Mahesh: సాధారణంగా అబ్బాయిలకు తల్లి వద్ద చనువు ఎక్కువ ఉంటుంది. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. సూపర్ స్టార్ మహేష్ కూడా తన తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు నాడు ఎమోషనల్ అయ్యాడు....
Petrol : ప్రస్తుతం దేశంలో సామాన్యులని అత్యధికంగా పట్టి పీడిస్తున్న అంశం ఏదన్నా వుంది అవి పెట్రోల్ ధరలే. దేశమంతటా పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోవడంతో సామాన్యులకి అది పెను భారంగా తయారవుతోంది. దగ్గర...
Iliyana: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానాకి స్పెషల్ గా ఇంట్రో అవసరం లేదు. దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇలియానా అనతికాలంలోనే అగ్ర హీరోయిన్ గా...
Sherbet: స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారికి కనపడకుండా ఉండేందుకు మొదలుపెట్టిన ఒక చిన్న తినుబండారాల షాప్ ఇప్పుడు కలకత్తా కాలేజీ స్ట్రీట్ లో స్టూడెంట్స్ కు అడ్డా అయిపోయింది. అందుకు కారణం అక్కడ దొరికే...
Revanth Reddy: ఊహించిందే జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈయనతోపాటు మరో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను, 10 మంది వైఎస్ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఏఐసీసీ ఓ పత్రికా ప్రకటన...
Breaking News: ప్రేమ పేరుతో.. వ్యామోహం పెంచుకుని ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. కత్తితో బెదిరించడం, ఏసిడ్ పోసేయ్యడం, వీరంగం సృష్టించడం వంటి అనేక ఘటనలు చూసాము. తాజాగా చిత్తూరు జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది.....
Corona: ఇప్పుడంతా కరోనా భయమే. కరోనా నిర్ధారణ పరీక్షలు , ఫలితాల విషయంలో ఎంతో నిరీక్షణ ఉంటోంది. ఈ పరీక్షల్లో సీటీ స్కానింగ్ కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్, సీటీ స్కానింగ్ సదుపాయాలు తక్కువ....
Times Indu Jain: మహమ్మారి కారణంగా చిన్నా, పెద్ద… పేద ధనికా.., తేడా లేకుండా మరణాలు జరుగుతున్నాయి.. ఇన్నాళ్లు మీడియాల్లో పనిచేసే సిబ్బంది, జర్నలిస్టులు మాత్రమే కన్నుమూశారని వార్తలు విన్నాము, చూసాము, రాసాము. ఈరోజు ఓ...
KCR: దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాం...
Tv Debates ఇప్పుడు మీడియాలో ఇవి చాలా ముఖ్యం. ప్రజాభిప్రాయాలను తమ భుజాలపై మోస్తున్నామనే భావనలో జరిగే మాసివ్ చర్చలు ఇవి. రాజకీయ నాయకులు, కాలమిస్టులు, సంఘ సంస్కర్తలు, పార్ట నాయకులు, మేధావులు.. ఇలా...
KCR తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు ఫిబ్రవరి 17న. సహజంగా నేత పుట్టిన రోజు అంటే నాయకులు, కార్యకర్తలే ప్రత్యేకంగా జరుపుకొంటుంటారు. కానీ ముఖ్యమంత్రి కే...
సింగర్ సునీత తన పాటలతో ఎంతో మంది ప్రేక్షకుల మనస్సులను దోచుకుంది. తను పాట పాడితే అలాగే వినాలనిపిస్తుంది. కాగా ఇటీవలే సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్...
బుల్లితెర యాంకర్ లలో తన మాట తీరు, అందచందాలతో, అదిరిపోయే స్టెప్పులతో అందరిని ఆకట్టుకోవడంలో రష్మి గౌతమ్ ముందువరుసలో ఉంటారని చెప్పవచ్చు. జబర్దస్త్ వంటి కామెడీ షో కి వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న యాంకర్ రష్మికి...
ఫేస్బుక్.. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లే కాదు లేని వాళ్లకు కూడా ఈ సోషల్ మీడియా దిగ్గజం గురించి తెలుసు. ముఖేష్ అంబానీ …. భారతదేశపు ముఖ్యమైన అంశాల గురించి అవగాహన ఉన్న వారికి...
దేశంలో ఇప్పుడు అందరి చూపు కోవిడ్ వ్యాక్సిన్ పైనే. ఏ సంస్థ రూపొందించే వ్యాక్సిన్ అయినప్పటికీ, ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత ధర ఉంటుందనే వివరాలు ఆరా తీయడంలో ప్రజలు ఉన్నారు. ఇలాంటి సమయంలో...
ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలు విమర్శలు చేసే , చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా...
ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్పై ఇప్పటి వరకూ ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఫేక్ వార్తలు (అసత్య కథనాలు) సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. ప్రింట్ మీడియా వ్యవహారాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా...
దుబ్బాకలో ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు..!? సెంటిమెంట్ పండిందా..? లేదా, రఘు కష్టం ఫలించిందా..? లేదా..? అనేది పక్కన పెడితే.. ఓ కొత్త రాజకీయ అధ్యాయం మాత్రం ఆరంభమవుతున్నట్టే. టీఆరెస్ కి ప్రత్యర్థి వచ్చినట్టే.....
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్రకు మూడేళ్ళు పూరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఊరూవాడా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు మీడియాతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు,...
గత కొద్దికాలంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు అన్ని రకాల అవకాశాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రయత్నాల్లో...
ఒక చిట్టి దేవత… వయసు 10 నెలలు.. అలా అలా నడుచుకుంటూ దివి నుంచి గుజరాత్ లోని అహ్మదాబాద్ వచ్చేసింది.. కష్టాల్లో ఉన్న సోలంకి ఇంటికి వెళ్లి దేవతలా నవ్వింది. అప్పటికె చావు...
ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్, అదే సమయంలో దేశంలోనే సంచలన అంశం సుప్రీంకోర్టు జడ్జి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఫిర్యాదు. ఈ విషయంలో రాజకీయ, న్యాయవర్గాల్లో...
`బ్రేకింగ్ : బీజేపీ సారథ్యంలోని ఎన్డిఏలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం. ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు ప్రకటన వెలువడే చాన్స్` ఈ మేరకు...
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో… ఓ వర్గం మీడియా ఎప్పుడు వ్యతిరేక దోరణితోనే ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో, విశ్లేషకుల్లో ఉన్న మాట. కొందరు వైసీపీ నేతలైతే అయితే...
`కార్తీక దీపం’ తెలుగు టీవీ ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్. ఈ సీరియల్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న సీరియల్ ఇది. రాత్రి...
నమ్రతా శిరోద్కర్… ఒకప్పటి హీరో, ఇప్పుడు అందాల నటుడు మహేష్ బాబు సతీమణి. ఆమె పేరు ఇటీవల అనూహ్య రీతిలో వార్తల్లోకి ఎక్కింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరిగి ఈ...
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగదేశం పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే సమయంలో కొన్ని పత్రికలపై వైసీపీ నేతలు తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తుంటారు. వాటిలో...
సిఎం జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా కోర్టులో చాలా పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. వైసిపి నిర్ణయాల పట్ల, ప్రభుత్వ నిర్ణయాల పట్ల కోర్టులో అనేక పిటిషన్లు దాఖలు అవ్వడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం తెలిసిందే....
జగన్ సర్కార్ వర్సెస్ ఆ మీడియా ఏపీలో ఇప్పుడో యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వం వర్సెస్ ఆ మీడియా… ఆ మీడియా గతంలో అంతగా పబ్లిక్గా వార్తలను వడ్డించేది కాదు. నాడు వైఎస్ పాలనలోనైనా, ఆ...
ప్రముఖ టాలివుడ్ గాయని సునీత పేరు చెప్పుకొని సోషల్ మీడియాలో మోసానికి పాల్పడుతున్న చైతన్య ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తన మేనల్లుడు అని చెప్పి సెలబ్రెటీలతో...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎంతటి ఫైర్ బ్రాండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ పార్టీలో ఉన్న దూకుడైన లీడర్లలో ఒకరైన ఆమె పేరు ఆ లిస్టులో...
కరోనా మహమ్మారి బారిన సామాన్యులు, ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతో పాటు జర్నలిస్ట్ లు పడుతున్నారు. కరోనా బారిన పడుతున్న వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పోలీస్ తదితర శాఖల వారికి...
కరోనా ప్రారంభంలో ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు ఆంధ్ర ప్రదేశ్ కు 10 కోట్ల రూపాయలు, తెలంగాణకు 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి గొప్పవాడు అనిపించుకున్నారు. కానీ ఆ ఇచ్చిన విరాళంలో కనీసం...
తెలంగాణ యాసతో.. అమాయకత్వపు మాటలతో.. పిచ్చపిచ్చ చేష్టలతో.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ఇటీవల ఛానల్స్ మారుతూ అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతిభ ఉన్నా పరిస్థితి బాగాలేక...
ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు మనకు మీడియా కావాలి. ఇక మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలతో సహా రాష్ట్రంలోని నేతల అంతర్గత వ్యవహారాల వరకూ ప్రతీ ఒక చిన్న విషయాన్ని మీడియా మీ ఇంటి...
సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయ్యేది టీవీ 9. సోషల్ మీడియాలో జనం విపరీతంగా సెటైర్ లు వేసుకునేది టీవీ 9లోని కార్యక్రమాలు మీదనే. కానీ ఆ ఛానల్ కే అనూహ్యంగా టీఆర్పీ రేటింగ్స్...
టీవీ ఇండస్ట్రీలో బిత్తిరి సత్తి పేరు తెలీని వారు ఉండరు. తనదైన శైలి యాక్షన్ తో, భాషతో బిత్తిరి సత్తి అందరినీ ఆకట్టుకున్నాడు. అసలు పేరు చేవెళ్ల రవి అయినా కూడా బిత్తిరి సత్తిగానే...
పరిపాలనలో సీఎం సగమే… మిగిలిన సగం మంత్రులు అందరూ..! అలా ఉంటేనే అన్ని ఆలోచనలు కలిసి.., పాలన రధం బాగుంటుంది…! జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 13 నెలలు గడిచింది. మంత్రివర్గం కూడా...
రాజకీయాలు ఛానళ్ళను నడిపించాలా? లేదా ఛానళ్ళు రాజకీయాలను పురిగొల్పాలా?? మొదటిది చాలా సహజం! అది మామూలు సమయంలో వర్తిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో రెండవది కీలకంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇదే సాగుతోంది. చావా,...
టెక్నాలజి విచ్చుకుని ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పాతిక సంవత్సరాల క్రితం భావించాం. రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలను నట్టింట్లో వివరించి, నిరక్షరాస్యులను కూడా చైతన్యపరుస్తాయని ఆశించారు. అలా కొన్ని దేశాలలో జరుగుతోందని ఆనందపడ్డారు కూడా! మూడేళ్ళ...
ఆదివారం సాయంకాలమే కాదు, డిసెంబరు 31 రాత్రి కూడా ఇదే వ్యవహారం. సరిలేరు నీకెవ్వరు అనే సినిమా ఫంక్షన్ కోసం లాల్ బహదూర్ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం. వార్తలు లేవు, వార్తా బులెటిన్లు...
పాఠ్యపుస్తకాలలో సతతహరితారణ్యాలు అనే మాట ఎదురైనపుడు అరణ్యాలు ఎలా పచ్చగా ఉంటాయి ? ఏదో ఒక కాలంలో ఎండిపోవాలి కదా ? అనే ప్రశ్నలు ఎదురయ్యేవి ఆలోచించినపుడు! సదా టీవీ న్యూస్ ఛానళ్ళు...
“రాష్ట్ర ప్రయోజనాల కోసం నాయకులందరూ – పార్టీలకతీతంగా కృషి చేస్తారు. ఏ సందర్భంలోనైనా రాజకీయ నాయకులు కాస్త అటూ ఇటూ అయినా ఐఏఎస్ అధికారులు పనులను దారిలో పెడతారు” — పదమూడు, పదునాలుగు సంవత్సరాల...
నిర్భయ ఘటన ఏడేళ్ళ క్రితం ఢిల్లీలో జరిగింది. దాన్ని తెలుసుకున్న సమాజం కుతకుత ఉడికిపోయింది. ఫలితంగా ఒక చట్టం వచ్చింది. అదే నిర్భయ చట్టం. అది రావడంతో మంచి జరిగిందా, మానభంగాలు ఆగాయా –...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఒక సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ముగిసింది. తెలుగు జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కు సంపాదక బాధ్యతలు ఈనాడు...
ఎంతమంది గమనించారో కానీ ఇటీవల కాలంలో తుఫాన్లు సంభవించినపుడు ప్రాణనష్టం దాదాపు లేదు, ఆస్తినష్టం బాగా తగ్గింది. దీనికి వాతావరణాన్ని అంచనా వేయడంలో మన సాంకేతిక సామర్థ్యం బాగా పెరగడం ఒక కారణం. అయితే...
హైదరాబాదు శివార్లలో జరిగిన మానభంగం, హత్యకు సంబంధించిన వార్త నాలుగు రోజులుగా ఛానళ్ళనూ, సమాజాన్నీ కుదిపేస్తోంది! తెలుగు ఛానళ్ళకన్నా అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో దీన్ని గురించి నిర్వహించిన డిబేట్ను ఆ ఛానల్లో కన్నా...