ఇచ్చే వార్త..!

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju

MLC Kavitha: అరెస్టు అక్రమం అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

sharma somaraju

Breaking: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా .. ఎందుకంటే..?

sharma somaraju

జ‌గ‌న్ ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు పోయింది… ఇప్పుడు జ‌న‌సేన‌లో ఎమ్మెల్యే అవుతాడా..!

మెరుపుల మేనిఫెస్టో.. వైసీపీ ముహూర్తం సిద్ధం..!