NewsOrbit

Category : ట్రెండింగ్

ట్రెండింగ్ దైవం న్యూస్

బిగ్ బ్రేకింగ్ : 11 జూన్ నుంచీ తిరుమల దర్శనం షురూ !

siddhu
తిరుమల తిరుపతి దేవస్థానం గుడి తలుపులు తెరుచుకొనున్నాయి. కరోనా కారణంగా నెలల తరబడి మూసి వేసిన గుడి భక్తుల కోసం తెరుచుకునే పనిలో ప్లాన్ చేస్తోంది టీటీడీ .. ఈ నెల అంటే జూన్...
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

గుళ్ళో శఠగోపం తలమీద పెట్టినప్పుడు ఏం జరుగుతుంది !

Kumar
దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, షడగోప్యం తప్పక తీసుకోవాలి.శఠగోపం లేక శడగోప్యం అంటే అత్యంత గోప్యామైనది. శఠగోపం ను వెండి, రాగి, కంచుతోతయారుచేస్తారు. శఠగోపాన్ని మనం పరీక్షించి చూసినట్లయితే వలయాకారంలో ఉంటుంది. దానిపై పాదాలు...
ట్రెండింగ్ న్యూస్

కంట్లో నీళ్ళు తిరిగే లవ్ స్టోరీ .. మీ లవర్ కి అర్జెంట్ గా షేర్ చేస్తారు

Kumar
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ సిటీకి చెందిన ,అనిల్ అనే వ్యక్తి సోషల్ వర్కర్, ప్రాపర్టీ డీలర్ అయిన లలిత ప్రసాద్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. లాక్ డౌన్  దేశ వ్యాప్తంగా ప్రకటించడంతో,...
టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి సాక్షిగా జగన్ నయా స్కెచ్.. దీన్ని ఆపడం కష్టమే!

sharma somaraju
అమరావతి : రాజధాని అమరావతి విషయంలో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్ది ఏమి ఆలోచిస్తున్నారు? మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నారా? వేరే ఆలోచన చేస్తున్నారా? రాజధాని వివాదంలో హైకోర్టు తీర్పు ఆ...
ట్రెండింగ్ న్యూస్

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే వెంటనే ఇవి తెలుసుకోండి !

Kumar
కరోనా కష్టకాలంలో ప్రభుత్వం నుండి ఏ రూపంలో అందినసహాయమైనా విలువైనదే, అన్న విషయం మనందరికి తెలుసు.   మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకుజన్ ధన్ ఖాతాదారులు,  రేషన్ కార్డు కలిగి...
ట్రెండింగ్ న్యూస్

జగన్ డిల్లీ టూర్ క్యాన్సిల్ అయినా  కానీ… శుభవార్త అందింది 

siddhu
ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్న దశలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి    కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసేందుకు సన్నద్ధమైన విషయం రాజకీయంగా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది....
ట్రెండింగ్ న్యూస్

ప్రతీ ‘ అమావాస్య ‘ కీ  వారి కుటుంబం లో దారుణాలు జరుగుతున్నాయి .. ఎందుకలా !

Kumar
కంప్యూటర్ యుగంలోనూ మూఢనమ్మకాలు , భయంకరమైన ఆచారాలు రాజ్యమేలుతున్నాయి. ఒక్కొక్కసారి ఈ మూఢనమ్మకాలు వలన మనుషులు తమ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.ఈ ఘోర సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ లో జరిగింది. అమావాస్య అని ఆగిపోవడమే...
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

June 3, 2020- రాశి ఫలాలు – ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది

Kumar
మేష రాశి చేపట్టిన పనులు , ప్రారంభించిన వ్యవహారాలలో  ఎదురైనా  ఆటంకాలు తొలగిపోతాయి . సమస్యలు పరిష్కారం కావడం తో మానసిక ప్రశాంతత లభిస్తుంది . విలువైన వస్తువులు ,ఆభరణాలు కొనుగోలు చేస్తారు ....
ట్రెండింగ్

 పడుకునే సమయం లో మీరూ మీ భార్య తప్పకుండా పాటించాల్సిన విషయం ఇది !  

Kumar
నిద్ర అనగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది పరుపు ,దిండు ,వాటర్ బాటిల్ . వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఎంతో చిరాకుగా అనిపిస్తుంటుంది . అలాంటిది తలగడ లేకుండా పడుకోవటం అంటే ఎంతకష్టమో...
ట్రెండింగ్

 ఇయర్ బడ్స్ వాడకుండా చెవులో గుబిలీ తేలికగా క్లీన్ చేసుకోవచ్చు !

Kumar
మన శరీరంలో అతి సున్నితమైన భాగం చెవులు. అందువలన వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సాధారణంగా ప్రతి ఒక్కరి చెవిలో గుమిలి ఏర్పడుతుంది. ఇది చెవిలో ఉండే నరాలకు రక్షణ ఇస్తుంది.ఇన్ఫక్షన్  రాకుండా కాపాడుతుంది.గుమిలి...
ట్రెండింగ్

స్ట్రాంగ్ లాయర్ తో నిమ్మగడ్డ కి చెక్ పెట్టిన జగన్

siddhu
  రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మరొక మేజర్ ట్విస్టు చోటుచేసుకుంది.   జగన్ సర్కారు హైకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ దానికి కౌంటర్ గా పిటిషన్ దాఖలు...
ట్రెండింగ్ ఫ్లాష్ న్యూస్

బ్రేకింగ్; సీఎం జగన్ సీరియస్ సమాలోచనలు..!!

Srinivas Manem
ఢిల్లీ పర్యటన ఆకస్మిక రద్దు.., ఎస్ ఈసీపై కోర్టు తీర్పు.., తాజా రాజకీయ పరిణామాలు.., ఇలా అన్ని అంశాలు ఒకదానికొకటి తలనొప్పిగా మారుతుండడంతో సీఎం జగన్ వీటి పరిష్కారంపై దృష్టి పెట్టారు. అత్యవసరంగా అందుబాటులో...
ట్రెండింగ్

గర్భిణీ గా ఉన్నప్పుడు – మీ భార్య ఇలా చేయకుండా చూసుకోండి !

Kumar
గర్భిణీ  స్రీలు మెట్లు  ఎక్కవచ్చ అనే సందేహం చాలామందిలో ఉంటుంది.డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నట్లయితే ,అసలుఎక్కకూడదు.డాక్టర్అలాటి సలహా ఇవ్వని గర్భిణీలు కూడా మెట్లు ఎక్కవద్దని  మన పెద్దవాళ్ళు చెప్తున్నా మాట . గర్భం దాల్చిన...
ట్రెండింగ్

June 2 , 2020- దిన ఫలాలు – ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది

Kumar
మేష రాశి సోదరుల నుంచి  ధనలాభం పొందుతారు . కుటుంభం తో సంతోషంగా గడుపుతారు . ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం . మిథునరాశి వస్తు లాభంపొందుతారు.ఆరోగ్యం విషయం లో నిర్లక్ష్యం తగదు.కొత్త...
ట్రెండింగ్

‘హెర్డ్ ఇమ్మ్యునిటీ’..! కరోనా పై ఇండియా టార్గెట్ ఇదే ! 

siddhu
  దశలవారీగా నెలల తరబడి లాక్ డౌన్ విధించినా కూడా కరోనా వైరస్ కేసులు విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ప్రతి రోజు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న కరోనా వైరస్…. మన దేశంలో ఎప్పటికప్పుడు అత్యధికంగా కేసులు నమోదు చేస్తూ ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదైన దేశాలలో ఏడవ స్థానంలో భారత్ నిలిపింది. నిన్న ఒక్కరోజే ఎనిమిది వేల పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రతి రాష్ట్రంలో కూడా తమ రోజువారి రికార్డును ప్రతిరోజు సవరణ చేసుకుంటూ ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం లాక్ డౌన్ నుండి కొన్ని కీలకమైన మినహాయింపులు ఇవ్వడంతో అసలు లాక్ డౌన్ అన్నది ఉందా లేదా అన్న విషయం కొన్ని ప్రాంతాల్లో అయితే స్పష్టంగా తెలియడం లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే కేంద్రం ‘అన్ లాక్’ ప్రక్రియను ప్రారంభించింది. ఒక్క కంటెంట్మెంట్ జోన్ లను మినహాయించి అన్ని చోట్ల మాల్స్ తెరచుకునేందుకు అనుమతులను ఇచ్చిన కేంద్రం ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రారంభించడానికి ఓకే చెప్పేసింది. అతి తక్కువ కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ పక్కాగా అమలు చేసి…. ఇప్పుడేమో ప్రజలకు స్వాతంత్రం కల్పించడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ కేంద్రం ఒక వ్యూహంతో వెళుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. విషయం ఏమిటంటే కరోనాను లాక్ డౌన్ వల్ల తరిమికొట్టడం అసాధ్యమని కొద్దిరోజులకే అర్థం అయిపోయింది. ఇక లాక్ డౌన్ పేరుతో వ్యాపార కార్యకలాపాలను స్తంభింపచేసి…. ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే బదులు అందుకు ప్రత్యామ్నాయం ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అనే ఒక మార్గం ఉందని కేంద్రం తెలుసుకున్నారు. దీంతో కరోనా సోకకుండా ప్రజలను ఏమాత్రం కట్టడి చేయలేని అర్థమైన ప్రభుత్వం కరోనా వచ్చినా తట్టుకునే సామర్థ్యాన్ని ప్రజల్లో పెంచడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సామూహికంగా రోగనిరోధకశక్తి పెంచితే కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది అని…. ఇప్పటికే బ్రిటన్, స్వీడన్ వంటి దేశాలు ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు కూడా రుజువులు ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని నేరుగా చెప్పి ఇష్టం వచ్చినట్లు మీరు బయట తిరగకండి అని చెబితే అనేక విమర్శలు వస్తాయి అని…. ప్రజలను కరోనాకు వదిలి పెట్టేస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెడతాయి. దీనితో హెర్డ్ ఇమ్యూనిటీ దేశంలోని ప్రజల మధ్య రావాలి అంటే కొద్ది కొద్దిగా నిబంధనల ఎత్తివేత ద్వారానే అది సాధ్యం అవుతుంది. కేంద్రం ఇచ్చిన సడలింపులలో అతి కీలకమైనది చిన్న పిల్లలు మరియు వృద్ధులు బయటకు రాకపోవడం. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి వైరస్ సోకినప్పుడు వారిని కాపాడుకోవడం కష్టం అవుతుంది. అందుకే సడలింపులలో కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు అని నిబంధనలు విధించారు. యువతకు మరియు మధ్య వయస్కులకు వైరస్ ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో నమోదు అయిన కేసుల్లో 70 నుంచి 80 శాతం మందికి అసలు లక్షణాలు కనిపించడం లేదు. లక్షణాలు బయట పడకుండా రోగనిరోధకశక్తి ప్రభావంతోనే చాలామందికి తగ్గిపోయి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని కంటెయిన్మెంట్ జోన్లలో ఐసీఎంఆర్ ప్రత్యేక పరీక్షలు చేసింది. పెద్ద ఎత్తున శాంపిళ్లను సేకరించింది. ఈ ఫలితాలతో కరోనా ఎంత మందికి సోకి నయమయిందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా వెళ్తున్నామో లేదో కూడా తెలుస్తుందని అంచనా వేస్తున్నారు...
ట్రెండింగ్

జగన్ విషయం లో కేంద్రం అడుగులు షురూ..? పెద్ద న్యూస్ రానుంది ?  

siddhu
  ఆంధ్రప్రదేశ్లో లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముందుగా ఎన్నికల కమిషనర్ పదవీ కాలం తగ్గిస్తూ జగన్ సర్కారు   జారీ చేసిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర హైకోర్టు...
ట్రెండింగ్ బిగ్ స్టోరీ వ్యాఖ్య

అత్యవసరంగా జగన్ ఢిల్లీకి ఎందుకంటే…!

Srinivas Manem
అనితర సాధ్యుడు అమితుడికి నమస్కారాలు…! ఢిల్లీ పెద్దలకు ప్రణామాలు..! అయ్యాల్లారా…! నేను జగనుడిని.., ఆంధ్ర ప్రదేశ్ అనబడే (మీకు పట్టులేని.., నా గుప్పిట ఉన్న) రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. 320 లక్షల ఓట్లలో 156 లక్షల...
ట్రెండింగ్

సరిగ్గా మే – జూన్ నెలలో వేసవి వలన వచ్చే యమ డేంజర్ వ్యాధులు ఇవిగో !

siddhu
కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఎండ లో ఎక్కువగా తిరిగిన సరిపడినంత నీరు తీసుకోకపోయినా, వడదెబ్బ  తగిలే ప్రమాదం ఉంది. వడదెబ్బ తగిలితే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలం, చలికాలంలోనే వ్యాధులు ఎక్కువగా...
ట్రెండింగ్

ప్యాకెట్ పాల గురించి ఎవ్వరికీ తెలీని నిజాలు !

siddhu
తెల్లవారింది మొదలు పడుకునే వరకు మనకు అవసరమైన ఆహారపదార్థాలలో పాలు ఒకటి.పాలు లేకుండా మన లైఫ్ అస్సలు ఊహించలేము.చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు పాలు తాగటం చాల అవసరం. పాలని పాశ్చురైజ్...
ట్రెండింగ్ న్యూస్

కే‌సి‌ఆర్ విసిరిన పవర్ ఫుల్ మిస్సైల్ – ఏ‌బి‌ఎన్ ఆర్‌కే కి గట్టి దెబ్బ ??

sharma somaraju
రాజకీయాలలో శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు ఉండరనేది నానుడి. ఇది అందరికీ తెలిసిందే. గతంలో మాదిరి సిద్ధాంతకర పార్టీలు లేవు, అటువంటి రాజకీయ నాయకులు లేరు. ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీలో...
ట్రెండింగ్

బిగ్ బ్రేకింగ్ : డిల్లీ కి జగన్ మోహన్ రెడ్డి – అమిత్ షా తో భేటీ !

siddhu
  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు డిల్లీ కి వెళ్లబోతున్నారు. డిల్లీ లో అమిత్ షా తో పాటు ఇతర కేంద్ర మంత్రులని కలవబోతున్నట్టు గా తెలుస్తోంది....
ట్రెండింగ్

పెళ్లి చేసుకుందాం అనుకున్న కోట్లాది మందికి కరోనా లేటెస్ట్ షాక్ !

siddhu
పెళ్లంటే నూరేళ్ళ పంట అన్నారు పెద్దలు.ఇల్లంతా సందడి, పచ్చటి తోరణాలు ,బంధువులు ,ఆభరణాలు , పట్టు చీరలు  చిన్నారుల అల్లరితో  పెళ్లి పందిరి అంత సందడే . ఇక  కాబోయే వధూ ,వరుల సంగతి చెప్పక్కరలేదు...
ట్రెండింగ్

చాలా తేలికగా  చేసుకునే ఈ జ్యూస్ తాగితే,  మీ మొఖం ధగ ధగ మెరిసిపోతుంది !

siddhu
సేఫ్ గాఉండండి ఇమ్మ్యూనిటి పెంచుకోండి అన్నమాటలు ఇప్పుడు రోజు వింటున్నాం.ఇలాంటి సమయం లో ఒక జ్యూస్ చాల ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇది రోజు లోఒక్కసారిఅయినా  తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చెప్పటం ఎవ్వరి కి సాధ్యంకాదు.ఏమా...
ట్రెండింగ్

సైలెంట్ అయ్యారు ఏంటి చిరు సారు??  దూకుడు ఆగిందా ? 

siddhu
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఆరంగేట్రం చేసిన తర్వాత తన మనసుకు నచ్చినట్లు సరదాగా మరియు తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ ఎన్నో ట్వీట్లు వేశారు. తనతో పనిచేసిన నటీనటులు అందరితో సరదాగా ట్విట్టర్లోనే కొద్దిరోజులు కాలక్షేపం చేశారు కూడా. అయితే ఇప్పుడు మెగాస్టార్ కి అసలైన పరీక్ష మొదలైంది. బాలయ్య ఆయనను పరోక్షంగా ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి సోషల్ మీడియాలో గట్టిగా స్పందించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు బాలయ్య కు గట్టి కౌంటర్లు ఇవ్వగా అది కూడా సరిపోలేదని అందరి భావన. ఇదిలా ఉండగా.. సామాజిక మాధ్యమం లో పరిస్థితి ఎలా ఉంటుందో చిరంజీవికి ఇంకా పూర్తిగా తెలిసి రాలేదు. అతను ట్విట్టర్ వంటి మీడియం లోనికి అడుగుపెట్టాక ఎదురైన తొలి పరీక్ష ఇది. చిరంజీవి ఒకప్పుడు సోషల్ మీడియాకు దూరం. ఏదైనా విషయం గురించి క్లారిటీ ఇవ్వవలసి వస్తే ప్రెస్ నోట్ తరహాలో ఒక చిన్న సందేశం విడుదల చేసేవారు. కొన్నిసార్లు చిరు పేరిట నకిలీ ప్రెస్ నోట్లు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఓ రేంజ్ లో గందరగోళం నడిచింది కూడా. అది వేరే విషయం అనుకోండి. కానీ ఇప్పుడు చిరంజీవి సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ఈ వివాదం పై అతని అంతరంగం ఏమంటుందో పూర్తి స్పష్టత వచ్చేస్తుంది ఒక పక్క మెగా మరియు నందమూరి ఫాన్స్ సోషల్ మీడియా విపరీతంగా తిట్టుకుంటే ఈ సందర్భంలో చిరంజీవి రియాక్ట్ అవుతారో లేదా అనే విషయంపై సందిగ్థత నెలకొంది. ఇకపోతే చిరంజీవి మరియు బాలకృష్ణ మంచి స్నేహితులు. కానీ ఇప్పుడు ఏకంగా తనపైన బాలకృష్ణ అభాండాలు వేశారు. భూములు పంచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేయడంతో పాటు ‘బీప్’ పదాన్ని కూడా వాడటం గమనార్హం. దీనిపై గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున వివాదం నడుస్తూనే ఉంది. ఇ దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే చిరంజీవి రియాక్ట్ అవ్వక తప్పదు అని కొందరి భావన. ఇప్పటివరకూ సోషల్ మీడియాలో తనతో మాట్లాడిన ప్రతి ఒక్క ప్రముఖుడికి తగిన సమాధానం ఇచ్చిన చిరంజీవి ఒక్కసారిగా సైలెంట్ ఎందుకు అయ్యాడు అన్న విషయంపై ఎవరికి ఒక క్లారిటీ లేదు. ఇప్పటికైనా ఆయన ఈ విషయంపై ఏదైనా ట్వీట్ పెడతారా లేదా సైలెంట్ గా ఊరుకుంటారా అని ప్రశ్న అందరి మెదడుని తొలుస్తోంది....
ట్రెండింగ్

సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ – కథ గురించి చెబుతున్న సీక్రెట్ ఇదే? 

siddhu
టాలీవుడ్ అగ్ర కథానాయకులలో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 27వ సినిమా, ‘సర్కారు వారి పాట’ యొక్క క అనౌన్స్మెంట్ నేడు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు ను పురస్కరించుకుని జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇంతకు ముందే లీక్ అవ్వగా చిత్రబృందం నేడు అధికారికంగా ఖరారు చేస్తూ మహేష్ బాబుని ఒక ఊర మాస్ లుక్ లో చూపిస్తూ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇకపోతే ఈ చిత్రానికి మహేష్ బాబుతో సహా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు కలిసి సంయుక్తంగా నిర్మించనునారు. టైటిల్ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేయగా ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక లుక్ విషయానికి వస్తే మహేష్ ను ఈ పోస్టర్ లో పూర్తిగా చూపించలేదు కానీ వెనక వైపు నుండి సగం లుక్ ని ఓపెన్ చేశారు. ఒక చెవికి రింగు పెట్టుకొని ఉన్న మహేష్ రఫ్ గా కనిపించే గడ్డంతో.. బ్లాక్ షర్టు తో.. ఫ్రీ హెయిర్ స్టైల్ తో మాసీ గా కనిపిస్తున్నాడు. మహేష్ బాబు ని ఇటువంటి మాస్ లుక్ లో చివరిగా ప్రేక్షకులు చూసింది పోకిరి మరియు అతిథి సినిమాల్లోనే. వీటన్నింటికి తోడు టైటిల్ పరమార్థాన్ని ప్రతిబింబించేలా అతని మెడపై రూపాయి అభిమానులను ఉర్రూతలూగించింది. టైటిల్ కు, ఆ పాత రూపాయి బిళ్ళ టాటూకి మరియు కథకు చాలా గట్టి సంబంధమే ఉందని అందరూ భావిస్తున్నారు ఇక మహేష్ ఈ చిత్రంలో మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని  ప్రచారమవుతోంది. యంగ్ కాలేజ్ బోయ్ లుక్ తో పాటు.. రకరకాల ఏజ్ లలో డిఫరెంట్ లుక్ తో ట్రీటిస్తాడని మహేష్ అభిమానుల్లో ప్రచారమవుతోంది. అందుకు తగ్గట్టే ఈ లుక్ యంగ్ ఏజ్ కి సంబంధించినది అని అర్థమవుతోంది. తమన్ సంగీతం.. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేశ్ త్రిపాత్రాభినయం పోషించనున్నారనే వార్తలపై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంటుంది...
ట్రెండింగ్

తొందరపడుతున్న నిమ్మగడ్డ – పెద్ద సవాల్ రానుంది? 

siddhu
  నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో మొట్టమొదటిసారి 2016లో ఎస్ఈసీ గా   నియమితుడైన నిమ్మగడ్డ యొక్క...
ట్రెండింగ్

ఈ ఆరు ప్రదేశాలకు వెళ్తే కరోనా వచ్చే  రిస్క్ ఎక్కువట…! తస్మాత్ జాగ్రత్త 

siddhu
ప్రపంచం మొత్తాన్నీ పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మానవ జాతి మీద ప్రస్తుతం చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. దేశాలకు దేశాలే లాక్ డౌన్ ను విధించుకుని బయటకు రాకుండా ఇళ్ళలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక నిపుణులు చెబుతున్న దాని ప్రకారం త్వరలోనే ఈ వ్యాధిని నివారించేందుకు తగిన మందులు లేదా వ్యాక్సిన్ కనిపెట్టకపోతే కనీసం రెండు సంవత్సరాలు ఈ వైరస్ సహజీవనం చేస్తోంది. ఇదిలా ఉండగా లాక్ డౌన్ 4.0 కింద ఇచ్చిన సడలింపులతో ప్రజల్లో భయం తొలగిపోయి రోడ్లమీద అంతా తమ ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఉండటం కూడా మనం రోజు గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆరు ప్రదేశాలు మాత్రం కరోనా వ్యాప్తికి పూర్తిగా సహకరిస్తాయి అని నిపుణులు చెప్పారు. అవేంటో ఒక సారి చూసి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1. వివాహాలు – సాధారణంగా వివాహాలకు రకరకాల ప్రదేశాల నుండి ఎంతో మంది జనం వస్తుంటారు. ఎన్ని ఆంక్షలు విధించినా లాక్ డౌన్ వంకతో విచ్చేసే సభ్యులను కుదించినా…. అక్కడ సామాజిక దూరం పాటించడం మాత్రం అసంభవం. ఒకరితో ఒకరు ఆరు అడుగుల దూరంలో ఉండి అక్షింతలు వేయడం మరియు పెళ్లి కావాల్సిన జంట మరియు వారి సన్నిహితులు, తోబుట్టువులు దూరం దూరంగా ఉండి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగే పని అయితే కాదు. కాబట్టి నిపుణులు వివాహ వేడుకలు జరిగే కళ్యాణ మండపాలు మరియు స్థలాలను రిస్క్ జోన్లగా గుర్తించారు. మరీ ముఖ్యంగా వీటిలో పెళ్లైన జంటకు కరోనా ప్రమాదం ఉందని తేల్చి చెప్పారు. 2. ఇళ్లలో జరిగే మతపరమైన కార్యక్రమాలు – ఇప్పుడంటే లాక్ డౌన్ వల్ల ఆలయాలు, చర్చిలు మరియు మసీదులు తెరుచుకోవడం లేదు కానీ ఇళ్ళలో ఇప్పటికీ కొంతమంది అతి తక్కువ సభ్యులతో మతపరమైన మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. వీటిలో ముఖ్యంగా ప్రార్థన కూడికలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, అన్నప్రాసన్నం వంటివి ఉన్నాయి. వీటివలన ప్రజలు అంతా ఒకచోట గుమిగూడడం వలన ఎక్కువగా కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. 3. మాల్స్ – దాదాపు రెండు నెలలు యావత్ భారతదేశం అంతా షాపింగ్ అన్న పదమే మర్చిపోయింది. అయితే ఇప్పుడు జరుగుతున్న లాక్ డౌన్ పుణ్యమాని నిర్దేశిత సమయంలో షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. ఇలా షాపింగ్ మాల్స్ లో జనం ఎక్కువగా ఉంటే మాత్రం అక్కడ కరోనా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా పబ్లిక్ టాయిలెట్స్ వాడటం వలన మరియు మాల్స్ లో లిఫ్ట్ లో మిగతా వారితో కలిసి ప్రయాణం చేయడం వలన కూడా కరోనా ప్రబలుతుంది కాబట్టి ఇక అనివార్యమైన పరిస్థితుల్లో షాపింగ్ చేయాల్సి వచ్చినప్పుడు తమతో కూడా ఒక శానిటైజర్ ను తీసుకుని వెళ్లి తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. 4. సెలూన్ – ఒక రెండు నెలలు బ్యూటీ పార్లర్ లు,  సెలూన్ షాపులు మూసిఉండేసరికి అందరూ ఈ ఎండాకాలంలో గడ్డాలు, మీసాలు పెంచుకొని చిరాకు మీద ఉండే ఉంటారు. అటువంటి సమయంలో తెరిచారు కదా అని సెలూన్ లోకి దూరిపోవడం అంత సురక్షితం కాదని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇంటి దగ్గరే ట్రిమ్మర్, కత్తెర మరియు రేజర్ వంటివాటితో షేవింగ్ మరియు కటింగ్ చేసుకోవడం మంచిది అని వారి సలహా. 5. జిమ్ (వ్యాయామశాల) – నిత్యం తమ శరీరాన్ని దృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వ్యాయామశాలలో తెగ ఎక్సర్సైజులు చేసేవారి సంఖ్య ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. అయితే ఇక్కడ ఒకరు వాడిన పరికరాలను మరొకరు కూడా వాడవలసి ఉండడంతో కరోనా సోకే అవకాశం బాగానే ఉంది. కానీ శానిటైజర్ ను వెంటబెట్టుకుని ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటే ఏ కంగారు ఉండదని నిపుణులు చెబుతున్నారు. 6. బీచ్ లు – ఇక ఎండాకాలం మండిపోతున్న సమయంలో తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అలా సరదాగా సాయంత్రం బీచ్ లకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎక్కువమంది జనం లేకపోతే బీచ్ లు సురక్షితం కానీ అందరూ వారిలాగే వచ్చి అక్కడ సేదతీరితే తర్వాత ఆస్పత్రిలో సేదతీరాల్సి ఉంటుంది....
ట్రెండింగ్ న్యూస్

ఎన్‌టి‌ఆర్ – చరణ్ కి భారీ డ్యామేజ్ చేసిన బాలయ్య – నాగబాబు

siddhu
ఈ కరోనా సంక్షోభ సమయంలో ఉన్నట్టుంది ఒక్కసారిగా మెగా-నంద మూరి వార్ మొదలైంది. ఇప్పుడు వారిరువురి ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి     వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మొదట బాలకృష్ణ చిరంజీవి ఇంట్లో సినీ...