సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ ఏకంగా మూడు సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మూడింటిలో ముందుగా `ఛలో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో `భీష్మ` సినిమా తెరకెక్కనుంది. నితిన్ జోడిగా రష్మిక మందన్నా నటించనుంది. త్వరలోనే సెట్స్కు వెళ్లబోతున్న ఈ సినిమాలో ప్రధానమైన పాయింట్ ఫుడ్ పాయిజనింగ్ మీదనే ఉంటుందట. ఈ సీరియస్ పాయింట్ను వెంకీ కుడుముల ఎంటర్టైనింగ్గా చెప్పబోతున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
previous post
next post