నూతన సంవత్సర కానుకగా విడుదలైన రామ చక్కని సీత ఫస్ట్ లుక్.. ఇంద్ర, సుకృత వాగ్లే జంటగా శ్రీ హర్ష మండ తెరకెక్కిస్తున్న చిత్రం రామ చక్కని సీత. ఇంద్ర ఈ చిత్రంతో హీరోగా...
హైదరాబాద్, జనవరి 1 : సిఎంగా చంద్రబాబునాయుడుకు ఇదే చివరి జనవరి 1 అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్లో కామెంట్ చేశారు. విభజన తర్వాత తొలిసారిగా 2014లో...
లక్నో, జనవరి 01 : ఉత్తర్ప్రదేశ్ రాష్ర్టం బులందశహర్లో జరిగిన అల్లర్లలో పోలీసు అధికారి హత్యకు కారకుడైన మరొక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబర్ మూడున జరిగిన మూకుమ్మడి దాడిలో...
ఢిల్లీ, ఢిసెంబరు 31 : అగస్టా వెస్ట్ ల్యాడ్ హెలికాప్టర్ల కొనుగోళ్ళ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రస్తుత పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీల పాత్ర ఏమాత్రం లేదని కేంద్ర రక్షణశాఖ...
శ్రీనగర్ డిసెంబర్ 31: జమ్ముకశ్మీర్ సరిహద్దు నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్ధాన్ చొరబాటుదారులను భారత సైనికులు నిలువరించారు. నాగౌమ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వద్ద బారత పోస్టులపై దాడులు చేసేందుకు పాకిస్థాన్...
యోగీ ఆదిత్యనాథ్కు చట్టం అంటే గౌరవం ఎప్పుడూ లేదు. ఆయన అవడానికి యోగి. కానీ ఆయన మార్గం హింసాయుతం. మతంతో పెనవేసుకుపోయిన జీవితం ఆయనది. మతం మానవ కల్యాణమే కోరేదయితే ఆయన మతం అందుకు...
ఒక తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి రెండవ తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని పట్టుకుని నానా మాటలు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల వంటి జటిల సమస్యలపై తగాదాలు వస్తాయని...
ఇటీవలి కాలంలో ప్రోస్టేట్ కాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో అయితే ప్రతి తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు ప్రోస్టేట్ కాన్సర్కు గురవుతున్నారు. ఈ కారణంగా ఈ వ్యాధిపై పరిశోధన ఎక్కువగా...
సిక్కిం మంచు గుప్పిట్లో చిక్కుకుంది. గాంగ్టకు కు సమీపంలోని నాథులా వద్ద మంచు విపరీతంగా కురవడంతో వేలాది మంది చిక్కుకుపోయారు. మంచు ఉచ్చులా మారి వాహనాలలో ఉన్న వారు కూడా బటటకు రాలేని పరిస్థితి...
మెల్ బోర్న్ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఒటమి దిశగా సాగుతోంది. 399 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 116 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బుమ్రా రెండు...
ఢిల్లీ, డిసెంబర్ 28: అంతరిక్షంలోకి వెళ్లే ముగ్గురు భారతీయ వ్యోమనాట్ల కోసం కేంద్ర ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ఆ బడ్జెట్కు నేడు (డిసెంబర్ 28) కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది....
ఢిల్లీ, అమరావతి 28: కడప స్టీల్ ఫ్యాక్టరీ కేవలం సిఎం రమేష్దేనని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్ ఆవరణలో జాతిపిత మహత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లేకార్డుతో...
హైదరాబాద్, డిసెంబరు28: కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ట్విటర్లో 1885 నాటి తొలి జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడిన ఫొటోను ట్యాగ్ చేశారు....
ముంబై, డిసెంబరు 28: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై రూపొందుతుందించిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీ రాజకీయంగా దుమారంలేపుతోంది. ఈ చిత్రం ట్రైలర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఎ అధినేత్రి సోనియాగాంధీలపైన తప్పుడు...
(న్యూస్ఆర్బిట్ బ్యూరో) రష్యా నుండి ఇండియా కొనుగోలు చేయాలనుకుంటున్న అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ -400ను చైనా విజయవంతంగా పరీక్షించింది.రష్యాతో 2015లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ ఏడాది జూలైలో చైనాకు ఈ...
అమరావతి, డిసెంబరు27: కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన 2018 అతి పెద్ద జోక్ గా చెప్పొచ్చని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. గురువారం సిఎం చంద్రబాబు కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన...
దర్యాప్తు సంస్థలకు ఏ కంప్యూటర్లోని సమాచారాన్నైనా నియంత్రించే అధికారాన్ని కట్టబెడుతూ జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సరైనవేనంటూ జైట్లీ ట్విటర్ వేదికగా గురువారం అభిప్రాయంవ్యక్తం చేశారు. నిఘా ఉత్తర్వుల నేపధ్యంలో...
ఇన్నాళ్లకు ఆరెస్సెస్ నేతలు పరోక్షంగానయినా ఒప్పుకున్నారు. ఎన్నికల సీజన్లో రామజన్మభూమి వివాదం రాజుకోవడం చాలాకాలం నుంచీ జరుగుతోంది. అయోధ్యలోని వివాదస్థలంలో రామాలయం నిర్మించాలన్న డిమాండ్ను సంఘపరివార్, బిజెపి ప్రతిసారీ ఎన్నికల ముందు తీసుకురావడం హిందువుల...
అమరావతి, డిసెంబరు27: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పాలనా నగర నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పరిపాలనా నగరంలోని అత్యంత కీలకమైన సచివాలయ భవనాలకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ను కాంక్రీట్తో నింపే పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు...
హైదరాబాద్,డిసెంబరు26: . రాయలసీమకు ప్రబుత్వం న్యాయం చేయడం లేదని మాజీ మంత్రి మైసూరా రెడ్డి విమర్శించారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు శివరామకృష్ణ, మదన్ మోహన్ రెడ్డి లతో కలిసి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు...
అమరావతి, డిసెంబర్ 26: రాష్ర్టంలో రైతాంగానికి వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం రైతు సంక్షేమంపైన 4వ శ్వేతపత్రాన్ని సిఎం విడుదల చేశారు. తాము చేపట్టిన చర్ల ఫలితంగా...
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. దక్షిణ కోస్తాకు అతి సమీపంలో సముద్ర మట్టానికి దగ్గరగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది....
ప్రజాభిమానం నుంచి పుట్టవలసిన నాయకులు నేడు నోట్ల కట్టల నుంచి మద్యం సీసాలలో నుంచి పుడుతున్నారు. రాజకీయ నాయకులు రాజకీయాలను అత్యంత ఖరీదైన వ్యాపారంలాగా మార్చారు. మొన్న ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బే ఇందుకు సాక్ష్యం....
ఏకంగా కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నివాసంలో బాంబు పెట్టామంటూ బెంగళూరు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యాయి. బెంగళూరులోని కుమారస్వామి...
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సీఎం అభ్యర్థి వసుంధరారాజే ఉదయమే తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, జశ్వంంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ తదితరులు...
అయోధ్యలో రాం మందిర్ నిర్మాణానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో 10 రోజుల సంకల్ప్ రథ్ యాత్ర నేడు ఢిల్లీలో ఆరంభమైంది. రాం మందిర్...