ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టుబిగించింది. ఆట మూడో రోజు ముగిసే సరికి భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది....
కేంద్రంలోని మోడీ సర్కార్ సర్జికల్ స్ట్రైక్స్ ను రాజకీయ ప్రయోజనం కోసం పెద్దగా ప్రచారం చేసుకున్నది. ఈ విషయాన్ని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హుడా అన్నారు. రెండేళ్ల కిందట జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ను...
జమ్మూ కాశ్మీర్ లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 మంది మరణించారు. మరో అరడజను మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంఛ్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. లోరన్ నుంచి పూంఛ్ వెళుతుతన్న...
డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి విగ్రహా విష్కరణ కార్యక్రమం ఈ నెల 16న జరగనుంది. ఈ విగ్రహాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...
బీజేపీ చాలా ప్రమాదకర విధానాలను అనుసరిస్తున్నదని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. బులంద్ షహర్ మూక దాడి సహా దేశంలో జరుగుతున్న పలు సంఘటనలకు ఈ పార్టీ అనుసరిస్తున్నప్రమాదకర విధానాలే కారణమని...
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు ఫిర్యాదులనన్నిటినీ పరిష్కరిస్తామని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే అన్ని విషయాలనూ పరిగణనలోనికి తీసుకుంటామనీ, ఇంటింటికీ ఎన్యుమరేటర్లను పంపి ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేస్తామనీ పేర్కొన్నారు....
నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల గల్లంతు వ్యవహారంలో అన్నిటికంటే పెద్దగా వివాదంగా మారినది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు లేకపోవడం. ఓటరు గుర్తంపు కార్డు ఉన్నప్పటికీ తన ఓటరు లిస్టులో ఓటు...
అడిలైడ్ లో భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 191/7 ఓవర్ నైట్ స్కోరుతో ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 235...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 10న హస్తినలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ సహా పలు బీజేపీయేతర పార్టీలతో భేటీ కానున్నారు. బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్న ఏరు రాష్ట్రాల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాద జనవరి 6న పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. విభజన హామీల అమలు, ఏపీకి...
ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పటి వరకూ కమలానికి స్థానం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క మిజోరం మాత్రమే. ఈ సారి ఎన్నికలలో ఎలాగైనా అక్కడ పాగా వేయాలని భావించిన బీజేపీకి నిరాశే ఎదురౌతుందని...
లగడపాటి ఎగ్జిట్ పోల్ తెలంగాణలో అధికారం ఎవరిదన్నది చెప్పేసింది. ఆంధ్రా ఆక్టోపస్ గా గుర్తింపు పొందిన లగడపాటి సర్వేలు కచ్చితత్వంతో ఉంటాయన్న భావన ఉంది. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో తన ఎగ్జిట్...
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అయితే స్వల్ప మొగ్గు కాంగ్రెస్ కే ఉంటుందన్నది ఎగ్జిట్ పోల్స్ సరాంశం. టైమ్స్ నౌ సర్వే...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కారు జోరుగా ఉందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. సీఎన్ఎన్, టైమ్స్ నౌ, ఇండియా టుడే ఇలా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ తెరాస ఆధిక్యత సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. ...
ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. ఇండియా టుడే ప్రకారం ఈ రాష్ట్రంలో బీజేపీ 46 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది....
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో హస్తం విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజారిటీ స్థానాలు సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు సంఘటనలు వినా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ…హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రం పోలింగ్ స్వల్పంగా జరిగింది....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. పోలింగ్ గడువు ముగిసే సమయానికి పోలింగ్ శాతం గత రికార్డులను అధిగమించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. పోలింగ్...
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వేదిక మీదే స్ఫృహతప్పి పడిపోయారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లారాహూరీలోని వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన గడ్కరీ ఆ కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్పృహతప్పి...
బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర టోపీ వేసి లండన్ పారిపోయిన మద్యం వ్యాపారికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. ఈడీ తనను పారిపోయిన నేరస్తుడిగా ప్రకటించాలంటూ ముంబై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్...
ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో...
ప్రజాస్వామ్యంలో గొప్పతనమే అది. మంత్రైనా సరే ఎన్నికలంటే సామాన్యుడిలా మారిపోవలసిందే. తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిలబడాల్సిందే. జైపూర్ లో అదే జరిగింది. బికనేర్ లో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్...
ఆయన నిన్న మొన్నటి వరకూ మంత్రి…ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రి. అయినా ఎన్నికల నిబంధనలంటే ఇసుమంతైనా ఖాతరు లేదా అనిపించేలా వ్యవహరించారు. పోలింగ్ బూత్ వద్ద పార్టీల ప్రచారం కూడదని కొత్తగా ఓటరుగా నమోదైన వ్యక్తికి...
కొడంగల్ నియోజకవర్గ పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది సేపటి కిందట కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోస్గి మండలం నాగులపల్లి గ్రామంలో ఈ ఘటన...
తెరాస అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా చింతమకడలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీసమేతంగా చింతమడక వచ్చిన కేసీఆర్ చింతమడక పోలింగ్ కేంద్రంలో తన ఓటు...
కొమురం భీం జిల్లా చింతల మానేపల్లి మండలం బురుగుడా పోలింగ్ కేంద్రంలో ఉదయం 12 గంటల సమయానికే 92 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల అధికార సమాచారం మేరకు ఉదయం 12 గంటల వరకూ...
ప్రజాయుద్ధ నౌక గద్దర్ తన జీవితంలో తొలిసారిగా ఓటు వేశారు. బ్యాలెట్ ద్వారా కాదు బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం అన్న వామపక్ష తీవ్రవాద భావజాలంలో ఇంత కాలం ఓటింగ్ కు దూరంగా ఉన్న గద్దర్...
టీడీపీ మాజీ నాయకుడు, ఆలేరు బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో పాటు వాంతులు, విరోచనాలు కావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నా కల్వకుర్తిలో జరిగిన సంఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచరణ్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి కాలప్పడ్డారు. నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సరళిని పరిశీలించడంలో...
తెలంగాణ వ్యాప్తంగా ఉదయం పది గంటల వరకూ 12శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి తెలంగాణలో ఓటింగ్ శాతం బాగా పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో ఉదయం మూడు గంటలకే 12 శాతం నమోదు కావడం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రాలలో సినీ ప్రముఖులు సకుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు....
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్ కుమార్ చెప్పారు. కొద్ది సేపటి కిందట విలేకరులతో మాట్లాడిన ఆయన కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ వాటిని వెంటనే సరిచేసినట్లు...
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సిద్దిపేటలో హరీష్ రావు దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొడంగల్ లో పోలింగ్ ప్రారంభం కాలేదు. మాక్ పోలింగ్ జాప్యం కారణాంగా పోలింగ్...
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తోలి ఇన్నింగ్స్ లో భారత్ 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిన్న తొలి రోజు 9 వికెట్లు కోల్పోయి 250...
తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా, పోలింగ్ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు...
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో పుజారా సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ప్రదర్శన ఘోరంగా ఉంది. పుజారా...
అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ జేమ్స్ మైకేల్ ప్రయాణాల వ్యయం అక్షరాలా 12 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని ఈడీ వెల్లడించింది. మధ్యవర్తిత్వం నెరపిన క్రిస్టియన్ మైకేల్ 2007-2013...
ఎన్డీయే బీటలు వారుతున్నదా అన్న అనుమానాలు కలిగేలా కూటమికి ఒక్కో పార్టీ దూరమౌతున్నాయి. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినేత తన నిర్ణయం ఈ రోజు ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు బీజేపీకి విశ్వాసపాత్ర మిత్రపక్షమైన...
ఎన్డీయే నుంచి మరో మిత్ర పక్షం వైదొలగనుందా? అంటే అవుననే భావించాల్సి వస్తున్నది. ఇప్పటికే బీజేపీ వైఖరి పట్ల, ప్రధాని నరేంద్రమోడీ వ్యవహారశైలి పట్ల పలుమార్లు బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రీయ...
ఆధార్ అక్కర్లేదు, అదేమీ తప్పని సరి కాదంటూ కేంద్రం చట్టం చేయబోతోంది. పాన్ కార్డు లేని వారికి ఆధార్ ఇంకెంత మాత్రం తప్పని సరికాదు. వద్దనుకుంటే దాని నుంచి వైదొలగవచ్చు. ఆధార్ చెల్లుబాటుపై సుప్రీం...
కియో మోటార్స్ తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఆటోమొబైల్ రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగుగా చెప్పవచ్చు. పర్యావరణ రవాణ లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. ఏపీ సీఎం చంద్రబాబు...
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు తొలి ఇన్నింగ్స్ లో టీ విరామ సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది....
ముంబై – అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ వల్ల భూములు కోల్పోయే రైతులతో జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ రేపు భేటీ కానుంది. కత్సో మత్సుమోటో నేతృత్వంలోని జికా ప్రతినిథుల బృందం భూములు...
బులంద్ షహర్ లో జరిగిన మూకదాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి సుబోధ్ సింగ్ కుటుంబం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఈ ఉదయం కలిశారు. గోవధ చేశారన్న అనుమానంతో బులంద్ షహర్...
పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ, ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధూలకు స్థానికి మేజిస్ట్రేల్ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. అమృత్ సర్ లో రావణదహనం కార్యక్రమం సందర్భంగా రైలు...
లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఛాతి నొప్పితో తంబిదురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు ఆయనను...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు మాత్రం ఇంకా ఆగలేదు. రేపు పోలింగ్ జరుగుతుందనడా ఈ రోజు ఉదయం రాష్ట్రంలో పలు చోట్ల పోలీసులు వాహనాలను తనిఖీ...
అయోధ్యలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6న ముస్లింలు బ్లాక్ డేగా పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భారీ...
అగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్ లో మీడియేటర్ గా వ్యవహరించిన క్రిస్టియన్ మిచెల్ అరెస్టుతో బ్యాంకుల నుండి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయమాల్యాలో వణుకు ప్రారంభమైంది....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతిలో ఈ రోజు పర్యటించనున్నారు. తిరుపతిలో జరిగే పేదరికంపై గెలుపు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అలాగే ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలో జరిగే మెగా రుణమేళా కార్యక్రమంలో పాల్గొని వివిధ...