తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళుతూ…మార్గమధ్యలోనే..
చిత్తూరు జిల్లాలో శనివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కర్నాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని పాకాల మండలం...