నిర్మాతగా నాని రూపొందిన చిత్రం `అ!`. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, ఈషా రెబ్బా, రెజీనా కసండ్ర, ప్రియదర్శి వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. రీసెంట్గా ఈ సినిమాకు బెస్ట్ స్క్రీన్ప్లేలో జాతీయ అవార్డు కూడా వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రం మంచి ఆదరణను పొందింది. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. `అ!` సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్ సీక్వెల్లోనూ నటించబోతున్నారు. అయితే సీక్వెల్లో కాజల్తో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నారని సాచారం.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!