భారతీయ సంప్రదాయం లో పెళ్లి తర్వాత జరిగే ఘట్టంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. మొదటి రాత్రి చేసే అన్నిటిలో ఒక్కో దానిలో ఒక్కో మీనింగ్ ఉంది. తెల్లని దుప్పటిని బెడ్ పై వేయడం, పాలను...
కరోనా వైరస్ భారత్ లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. క్వారంటైన్ లో కరోనా కి చికిత్స పొందుతున్న వారు..నిబంధనలు అతిక్రమించి బయటకు వచ్చి ఇతరులకు వైరస్ సోకే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి...
పొలిటికల్ మిర్రర్ “అనగనగా ఓ ఐటీ అధికారి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో మాట్లాడారట. చంద్రబాబు బృందంలోని కొందరు నాయకుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో జరిగిన తనిఖీల్లో ఏమి బయటపడలేదని చెప్పారట. అసలు రూ. 2 వేల కోట్లు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి లోనే రాజధాని కొనసాగించాలి రైతులు రిలే దీక్షలు నిర్వహిస్తుండగా గురువారం ఓ వ్యక్తి దీక్షా శిబిరంపై మద్యం సీసా విసిరేయడంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది....
కొన్ని కాంబినేషన్స్లో రూపొందే సినిమాలు ప్రారంభం నుండి ఆసక్తిని రేపుతాయి. అలా ఆసక్తిని రేపిన సినిమాల్లో ఒకటి `వెంకీమామ`. టైటిల్లో ప్రస్తావించినట్లే స్టార్ హీరో వెంకటేశ్ మామ పాత్రలో నటించగా, అక్కినేని నాగచైతన్య మేనల్లుడు...
కంగన నిర్మాతగా `అపరాజిత అయోధ్య` తెరకెక్కనుంది. ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ రాస్తున్నారు. అయోధ్య రామమందిరం కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కంగన మాట్లాడుతూ “నేను 80ల్లో పుట్టాను. నాలాగా 80ల్లో పుట్టిన...
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ శనివారంనాడు ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ఉన్నతస్థాయి అధికారులతో చర్చలు జరిపారు. సదరు మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ట్వీట్పై దర్శకుడు హరీశ్ స్పందించారు....
పవర్స్టార్ పవన్కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందే అవకాశాలున్నాయని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే పవన్ కల్యాణ్ రాజకీయాల నుండి కాస్త బ్రేక్ తీసుకుని సినిమాల్లో నటించాలని అనుకున్నట్లు వార్తలు వినపడుతున్నాయి....
‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో ఒ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఏసెయ్ రా నా కొడుకుని..కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మొదలైన ఈ వీడియో సాంగ్లో వర్మ వ్యాఖ్యానం ఉంది....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గాల్లో పల్టీలు కొట్టిన కారులో నుంచి ఓ వ్యక్తి క్షేమంగా బయట పడ్డాడు. ఇటలీలోని మాంజాలో వరల్డ్ టూరింగ్ కార్ కప్ టోర్నీ సందడిగా జరిగింది. వివిధ దేశాలకు చెందిన...
ఎంతో ప్రతిష్టాత్మకంగా, మరెంతో భారీగా రూపొందుతున్న చిత్రం `సాహో`. `బాహుబలి` తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పుడు...
జ్యోతిలక్ష్మీ, ఘాజి, బ్లఫ్ మాస్టర్ చిత్రాలతో నటుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు సత్యదేవ్. ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ’47 డేస్’. ‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’ అనేది ఉపశీర్షిక....
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్) నిర్మించిన చిత్రం `చిత్రలహరి`. ఏప్రిల్ 12న విడుదలైన...
శివకుమార్ ఇంట్లో స్వాధీనమని వీడియో పాత, వేరే వీడియోలతో వైరల్ ప్రచారం బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ ఇంట్లో భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ మేరకు రెండు...
స్పైడర్ సినిమాలో హీరోయిన్గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్`లో అతిథి పాత్రలో నటించింది. అయితే తమిళ చిత్రాలతో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు మన్మథుడు 2లో నటించబోతుంది....
మార్చి 22న రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదల కానుంది. సీనియర్ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై ఈ సినిమా ప్రధానంగా సాగుతుంది. నిజానికి చాలా...
సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అమ్ములపొది నుంచి బ్రహ్మాస్త్రం బయటకు తీసింది. రాజీవ్ – సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాను క్రియాశీల రాజకీయాల్లోకి దింపాలని నిర్ణయించింది. బుధవారం ఆమెను పార్టీ ప్రధాన...
వైఎస్సార్జిల్లా(కడప), జనవరి 17: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన రద్దు అయినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తెలిపారు. గురువారం ఆయన వేంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కడప లో...
ఢిల్లీ, జనవరి 8: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం కార్మిక సంఘాలు బంద్ చేపట్టాయి. దేశ వ్యాప్తంగా పది కార్మిక సంఘాలు రెండు రోజుల సమ్మె పిలుపు మేరకు...
ఢీల్లీ, జనవరి5: శబరిమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కెరళ ప్రభుత్వం వ్యవహారిస్తోందని బిజేపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. జీవీఎల్ శనివారం ఢీల్లీలో మాట్లాడుతూ కేరళ సిఎం పినరయి విజయన్ దుర్మార్గంగా...
ఢీల్లీ, జనవరి5: ప్రత్యేక హోదా పోరు కోనసాగుతుందని హోదా సాధన సమితి ప్రకటించారు. శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు విభజన హామీ అంశాలపై...
విజయవాడ, జనవరి5: ఆంధ్రప్రదేశ్ బిజేపి అధ్యక్షుడు కన్నాలక్ష్మినారాయణ ఇంటిపై దాడి చేసింది టీడీపీ గుండాలేనని ఏపీ బిజేపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రౌడీ రాజకీయాలు చేసే వారు కాలగర్భంలో కలిసిపోతారని ఆయన అన్నారు....
కేంద్ర రక్షణశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రాఫేల్ చర్చ విషయంలో పార్లమెంట్ ప్రతిపక్షాల ఆరోపణలను విజయవంతంగా త్రిప్పికొట్టినందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విటర్లో అభినందనలు తెలిపారు. సభలో ఎంతో సమర్ధవంతంగా...
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్యులకు ఈనెల 7వ తేదీన పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ విందు ఇవ్వనున్నారు. ఢిల్లీలోని పార్లమెంటరీ లైబ్రరీ భవనంలో సోనియా పార్టీ ఎంపీలకు విందు ఇవ్వనున్నట్లు ట్విట్ చేశారు....
ఢిల్లీ, జనవరి 5 రాఫేల్ వివాదంపై కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ సూటిగా కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ను ప్రశ్నించారు. లోక్ సభలో రాహల్ గాంధీ అనీల్ అంబానీకి యుద్ద విమానాల...
పెద్ద పెద్ద అంశాలపై మాట్లాడితే తన స్థాయి పెరుగుతందని ఎవరో పప్పు లోకేశ్కు సలహా ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యలు విజయసాయి రెడ్డి అన్నారు. మంత్రి నారాలోకేశ్ను ఉద్దేశించి ఆయన ట్విట్...
ప్రశ్నించిన వారిని ఫినిష్ చేయడమే చంద్రబాబుకు తెలిసిన డెమోక్రాటిక్ కంపల్షన్ కాబోలు! ప్రతిపక్షం లేకుండా ఫినిష్ చేస్తానని నాడు అసెంబ్లీలో బెదిరించిన బాబు, ఇప్పుడు చింతమనేని స్థాయికి దిగజారి, ప్రశ్నిస్తే మహిళలను కూడా ఫినిష్...
కడప, జనవరి5: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కౌంట్డౌన్ మొదలైందని వైయస్ఆర్సీపీ నేత రామచంద్రయ్య అన్నారు. శనివారం కడపలో రామచంద్రయ్య మాట్లాడుతూ చంద్రబాబుతో పెట్టుకుంటే నిజంగానే ఫినిష్ అవ్వడం ఖాయమన్నారు. గతంలో చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్న...
విజయవాడ, జనవరి5: జగన్ పాదయాత్ర ముగిసేలోపు వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ఒకరు టీడీపీలో చేరబోతున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న చేప్పారు. జగన్ వ్యవహార శైలి నచ్ఛక టీడీపీలో చేరేందుకు మరింత మంది సిద్ధంగా...
హైదరాబాద్, జనవరి5: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దుబాయి పర్యటన విరమించుకున్నారు. రేపు దుబాయి వెళ్లాల్సిన సీఎం కేసీఆర్ కొన్ని అనివార్య కారణాల వల్ల తన పర్యటనను విరమించుకున్నారు. దుబాయ్లో జరిగే పెట్టుబడుల...
విజయవాడ, జనవరి5: విజయవాడలో దర్నాచౌక్ వద్ద టీడీపీ నేతలు నిరసన కర్యక్రమాన్ని చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎంపీల సస్పెండ్ చేయడాన్నీ, కాకినాడలో చంద్రబాబును అడ్డుకోవడాన్ని నిరశిస్తూ టీడీపీ శ్రేణులు దర్నా నిర్వహించారు. కేశినేని నాని...
లక్నో,జనవరి4: ఉత్తర్ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో భద్రత లేదని భావిస్తున్న వారందరినీ బాంబులతో చంపేయాలన్నారు. భారత్లో రక్షణ లేదని అంటున్న వారిపై కఠిన చర్యలు...
ఢిల్లీ, జనవరి 4: రెండు వేల నోట్ల ముద్రణ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. రెండు వేల నోట్లను కనిష్ట స్థాయికి తీసుకువస్తుట్లు వచ్చిన...
హైదరాబాద్, జనవరి 2: రాష్ర్టంలో 108 అంబులెన్స్ లు కొనుగోళ్ళ వ్యవహారంలో ఒకొక్కదానిపైన ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకున్నార అరోపణలపైన దర్యాప్తు చేయించగలరా అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ...