నీటిని కుండా లో ఉంచడం వలన సహజంగా చల్లబడతాయి. ఇక వేసవిలో అయితే దాహం తీర్చుకోవడానికి, ఎండ తాపం నుంచి ఈ బయట పడటానికి సహజమైన ఈ చల్లని నీరు తాగడమే ఆరోగ్యానికి మంచిది....
అనంతపురం జిల్లాలో గత కొన్ని నెలలుగా రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతోంది. తరచు వైసీపీ, టీడీపీ నేతల మధ్య వివాదాస్పద విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఇటీవలే అనంతపురం జిల్లాకు...
భారత క్రికెట్ పాలక మండలి బిసిసిఐ 89వ యాన్యువల్ జనరల్ మీటింగ్ అహ్మదాబాద్లో నేడు చోటుచేసుకుంది. ఇక ఇందులో కొన్ని ప్రధాన అంశాల గురించి వారి ఈరోజు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు ముందువరుసలో...
గంజాయిని పొగ రూపంలో సిగరెట్లాగా తాగితే… ఆరోగ్యానికి చాలా హానికరం. అదే గంజాయి నుంచీ తీసిన నూనె (CBD Oil or Hemp Oil)తో మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వాటిగురించి తెలుసుకుందాం..గంజాయి నూనెను...
భారతదేశంలో ఆకలితో అలమటించే నిరుపేదలు ఎక్కువ ఉన్నందున అటువంటి వారికీ కేవలం రూపాయికే భోజనం అందించేందుకు టీమిండియా మాజీ ఓపెనర్ మరియు తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ ‘జన్ రసోయ్’ క్యాంటీన్ల ను...
అభయ… సిస్టర్ అభయ…. ఈ పేరు ఇప్పుడు ఎవరికీ తెలియకపోవచ్చు… 28 ఏళ్ల క్రితం మాత్రం ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది…. కేరళలోని కొట్టాయం కు చెందిన సిస్టర్ అభయ మృతి...
ప్రభాస్ నుంచి ఇప్పుడు ఒక సినిమా రావాలంటే కనీసం సంవత్సరం పైనే పడుతోంది. కారణం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ కేటగిరీలో తెరకెక్కుతుండటమే. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్...
తెలుగు రాష్ట్రాలతో సహా కర్నాటక రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇప్పటికే సీఐడీ కేసులో అరెస్టు అయి...
పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది.. అలా సింగిల్ గా వచ్చిన సింహానికి చుక్కలు చూపించి.. పిడి గుద్ధులు గుద్ధి దాని వెన్నులో వణుకు పుట్టించాడు.. చివరికి దేహశుద్ధి చేసి...
అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. సరికొత్త స్టైలిష్ డ్రెస్సు లతోపాటు తన యాటిట్యూడ్ తో తన మాట తీరుతో యూత్ ని ఆకట్టుకోవడంలో...
బిగ్ బాస్ సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ అభిజిత్ పేరు మారుమ్రోగుతోంది. కూల్ అండ్ మైండ్ గేమ్ ప్లే చేసి చాలా మందిని ఆకట్టుకున్నాడు. మూడు సీజన్లలో కంటే నాలుగు సీజన్లలో చాలామంది సెలబ్రిటీలు...
నాకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చినప్పుడు.. జబర్దస్త్ నుంచి ఊరికే బయటికి రాలేదు. అప్పుడు నాకు అగ్రిమెంట్ ఉంది. దీంతో జబర్దస్త్ వాళ్లు నన్ను వెళ్లనీయలేదు. జబర్దస్త్ ను వదిలేయాలంటే 10 లక్షలు...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో అభిమానులు మాత్రమే కాక వీరాభిమానులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు అభిమానులు మాత్రమే ఉంటే పవన్ కళ్యాణ్ కి హీరోలలో...
ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే లోన్ యాప్ ల దందా బయటపడింది. హైదరాబాద్ మలక్పేటలోని ఆజంపురాకు చెందిన థియోఫిలా నిరీక్షన్ అనే మహిళ ‘‘ఐ క్రెడిట్, రూపే ప్లస్” యాప్స్ నుంచి పోయినేడాది...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా ఫిబ్రవరిలో నిర్వహించాలి అంటూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ ఉన్నంత వరకు ఎన్నికలు నిర్వహించకూడదు అంటూ.., కరోనా వ్యాప్తిని...
మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు పోషకవిలువలు ఉన్నా నాణ్యమైన ఆహారం అవసరం..! ప్రస్తుతం చంటి పిల్లలు తాగే పాల పౌడర్ నుంచి టీపొడి, కారం, నూనె ఇలా ప్రతిదీ కల్తీనే..! అది,ఇది అన్న తేడా...
క్రిస్మస్ తర్వాత, సంక్రాంతి లోపు ఏ రోజైనా తెలంగాణ పీసీసీకి కొత్త చీఫ్ను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు . క్రిస్మస్కు ముందే పేరు ప్రకటిస్తారని కొందరు భావించినా.. కాంగ్రెస్ రాష్ట్ర...
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకరరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. జేసీ అనుచరుడు దాసరి కిరణ్ అనే...
రాజకీయాల్లో తడాఖాలు చూపించడమూ.., సవాళ్లు చేసుకోవడమూ సహజమే. కాకపోతే అవి ప్రత్యర్థి పార్టీలపై, ప్రత్యర్థి పార్టీల్లోని నాయకులపై ఉండాలి..! కానీ ఓ వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే మాత్రం తన పార్టీకే తన కుటుంబ తడాఖా...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చేవారినిగుర్తించే పనిలో పడ్డారు అధికారులు. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మొదటిసారి ఈ జిల్లాలోనే కరోనా...
మనకు నచ్చిన వస్తువులు కొనుక్కోవాలంటే ఒకప్పుడు రెండు ,మూడు షాపులు తిరగాల్సి వచ్చేది.. అందులోనూ మనకు నచ్చిన నా రంగులు ఉంటాయో, ఉండవో కూడా చెప్పలేం.. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది.. టెక్నాలజీ...
బిగ్ బాస్ విన్నర్స్ అంతా ఒకే స్టేజి మీద ఉంటే ఎలా ఉంటది. అబ్బ.. చూడముచ్చటగా ఉంటుంది కదా. అయితే.. బిగ్ బాస్ తెలుగు నాలుగు సీజన్ల విజేతలను మాత్రం ఒకేసారి చూడలేకపోయాం కానీ.....
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.. అందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు వివిధ స్కీమ్స్, ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణాలతో మద్దతు తెలుపుతున్నాయి ..ఈ ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ వ్యయం...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు కరోనా వైరస్…. కరోనా వైరస్ మొదటి వేవ్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు కరోనా వైరస్ రెండవ వేవ్ బ్రిటన్ లో విజృంభిస్తుంది. ప్రపంచం మొత్తం బ్రిటన్ వైపు...
టెక్నాలజీ తో పాటు ఉ కాలంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి.. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలలో ఇప్పటివరకు కార్లు, బైకులు ,స్కూటర్లు, బస్సులు మాత్రమే చూశాం.. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలో...
రెడ్ .. రాం పోతినేని నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్. రెడ్ సినిమాకి ముందు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ మాస్ హిట్ అందుకున్న రాం చాలా కథలు విని ఎట్టకేలకి రీమేక్ సినిమా...
కోర్సు పూర్తి కాగానే నిజమైన వృత్తి నైపుణ్యాన్ని సాధించాలంటే అప్రెంటిస్షిప్ చేయాలి. దీని వలన అభ్యర్థులు సంస్థల్లోని నిజమైన పని వాతావరణానికి అలవాటు పడటంతో పాటు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి గలరు. అప్రెంటీస్షిప్...
బైక్ కొనాలనుకునే వారికి మొదట గుర్తుకొచ్చే కంపెనీలలో ఒకటి హోండా.. ఎందుకంటే హోండా సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది.. అంతే కాకుండా తన ఉత్పతులతో పాటు విక్రయాయాలు కూడా దూసుకెళ్తున్నాయి అనడానికి ఇదే ఉదాహరణ.....
మన భారత దేశంలో గురువులను “ఆచార్యదేవోభవ“ అంటూ పూజిస్తాం. పిల్లలు సరిగా చదవకపోయినా, స్కూల్ లో వారు ఏదయినా తప్పు చేసినా టీచర్లు వారిని కఠినంగా శిక్షిస్తుంటారు. అయితే మరి టీచర్ లే తప్పు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్తో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు పర్వదినంగా భావించేది క్రిస్మస్. క్రిస్మస్ అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది క్రిస్మస్ ట్రీ. ఈ పర్వదినాన అందరి ఇళ్లల్లో మనకు ఈ క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది. చర్చి లలో...
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టెలివిషన్ షో బిగ్ బాస్. 2017 లో మొదలయిన బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీసన్ లు పూర్తి చేసుకుంది. వరసగా నాలుగవ సారి కూడా బిగ్ బాస్...
టీడీపీ నేతల గృహ నిర్బంధాలతో శ్రీకాకుళం జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, ఎంపి రామ్మోహన్ నాయుడు, సోంపేటలో మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ,...
**ఆకేపాటి అమర్నాథ్ రెడ్డీ… కడప జిల్లా రాజంపేటకు చెందిన వైస్సార్సీపీ నాయకుడు… మాజీ ఎమ్మెల్యే… తిరుమల వెంకన్నకు అపర భక్తుడు… మొదటి నుంచి రాజంపేటలో వైస్సార్సీపీ జెండా మోస్తున్న నాయకుడు… పాపం...
తెలుగులో భారీ క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటివరకూ జరిగిన 4 సీజన్లలో గత మూడు సీజన్లు ఒకెత్తు.. ఈ 4వ సీజన్ ఒక ఎత్తు అని చెప్పాలి. 105 రోజులు...
ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలలో సూపర్ స్టార్ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు మరియు ఒకప్పటి మిస్ ఇండియా నమత్ర శిరోడ్కర్ ల గారాల పట్టి సితార ఘట్టమనేని ఇంత...
**ధర్మవరం ఘటన అత్యంత పాశవికం… దారుణం.. ప్రేమ పేరుతో వేధింపులు గురిచేసి.. ఒప్పుకోక పోవడంతో నిండు జీవితాన్ని చిదిమేసిన రాజేష్ శిక్షార్హుడు.. గొంతు నులిమి చంపేసిన అనంతరం ఆమె శరీరాన్ని కాల్చాలని...
జాతీయ రహాదారిపై కృష్ణాజిల్లా సరిహద్దు జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 30మందికిపైగా ప్రయాణీకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం చాలా...
సంక్రాంతి బరిలో దాదాపు అరడజను సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని కరోనా కారణంగా బాక్సాఫీస్ వద్ద లేని సందడి మళ్ళీ 2021 సంక్రాంతి పండుగ తీసుకు రాబోతోందని అందరూ భావించారు. అయితే సంక్రాంతికి అనుకున్న కొన్ని...
సీజన్ ఫోర్ బిగ్ బాస్ లో మూడో స్థానంలో ఉన్న సోహెల్ పాతిక లక్షల గెలుచుకున్న సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్నంత కాలం జెన్యూన్ గేమ్ ఆడిన సోహెల్.. స్నేహానికి బాగా వ్యాల్యూ...
న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ నెల ఆఖరికి భారీ స్థాయిలో మద్యం అమ్ముడు పోతుంది అన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి. మరోపక్క కరోనా దెబ్బ కి...
వారం రోజుల వ్యవధిలో అమెరికాలో తెలంగాణకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఓ వ్యక్తి దుండగుల కాల్పుల కారణంగా మృతి చెందిన సంగతి...
ఛలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. వరుసగా రష్మిక మందన్న నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సాధించడంతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. చెప్పాలంటే...
తెలంగాణ రాజకీయాల్లో … అధికార టీఆర్ఎస్ పార్టీ పాతబస్తీ కేంద్రంగా ఉన్న ఎంఐఎం పార్టీ అప్రకటిత మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీలు అనేక అంశాల్లో సఖ్యతతో ముందుకు సాగుతున్నాయి. ఈ...