1999 కార్గిల్ యుద్ధం తరువాతి కాలంలో పెద్దగా అనుభవంలోకి రాని జాతీయవాద అత్యుత్సాహం పుల్వామా దాడితో ఎగసిపడింది.ఇప్పటివరకు కాశ్మీర్ చూడని విధంగా ఫిబ్రవరి 14 నాడు ఒక ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగింది. పేలుడుపదార్ధాలు...
పుల్వామా దాడిలో నలభై మంది పారామిలటరీ జవాన్ల మరణానికి కారణమైన వారిని శిక్షించి తీరతానన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ కారణంగా దాడి పర్యవసానాల మీద అనేక ఊహాగానాలు చెలరేగాయి. భారతదేశం తరువాతి...
భారతదేశ ప్రభుత్వం, సైనిక దళాలు పుల్వామాలో జరిగిన విధ్వంసకర దాడికి ఏ విధంగా స్పందించాలి అనేది ఇప్పటికీ చర్చల దశలోనే ఉండి ఉండొచ్చు. కానీ వార్తా ఛానల్ స్టూడియోలలో కూర్చున్న వారు మాత్రం...
సుప్రీం కోర్టు ఒక రహస్య మందిరం అవ్వటం వల్ల ప్రజానీకానికి ఉన్న సమాచార ఆధారాలు మీడియా, న్యాయవాదులు మాత్రమే. తుది తీర్పు వెల్లడించేవరకు మీడియాతో నర్మదా బచావో ఆందోళన్ గురించి మాట్లాడకూడదు అని ఆ...
Photo courtesy: Indian Express ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో 15 రోజులకు ఫ్రాన్స్ వెళతారనగా 2015 మార్చి నాలుగవ వారంలో వ్యాపారవేత్త అనిల్ అంబానీ పారిస్లో ఆ దేశ రక్షణ మంత్రి...
తమ జీవనోపాధుల ప్రాంతాలలో పుట్టగొడుగులుగా పుట్టుకొస్తున్న పరిశ్రమలకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆదివాసీ ప్రతిఘటన పోరాటాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పాలక వర్గాలు, మీడియా ఆదివాసీలని ‘అభివృద్ధి నిరోధకులు’ లేదా నక్సలైట్లుగా ప్రచారం చేస్తున్నాయి. అలాంటప్పుడు...
సమాచార హక్కు చట్టం దరఖాస్తుల ద్వారా ఎన్నో సార్లు బహిర్గతం అయిన విషయం ఏంటంటే ఉద్యోగం- నిరుద్యోగం గణాంకాలగురించిన లేబర్ బ్యూరో నివేదికలు సిద్ధంగా ఉన్నాయని, డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉన్నవని. అలాంటప్పుడు...
నాలుగయిదు ఏళ్లుగా ఆవు ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతోంది. గోమాత సంరక్షణ పేరుతో మనుషులను కొట్టి చంపడాన్ని అలా ఉంచితే, ఆవు వ్యర్ధాలతో చేసే వ్యవసాయం అన్ని సమస్యలకూ పరిష్కారం అని విపరీతంగా ప్రచారం జరుగుతోంది....